Political News

కేసీయార్ కు రెస్టేనా ?

పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. మార్చి 1వ తేదీన పార్టీలోని సుమారు 200 మంది నేతలతో ఛలో మేడిగడ్డ ప్రోగ్రామ్ పెట్టుకున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలను జనాలందరికీ వివరించటానికే తాము ఛలో మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నట్లు కేటీయార్ చెప్పారు. బ్యారేజి నిర్మాణంపై రేవంత్ రెడ్డి, మంత్రులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే …

Read More »

బీజేపీ నేతలే నవ్వుకుంటున్నారా ?

రాజకీయ నేతల మాటల్లో నిజాలకన్నా అబద్ధాలే ఎక్కువుంటాయని అందరికీ తెలిసిందే. జనాలను ఆకర్షించేందుకు నోటికొచ్చిందేదో మాట్లాడేసి అప్పటికి పని పూర్తయిందనిపించుకుంటారు. ఇపుడిదంతా ఎందుకంటే కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ మాటలగురించే. విషయం ఏమిటంటే ఏలూరులో పార్టీ మీటింగుకు రాజ్ నాథ్ హాజరయ్యారు. ఆయన ఏమన్నారంటే రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందన్నారు. ఏపీలో పార్టీ బాగా పుంజుకుని శక్తివంతంగా తయారైందని కేంద్రమంత్రి చెప్పారు. మంత్రి చెప్పిన …

Read More »

వైసీపీకి మాగుంట రాజీనామా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బుధ‌వారం ఉద‌యం ఒంగోలు లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈ మేర‌కు ఆయ‌న నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. నాకు అహంలేదు.. ఆత్మ‌గౌర‌వం ఉంది! అని మాగుంట వ్యాఖ్యానిం చారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో మాగుంట కుటుంబం ఆత్మ‌గౌర‌వాన్ని పోగొట్టుకోలేద‌ని ప‌రోక్షంగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని …

Read More »

తెలంగాణా నుండి రాహుల్ పోటి ?

రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి పోటీ చేయబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో రాహుల్ ను రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు కలిశారు. ఆ సమయంలో తెలంగాణా నుంచి పోటీచేయాలని ఆహ్వానించినట్లు సమాచారం. తెలంగాణాలోని ఖమ్మం, భువనగిరి లేదా నల్గొండలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమని రాహుల్ …

Read More »

బుజ్జ‌గింపు ప‌ర్వంలో బాబు బిజీబిజీ!!

టీడీపీ అధినేత‌కు టికెట్ల కేటాయింపు క‌న్నా.. బుజ్జ‌గింపులు పెద్ద చిక్కుగా మారాయి. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన 94 స్థానాల్లో అభ్య‌ర్థులను ఒక‌వైపు లైన్‌లో పెడుతూనే.. ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించి.. భంగ ప‌డిన నాయ‌కుల‌ను బుజ్జ‌గించే ప‌నిలో రోజురోజంతా చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చోప‌చ‌ర్చ‌ల్లో మునిగిపోయారు. తన నివాసంలో ఆశావహులను కలుస్తూ.. వారిని ఊర‌డిస్తున్నారు. తొలి జాబితాలో సీటు కోల్పోయిన అభ్యర్థులు వ‌రుస పెట్టి బాబును క‌లుస్తున్నారు. దీంతో ఆయా నేతలను బుజ్జగించి, …

Read More »

నరసరావుపేటకు షిఫ్ట్ చేస్తున్నారా ?

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో గట్టినేతగా పేరున్న మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావును నియోజకవర్గం షిఫ్ట్ చేస్తున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. పల్నాడు ప్రాంతంలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ నుండి యరపతినేని ఆరుసార్లు పోటీచేసి మూడుసార్లు గెలిచారు. ఆర్ధిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్న యరపతినేని పార్టీకి చాలా అండగా ఉంటున్నారు. ఇలాంటి యరపతినేనికి మొదటిజాబితాలో చోటు …

Read More »

‘అమ‌రావ‌తి’ విష‌యంలో వైసీపీకి మ‌రో షాక్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వ దూకుడుకు హైకోర్టు మ‌రోసారి ప‌గ్గాలు వేసింది. రాజ‌దాని కోసం.. 33 వేల ఎక‌రాల‌ను ఇచ్చిన రైతుల‌కు.. అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్లాట్లు, క‌మ‌ర్షియ‌ల్ స్థ‌లాల‌ను ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. అయితే.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని ర‌ద్దు చేస్తూ.. నిర్న‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలో జీవోలు కూడా జారీ చేసింది. అయితే.. వీటిని తాజాగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో అమ‌రావ‌తి …

Read More »

‘జ‌గ‌న్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా’

“జ‌గ‌న్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా”- అని వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హ‌త్య కేసులో నిందితుడు, అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరి ప్ర‌క‌టించాడు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని చెప్పాడు. రాజ‌కీయాల కార‌ణంగానే తాను ఇరుక్కు పోయి.. బ‌లి అయిపోయాన‌ని.. ఈ నేప‌థ్యంలో తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. త‌నేంటే చూపిస్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ద‌స్త‌గిరి.. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌డ‌ప …

Read More »

బీజేపీలోకి కాపు.. రాయ‌దుర్గంలో హోరా హోరీ త‌ప్ప‌దా?!

వైసీపీ టికెట్ ద‌క్క‌క పోవ‌డంతో ఆ పార్టీకి దూరంగా ఉంటున్న ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం ఎమ్మెల్యే, సీనియ‌ర్ నాయ‌కుడు కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి చేర‌డం ఖాయ‌మైంది. తాజాగా ఆయ‌న బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను విజ‌య‌వాడ‌లో క‌లిసేందుకు ప్ర‌య‌త్నించారు. బీజేపీ స‌భ‌లో పాల్గొనేందుకు విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిసి.. త‌ను పార్టీలో చేర‌తాన‌ని చెప్పేందుకు వ‌చ్చిన‌ట్టు కాపు తెలిపారు. ఈ క్ర‌మంలో ఏపీ బీజేపీ …

Read More »

నీ ‘గుడ్డు’ ప‌గులుద్ది.. మంత్రికి టీడీపీ మ‌హిళా నేత వార్నింగ్‌

ఏపీ మంత్రి, విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమ‌ర్నాథ్‌కు టీడీపీ నాయ‌కురాలు.. విశాఖ జిల్లా పాయ‌కరావుపేట టీడీపీ అభ్య‌ర్థి వంగ‌ల‌పూడి అనిత తీవ్ర‌స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు వాగితే.. నీ గుడ్డు ప‌గిలిద్ది! అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన త‌న‌పై మంత్రి అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, దీనిపై తాను కోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని అనిత చెప్పారు. మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ త‌న‌పై చేసిన …

Read More »

‘డైమండ్ రాణి.. పులుసు పాప‌’

ఏపీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై సినీ నిర్మాత‌.. తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ నేత బండ్ల గ‌ణేష్ తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘డైమండ్ రాణి-పులుసుపాప‌’- అంటూ ఆయ‌న కామెంట్లు చేశారు. “రోజా డైమండ్ రాణి.. పులుసు పాప‌.. ఆమెకు సీటు వస్తుందో రాదో డౌట్” అన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు చేప‌ల పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అయ్యార‌ని.. దీనిలో త‌ప్పేముంద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేపోమాపో …

Read More »

ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా భావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సైన్యంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కోసం, ఆరుగాలం కష్టపడే రైతుల కోసం ఆయన తన ఆదాయం నుంచి ఎన్ని కోట్లు ఇచ్చారో చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఎలా సంపాదిద్దాం అనే చూస్తారు కానీ.. చేతిలో ఎముక లేని విధంగా జనం కోసం డబ్బులు ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. …

Read More »