తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు… బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల నుంచి యువకులు బంగారు నగలు దొంగిలించే క్రైమ్ కథా చిత్రమ్ అది… ఓ రకంగా చెప్పాలంటే ఆ చిత్రం తర్వాత ఆ తరహా చైన్ స్నాచింగ్స్ విపరీతంగా పెరిగాయని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ ఘటన ఆ చిత్రాన్ని తలపిస్తుంది. అయితే, ఇక్కడ సీన్ …
Read More »‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీధికుక్కల దాడుల కారణంగా ప్రాణనష్టం జరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. “కుక్కల కంటే మనుషుల ప్రాణాలకు విలువ లేదా?” అంటూ ధర్మాసనం …
Read More »టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ సంచలనం ఆయుష్ బదోనీని బీసీసీఐ ఎంపిక చేసింది. 2026 సంవత్సరంలో భారత జాతీయ జట్టుకు ఎంపికైన తొలి కొత్త ఆటగాడిగా బదోనీ అరుదైన గుర్తింపు పొందాడు. వడోదరలో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఐదు …
Read More »`గోదావరి సంప్రదాయం`… విజయవాడ వయా హైదరాబాద్!
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి పందేలు ప్రధాన ఆకర్షణ. ఒకప్పుడు గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన కోడి పందేలు.. పొట్టేలు పందేలు.. తర్వాత తర్వాత.. కొన్ని కొన్ని చుట్టుపక్కల గ్రామాలకు పాకాయి. అయితే.. రాను రాను ఇప్పుడు గోదావరి, కృష్ణానదులను కూడా దాటుకుని.. ప్రాంతాలకు.. రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే..ఐపీఎల్ మ్యాచ్లకు చేసే …
Read More »ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం ప్రియుల్లో బడాబాబులు కూడా ఎంతో మంది ఉన్నారు. మందుబాబులు తీసుకునే లిక్కర్ వందల్లో ఉంటే, బడాబాబులు తాగే మద్యం ఖరీదు వేలల్లో ఉంటుంది. ఒక్కొక్క బాటిల్ కనీస ధర 20,000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇక లక్షల వరకు కూడా మద్యం ధర పలుకుతోంది. అయితే ఎవరి స్థాయి …
Read More »15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు చెబుతుంటారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆయన తన జీవనశైలి గురించి చెప్పిన విషయాలు విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మనం రోజూ చేసే పనులను ఆయన పక్కన పెట్టి దశాబ్దాలు గడుస్తున్నా.. ఆయన అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారనేది ఇప్పుడు …
Read More »పందెం రాయుళ్లకు తిప్పలు తప్పవా…?
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేసి కోడిపందాలు నిర్వహించడం, వాటిని అడ్డుకుంటామని ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు నిర్వహించడం ద్వారా జంతుహింస జరుగుతున్నట్లు, తాజాగా హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లలో అక్రమ మద్యం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిలుపుకోవాలని, …
Read More »సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి ఇప్పుడు వాహనాలతో నిండిపోతోంది. ఎక్కడ చూసినా కార్లు, బస్సుల తాకిడితో హైవే అంతా కిక్కిరిసిపోయింది. పంతంగి టోల్ప్లాజా వద్ద రద్దీ రికార్డు స్థాయికి చేరుకోవడంతో వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అంటే …
Read More »లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా అడుగుపెడుతుంటే ఫ్యాన్స్ కళ్లన్నీ ఇద్దరు దిగ్గజాల మీదనే ఉన్నాయి. వారే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరిద్దరూ ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డ్ ని అధిగమించారు. …
Read More »జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు.. తాజాగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీనారాయణ సతీమణిని మోసం చేశారు. ఆమె నుంచి ఏకంగా రూ.2.58 కోట్లను కొట్టేశారు. షాకింగ్ గా మారిన ఈ ఉదంతాన్ని చూస్తే.. ఎవరైనా ఇట్టే మోసపోయేలా చేసే సైబర్ నేరస్తుల టాలెంట్ కు బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం …
Read More »కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి గాలిపటాలు ఎగరేయడంలో వచ్చే కిక్కే వేరు. అయితే, గాలిపటం ఎగరేసేందుకు దారాన్ని ఉపయోగిస్తే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, చైనా మాంజాతో గాలిపటం ఎగరేస్తే మాత్రం మన వినోదం మరొకరికి ప్రాణ సంకటం కావొచ్చు. చైనా మాంజాపై నిషేధం ఉన్నా, వాడొద్దని ఎంత మొత్తుకుంటున్నా చాలామంది …
Read More »హమ్మయ్య… కోనసీమ మంటలు చల్లారాయి
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన బ్లోఅవుట్ ఘటన ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో చెలరేగిన మంటలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందాలు అహోరాత్రులు శ్రమించి పూర్తిగా ఆర్పివేశాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా తొలుత బావి చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకుని, గ్రామస్తులను అప్రమత్తం చేశారు. దేశంలోని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates