ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి దగ్గర్లో చోటు చేసుకున్న ఆరాచకం గురించి తెలుసుకున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంత భారీగా ఇలాంటి భాగోతాలు నడుస్తున్నాయా? అని విస్మయానికి గురి అవుతున్నారు. హైదరాబాద్ శివారులో జరిగే రేవ్ పార్టీలకుమించిన రేవ్ పార్టీ తాజాగా యాదాద్రిలో జరగటం.. దాన్నిపోలీసులు భగ్నం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. సంస్థాన్ నారాయణపూర్ లోని ఒక ఫాంహౌస్ లో భారీ ఎత్తున రేవ్ పార్టీకి …
Read More »వాణిదేవి గెలుపు కోసం గులాబీ బాస్.. ఇంతలా ఎప్పుడూ చేయలేదే?
ఇవాల్టి పేపర్లు చూశారా? ఒక ఆసక్తికర అంశం ఉంది. టీఆర్ఎస్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడు లేని రీతిలో.. ఒక అభ్యర్థి కోసం ఇంతలా ప్రచారం ఎప్పుడూ జరగలేదని చెప్పాలి. తమకు ఎంతమాత్రం అచ్చిరాని హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని సొంతం చేసుకోవటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా తెలంగాణ అధికార పార్టీ ఉందని చెప్పాలి. ఇందుకు తగ్గట్లే.. ఈ రోజు దాదాపు అన్ని ప్రధానపత్రికల్లో (తెలుగు..ఇంగ్లిషుతో సహా) జాకెట్ …
Read More »పార్టీ ప్రకటనకు ముహూర్తం కుదిరిందా ?
తెలంగాణాలో రాజకీయ అరంగేట్రం చేయబోతున్న షర్మిల పార్టీ పేరు ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూలై 8వ తేదీన పార్టీ పేరు ప్రకటించేందుకు షర్మిల రెడీ అవుతున్నట్లు సమాచారం. జూలై 8 అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి. కాబట్టి అదే రోజుల పార్టీ పేరు ప్రకటించేందుకు షర్మిల ఏర్పాట్లు చేస్తున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పేరును వైఎస్సార్ టీపీ …
Read More »మంత్రి పెద్దిరెడ్డి సవాల్ ఏంటి? రఘురామ ప్రతిసవాల్ ఏంటి?
నువ్వు ఒకటి అంటే.. నేను రెండు అంటా. నువ్వు రెండు అంటే.. నాలుగు అనేస్తా అన్నట్లుగా ఉంది వైసీపీకి చెందిన ఇద్దరు నేతల పరిస్థితి. ఏపీ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వర్సెస్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మధ్య మాటల యుద్ధం అంతకంతకూ ముదురుతోంది. తాజాగా వారిద్దరు హద్దులు మీరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటమే కాదు.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. వారి మాటలయుద్దంలో సవాళ్లు.. ప్రతిసవాళ్లు చోటు చేసుకోవటం …
Read More »కరోనా దెబ్బ మామూలుగా లేదుగా !
ప్రపంచాన్ని కరోనా వైరస్ ఏ స్ధాయిలో వణికించేసిందో అందరు చూస్తున్నదే. యావత్ ప్రపంచం ఎలా దెబ్బతిన్నదో మనదేశం కూడా అంతే స్ధాయిలో దెబ్బతింది. తాజాగా కేంద్రప్రభుత్వంలోని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశం మొత్తంమీద 10 వేల కంపెనీలు మూతపడ్డాయట. కరోనా వైరస్ దెబ్బకు తట్టుకోలేక 10113 కంపెనీలు స్వచ్చంధంగానే మూతపడ్డాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక కార్యకలాపాల మీద …
Read More »చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న చిత్తూరు జిల్లా
ఊరును ఏలటానికి ముందు ఇంటిని గెలవాలన్న మాట వినిపిస్తూ ఉంటుంది. రాష్ట్రాన్ని ఏలాలన్న తపన పడటానికి ముందు సొంత జిల్లాలో తిరుగులేని బలాన్ని ప్రదర్శించాలి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే కడప జిల్లాలో వైసీపీ తప్పించి.. మరే పార్టీ ఉనికి కనిపించదు. ఎంత కష్టపడ్డా.. కడప జిల్లాలో వైసీపీ మినహా మరో పార్టీకి అవకాశమే ఉండదు. మరి.. టీడీపీ అధినేత చంద్రబాబుప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లా ఇప్పుడాయనకు …
Read More »జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి హైకోర్టులో ఊరట
సొసైటీ బైలాస్లోని రూల్ 22ఏను అమలును నిలిపేస్తూ కోఆపరేటివ్ కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్.పిటిషన్ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చిన హైకోర్టుశుక్రవారం తీర్పు వెలువరించిన జస్టిస్ అమర్నాథ్గౌడ్ బెంచ్ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టునోటిఫికేషన్ విడుదలైనందున పిటిషన్ విచారణార్హం కాదన్న అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావుమెజార్టీ సభ్యుల విశ్వాసం పొందిన వారు …
Read More »బెంగాల్లో భయపడిన బీజేపీ
పశ్చిమబెంగాల్లో బీజేపీ భయపడిందా ? అవుననే సమాధానం వస్తోంది. అయితే భయపడింది అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాదులేండి. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ విషయంలో. దేశంలోని ప్రభుత్వరంగంలో ఉన్న ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరించటమో లేకపోతే మూసేయటమే చేయాలని కేంద్రం ఇప్పటికే డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. నూతన విధానంలో భాగంగా వైజాగ్ స్టీల్స్ ను ప్రస్తుతానికి ప్రైవేటీకరిచాంలని నరేంద్రమోడి సర్కార్ డిసైడ్ చేసింది. ఒకవేళ ప్రైవేటీకరించటం సాధ్యం కాకపోతే మూసేయాలని కూడా …
Read More »ఆంధ్రాలో కేటీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు
ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుపై గడిచి కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనకు ఎలాంటి ఫలితం రాని వేళ.. కేంద్రమంత్రి లోక్ సభలో విశాఖ ఉక్కును అమ్మేయటం తప్పించి మరో మార్గం లేదని తేల్చేసిన వేళ.. దిక్కుతోచని స్థితిలో ఉన్న విశాఖ వాసులకు సరికొత్త ఆశాకిరణంగా మారారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఇవాళ విశాఖ ఉక్కు అవుతుంది. రేపు బీహెచ్ఈఎల్ అవుతుంది.. తర్వాత బయ్యారం అవుతుంది.. ఆ తర్వాత సింగరేణి …
Read More »చిరంజీవికి తప్ప ఇతర సెలబ్రిటీలకు ఆందోళన పట్టదా ?
తెలుగు సినీ పరిశ్రమలో సెలబ్రిటీల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పెద్దగా పట్టించుకోరు. సమస్యల పట్ల, పరిష్కారం విషయంలో కూడా ఇతర భాషల్లో సెలబ్రిటీలు స్పందించినట్లుగా మన సెలబ్రిటీలు పట్టించుకోరు. ఈ విషయంలో మామూలు జనాలకు చాలా మంటగా ఉన్నా చేయగలిగేదేమీలేదు. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాన్నే తీసుకున్నా ఆ విషయం స్పష్టమైపోతుంది. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రప్రభుత్వం …
Read More »షర్మిల పార్టీలో వినిపించనున్న సోమన్న పాట
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్న సామెత.. షర్మిల తెలంగాణ రాజకీయ ప్రయత్నాల్ని చూసినంతనే గుర్తుకు రాక మానదు. ఆమె రాజకీయ పార్టీ పెడుతుందన్నంతనే ఎవరూ నమ్మలేని పరిస్థితి. తెలంగాణలో షర్మిల పార్టీ ఎలా పెడతారు? అన్న ప్రశ్న పలువురికి వచ్చింది. రాజన్న కుమార్తెగా.. జగన్ సోదరిగా.. ఆమెకున్న రాజకీయ విజన్ ను అందరూ తక్కువగా అంచనా వేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఎంతో కష్టమనుకున్న అంశాల్ని ఒక్కొక్కటిగా …
Read More »బెంగాల్లో మొదలైన నందిగ్రామ్ చిచ్చు
పశ్చిమ బెంగాల్లో అప్పుడో నందిగ్రామ్ చిచ్చు మొదలైపోయింది. నామినేషన్ దాఖలు సందర్భంగా మమతపై దాడి జరిగిందనే ప్రచారంతోనే ఉద్రక్తితలు ఒక్కసారిగా పెరిగిపోయింది. బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నందిగ్రామ్ నియోజకవర్గం ఒకఎత్తు, మిగిలిన 293 నియోజకవర్గాలు ఒకఎత్తు. నందిగ్రామ్ ఎందుకింత చర్చల్లో నడుస్తోందంటే అందుకు మమతాబెనర్జీ-సుబేందు అధికారే కారణమని చెప్పాలి. దశాబ్దాలుగా సుబేందు అధికారి కుటుంబానిదే నందిగ్రామ్ ప్రాంతంలో ఆధిపత్యం. ఈ ప్రాంతంలోని సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates