Trends

సౌదీ బస్సు ప్రమాదంలో మృత్యుంజయుడు ఇతనే..

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు అగ్ని ప్రమాద ఘటనలో ఒకే కుటుంబంలో 8 మంది మృతిని చెందగా వారిలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతని పేరు షేక్ అబ్దుల్ షోయబ్. ప్రమాద సమయంలో అతను బస్సు డ్రైవర్ సమీపంలో కూర్చున్నాడు. షోయబ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 46 మందితో ప్రయాణిస్తున్న ఆ బస్సు మంటల్లో …

Read More »

సౌదీలో ఘోరం… బస్సులో 42 మంది భారతీయులు సజీవ దహనం!

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో దాదాపు 42 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా.. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్ను …

Read More »

6 ఏళ్ల పోరాటం.. పరిహారంగా రూ.317 కోట్లు

ఆరేళ్ల న్యాయ పోరాటం, ఒక గ్లోబల్ విమానయాన దిగ్గజంతో యుద్ధం, చివరకు దిమ్మతిరిగే విజయం. ఇది 2019 విమాన ప్రమాదంలో చనిపోయిన శిఖా గార్గ్ కుటుంబం సాధించిన విజయం. బోయింగ్ 737 MAX విమాన డిజైన్ లోపం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆ కుటుంబం చేసిన పోరాటానికి, అమెరికాలోని షికాగో ఫెడరల్ కోర్టు రూ. 317 కోట్లు (35.85 మిలియన్ డాలర్లు) పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అసలు …

Read More »

గూగుల్‌ను కుదిపేస్తున్న.. ‘మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌’: ఏంటిది?

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా గూగుల్‌ను కుదిపేస్తున్న అంశం.. ‘మ‌ద‌ర్ ఆఫ్ సైతాన్‌’. ఏంటిది? ఎందుకు? ఎలా ఆవిర్భ‌వించింది? దీనివెనుక ఎవ‌రు ఉన్నారు? ఇలా.. అనేక అంశాల‌ను నెటిజ‌న్లు తెగ‌వెతికేస్తున్నారు. దీనికి కార‌ణం.. దేశంలో గ‌త నాలుగు రోజులుగా తీవ్ర చ‌ర్చ‌కు.. భ‌యానికి కూడా దారి తీసిన ఎర్ర కోట కారు పేలుడు ఘ‌ట‌నే. ఈ ఘ‌ట‌న జ‌రిగి దాదాపు ఐదు రోజులు అయింది. అయినా.. దాని తాలూకు ప్రకంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే …

Read More »

ఐబొమ్మ అడ్మిన్‌ను పట్టించింది భార్యేనా?

ఐబొమ్మ‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్రాల‌తో పాటు తెలుగులో రిలీజ‌య్యే వేరే భాషా చిత్రాల‌ను కూడా పైర‌సీ చేసి క్వాలిటీ ప్రింట్లు అందిస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న వెబ్ సైట్. ముందుగా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చే సినిమాల‌ను మాత్ర‌మే పైర‌సీ చేసి అందిస్తూ వ‌చ్చిన ఈ వెబ్ సైట్.. ఈ మ‌ధ్య థియేట‌ర్ల‌లో రిలీజైన సినిమాల హెచ్‌డీ ప్రింట్ల‌ను కూడా …

Read More »

ఐఫోన్ పాకెట్… ధర ఎన్ని వేలో తెలుసా?

మీ ఖరీదైన ఐఫోన్ కోసం యాపిల్ ఒక కొత్త ‘జేబు’ను రిలీజ్ చేసింది. దీని పేరు ‘ఐఫోన్ పాకెట్’. ఇది మామూలు జేబు కాదు, జపాన్‌కు చెందిన ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ ‘ఇస్సే మియాకే’తో కలిసి తయారు చేయించింది. ‘ఒక గుడ్డ ముక్క’ స్ఫూర్తితో 3D నిట్టింగ్‌తో (అల్లిక) దీన్ని తయారు చేశారట. చూడటానికి చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉన్నా, దీని ధర మాత్రం అస్సలు సింపుల్‌గా లేదు. ఈ …

Read More »

ధూమపానం మరియు మద్యపానం: మీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై వీటి ప్రభావం ఎంత?

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు మనం అందించగల ఒక అద్భుతమైన, సరసమైన భద్రతా కవచం. మన తర్వాత కూడా, మన ఆత్మీయులు ఆర్థికంగా తలవంచకుండా, వారి కలలను, ఆశయాలను కొనసాగించడానికి ఇది ఒక బలమైన పునాది వేస్తుంది. మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీ వయస్సు, ఆదాయం, విద్య వంటి ప్రాథమిక వివరాలతో పాటు, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు …

Read More »

కోడలు ‘దొంగ–పోలీస్’ ఆట: ‘హౌ టు కిల్ ఓల్డ్ లేడీ?’

విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. అప్పనపాలెం ప్రాంతంలో చిన్న చిన్న గొడవలతో మొదలైన అత్త–కోడళ్ల మధ్య విభేదాలు చివరికి ప్రాణహానికి దారితీశాయి. ‘దొంగ–పోలీస్’ ఆట పేరుతో అత్తను సజీవదహనం చేసిన సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. సుబ్రహ్మణ్య శర్మ, భార్య లలిత, తల్లి కనక మహాలక్ష్మి (66)తో కలిసి అప్పనపాలెంలో నివసిస్తున్నారు. అత్త తరచూ మందలించడం, గొడవపడటం వల్ల కోడలు లలిత మనస్తాపానికి గురై, అత్తను …

Read More »

10 మంది పేషెంట్లను చంపిన నర్సు

జర్మనీలో జరిగిన ఒక షాకింగ్ ఘటనలో ఒకరికి జీవిత ఖైదు పడింది. రాత్రిపూట తన పని భారాన్ని తగ్గించుకోవడానికి నర్సుగా పని చేస్తున్న ఒక వ్యక్తి ఏకంగా 10 మంది పేషెంట్లను హత్య చేయడంతో పాటు, మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు తేలింది. ఈ దారుణం డిసెంబర్ 2023 నుంచి మే 2024 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీలోని వుయెర్‌సెల్న్ ఆసుపత్రిలో జరిగింది. 44 ఏళ్ల ఈ నర్సు …

Read More »

సీఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి

ఉమెన్స్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీచరణి ఈరోజు అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ తో పాటు వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. శ్రీచరణి, మిథాలి రాజ్‌కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, …

Read More »

చీమ చిటుక్కుమన్నా భయం.. భయం..

చీమలంటే ఆమెకు భయం.. ఆ భయమే ఆమెను ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పింది. నమ్మడానికి ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించినా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాలో చీమలంటే భయంతో పాతికేళ్ల మనీషా సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. కూతురిని ఒంటరిని చేసి తనువు చాలించింది. నన్ను క్షమించండి.. ఈ చీమలతో బతకడం నావల్ల కావట్లేదు.. అంటూ ఆమె తన …

Read More »

లేక లేక కప్పు గెలిస్తే.. ఇలా అయ్యిందేంటి?

ఐపీఎల్ ట్రోఫీని గెలవాలని తొలి సీజన్ నుంచి ఎంతో ప్రయత్నించినా.. 16 సంవత్సరాల పాటు ఆ కలను నెరవేర్చుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి కప్పులు సాధించగా.. బలం, ఆకర్షణ పరంగా ఆ రెండు జట్లకూ ఏమాత్రం తీసిపోనట్లు కనిపించే ఆర్సీబీకి మాత్రం ఒక్క కప్పూ దక్కలేదు. ప్రతిసారీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఏదో ఒక దశలో నిష్క్రమించడం.. ఇదీ వరస.  ఆర్సీబీ కప్పు గెలవకపోవడంపై ఎన్నో ఏళ్ల నుంచి …

Read More »