Political News

ప‌ది నెల‌ల కాంగ్రెస్ బాధ్య‌త‌లు.. ష‌ర్మిల ప్ల‌స్సా.. మైన‌స్సా.. !

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల కంటే.. త‌న అన్న స‌మ‌స్య‌తో నే ఎక్కువ‌గా ఆమె స‌త‌మ‌తం అవుతున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. దానిని జ‌గ‌న్ కు ముడి పెట్టి ముచ్చ‌ట తీర్చుకుంటున్నారు. పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి.. నేటికి ప‌ది మాసాలు పూర్త‌య్యాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 5న ఢిల్లీలో కాంగ్రెస్ నేత‌ల స‌మావేశంలో ష‌ర్మిల‌ను.. ఏపీ చీఫ్‌గా నియ‌మిస్తూ.. కాంగ్రెస్ పెద్ద‌లు …

Read More »

రెండు జిల్లాల్లో ఆ ‘ఎంపీ ‘ మాటే రైట్ రైట్‌.. !

రెండు జిల్లాల‌ను ఒకే ఎంపీ శాసిస్తున్నారా? త‌న ఆధిప‌త్య పోరులో రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. క‌డ‌ప నుంచి ఉత్త‌రాంధ్ర‌కు వ‌చ్చి విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీ సీఎం ర‌మేష్‌. ఆయ‌న సొంత జిల్లా క‌డ‌ప‌. కానీ, రాజ‌కీయంగా వ‌చ్చిన అవ‌కాశంతో ఆయ‌న అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఇప్పుడు అటు క‌డ‌ప‌లోను, ఇటు అన‌కాప‌ల్లిలోనూ.. త‌న‌దైన రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. అయితే.. ఈ రాజ‌కీయాలు …

Read More »

వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. ఈసారైనా ?

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై చాలా కాలంగా పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయితే ప్రతీసారి ఏదో ఒక కారణంగా దీనిపై కేంద్రం రిస్క్ తీసుకోలేకపోతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు (వన్ నేషన్ – వన్ ఎలక్షన్) గురించి చర్చ నెలకొంది. ఎన్డీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనతో బిల్లును ప్రవేశపెట్టే …

Read More »

సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకం

ఏపీలో మహిళలంతా ఎంతో కాలం నుంచి వేచి చూస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు గురించి ప్రభుత్వ విప్, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలని ఆయన ప్రకటన చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఈ హామీ అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా పటిష్టమైన …

Read More »

పుష్ప క్రేజ్ ను వాడేసిన కేజ్రీ..తగ్గేదేలే!

దేశమంతా పుష్ప మేనియాతో ఊగిపోతోన్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ రాజేసిన వైల్డ్ ఫైర్ సినీ అభిమానులు మొదలు రాజకీయ నాయకుల వరకు పాకింది. ఎక్కడ చూసినా అస్సలు తగ్గేదేలే…రప్ప రప్ప…అంటూ పుష్ప మేనరిజాన్ని, డైలాగులను ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. త్వరలో జరగబోతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పుష్పను ఆప్, బీజేపీ నేతలు పోటాపోటీగా వాడిపడేశారు. రాబోయే ఎన్నికల్లో ఆప్ జాతీయాధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం తగ్గేదేలే అంటూ …

Read More »

మంత్రివర్గంలో నాగబాబుకు చోటు?

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును టీటీడీ ఛైర్మన్ చేయబోతున్నారని చాలాకాలం ప్రచారం జరిగినా…చివరకు బీఆర్ నాయుడును ఆ పదవి వరించింది. దీంతో, నాగబాబును పెద్దల సభకు పంపేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారని ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజాగా నాగాబాబును ఏపీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. నాగబాబుకు బెర్త్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఏపీ …

Read More »

తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లి..ఎమోషనల్ జర్నీ

‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..మా కన్నతల్లికి మంగళారతులు….’’అంటూ ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారంతా గర్వంగా పాడుకునేవారు. అయితే, తెలుగు భాష మాట్లాడే కోట్లాది మంది ప్రజలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్….ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన తర్వాత తెలుగు తల్లి కూడా తెలుగు తల్లి, తెలంగాణ తల్లిగా విడిపోయింది. అయితే, రెండు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడుతున్నప్పుడు తెలుగు తల్లి..తెలంగాణ తల్లిగా మారాల్సిన అవసరం లేదని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారు. తెలుగు తల్లి ఒక్కటే ఉండాలని…రాష్ట్రం …

Read More »

చేరిక‌ల‌కూ లెక్క‌లు చూస్తున్న చంద్ర‌బాబు..

ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి జంప్ చేసేందుకు రాజ‌కీయ నేత‌లు రెడీగా ఉంటున్న స‌మ యం ఇది. పార్టీల‌తోనూ.. నాయ‌కుల‌తోనూ సంబంధం లేకుండానే అధికారంలోఉంటే చాలు.. అన్న‌ట్టుగా అన్నీ వ‌దిలేసి వ‌చ్చేస్తున్నారు. ఒక‌ప్పుడు తెలుగు దేశం పార్టీకే త‌న జీవితం అంకితం అని ప్ర‌క‌టించుకున్న‌వారు కూడా.. త‌ర్వాత కాలంలో ఆ పార్టీకి రాంరాం చెప్పి.. వైసీపీ పంచ‌న‌.. అంత‌కుముందు.. కాంగ్రెస్ పంచ‌న చేరిపోయిన వారు ఉన్నారు. ఇక‌, …

Read More »

BRS మాజీ ఎమ్మెల్యే జర్మనీ పౌరడు, 30 లక్షల జరిమానా

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం దాదాపు పదేళ్లుగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. రమేష్ జర్మనీ పౌరుడని, తప్పుడు డాక్యుమెంట్లతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చెన్నమనేని పౌరసత్వ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పునిచ్చింది. తప్పుడు ధృవపత్రాలతో భారతీయ పౌరుడినని కేసును తప్పుదోవ పట్టించినందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. …

Read More »

అసెంబ్లీ ముందు కేటీఆర్ అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు, రేవంత్ రెడ్డి-అదానీ ఇష్యూతో పాటు కాంగ్రెస్ ఏడాది పాలనపై విమర్శలు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీగా ఉన్నారు. సభను స్తంభింపజేసేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదానీ-రేవంత్ ల మధ్య స్నేహం ఉందంటూ వారి ఫొటోలు ముద్రించిన టీ షర్టులన ధరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు …

Read More »

అందుకే తెలంగాణ తల్లి విగ్రహం మార్చాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలలో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. విగ్రహం రూపం మార్చడం మూర్ఘత్వపు చర్య అని మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఇష్టం వచ్చినట్లు విగ్రహం రూపం మార్చుకుంటూ పోతే ఎలా అని కేసీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ తో పాటు బండి సంజయ్, కిషన్ …

Read More »

లీజుకు తీసుకుని సొమ్ములు ఎగ్గొట్టిన వైసీపీ నేత‌

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రికి భారీ దెబ్బే త‌గిలింది. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లు గ్రామాల‌కు చెందిన 150 మందికి పైగా రైతులు ఆదివారం ఆయ‌న ఇంటి ముందు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వంటా వార్పు పేరుతో ఆయ‌న ఇంటి ముందే.. పొయ్యిలు వెలిగించి.. వంట‌లు చేసి నిర‌సన తెలిపారు. దీంతో వైసీపీ నాయ‌కులు వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఉద్రిక్త‌త‌లు …

Read More »