ఉత్కంఠ పోరుతో సాగుతుందనుకున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నీరసంగా జరిగింది. 175 పరుగులు చేసిన భారత్ సేన.. పాక్ ను కేవలం 114 పరుగులకే చిత్తు చేసింది. నిజానికి మ్యాచ్ ఇంకొంచం త్వరగా ముగిచేది. హార్దిక్ బౌలింగ్ చేస్తున్న ఓవర్ లో కుల్దీప్ యాదవ్ ఆఖరి క్యాచ్ ను వదలడం వల్ల ఇంకాస్త సమయం పట్టింది. అయితే ఈ క్యాచ్ వదిలే తరుణంలో కుల్దీప్ చేతిలో పడిన బంతి బౌండరీ …
Read More »వాలెంటైన్ ట్విస్ట్: భజరంగ్ దళ్ కు ప్రేమికుల షాక్?
ప్రతి ఏటా ప్రేమికుల దినోత్సవం నాడు భజరంగ్ దళాలు రంగంలోకి దిగి బహిరంగ ప్రదేశాల్లో పెళ్ళి కానీ యువతి యువకులు ఎక్కడ కలిసి ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారన్నది అందరికీ తెలిసిన విషయమే. మన దక్షిణ రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు తక్కువే కానీ నార్త్ సైడ్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో కర్రలతో దాడి చేశారనే వార్తలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా జైపూర్ …
Read More »వింటర్ ఒలింపిక్స్… వారంలోనే కండోమ్స్ ఖాళీ!
ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 వింటర్ ఒలింపిక్స్లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆటల పోటీలు మొదలైన కొన్ని రోజుల్లోనే అథ్లెట్ల ప్రాంతంలో సరఫరా చేసిన దాదాపు 10,000 కాండమ్ ప్యాకెట్లు అయిపోయాయి. దీంతో నిర్వాహకులు ఒక్కసారిగా అప్రమత్తమై కొత్త స్టాక్ కోసం పరుగులు పెట్టాల్సి వచ్చింది. క్రీడాకారుల అవసరాలను అంచనా వేయడంలో లెక్కలు తప్పడంతో ఈ అనూహ్యమైన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒలింపిక్ విలేజ్లో క్రీడాకారులకు కాండమ్స్ …
Read More »ఇండో పాక్ మ్యాచ్.. మొదలవకముందే ఓ టెన్షన్
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ఇప్పుడు వాతావరణం రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురుకాబోతోంది. ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ పోరుపై వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం మొత్తం ప్రస్తుతం కవర్లతో కప్పి ఉంచడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక వాతావరణ …
Read More »మరణంలోనూ ఐదుగురికి ప్రాణం పోసిన పది నెలల చిన్నారి
కేరళలో ఒక హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కేవలం పది నెలల వయసున్న అలిన్ షెరిన్ అబ్రహం అనే పసికందు, తాను కన్నుమూస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఈ చిన్నారి, కేరళలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా ఒక గొప్ప చరిత్రను లిఖించింది. తన మరణంతో మరో ఆరు నెలల చిన్నారితో సహా మొత్తం ఐదుగురికి ఈ పాప కొత్త …
Read More »జింబాబ్వే గెలిస్తే కప్పు టీమిండియాదేనా..
క్రికెట్ ప్రపంచంలో కొన్ని సెంటిమెంట్లు వినడానికి వింతగా ఉన్నా, అవి నిజమైనప్పుడు మాత్రం ఆశ్చర్యం వేయక మానదు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026లో ఆస్ట్రేలియాపై జింబాబ్వే సాధించిన విజయం అలాంటి ఒక క్రేజీ సెంటిమెంట్ను మళ్ళీ తెరపైకి తెచ్చింది. వరల్డ్ కప్ టోర్నీలలో ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్టును జింబాబ్వే ఓడించిన ప్రతిసారీ, ఆ కప్పును భారత జట్టే ముద్దాడింది. ఇప్పుడు 2026లో కూడా అదే సీన్ రిపీట్ …
Read More »300 రూపాయలకు కొని 634 కోట్లకు అమ్మేశాడు
అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో అసలే అర్థం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా.. కేవలం సరదాగా కొన్న ఒక డొమైన్ ఒక వ్యక్తిని వందల కోట్ల అధిపతిగా మార్చింది. ఇంటర్నెట్ చరిత్రలో అత్యంత ఖరీదైన డీల్ గా చెబుతున్న ఈ ఉదంతం గురించి వింటే విస్మయంతో నోరెళ్లబెట్టాల్సిందే. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళితే..అవును.. …
Read More »వికెట్ల వెనుక నుంచి బంతి విసరవచ్చా?
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ వికెట్ల వెనుక నుంచి బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా బౌలర్లు క్రీజు లోపలి నుంచే బౌలింగ్ చేయడం చూస్తుంటాం, కానీ ఎరాస్మస్ ఏకంగా అంపైర్ వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని వదలడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు …
Read More »పసికూన పంజాకు కంగారూలు విలవిల!
ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026లో చిన్న దేశాలు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో బలమైన ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. బ్రైన్ బెన్నెట్ (64 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. …
Read More »నమీబియాపై గెలిచినా… టీమిండియాలో అదే టెన్షన్
టీ20 వరల్డ్ కప్ భాగంగా జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్ లో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 209 పరుగులు చేయగా, అనంతరం నమీబియా కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. స్కోరు బోర్డు మీద అంకెలు ఘనంగానే కనిపిస్తున్నా, లోతుగా గమనిస్తే భారత బ్యాటింగ్ లైనప్లో ఆందోళన కలిగించే అంశాలు అలాగే ఉన్నాయి. పసికూనలపై చెలరేగిపోతారని …
Read More »విజయ్ మాల్యా… ఇక్కడికి వస్తేనే విచారణ
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పిటిషన్ను విచారించాలంటే ఆయన ముందుగా భారత్కు తిరిగి రావాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. 2018లో అమల్లోకి వచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం చెల్లుబాటు సవాలు చేస్తూ మాల్యా తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఈ స్థితిలో విచారణకు తీసుకోలేరని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అఖండ్ల …
Read More »డబుల్ సూపర్ ఓవర్ డ్రామా… ఇది కదా క్రికెట్ అంటే
టీ20 వరల్డ్ కప్ 2026లో మరో మ్యాచ్ అసలైన కిక్ ఇచ్చింది. గ్రూప్-డిలో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా సాగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సరిగ్గా 187 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. అయితే ఇక్కడితో డ్రామా ముగియలేదు, విజేత ఎవరో తేలడానికి ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. చివరికి అదృష్టం సౌత్ ఆఫ్రికానే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates