Trends

పంత్‌ను దెబ్బతీసిన డీఆర్‌ఎస్.. ఫ్యాన్స్ లో ఆగ్రహం

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రిషభ్ పంత్ ఆడిన విధానం ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చింది. స్వల్ప లక్ష్యం కోసం భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ, పంత్ ఒక్కడే గట్టిగా నిలబడ్డాడు. 64 పరుగులు చేయడానికి కేవలం 57 బంతులు మాత్రమే తీసుకున్న పంత్, తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో రాణించాడు. ఈ సమయంలో భారత టాప్‌ ఆర్డర్ దారుణంగా విఫలమైందే గాక, మ్యాచ్ పంత్ ఒక్కడిపై …

Read More »

వారెన్ బఫెట్ ఖాతాలో మరో సారి భారీగా పెరిగిన డాలర్లు!

ప్రపంచ ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ మార్కెట్ లో అతని మాట కూడా ఒక శాసనం. మార్కెట్ ను ప్రభావం చేసే అతికొద్ది మంది వ్యక్తులలో ఈయన ఒకరు. ఇక బఫెట్‌ స్థాపించిన బెర్క్‌షైర్ హాథవే సంస్థ ప్రస్తుతం 325 బిలియన్ డాలర్లకు పైగా నగదును తన ఖాతాలో నిల్వ ఉంచుకున్నట్లు తెలుస్తోంది.  ఈ ఏడాది బెర్క్‌షైర్ తన భారీ పెట్టుబడులను …

Read More »

అమెరికాలో హిందువుల ప‌రిర‌క్ష‌ణ నాది: ట్రంప్ హామీ

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భార‌త దేశానికి చెందిన హిందువుల అంశం ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. కీల‌క‌మైన వీరి ఓట్ల‌ను అందిపుచ్చుకునేందుకు రెండు పార్టీలూ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఎవ‌రికి త‌గిన విధంగా వారు దూసుకుపోతున్నారు. అధికార డెమొక్రాట్లు, ప్ర‌తిప‌క్ష రిప‌బ్లిక‌న్‌లు కూడా భారతీయ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మ‌లా హ్యారిస్‌కు ఎలానూ భారతీయ మూలాలు ఉన్నాయి కాబ‌ట్టి.. ఆమె త‌ర‌ఫున ప్ర‌చారం బాగానే ఉంది. ఎటొచ్చీ.. భార‌తీయ కంపెనీల‌కు చెందిన …

Read More »

19 మందికి ఎయిడ్స్‌.. 17 ఏళ్ల పిల్ల అనైతిక సెక్స్‌!

ఆ అమ్మాయి వ‌య‌సు 17 ఏళ్లు. అంటే అద్బుత‌మైన భ‌విష్య‌త్తు క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంది. 40 ఏళ్ల భవిష్య‌ జీవితాన్ని త‌న‌కు అనుకూల‌మైన రీతిలో సుఖంగా జీవించేందుకు మెట్లు ఏర్పాటు చేసుకునే వ‌య‌సు అది! కానీ, ఆ పిల్ల దారి త‌ప్పేసింది. సిగ‌రెట్ల‌తో ప్రారంభ‌మైన ఆ అమ్మాయి.. అల‌వాట్లు గంజా యి వ‌ర‌కు.. అక్క‌డ నుంచి నిషేధిత డ్ర‌గ్స్ వ‌ర‌కు చేరింది. అన్నం లేక‌పోయినా.. ఉంటుంది కానీ.. డ్ర‌గ్స్ లేకుండా …

Read More »

ఆర్బీఐ న్యూ రూల్స్.. ఎలా ఉన్నాయంటే?

కొత్త ఆర్థిక, వినియోగ నియమాలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), భారతీయ రైల్వే, బ్యాంకులు వంటి సంస్థలు వినియోగదారుల భద్రత, సౌకర్యం కోసం ఈ కొత్త మార్పులను తీసుకొచ్చాయి. ట్రాయ్ నిబంధనలు: టెలికం కంపెనీలు సందేశాల ట్రేసబిలిటీని పెంచడం ద్వారా అనవసర సందేశాలు, మోసాల నివారణకు చర్యలు తీసుకోనున్నాయి. దీనితో ప్రతి …

Read More »

అత్యధిక డబ్బుతో రంగంలోకి ప్రీతి జింటా.. 

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఫైనల్ కప్ కొట్టలేదు. ఆ జట్టు కంటే కూడా కో ఓనర్ ప్రీతీ జింటా ద్వారా జట్టుకు మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు రాబోయే సీజన్ లో పంజాబ్ జట్టు పర్సులో ఎక్కువ డబ్బు ఉండడం విశేషం. జట్టు ఏదైనా సరే 2025 సీజన్ కోసం 120 కోట్లు మాత్రమే ఖర్చు చేయాలి.  ఇక వచ్చే సీజన్‌ కోసం పంజాబ్ ఆటగాళ్లను …

Read More »

IPL: అతను వేలంలోకి వస్తే రూ.25కోట్లకు పైనే..

Rishab Pant

ఐపీఎల్ 2025 కోసం రిటెయిన్ చేసుకోనున్న ఆటగాళ్ల జాబితా ప్రకటనకు ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. గత కొన్ని వారాలుగా వేలానికి సంబంధించిన అనేక రకాల ఊహాగానాలు కూడా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక అక్టోబర్ 31న ఈ జాబితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌ పేరును జట్టు రిటెయిన్‌ చేస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. అతన్ని వేలంలోకి వదలవచ్చన్న …

Read More »

వరల్డ్ టాప్ బౌలర్స్.. మన బుమ్రాకు ఊహించని షాక్

ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మ్యాచ్‌లు జరుగుతుండగా, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొన్నటి వరకు నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు. ఇక మొదటి ర్యాంక్ అందుకోవడానికి ఎంతో ధూరంలో లేడని అనుకుంటున్న టైమ్ లో ఊహించని షాక్ ఎదురయ్యింది. పూణే టెస్టులో న్యూజిలాండ్‌పై విఫలమైన జస్ప్రీత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి 3వ స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో …

Read More »

‘మ‌యోనైజ్‌’పై తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధం?

వినియోగ‌దారులు ఎంతో ఇష్టంగా తినే ‘మ‌యోనైజ్‌’ క్రీమ్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా నిషేధం విధించింది. దీనిని వినియోగిస్తే.. రూ.5 నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు హోట‌ళ్లు, రెస్టారెంట్లు.. ఇత‌ర ఆహార త‌యారీ, విక్ర‌య కేంద్రాల‌కు జ‌రిమానా విధిస్తామ‌ని తెలిపింది. నిషేధం త‌క్ష‌ణం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. గ‌త కొన్నాళ్లుగా మ‌యోనైజ్ వినియోగంపై వైద్యులు, ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు, ఆరోగ్య నిపుణులు కూడా.. స‌ర్కారుకుకొన్ని సూచ‌న‌లు చేశారు. దీనిని వినియోగించ‌డంపై …

Read More »

చైనాలో మరో ఊహించని కష్టం

చైనా ఆధునికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా కూడా ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త కష్టం అక్కడ తీరని నష్టాన్ని కలిగిస్తోంది. అగ్ర జనాభా కలిగిన చైనా ఇప్పటికే కొత్త రోగాలను పుట్టించడంలో చరిత్ర సృష్టించింది. ఇక కరోనా నుంచి ఆ దేశం ఇంకా కొలుకోలేదు. ప్రపంచానికి తెలియడం లేదు కానీ ఏదో ఒక వైరస్ తో అక్కడి జనాలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా నుంచి రహస్యాలు …

Read More »

WTC ఫైనల్‌కు టీమిండియా పయనం క్లిష్టమా?

పుణేలో జరిగిన రెండో టెస్టులో టీమిండియాకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కివీస్ జట్టు 113 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదే భారత గడ్డపై న్యూజిలాండ్ సాధించిన తొలి టెస్టు సిరీస్‌ విజయం కావడంతో చరిత్ర సృష్టించింది. భారత్‌ తన సొంత గడ్డపై టెస్టు సిరీస్‌ను కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2012-13 సీజన్‌లో ఇంగ్లండ్ పర్యటనలో …

Read More »

భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అడుగు: టార్గెట్ 2035

భారత అంతరిక్ష ప్రయాణం మరో కీలక మలుపు తీసుకోబోతోంది. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది, ఇది దేశంలో శాస్త్రీయ రంగానికి కొత్త శకం తెస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, భారతీయ అంతరిక్ష కేంద్రం …

Read More »