Political News

జ‌గ‌న్ అంటే తెలీదు: బోరుగ‌డ్డ అనిల్

మీరు చ‌దివింది క‌రెక్టే. ఇలా అన్న‌ది ఎవ‌రో విదేశీయుడు.. మ‌న రాష్ట్రంతో ఏమాత్రం సంబంధంలేని వ్య‌క్తో కాదు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. వైసీపీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించి.. ఎవ‌రినిబ‌డితే .. వారిని నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు బూతులు తిట్టి.. జ‌గ‌న్ కోసం నిల‌బ‌డిన వైసీపీసానుభూతి ప‌రుడు.. బోరుగ‌డ్డ అనిల్ కుమార్‌. ఆయ‌నే స్వ‌యంగా “జ‌గ‌న్ అంటే.. వైఎస్ కొడుకేనా?.. నాకు తెలియ‌దు. మావోళ్లు అప్పుడ‌ప్పు డు చెబుతారు. ఇంత‌క‌న్నా …

Read More »

బాబు చెంత‌కు బాబూ మోహ‌న్‌

న‌వ్వుల రారాజుగా తెలుగు తెర‌పై ఓ వెలుగు వెలిగిన బాబూ మోహ‌న్‌.. రాజకీయంగా మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. తొలినాళ్ల‌లో తెలుగు దేశం పార్టీతో ప్ర‌స్తానం ప్రారంభించి న బాబూ మోహ‌న్ మంత్రిగా కూడా ప‌నిచేశారు. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. బీఆర్ఎస్‌లో చేరారు. ఇక్క‌డ ఇమ‌డలేక‌.. బీజేపీ బాట ప‌ట్టారు. త‌ర్వాత‌.. కేఏ పాల్ చెంత‌కు కూడా వెళ్లారు. అయితే.. ఎక్క‌డా ఆయ‌న నిక‌ర‌మైన రాజ‌కీయాలు …

Read More »

అమ‌రావ‌తికి మ‌రో గిఫ్ట్‌: 100 ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు!

ఏపీలో కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక అభివృద్ధితో పాటు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కూడా ప‌రుగులు పెడుతోంది. ప్ర‌జార‌వాణాకు సంబంధించి తాజాగా సీఎం చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంతో ఏకంగా 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తున్నాయి. గుంటూరు ఆర్టీసీ డిపోకు 100 ఎలక్ట్రిక్ బస్సులను స‌ర్కారు కేటాయించింది. ఈ బస్సులు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంత‌మైన గుంటూరు జిల్లాకు ఎలక్ట్రిక్ బస్సుల ఆవశ్యకతను …

Read More »

త‌న కోసం.. నా కెరీర్ ధ్వ‌సం చేయాల‌నుకున్నాడు: అనిల్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సొంత బావ‌మ‌రిది, ష‌ర్మిల భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. త‌న రాజ‌కీయాల‌ కోసం.. జ‌గ‌న్ ఎంత‌టి స్వార్థానికైనా దిగ‌జారే వ్య‌క్తి అని ఆయ‌న చెప్పారు. ఓ ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ నిర్వహించిన ఇంట‌ర్వ్యూలో అనిల్ అనేక విష‌యాలు చెప్పుకొచ్చారు. అనిల్ ప్ర‌ముఖ సువార్తీకుడు అనే విష‌యం తెలిసిందే. అయితే.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. క్రైస్తవుల్లో త‌న ఇమేజ్‌ను త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నించార‌ని అనిల్ …

Read More »

ఆ టీడీపీ లేడీ ఎమ్మెల్యే కూల్ కూల్‌గా…

వ్యాపార వేత్త‌ల కుటుంబాలు కూడా.. రాజకీయాలు చేయ‌డం ఇప్పుడు పెద్ద చిత్రంకాదు. అస‌లు అవ‌సరం కూడా వారికే ఎక్కువ‌గా ఉంది. ఏ ప‌ని కావాల‌న్నా.. వ్యాపార వేత్త‌ల‌కు రాజ‌కీయ నేత‌ల‌తో ముడి ప‌డిపోయింది. అందుకే… వారే రాజ‌కీయ నేత‌లుగా మారుతున్నారు. అయితే.. ఎంత మంది వ్యాపార వేత్త‌లు ప్ర‌జ‌ల‌కు నేరుగా సేవ‌లు అందిస్తున్నార‌న్న విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. కొంత డౌటే కొడుతుంది. అవ‌కాశం తీరింది.. కాబ‌ట్టి.. అవ‌స‌రం ఇప్పుడు ప్ర‌జ‌ల‌ది అన్న‌ట్టుగా …

Read More »

బాబుకు సెగ త‌గులుతోంది.. స‌రిచేస్తున్నారు..!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బాగానే సెగ త‌గులుతున్న‌ట్టుగా ఉంది. దీంతో ఆయ‌న స‌రిచేసే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా మూడు విష‌యాల్లో చంద్ర‌బాబుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. అది కూడా ఒక్క మ‌ద్యం విష‌యంలోనే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వెంట‌నే అలెర్ట్ అయిన చంద్ర‌బాబు చ‌ర్య‌ల‌కు దిగారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వ మ‌ద్యం విధానాన్ని ర‌ద్దు చేసి.. ప్రైవేటు మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌చ్చిన త‌ర్వాత‌.. అనేక ఆరోప‌ణ‌ల‌కు వేదిగా …

Read More »

క‌లివిడి కొసం బాబు.. విడివిడి కోసం త‌మ్ముళ్లు..!

కూటమి పార్టీల నాయ‌కులు క‌లివిడిగా ఉండాల‌ని.. నాయ‌కులు క‌లిసిమెలిసి ప‌నిచేయాల‌ని సీఎం చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌దే ప‌దే చెబుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో క‌లివిడిత‌నం లేక‌పోతే.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని కూడా అంటున్నారు. ఎక్క‌డ ఏవేదిక ఎక్కి.. రాజ‌కీయాల గురించి మాట్లాడాల్సి వ‌చ్చినా.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఇదే విష‌యాన్ని చెబుతున్నారు. దీనికి కార‌ణం.. క్షేత్ర‌స్థాయిలో రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లేక‌పోవ‌డమే. మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండు …

Read More »

‘క‌డ‌ప’ క‌ల్లోలం.. జ‌గ‌న్ స‌రిచేస్తారా?

ఎక్క‌డో ఏదో జిల్లాలో రాజ‌కీయంగా ఇబ్బంది వ‌స్తే.. వేరే సంగ‌తి. కానీ, సొంత జిల్లా.. పైగా.. పార్టీ ప‌రంగా నాయ‌క‌త్వం ప‌రంగా కూడా.. బ‌లంగా ఉన్న జిల్లాలో ఇప్పుడు కూసాలు క‌దిలిపోతున్న ప‌రిస్థితి ఏర్ప‌డితే.. ఎవ‌రైనా ఏం చేస్తారు? అక్క‌డే తిష్ట వేస్తారు. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా అదే చేస్తున్నారు. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో మంగ‌ళ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు బ‌స చేయ‌నున్నారు. ఇదేదో.. …

Read More »

వైసీపీ వేస్ట్ పార్టీ.. మ‌న‌మే దూకుడు పెంచుదాం: ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల విజ‌య‌వాడ‌లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ సీనియ‌ర్లు, ఇత‌ర నాయ‌కుల‌తో సోమవారం భేటీ అయ్యారు. గ‌త ప‌ది రోజులుగా సాగుతున్న ఆస్తుల వివాదాలు, రాజ‌కీయ ర‌చ్చ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గాడి త‌ప్పుతున్నార‌న్న సంకేతాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అధిష్టానం హెచ్చ‌రిక‌లు చేయ‌క‌ముందే.. ష‌ర్మిల అలెర్ట్ అయ్యారు. పార్టీ నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. వ‌చ్చే నెల నుంచి రాష్ట్రంలో క్షేత్ర‌స్తాయి …

Read More »

అదానీకి ఆహ్వానం.. ఏపీకి మలుపు!

గౌతం అదానీ. దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ వ్యాపార వేత్త‌. గుజ‌రాత్‌కు చెందిన ఈయ‌న ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా.. ప‌లు ప్ర‌ముఖ వ్యాపారాలు చేస్తున్నారు. ఆయ‌న ఇప్పుడు ఏపీలోనూ తిరిగి వ్యాపారాలు ప్రారంభించేందుకు.. పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నారు. దీనిని ఆహ్వానించాల్సిన ప‌రిణామంగానే చూడాలి. గ‌తం తాలూకు పొర‌పొచ్చాల‌ను వీడి అదానీ బృందం తాజాగా చంద్ర‌బాబును క‌లుసుకుంది. ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొంది. …

Read More »

ష‌ర్మిల ఎఫెక్ట్‌: జ‌గ‌న్‌కు వైఎస్ సానుభూతి ప‌రుల గుడ్ బై!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ముఖ్యంగా సెంటిమెంటును ప్ర‌ధానంగా న‌మ్ముకుని రాజ‌కీయాలు చేసేవారు.. ఆ సెంటిమెంటు కొండ‌లు క‌రిగిపోతే ఓర్చుకోలేరు. వారివారి మార్గాలను వారు చూసుకుంటారు. ఎందుకంటే.. ఏ నాయ‌కుడికైనా. ఏ పార్టీకైనా.. ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా.. సెంటిమెంటే ప్ర‌ధాన బ‌లం. ఇప్పుడు ఈసెంటిమెంటు వైసీపీకి ప్ర‌మాదంగా మారింది. ఒక‌ప్పుడు ప్ర‌మోదంగా ఉన్న ఈ సెంటిమెంటు.. ఇప్పుడు వైసీపీలో క‌రిగిపోతోంది. ష‌ర్మిల ఆస్తుల వివాదం తెర‌మీదికి రావ‌డం.. …

Read More »

రాక్ష‌స క్రీడ‌: సీఎం రేవంత్‌పై కేటీఆర్ కామెంట్స్‌

తెలంగాణ రాజ‌కీయాల్లో జున్వాడ రేవ్ పార్టీ(పోలీసులు చెబుతున్న ప్ర‌కారం) వ్య‌వ‌హారం తీవ్ర ర‌గ‌డ‌కు దారి తీసింది. రేవ్ పార్టీ అనంత‌రం జ‌రిగిన ప‌రిణామాల‌పై మాజీ సీఎం కేసీఆర్ సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, రాజ్ పాకాల హైకోర్టును ఆశ్ర‌యించ‌డం.. ఆయ‌న కోసం పోలీసులు గాలిస్తుండ‌డం కూడా తెలిసిందే. మ‌రోవైపు ఈ కేసులో కొకైన్ తీసుకున్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న విజ‌య్ త‌న‌పై పోలీసులు అక్ర‌మ కేసు పెట్టార‌ని …

Read More »