గుజరాత్లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది తుడిచి పెట్టుకుపోయారు. కనీసం వారిని గుర్తించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయిన వారికి మాంసపు ముద్దలు అందించడం తప్ప ఏమీ మిగల్లేదు. ఇంత ఘోర విషాదం జరిగి గంటలు గడిచినా.. ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం పై మాత్రం కారణాలు స్పష్టంగా తెలియడం లేదు. పైగా.. అనేక వాదనలు ప్రముఖ నిపుణుల నుంచే వినిపిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోంది. …
Read More »దేశంలో… ఇదే అతి పెద్ద రెండో విమాన ప్రమాదం!
గుజరాత్ పారిశ్రామిక రాజధాని అహ్మదాబాద్ నుంచి లండన్కు టేకాఫ్ అయిన.. బోయింగ్ 171 విమానం గురువారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కుప్పకూలి పోయింది. ఘటన జరిగిన 30 నిమిషాల వరకు కూడా.. బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు. ఆ తర్వాత.. వెలుగు చూసిన ఈ ఘోర విషాదంలో 242 మంది(మొత్తం సిబ్బంది, ప్రయాణికులు కూడా) మాంసపు ముద్దలుగా మిగిలారు. అయితే.. దేశంలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇదే రెండో అతి …
Read More »మృత్యుంజయుడు… మంటల్లో నుంచి నడిచొచ్చాడు
గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు ఆవల జనావాసాలపై కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో అందరూ మృత్యువాత పడ్డట్టు పోలీస్ కమిషనర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అదే అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ మరికాసేపటికే మరో ప్రకటన చేశారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి బతికి బట్ట కట్టాడని, అతడు ప్రమాద మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాడని ఆయన తెలిపారు. వెరసి …
Read More »విషాదం.. మాజీ సీఎం సహా 242 మంది మృతి
గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో యావత్తు ప్రపంచ దేశాలను హడలెత్తించింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం ప్రయాణికులు, సిబ్బంది కలిసి 242 మంది మృత్యువాత పడ్డారన్న వార్తలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ అధికారికంగా ధృవీకరించారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్ లోని …
Read More »గుజరాత్ విమాన ప్రమాదంలో 100 మంది మృతి?
గుజరాత్ లో విమానం కుప్పకూలిన దుర్ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. జనావాసాల మధ్య విమానం కూలడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉండడం కలచివేస్తోంది. ముఖ్యంగా బీజే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలడంతో అక్కడ ఉన్న పలువురు విద్యార్థులు మరణించారని తెలుస్తోంది. మధ్యాహ్న భోజన సమయం కావడంతో చాలామంది పీజీ వైద్య విద్యార్థులు హాస్టల్ లోని డైనింగ్ హాల్ …
Read More »విమాన ప్రమాదంలో మాజీ సీఎం
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు,10 మంది విమాన సిబ్బంది, ప్రయాణికులు 242 మంది ఉన్నారు. అయితే, ఆ ప్రయాణికులలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రకారం రూపానీ పేరు ఉన్న ఎయిరిండియా విమానం ప్యాసెంజర్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. రూపానీతోపాటు పలువురు రాజకీయ నాయకులు, వీఐపీలు ఆ …
Read More »బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ వద్ద క్రాష్ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం చెట్టును ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అహ్మదాబాద్ నుండి లండన్ కు 242 మంది ప్రయాణికులతో ఈ విమానం …
Read More »మంగ్లీ ఎఫెక్ట్: పెద్దోళ్లకు పోలీసుల సీరియస్ వార్నింగ్
ప్రముఖ గాయకురాలు మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని ఓ రిసార్ట్లో తన స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చారు. అయితే.. ఇది టీ పార్టీనో.. మందు పార్టీనో అయితే.. ఏమయ్యేదో ఏమో.. కానీ, ఆ పార్టీలో గంజాయి గుప్పుమంది. దీంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. అంతేకాదు.. డ్రగ్స్ తీసుకున్నారన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటి వరకు మంగ్లీ అంటే.. తెలంగాణ సమాజంలో …
Read More »యూపీఐ చెల్లింపులపై బాదుడు?…కేంద్రం క్లారిటీ ఇదే!
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా లెక్కలేనన్ని యూపీఐ యాప్ లు అందుబాటులోకి రావడంతో భారత్ లో మెజారిటీ జనం నగదుగా డబ్బు చెల్లించడం దాదాపుగా మానేశారు. ఈ పేమెంట్ యాప్ లలో దేనినో ఒకదాని ద్వారా వారు తమ చెల్లింపులు చేస్తున్నారు. ఈ తరహా పేమెంట్లలో భారత్ దూసుకుపోతోందని చెప్పక తప్పదు. కొందరైతే దాదాపుగా అన్ని యాప్ లను కూడా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ తరహా యూపీఐ పేమెంట్లపై చార్జీలు వేస్తారని ప్రచారం జరుగుతోంది. …
Read More »అంతరిక్షంలో మన వంటకాలు!
విపరీతమైన భౌతిక పరిస్థితులు, శూన్యగత వాతావరణం ఉండే అంతరిక్షంలో సాధారణ ఆహార పదార్థాలను తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇస్రో (ISRO) – డిఆర్డిఓ (DRDO) కలిసి ఏళ్ల తరబడి చేసిన పరిశోధన ఫలితంగా ఇప్పుడు భారతీయ ఆహారం అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా మారింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ప్రయాణించనున్న సందర్భంగా, ఆయనతో పాటు కొన్ని భారతీయ మిఠాయిలు కూడా రోదసికి …
Read More »హనీమూన్ హత్యలో న్యూ ట్విస్ట్.. భార్య అరెస్ట్!
వివాహం కొత్తగా జరిగింది. హనీమూన్ కోసం భార్యాభర్తలు మేఘాలయకు వెళ్లారు. కానీ, అక్కడ క్షణాల్లో కబుర్లు మారిపోయాయి. ఈమె కేవలం భార్య కాదు… హంతకురాలిగా మారింది. భర్త హత్య కేసులో అసలు కుట్రదారే భార్యగా తేలిపోవడంతో, ఈ ఉదంతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ అనే జంట ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన వీరిలో… మే 23న రాజా …
Read More »రూ.500 నోట్లు రద్దు చేస్తున్నారా?.. అసలు క్లారిటీ ఇచ్చిన కేంద్రం
రూ.500 నోట్లను 2026 మార్చి నుంచి పూర్తిగా రద్దు చేయబోతున్నారని.. ఇటీవలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కథనం కలకలం రేపుతోంది. ఇదే విషయాన్ని వీడియో రూపంలో ప్రసారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ “క్యాపిటల్ టీవీ” విషయాన్ని మరింత వేగంగా విస్తరించింది. దాదాపు 4.5 లక్షల మంది వీక్షించిన ఆ వీడియో వల్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ప్రచారానికి బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates