రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు దేశంలో దుమారం రేపుతోంది. ఒక ప్రాఫెసర్, ఐదుగురు విద్యార్థులతో కలిసి పేపర్ లీక్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఈ వార్త పతాక శీర్షికలకు ఎక్కింది. పాఠాలు చెప్పడంలో తెలితేటలు ప్రదర్శించాల్సిన ప్రొఫెసర్ పేపర్ లీక్ చేయడంలో స్కిల్స్ ప్రదర్శించడం మేధావులను విస్మయానికి గురి …
Read More »అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి. కొన్ని చోట్ల అయితే, కోతుల బెడద తీవ్రంగా ఉంటూ మనుషులపై దాడులు చేస్తున్న పరిస్థితులూ ఉన్నాయి. దీంతో, కోతుల బెడద లేకుండా చేస్తామంటూ రాజకీయ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో హామీలిచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. చాలా పట్టణాల్లో కోతులను పట్టుకొని అడవులలో వదిలివేసిన ఘటనలు కూడా ఉన్నాయి. …
Read More »చిరు బర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో.. తాను వాళ్ల ఫ్యాన్ అని చెప్పుకుంటేనో అది పెద్ద విషయంగా ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. బన్నీ మెగా గొడుగు నుంచి బయటికి వచ్చేశాడు. అతను మెగా అనే పదమే వాడట్లేదు. తన అభిమానులను మెగా ఫ్యాన్స్ అని సంబోధించడం లేదు. ఆర్మీ అంటూ …
Read More »అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్, మురళీ శర్మల మధ్య జరిగిన ఈ సీన్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో తండ్రి వాల్మీకిని కొడుకు బంటు ఛమ్మక్ చంద్రకు పట్టించిన వైనం నవ్వులు పూయిస్తుంది. అయితే, అలవైకుంఠపురములో బంటు క్యారెక్టర్ ను అనంతపురములోని ఆరేళ్ల మహేష్ బాగా …
Read More »ఉరిశిక్షలు విధించడంలో ఈ జడ్జి ఆల్ టైం రికార్డ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష చిత్రం ‘ఉరిశిక్ష’పై ఎంత పెద్ద డిబేట్ కు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆ చిత్రం విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా…ఇప్పటికీ ఉరిశిక్షపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూనే ఉంటుంది. సభ్య సమాజం తలదించుకునే తప్పులు చేసిన దుర్మార్గులకు ఉరే సరి అని కొందరు…ఇంకా ఆటవిక సమాజంలో మాదిరి ఉరిశిక్ష విధించడం సరికాదని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. …
Read More »తల్లి కొడుకు కలిసి చంపేశారు..
డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక (భూంపల్లి) ప్రాంతంలో తల్లీకొడుకు కలిసి ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 5.1 తులాల బంగారం, 53 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భూంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో హోటల్, దుకాణం నిర్వహిస్తున్న …
Read More »దొంగతనం చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ!
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా లేచి చూసే సరికి ఇంటి ఓనర్లు ఆ దొంగ చుట్టూ కర్రలు పట్టుకొని రెడీగా ఉండడం…ఇటువంటి సీన్లు సినిమాల్లో చాలా ఉన్నాయి. ఇదే తరహా సీన్ ఒకటి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా జరిగింది. హైదరాబాద్ లో గంజాయి మత్తులో దొంగతనానికి వెళ్లిన …
Read More »ఒకే రోజు ఒకే ఆలయంలో 400 పెళ్లిళ్లు
భారతదేశ సంస్కృతిలో వివాహాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారే పెళ్లి జరుగుతుందని ఇక్కడి ప్రజల్లో అత్యధికులు నమ్ముతారు. అందుకే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. మేళతాళాలతో వైభవంగా పెళ్లి చేస్తారు. దేవుడు అడుగుపెట్టిన నేలగా చెప్పుకునే కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయంలో అద్భుత ఘట్టం చోటు చూసుకోబోతుంది. కేరళ ప్రజలకు మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం మాసం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది మలయాళ …
Read More »పాలిమర్ కరెన్సీకి కేంద్రం రెడీ.. మరి పాత నోట్ల సంగతి..?
దేశంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్ల ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ కోసం ప్రవేశపెట్టేందుకు అనుమతించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు వెల్లడించింది. ప్రయోగాలు విజయవంతమైతే ఒక్కో విలువకు సుమారు 100 కోట్ల (ఒక బిలియన్) నోట్లను ముద్రించే అవకాశం ఉంది. పాలిమర్ నోట్ల తయారీకి అవసరమైన పాలిమర్ సబ్స్ట్రేట్ తయారీ, సరఫరా కోసం ఆర్బీఐకి చెందిన …
Read More »హైదరాబాద్ లో అద్దెకు బాయ్ ఫ్రెండ్లు
హైదరాబాద్ లో రోజురోజుకూ పాశ్చత్య సంస్కృతీ పెరిగిపోతుంది. కో లివింగ్ పీజీలు ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఉద్యోగం, చదువు పేరుతో మహా నగరంలో అడుగుపెట్టిన యువత రంగురంగుల లోకంలో పడిపోతున్నారు. తేనే పూసిన కత్తులతో దోస్తీ చేస్తున్నారు. ఇలాంటి వారి బలహీనతలను క్యాష్ చేసుకుందుకు కొందరు మోసగాళ్లు వల వేస్తున్నారు. అందమైన అబ్బాయిలను ఎరగా వేసి అమ్మాయిలను మోసం చేసేందుకు తెగిస్తున్నారు. ఇందులో భాగమే అద్దెకు బాయ్ ఫ్రెండ్. …
Read More »మూడు కోట్లు ఇచ్చి నిశ్చితార్ధం రద్దు చేసుకో
ఒకప్పుడు లక్షలాది రూపాయల కట్నకానుకలు ముట్టచెబితేనే కానీ అమ్మాయిల పెళ్లిళ్లు కావడం కష్టమయ్యేది. లేకపోతే అత్తారింటి వేధింపులు భరించాల్సి వచ్చేది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. పెళ్లి చేసుకునే అమ్మాయిలు బెదిరింపులకు దిగడం ఫ్యాషన్ అయిపోయింది. తిరుపతిలో జరిగిన ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్ధం చేసుకున్న కాబోయే వరుడ్ని వేధించడం మొదలుపెట్టింది ఒక యువతి. 3 కోట్ల రూపాయలు ఇచ్చి నిశ్చితార్ధం రద్దు చేసుకోమని బెదిరింపులకు …
Read More »బాల్టిమోర్లో ఘనంగా ముగిసిన 19వ ఆటా మహాసభలు మరియు యువజన సదస్సు
బాల్టిమోర్, మేరీల్యాండ్: జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు మరియు యువజన సదస్సు ఘనంగా, చిరస్మరణీయంగా ముగిశాయి. ఉత్తర అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పాల్గొన్న ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సాహిత్యం, సామాజిక సేవ, యువజన భాగస్వామ్యం, వ్యాపార–పెట్టుబడి అవకాశాలు, ప్రజాసేవ, వినోద కార్యక్రమాల సమ్మేళనంగా నిలిచాయి. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates