సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్ కప్ గురించి అప్పుడే చర్చలు పెట్టొద్దని మీడియాకు సూటిగా చెప్పారు. ముఖ్యంగా ఈ సిరీస్లో అదరగొట్టిన యంగ్ ప్లేయర్స్ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ను వరల్డ్ కప్ రేసులో చూస్తామా? అన్న ప్రశ్నకు ఆయన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. “వరల్డ్ కప్ రావడానికి ఇంకా రెండేళ్లు ఉంది. …
Read More »గోవా ప్రమాదం.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని ‘బర్చ్ బై రోమియో లేన్’ అనే నైట్ క్లబ్ మాత్రం 25 మందికి మరణ శాసనం రాసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బంది సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇప్పుడు గోవా సేఫ్టీ ప్రోటోకాల్స్ మీద అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. తాటాకులే …
Read More »ప్రియుడు వదిలేశాడు.. మంచు కొండల్లో గడ్డకట్టి చనిపోయింది!
ఆస్ట్రియాలో జరిగిన ఒక విషాద ఘటన అందరినీ కలిచివేస్తోంది. సరదాగా ప్రియుడితో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన కెర్ స్టిన్ గుర్ ట్నర్ (33) అనే యువతి, మంచు కొండల్లో ఒంటరిగా గడ్డకట్టి ప్రాణాలు కోల్పోయింది. దేశంలోనే ఎత్తైన ‘గ్రాస్ గ్లోక్నర్’ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లిన ఆమెను, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడు, తన బాయ్ఫ్రెండ్ థామస్ ప్లాంబెర్గర్ (39) రక్షణ లేకుండా వదిలేసి రావడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. …
Read More »ఎట్టకేలకు పీస్ ప్రైజ్ దక్కించుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే. తాను ప్రపంచ శాంతి కాముకుడినని, ప్రపంచ దేశాల శాంతిని అభిలషించే నాయకుడినని ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు. దాదాపు ఏడు దేశాల మధ్య యుద్ధాలను ఆపానని దీనిలో అణ్వాయుధ దేశాలైన భారత్-పాకిస్థాన్లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. శాంతి పురస్కారాన్ని తనకు ఇవ్వకపోతే.. అంటూ ఒకటి రెండు సందర్భాల్లో …
Read More »కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు. అందుకే ఓ దుకాణం యజమాని తెలుగు లో కూడా బోర్డు పెట్టారు. అక్కడి దుకాణానికి ఉన్న తెలుగు అక్షరాలను తొలగించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. బళ్లారిలో ఆకృతి అనే తెలుగు అక్షరాలను తొలగించడం ఆ వీడియోలో కనిపిస్తోంది. కర్ణాటక రక్షణ వేదిక, బళ్లారి, విజయనగర జిల్లా అధ్యక్షుడు జి.రాజశేఖర్ …
Read More »డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక గానీ అసలు నిజం తెలియదు. డబ్బులు వస్తాయి కానీ మనశ్శాంతి ఉండదని చాలామంది ఫీల్ అవుతుంటారు. సరిగ్గా ఇలాగే, కెనడాలో ఐదేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఓ ఎన్నారై, అక్కడి యాంత్రిక జీవనానికి విసిగిపోయి జాబ్కి రిజైన్ చేసి ఇండియా వచ్చేస్తున్నాడు. “ఇక నా వల్ల కాదు, …
Read More »టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో గెలిచే మ్యాచ్ చేజారింది. ఈ ఘోర పరాభవంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లపై గట్టిగానే విరుచుకుపడ్డారు. అసలు మహ్మద్ షమీ లాంటి సీనియర్ బౌలర్ ఎక్కడ? అతన్ని ఎందుకు పక్కన పెట్టారు? అంటూ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్లను సూటిగా ప్రశ్నించారు. …
Read More »ఇండిగో దెబ్బకు డీజీసీఏ యూ టర్న్!
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు తలొగ్గో గానీ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సంచలన నిర్ణయం తీసుకుంది. పైలట్ల రెస్ట్ విషయంలో మొన్ననే పెట్టిన కొత్త రూల్స్ని వెనక్కి తీసుకుంది. “పైలట్ల వీక్లీ రెస్ట్ లో ఇతర సెలవులను కలపకూడదు” అనే నిబంధనను తక్షణమే రద్దు చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి ఒక …
Read More »ఇండిగో ఎఫెక్ట్: టెక్కీల ‘డిజిటల్’ రిసెప్షన్!
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఒక వింత సంఘటన జరిగింది. రిసెప్షన్ వేదిక రెడీ, బంధువులంతా వచ్చేశారు, విందు భోజనాలు సిద్ధం. కానీ స్టేజ్ మీద ఉండాల్సిన పెళ్లికొడుకు, పెళ్లికూతురు మాత్రం లేరు. వాళ్లు ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండి, వీడియో కాల్ ద్వారా తమ సొంత రిసెప్షన్కు హాజరయ్యారు. టెక్నాలజీ యుగంలో ‘వర్చువల్ రిసెప్షన్’ అంటే ఇదేనేమో అనిపించేలా జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. …
Read More »వీసా ఇంటర్వ్యూ.. ఇక నుంచి మరో టెన్షన్
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే కాదు, మీ సోషల్ మీడియా అకౌంట్లు కూడా ‘శుభ్రం’ చేసుకోవాలి. ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్ 15 నుంచి కొత్త రూల్ తెస్తోంది. దీని ప్రకారం మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ‘పబ్లిక్’లో ఉండాలి. వీసా ఆఫీసర్లు మీ పోస్టులు, లైకులు, కామెంట్లను జల్లెడ పడతారు. …
Read More »ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మీ ఈఎంఐ తగ్గుతుందా?
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 90 దాటి పాతాళానికి పడిపోతుంటే, మరోపక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కరెన్సీ విలువ పడిపోతున్నప్పుడు వడ్డీ రేట్లు పెంచుతారు లేదా అలాగే ఉంచుతారు. కానీ, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాత్రం డేరింగ్ స్టెప్ వేస్తూ రెపో రేటును 0.25 శాతం తగ్గించి …
Read More »అసూయతో పిల్లలను చంపిన కిల్లర్ ఆంటీ!
హర్యానాలో జరిగిన ఈ ఘోరం గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అందంగా ఉన్నారన్న ఒక్క కారణంతో చిన్న పిల్లలను టార్గెట్ చేసి చంపేసింది ఓ మహిళ. ఆమె పేరు పూనమ్. గత రెండేళ్లలో ఏకంగా నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఇందులో ఆమె సొంత కొడుకు కూడా ఉండటం గమనార్హం. అసలు ఆమె ఎందుకిలా చేసింది అంటే.. పోలీసుల విచారణలో “బ్యూటీ కాంప్లెక్స్” అనే వింత కారణం బయటపడింది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates