మూడేళ్లు గడిచిపోయాయి. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీల్లో ఎవరి గ్రాఫ్ ఎలా ఉంది? ఎవరు ఏం చేస్తున్నారు? అనే చర్చ సహజంగానే ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే.. అరకు ఎంపీగా తొలి విజయం అందుకుని.. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించిన గొట్టేటి మాధవి గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆమె విద్యావంతురాలు.. గతంలో టీచర్ ఉద్యోగం కూడా …
Read More »జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..
బోలెడంత మంది సలహాదారుల్ని చుట్టూ పెట్టుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాను తీసుకునే నిర్ణయాల్ని సొంతంగా తీసుకుంటారా? ఎవరైనా ఇచ్చినవి వాడతారా? అన్న తరచూ ఒక పెద్ద సందేహంగా మారుతూ ఉంటుంది. ఒకవేళ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నా.. ఆయన్ను నిలువరించేంత ధైర్యం ఎవరికి లేదంటారు. ఇదే జగన్ సర్కారుకు ఒక పెద్ద మైనస్ గా మారిందన్న మాట వినిపిస్తోంది. వరుస పెట్టి తీసుకుంటున్న నిర్ణయాలు అత్యున్నత కోర్టుల్లో వీగిపోవటం.. …
Read More »సీనియర్లకు చంద్రబాబు ఝలక్?
వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు సీనియర్లకు షాకిచ్చారా ? సభ్యత్వ నమోదు సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అలాగే అనిపిస్తోంది. సీనియర్లకు గౌరవమిస్తాం… సమర్ధులను ప్రోత్సహిస్తాం అని అన్నారు. పైగా పార్టీకి పది ఓట్లు కూడా తేలేని సీనియర్ల వల్ల ఉపయోగం ఏమిటని కూడా ప్రశ్నించారు. సీనియారిటి ప్రాతిపదికన తమకే టికెట్లు ఇవ్వాలంటే పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే కూర్చుంటుందని గట్టిగానే చురకలంటించారు. చంద్రబాబు మాట్లాడిన విధానాన్ని చూస్తే వచ్చే ఎన్నికల్లో చాలామంది …
Read More »కేసీయార్ కు షాకిచ్చిన పీకే
మిత్రుడనుకున్న వ్యక్తే ఒక్కసారిగా శతృవైపోతే పరిస్ధితి ఎలాగుంటుంది ? ఇప్పుడు కేసీయార్ పరిస్దితి అలాగే ఉండుంటుంది. ఇంతకాలం వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించేందుకు కేసీయార్ రెగ్యులర్ గా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో చాలాసార్లు భేటీ అయ్యారు. పార్టీని తిరిగి గెలిపించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పీకేతో చర్చించిన కేసీయార్ తన మనసులోని ఆలోచనలన్నింటినీ పంచుకున్నారు. పీకే కూడా కేసీయార్ కు చాలా ప్లాన్లే ఇచ్చుంటారు. సీన్ కట్ …
Read More »ఇంటింటికీ వైసీపీ సరే.. ఎమ్మెల్యేల సంగతేంది జగనన్నా?
“మనందరి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తోంది. అసంతృప్తి ఎందుకు ఉంటుంది“ ఇదీ.. తరచుగా సీఎం జగన్ చెప్పేమాట. నిజమే కావొచ్చు. ఎందుకంటే.. సర్వం వలంటీర్ మయం అయింది కనుక.. వారి సాధక బాధలు ఉన్నా.. ప్రభుత్వానికి తెలిసే పరిస్థితి లేదు. కానీ, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న మాట. ఒకవేళ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నా.. ఎవరూ ఫిర్యాదు చేసే వారు.. ఎవరూ.. ఆయనకు వేలు …
Read More »ఇటు టీడీపీ.. అటు వైసీపీ.. పొలిటికల్ టూర్లు!!
ఏపీలో రాజకీయ యాత్రలు ప్రారంభం కానున్నాయి. అది కూడా ఒకవైపు.. అధికార పార్టీ వైసీపీ, మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా యాత్రలకు రెడీ అవుతున్నాయి. దీంతో జనాలకు పొలిటికల్ పండుగేనని అంటున్నారు. మే 1వ తారీకు నుంచి అధికారపార్టీ వైసీపీ `ఇంటింటికీ వైసీపీ` పేరుతో యాత్రలు ప్రారం భిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. జూన్ 1 నుంచి టీడీపీ జిల్లాల యాత్రకు రెడీ అవుతున్నారు. వైసీపీ ఇప్పటికే.. …
Read More »పాదయాత్రకు లోకేష్ రెడీ.. ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేనా?
టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. మాజీ మంత్రి నారా లోకేష్ త్వరలోనే పాద యాత్రకు రెడీ అవుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు ఈవిషయాన్ని చూచాయగా చెప్పేశారు. పాదయాత్ర ద్వారా.. నారా లోకేష్ను గ్రామ గ్రామానా తిప్పాలని.. భావిస్తున్నట్టు.. తన పుట్టిన రోజు సందర్భంగా సీనియర్లకు ఆయన క్లూ ఇచ్చారు. నిజానికి చంద్రబాబు ఈ విషయంలో కొంత డోలాయమానంలో ఉన్నారు. పాదయాత్ర తనే చేయాలని.. గ్రామ గ్రామాన …
Read More »జగన్ దౌర్భాగ్య పాలనకు ఇదే రుజువు: చంద్రబాబు ఫైర్
ఒంగోలులో ఓ కుటుంబం నుంచి ఆర్టీఏ అధికారులు కారు స్వాధీనం చేసుకున్న ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. భార్య, పిల్లలతో తిరుమల వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్తారా అని మండిపడ్డారు. కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలే ని స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని …
Read More »చంద్రబాబు కొన్న బస్సులో జగన్.. జిల్లాల యాత్ర!
ఏపీ సీఎం జగన్.. త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. తన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న పథకాలపై ఆయన ప్రజలకు వివరించనున్నారు. అయితే.. ఈ పర్యటనకు జగన్ బుల్లెట్ ప్రూఫ్ బస్సును వినియోంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. జగన్ చేసే జిల్లాల పర్యటనలకు.. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు వినియోగించనున్నారు.. అంటూ. ఫొటోలను కూడా పంచుకుంది. అయితే.. ఈ బస్సులు.. చంద్రబాబు హయాంలో కొనుగోలు చేయడం …
Read More »మంత్రుల జగన్ భజన.. మొదటికే మోసం?
ఏ పార్టీలో అయినా.. నేతలకు.. అధిష్టానం మధ్య సఖ్యత అవసరమే. అయితే. ఆ సఖ్యత ఎంత వరకు ఉండాలి? అనేది కీలకం. ఒక నాయకుడుగా.. ఉండడం వేరు. అప్పుడు.. పార్టీ బాధ్యత ఒక్కటే ఉంటుంది. ఈ క్రమంలో అధినాయకత్వానికి ఎంతో వినయంగా.. అధినేతను ఆకాశానికి ఎత్తేసినా.. ఎవరూ ఏమీ పట్టించుకోరు. అసలు నాయకుడిగా కూడా సదరు వ్యక్తి చేయాల్సింది కూడా ఇదే. ఇక, ఎమ్మెల్యే అయితే.. ఇటు పార్టీకి 30 …
Read More »జగన్ తీసుకున్న క్లాసు సరిపోతుందా?
నేతల మధ్య పంచాయితీలు ముదిరిపోకుండా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయకపోతే అవే పంచాయితీలు ముందు ముందు బాగా ముదిరిపోతాయని అందరికీ తెలిసిందే. పంచాయితీ సర్దుబాటు విషయంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిందిదే. నెల్లూరులో తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తాజా మాజీ అనిల్ కుమార్ యాదవ్ మధ్య విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. వీళ్ళ మధ్య విభేదాలు చాలాకాలంగా ఉన్నా ఎప్పుడూ బహిరంగం కాలేదు. అయితే క్యాబినెట్లోకి అనిల్ బదులు కాకాణి చేరగానే …
Read More »మేం బురద రాజకీయాలు చేయం.. జగన్పై జనసేనాని ఫైర్
బాధ్యతగల పార్టీగా జనసేన.. రైతులు, కౌలు రైతుల గురించి మాట్లాడుతుంటే జగన్రెడ్డి ప్రభుత్వం మాత్రం దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తోందని ఆ పార్టీ అధినేత పవన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవడం ఒక బాధ్యతగా తీసుకున్నామని.. జనసేనకు మీ లాగా బురద రాజకీయాలు చేయడం చేతకాదని ఆయన దుయ్యబట్టారు. సాగు నష్టం, రుణభారంతో రైతులు మానసికంగా కుంగిపోతున్నారని.., వారిని ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ …
Read More »