Trends

ముంబై ఇండియన్స్.. మోత మోగిపోతోంది

రెండు రోజుల కిందట ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్. తమ జట్టుకు 5 టైటిల్లు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా ఎంపిక చేసింది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసినప్పుడే.. భవిష్యత్తులో అతనికి జుట్టు పగ్గాలు అప్పగిస్తారని అంచనా ఏర్పడింది. కానీ ఈ సీజన్ …

Read More »

షాకింగ్.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్!

ప్రపంచ క్రికెట్ ప్రియుల అభిమాన లీగ్ ఐపీఎల్ కొత్త సీజన్ కు ఇంకో నాలుగు నెలల సమయం ఉండగా.. ఒక ఆసక్తికర అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ తమ కెప్టెన్ ను మార్చేసినట్లు సమాచారం. ముంబైని ఐదు సార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ సారధిగా నియమించినట్లు ఓ వార్త ఈరోజు సాయంత్రం నుంచి హల్ చల్ చేస్తోంది. …

Read More »

వేధిస్తున్నాడు.. సూసైడ్ కు అనుమతి ఇవ్వాలన్న మహిళా జడ్జి

సంచలన పరిణామం చోటు చేసుకుంది. పని ప్రదేశంలో మహిళలకు వేధింపుల సంగతి తెలిసిందే. సమాజంలో మిగిలిన రంగాలతో పోలిస్తే అత్యంత గౌరవ మర్యాదలకు పేరున్న జ్యూడిషియర్ వ్యవస్థ. అలాంటి ఆ వ్యవస్థలో కొందరు సీనియర్ జడ్జిలు తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఒక మహిళా జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు బహిరంగ లేఖ రాయటం పెను సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మహిళా న్యాయమూర్తి …

Read More »

అమెరికాలో ఎన్ఆర్ఐ ఘరానా మోసం.. రూ.183 కోట్లు కొల్లగొట్టాడు

అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయుడి ఘరానా మోసం బయటకు వచ్చింది. ఒక ఫుట్ బాల్ జట్టుకు చూసే అతగాడు.. ఏకంగా రూ.183 కోట్ల మేర కొల్లగొట్టిన వైనం షాకింగ్ గా మారింది. అతగాడి పాపం పండింది. అతగాడి వైనం హాట్ టాపిక్ గా మారింది. భారత సంతతికి చెందిన ఈ కేటుగాడు చేసిన పనికి నోరెళ్లబెడుతున్నారు. విలాసాలకు అలవాటు పడిన ఇతడు చేసిన ఈ నేరంపై ఇప్పుడు సీరియస్ చర్యలు …

Read More »

అవును.. ఆ పెంట్ హౌస్ ఖరీదు రూ.1133 కోట్లు

ఎంత విలాసవంతమైనప్పటికీ.. ఒక పెంట్ హౌస్ ధర ఎంత ఉంటుంది? హెడ్డింగ్ ను పట్టించుకోకుండా మీ మనసులో ఎంత లెక్కేసుకున్నా.. రూ.1113 కోట్ల మొత్తాన్ని మాత్రం ఊహించటం మాత్రం అసాధ్యం. అలాంటి రికార్డు ధరను సొంతం చేసుకుంది దుబాయ్ లోని ఒక విలాసవంతమైన ఒక పెంట్ హౌస్. దుబాయ్ లోని అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో నిర్మిస్తున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఒక పెంట్ …

Read More »

భ‌యం గుప్పిట బాప‌ట్ల‌.. అల్ల‌క‌ల్లోలంగా తీరం

మిచౌంగ్ తుఫాను ప్ర‌భావంతో ఏపీలోని స‌ముద్ర తీర జిల్లా బాప‌ట్ల భ‌యం గుప్పిట‌లో బిక్కుబిక్కుమంటోంది. స‌ముద తీరం అల్ల‌క‌ల్లోలంగా మారింది. మిచౌంగ్ తుఫాను.. బాప‌ట్ల స‌మీపంలోనే తీరం దాట‌డంతో ఇక్క‌డ తుఫాను ప్ర‌భావం తీవ్రంగా క‌నిపిస్తోంది. పెనుగాల‌లు గంట‌కు 100 నుంచి 120 కిలో మీట‌ర్ల వేగంతో వీస్తున్నాయి. మ‌రోవైపు.. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ.. పీక‌ల్లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ నుంచి అతి భారీ వ‌ర్షాల‌తో జిల్లా వ్యాప్తంగా.. ప్ర‌జ‌లు భ‌యం …

Read More »

డ్ర‌గ్స్ పేరుతో ఐటీ ఎంప్లాయ్‌ నుంచి 3.46 ల‌క్ష‌లు దోపిడీ!

వైట్ కాల‌ర్ జాబ్ అంటే.. అంద‌రికీ తెలుసు. కానీ, వైట్ కాల‌ర్ దోపిడీల గురించిచాలా త‌క్కువ మందికే తెలుసు. కానీ, ఇప్పుడు వైట్ కాల‌ర్ నేరాలు జోరుగా పెరుగుతున్నాయి. పోలీసుల‌కు కూడా.. ఈ కేసుల చిక్కులు విప్ప‌డం చాలా క‌ష్టంగా మారింది. ఈ నేరాలు కూడా.. అంతుచిక్క‌కుండా ఉన్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ప్ర‌పంచ మేధావులు మెద‌ళ్ల‌ను రంగ‌రిస్తే.. వ‌చ్చే ఆలోచ‌న‌ల‌న్నీ.. ఈ నేరగాళ్ల‌కే వ‌స్తున్నాయంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. మోసాల్లో ర‌క‌ర‌కాలు.. …

Read More »

విడాకుల వివాదం.. వేల కోట్లు నష్టపోతున్న రేమండ్

వ్యాపారం వేరు. వ్యక్తిగతం వేరు అని పలువురు చెబుతుంటారు. కానీ.. ఈ వాదన అన్నిసార్లు సరైనది కాదు.కొన్నిసార్లు వ్యక్తిగత అంశాలు వ్యాపారం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. ప్రముఖ రేమండ్ సంస్థ ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. రేమండ్ ఛైర్మన్.. ఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో వైవాహిక సంబంధానికి ముగింపు పలుకుతున్న వేళలో.. వారి మధ్య వివాదం ఆ స్టాక్ మీద తీవ్రంగా ఉందని …

Read More »

జుట్టూ..జుట్టూ ప‌ట్టుకున్న జంట‌, విమానాన్ని ఢిల్లీలో దింపేశారు!

భార్య భ‌ర్త అన్నాక‌.. చిన్న‌పాటి వివాదాలు.. మ‌న‌స్ప‌ర్థలు కామ‌న్‌. అయితే.. అవి కూడా ఇంటి వ‌ర‌కు ప‌రిమితం కావాలి. బ‌హిరంగ ప్ర‌దేశాలు, ప్ర‌యాణ స‌మ‌యాల్లో త‌గిన గౌర‌వంతో.. ప్ర‌క్క‌వారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా మ‌సులుకోవాలి. అయితే.. ఈ చిన్న‌పాటి విచ‌క్ష‌ణ‌ను కోల్పోయిన ఓ జంట‌.. విమానంలోనే జుట్టూ జుట్టూ ప‌ట్టుకున్నారు. లెంప‌లు వాయించుకున్నారు. తోటి ప్ర‌యాణికుల‌కు తీవ్ర అభ్యంత‌రక‌రంగా కూడా వ్య‌వ‌హ‌రించారు. దీనికితోడు.. ఒక‌రిపై ఒక‌రు విమాన సిబ్బందికి ఫిర్యాదులు …

Read More »

విదేశాల్లో పెళ్లిళ్లా? సెలబ్రిటీలకు షాకిచ్చిన మోడీ

తాను గురి పెట్టింది ఎవరిపైన అన్నదాన్ని పట్టించుకోరు ప్రధాని నరేంద్ర మోడీ. తాను టార్గెట్ చేసిన అంశానికి కోట్లాది మందిని టచ్ చేసిందా? లేదా? అన్నదే ఆయన లెక్క. తాజాగా మన్ కీ బాత్ లో పలు అంశాలపై తనకున్న అభిప్రాయాల్ని దేశ ప్రజలతో పంచుకున్నారు మోడీ. ఈ ఆదివారం చేసిన మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన ఒక అంశం దేశంలోని బడా బాబులకు.. …

Read More »

మృణాల్ శ్రీలీల ఇద్దరికీ సమస్యే

సినిమా ప్రమోట్ చేసే క్రమంలో హీరోతో పాటు హీరోయిన్ ఉంటేనే ఆడియన్స్ కి నిండుగా అనిపిస్తుంది. ఒకరు లేకపోయినా అదేంటనే అనుమానం రావడం సహజం. మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న పబ్లిసిటీలో ఎక్కడా కనిపించడం లేదు. కారణం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ పాట షూట్ లో బిజీగా ఉండటమే. ప్రస్తుతం దీని చిత్రీకరణ ముంబైలో జరుగుతోందట. చాలా రోజుల క్రితమే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ రిలీజ్ దగ్గరగా ఉన్న …

Read More »

రోహిత్, కోహ్లి ఆడరు.. రాహుల్ ఉండడు

వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలుస్తుందని అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఫైనల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మన జట్టు ఓటమి పాలైంది.ఆస్ట్రేలియా కప్పు ఎగరేసుకుపోయింది. వన్డే కెరీర్లను ఘనంగా ముగించాలని చూసిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు నిరాశ తప్పలేదు. ఈ టోర్నీతోనే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం కూడా ముగిసింది. ఆయనకు కూడా ఆఖర్లో చేదు గుళిక తప్పలేదు. ఐతే వన్డే కెరీర్లు ముగించబోతున్నట్లు …

Read More »