Trends

ఘట్‌కేసర్: కిడ్నాప్ డ్రామా ఆడి చివరికి ఆత్మహత్య

సంచలనం రేపిన ఘట్‌కేసర్ విద్యార్థిని వ్యవహారం చివరికి విషాదాంతం అయింది. తనను నలుగురు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేశారని, అత్యాచారానికి పాల్పడ్డారని రెండు వారాల కిందట ఘట్‌కేసర్‌కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆరోపించడం, చివరికి ఆమె చెప్పిందంతా కట్టుకథ అని పోలీసులు తేల్చడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తీవ్ర విమర్శల పాలైన విద్యార్థిని తదనంతర పరిణామాలతో తీవ్రంగా కలత చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోమ‌వారం …

Read More »

అమెరికాపై కరోనా దెబ్బ మామూలుగా లేదుగా

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ అగ్రరాజ్యం అమెరికా మీద మామూలుగా పడలేదు. యావత్ ప్రపంచంలో కరోనా దెబ్బకు బాగా దెబ్బతిన్న దేశం ఏదైనా ఉంటే అమెరికాను మొదట చెప్పుకోవాలి. అగ్రరాజ్యంలో కరోనా దెబ్బకు సుమారు 2.8 కోట్లమంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఇదే సమయంలో 5 లక్షలమంది చనిపోయారు. ఇవి కాకుండా సుమారు 4 కోట్లమందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఒక ప్రాణాంతక వైరస్ కారణంగా అమెరికా …

Read More »

వేలంలో స‌న్‌రైజ‌ర్స్.. జోకులే జోకులు

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ కొత్త సీజ‌న్ ముంగిట ప్ర‌తిసారీ వేలం జ‌ర‌గ‌డం మామూలే. ముందు ఏడాది ఫెయిలైన ఆట‌గాళ్లు కొంద‌రిని విడిచిపెట్టి ఆ స్థానాల‌ను భ‌ర్తీ చేసుకోవ‌డం కోసం, అలాగే కొత్త అవ‌స‌రాల కోసం ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌డానికి ఫ్రాంఛైజీలు సిద్ధ‌మ‌వుతాయి. ఈ సారి నిజానికి మూడేళ్ల‌కోసారి జ‌రిగే మెగా వేలం నిర్వ‌హించాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా గ‌త సీజ‌న్ వాయిదా ప‌డి అక్టోబ‌రులో జ‌ర‌గ‌డం, త‌ర్వాతి ఐపీఎల్‌కు …

Read More »

ఆర్‌సీబీ బాగుపడదా.. ఫెయిల్యూర్ ప్లేయర్‌కి 14.25 కోట్లు

పేరు గొప్ప ఊరు దిబ్బ.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానానికి ఈ సామెత చక్కగా సరిపోతుంది. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ సహా స్టార్ ఆటగాళ్లతో ఎప్పుడూ కళకళలాడిపోతూ కనిపిస్తుందీ జట్టు. కానీ ఈ ఇద్దరు మినహాయిస్తే ఈ జట్టుకు ఆడే స్టార్ల ఆట అంతంతమాత్రంగా ఉంటుంది. కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ కూడా అంత నిలకడగా ఏమీ ఆడట్లేదు. ఐపీఎల్ వేలం వచ్చిన ప్రతిసారీ కొందరు స్టార్ల కోసం …

Read More »

పెట్రోల్ సెంచరీ.. క్రికెటర్ పేలిపోయే పంచ్

ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. కానీ ఇది సంతోషించాల్సిన రోజేమీ కాదు. దేశంలో కొన్ని నెల‌లుగా శ‌ర‌వేగంగా పెరుగుతున్న పెట్రోలు ధ‌ర.. ఇప్పుడు కొన్ని న‌గ‌రాల్లో ఏకంగా రూ.100 మార్కును ట‌చ్ చేసింది. ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ పెట్రోలు, డీజిలు ధ‌ర‌లు పెరగ‌డం మామూలే కానీ.. మోడీ స‌ర్కారు హ‌యాంలో, ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక అసాధార‌ణంగా రేట్లు పెరుగుతూ వ‌చ్చాయి. గ‌త రెండు నెల‌ల్లోనే అసాధార‌ణంగా …

Read More »

స్వతంత్ర భారతంలో తొలిసారి ఉరిశిక్ష ఆ మహిళకే

దేశంలో ఉరిశిక్షలు కొత్తేం కాదు. కానీ.. స్వతంత్ర భారతంలో ఒక మహిళకు ఉరిశిక్షను అమలు చేసే చెత్త రికార్డును ఒక మహిళ తన పేరిట రాయించుకోనున్నారా? అంత దారుణమైన నేరం ఆమేం చేసింది? లాంటి ప్రశ్నలకు సమాధానంగా షబ్నమ్ ను చెప్పాలి. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆమె.. దేశంలో ఉరిశిక్ష అమలు కానున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. అమ్రోహా ప్రాంతానికి చెందిన ఆమె.. ప్రియుడు కోసం తన కుటుంబానికి చెందిన …

Read More »

హైకోర్టు జడ్జికే కండోమ్ లు పంపింది.. ఎందుకంటే?

ఇటీవల కాలంలో మరే న్యాయమూర్తి ఆదేశాలు చర్చకు రానంత ఎక్కువగా ఒక కేసు విషయంలో మహిళా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారటమేకాదు.. కొత్త చర్చకు తెర తీసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసును విచారించే క్రమంలో జడ్జి పుష్ప గనేడివాలా చేసిన వ్యాఖ్యలపై పెద్ద రగడే చోటుచేసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెన్ పై ఆమె చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. శరీరాన్ని …

Read More »

మూడు బ్యాంకుల ముచ్చ‌ట‌.. అమ్మ‌కానికి రెడీ!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఇటీవ‌ల కాలంలో బ్యాంకుల‌ను విలీనం చేయ‌డం లేదా.. అమ్మేయ‌డం వంటి చ‌ర్య‌ల‌ను వ‌డివ‌డిగా చేప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల యూనియ‌న్ బ్యాంకులోకి ఆంధ్రాబ్యాంకుతో పాటు.. కార్పొరేష‌న్ బ్యాంకును విలీనం చేసిన విష‌యం తెలిసింది. ఇక‌, ఇప్పుడు.. మ‌రో మూడు బ్యాంకుల‌ను అందునా.. ప్ర‌ముఖ బ్యాంకుల‌ను అమ్మ‌కానికి రెడీ చేయ‌డం సంచల‌నంగా మారింది. ప్రైవేటీకరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రాథమికంగా నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్టు …

Read More »

భార్యను చంపేసి.. డయల్ 100కు ఫోన్.. పోలీసుల కోసం వెయిట్ చేశాడు

భార్యల్ని భర్తలు.. భర్తల్ని భార్యల్ని చంపేయటం ఈ మధ్యన ఎక్కువైంది. జీవితాంతం తోడు ఉంటామన్న బాసలు ఇప్పుడు ఎవరూ పట్టించుకోని పరిస్థితి. క్షణిక ఆవేశం.. అంతకు మించిన అనుమానం పెనుభూతంలా మారుతోంది. కాపురాల్ని కాటికి తీసుకెళుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఈ కోవకు చెందినిదే. ఆరోగ్యం సరిగా లేని భార్యను ఆసుపత్రికి తీసుకెళుతున్నట్లుగా చెప్పి.. దారి మధ్యలో దారుణంగా చంపేసి.. డయల్ 100కు ఫోన్ చేసి మరీ తాను …

Read More »

ఖమ్మం సెంటర్లో గర్ల్ ఫ్రెండ్ కోసం కొట్లాట, ఒకరు మృతి

గర్ల్ ఫ్రెండ్ కోసం ఇద్దరు నడి రోడ్డు మీద కోట్లాడుకోవటమే కాదు.. చివరకు విషయం కత్తిపోట్ల వరకు వెళ్లి.. ఒకరి మరణానికి కారణమైంది. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఖమ్మంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఇల్లెందు ప్రాంతానికి చెందిన వెంకటేశ్ అనే పాతికేళ్ల యువకుడు పనుల కోసం ఖమ్మం పట్టణానికి చేరుకున్నాడు. ఉదయం పనులు.. సాయంత్రం చుక్కేసి ఇంటికి వెళ్లటం అలవాటు. ఈ క్రమంలో …

Read More »

కొత్త రికార్డు: జూబ్లీహిల్స్ లో రికార్డు ధరకు భూమి అమ్మకం

హైదరాబాద్ మహానగరంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఇప్పటివరకు పలికిన ధరలకు భిన్నంగా సంపన్నులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఒక ఇంటి స్థలాన్ని రికార్డు ధరకు కొనుగోలు చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫార్మా కంపెనీ అధినేత ఒకరు భారీ మొత్తాన్ని వెచ్చింది ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. 1837 చదరపు గజాల కోసం ఏకంగా రూ.41.3 కోట్ల మొత్తాన్ని వెచ్చించిన వైనం ఇప్పుడు …

Read More »

విరాట్ కోహ్లి ప్రైమ్ అయిపోయిందా?

విరాట్ కోహ్లి.. ఈ త‌రంలో అత్యుత్త‌మ బ్యాట్స్‌మ‌న్‌గా దిగ్గ‌జాల‌తో కితాబులందుకున్న ఆట‌గాడు. టెస్టుల్లో అత‌డికి స్టీవ్ స్మిత్‌, జో రూట్, కేన్ విలియ‌మ్స‌న్ గ‌ట్టి పోటీ ఇచ్చినా.. కొన్ని స‌మ‌యాల్లో అత‌ణ్ని మించి ఆ ముగ్గురూ ఫామ్ చాటుకున్నా.. అన్ని ఫార్మాట్లలో నిల‌క‌డ‌గా రాణించే ఆట‌గాడిగా.. ఎంత‌కీ ప‌రుగుల దాహం తీర‌ని అరుదైన బ్యాట్స్‌మ‌న్‌గా.. వేరెవ‌రికీ సాధ్యం కాని రికార్డులు బ‌ద్ద‌లు కొట్టే ఆట‌గాడిగా అత‌డికున్న పేరు, గుర్తింపే వేరు. …

Read More »