Political News

ప్ర‌ధాని మోడీకి జ‌గ‌న్ 4 పేజీల లేఖ‌.. ఏం రాశారంటే

ఇటీవ‌ల కాలంలో ప‌లు అంశాల‌పై లేఖ‌లు రాస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. ఇప్ప‌టి వ‌ర‌కు టీకాలు, క‌రోనా మందుల‌పై ప్ర‌ధానికి లేఖ రాసిన జ‌గ‌న్‌.. ఈ విష‌యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అంద‌రూ క‌లిసి రావాలంటూ.. రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కూడా లేఖ‌లు సంధించారు. అయితే.. వీటికి రెస్పాన్స్ ఏమీ క‌నిపించ‌లేదు. ఇదిలావుంటే.. తాజాగా మ‌రోసారి సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోడీకి లేఖ …

Read More »

మోడీ ఇప్పుడే జాతిని ఉద్దేశించి ఎందుకు మాట్లాడారో తెలుసా?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సంగ‌తి తెలిసిందే. దేశంలోని 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా అందించనున్నట్లు, ఈ నెల 21 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని ప్రధాని మోడీ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్లను సేకరించే బాధ్యత కేంద్రం తీసుకుంటుంద‌ని, వ్యాక్సిన్‌ కేంద్రమే నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుందని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇలా గ‌త కొద్దికాలంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల‌కు ఆయ‌న చెక్ …

Read More »

ఆనందయ్య నోట సీఎం జగన్ ఇరుకున పడే మాట

ఆనందయ్య మందు ఎపిసోడ్ లో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు.. ప్రభుత్వమే అండగా నిలిచి మందును భారీ ఎత్తున తయారు చేయిస్తామని చెప్పటం తెలిసిందే. ఈ మందు తయారీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు లభించాయి. తొలుత ఈ మందు శాస్త్రీయత మీద సందేహాలు నెలకొన్నాయి. వీటిపై క్లారిఫికేషన్ ఇచ్చేందుకు జగన్ సర్కారు ఐసీఎంఆర్ఐ శాస్త్రవేత్తల సాయాన్ని కోరింది. దాదాపు 15 రోజుల పాటు మందు తయారీ నిలిచిపోయింది. అనుమతులు …

Read More »

మొత్తానికి ఒత్తిడికి తలొంచిన మోడి

ఒకవైపు సుప్రింకోర్టు, మరోవైపు మీడియా, ఇంకోవైపు మేధావులు, చివరగా బీజేపీయేతర ముఖ్యమంత్రులు, చివరకు మామూలు జనాలు..ఇలా అందరు కలిసి నరేంద్రమోడి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పై మండిపడ్డారు. టీకాల కార్యక్రమం అస్తవ్యస్ధం అయిపోవటంతో చివరకు మోడి పరువు అంతర్జాతీయంగా కూడా బురదలో పడిపోయింది. అన్నీ వైపుల నుండి కమ్ముకొచ్చిన ఒత్తిడి ఫలితంగా టీకా కార్యక్రమంపై మోడి దిగిరాక తప్పలేదు. ఎటువైపు నుండి వచ్చిన ఒత్తిడి పనిచేసిందో ఏమో చివరకు 18-45 ఏళ్ళ …

Read More »

షర్మిల పార్టీకి టేబుల్ ఫ్యాన్?

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న షర్మిల పార్టీకి సంబంధించి రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే నెల (జులై) 8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. షర్మిల పెట్టే పార్టీ పేరును ఇటీవలే ప్రకటించటం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. పొట్టిగా చెప్పాలంటే వైఎస్సార్ టీపీగా డిసైడ్ చేసి.. ఆ పేరు మీదన ఈసీలో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఏపీలో ‘వైఎస్సార్ …

Read More »

జ‌గ‌న్ స‌ర్కారు పై క్రికెటర్ సీరియ‌స్‌..

సీఎం జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ సీరియ‌స్ అయ్యారు. ఈ ప్ర‌భుత్వానికి మాన‌వ‌త్వం లేదా? అంటూ.. ఆయ‌న ఓ వీడియోను మీడియాకు విడుద‌ల‌కు చేశారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు క్రికెట్ విష‌యాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఎమ్మెస్కే ప్ర‌సాద్‌.. ఏపీలో జ‌రుగుతున్న కూల్చివేత‌ల‌పై తొలిసారి పెద‌వి విప్పారు. విశాఖప‌ట్నంలో మానసిక దివ్యాంగుల పాఠశాల కూల్చివేతపై క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ‘హిడెన్ స్ప్రౌట్స్’ మానసిక దివ్యాంగుల పాఠశాల నలుగురు …

Read More »

సీఎంల‌కు ర‌ఘురామ రాజు లేఖ‌.. ఏం కోరారంటే!

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా దేశ‌వ్యాప్తంగా ఉన్న ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌లు రాశారు. ఒక్క సీఎం జ‌గ‌న్ మిన‌హా.. అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ఆయ‌న లేఖ‌లు పంపారు. దీనిలో ఏపీ స‌ర్కారు త‌న‌పై వ్య‌వ‌హ‌రించిన తీరును ర‌ఘురామ‌రాజు వివ‌రించారు. ఒక ఎంపీగా ఉన్న త‌న‌పైనే థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌న్న ఆయ‌న‌.. రాజ‌ద్రోహం సెక్ష‌న్‌ను తొల‌గించేందుకు ముఖ్య‌మంత్రులు ముందుకు రావాల‌ని కోరారు. ముఖ్య‌మంత్రుల‌కు రాసిన లేఖ‌ల్లో.. తన అరెస్ట్‌, తదనంతర పరిణామాలను …

Read More »

రాష్ట్రాల‌పై మోడీ రుస‌రుస‌.. మెత్త‌గానే మొత్తారుగా!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంటున్న నేప‌థ్యంలో , రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టు కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్న స‌మ‌యంలో.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అనూహ్యంగా జాతి ముందుకు వ‌చ్చారు. సుమారు అర‌గంట సేపు ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల‌పై మోడీ మెత్త‌ని మాట‌ల‌తో …

Read More »

అందరికీ వ్యాక్సిన్ ఉచితం… కేంద్రానిదే బాధ్యత: మోదీ

స్వదేశీ వ్యాక్సిన్ సత్తాను మనం ప్రపంచ దేశాలకు చూపించామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 21 నుండి దేశంలో 18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు. 100శాతం వ్యాక్సిన్ ఇచ్చే బాధ్య‌త కేంద్రానిదేన‌ని, ఇక నుండి రాష్ట్రాలు వ్యాక్సిన్ కొనే అవ‌స‌రం లేకుండా… …

Read More »

మోడీకి విజ‌న్ లేదు…ఉతికి ఆరేసిన ఆర్థిక నిపుణుడు

క‌రోనా క‌ల‌క‌లంలో ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి మ‌ళ్లీ అదే త‌ర‌హా కామెంట్లు ఎదుర‌య్యాయి. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భారత్‌లో కరోనా సంక్షోభం ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణం కేంద్రంలోని రాజకీయ నాయకత్వ వైఫల్యమేనని ఆయ‌న విరుచుకుప‌డ్డారు. ఓ ఆంగ్ల న్యూస్‌ వెబ్‌ పోర్టల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేంద్రంపై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. పేదలు, మధ్య తరగతి …

Read More »

టీఆర్ఎస్‌లోకి ఎల్‌.ర‌మ‌ణ‌..ఆఫ‌ర్ ఏంటంటే…

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అడ్ర‌స్ గ‌ల్లంత‌యిపోయిన ప‌రిస్థితుల్లో మిగితిన అతికొద్ది నేత‌ల్లో ఒక‌రైన ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్నారా? ఇప్ప‌టికే అధికార టీఆర్ఎస్ పార్టీతో ఆయ‌న‌కు డీల్ సెట్ అయిందా? ఓ మంత్రి, మ‌రో ఎమ్మెల్యేతో జరిగిన చ‌ర్చ‌ల ఫ‌లితంగా ఆయ‌న ప‌చ్చ పార్టీకి బైబై చెప్పేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వ‌స్తోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న చేరిక ఉంటుంద‌ని తెలుస్తోంది. …

Read More »

బ్రేకింగ్‌: ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు.. ఎప్ప‌టిదాకా అంటే..!

ఏపీలో క‌రోనా క‌ట్టడి కోసం జ‌గ‌న్ స‌ర్కారు కొన్నాళ్లుగా అమ‌లు చేస్తున్న క‌ర్ఫ్యూ ద‌శ‌ల వారీగా పెంచుతున్నారు. గ‌త నెల‌లో ప్రారంబించిన ఈ క‌ర్ఫ్యూను తొలుత రెండు వారాలుగా అమ‌లు చేశారు. అయితే.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, వ్యాపారుల‌కు, హాక‌ర్ల‌కు ఒకింత వెసులుబాటు క‌ల్పించారు. ఈ క్ర‌మంలోనే ఉద‌యం 6గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు రిలాక్సేష‌న్ ఇచ్చారు. ఇక‌, మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం …

Read More »