కర్ణాటకలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది కర్ణాటక రాసలీలల కేసు. తన దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చిన మహిళనను మోసం చేసి.. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ కర్ణాటక రాష్ట్ర మంత్రి రమేశ్ జార్కిహోళిపై కంప్లైంట్ చేయటం.. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు బీజేపీ అధినాయకత్వం ఒత్తిడితో మంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సీడీలోని మహిళ …
Read More »ప్రచార వేళ.. చీరకట్టులోనూ కబడ్డీ ఆడిన రోజా
పదునైన వ్యాఖ్యలతో రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగే పంచ్ లు వేసే ఆర్కే రోజా తరచుగా మీడియాలో నిలుస్తుంటారు. చురుగ్గా.. చలాకీగా ఉండటమే కాదు.. మీడియాలో ఎలా కనపడాలో కూడా తెలుసు. అంబులెన్సు నడిపినా, పాదయాత్ర చేసినా… ఏదో విధంగా మీడియాకు ఎక్కుతారు. తాజా తనలోని కబడ్డీ క్రీడాకారిణి టాలెంట్ చూపించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. చీరకట్టులో కబడ్డీ ఆడటానికి మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. అలాంటిది.. కోతకు …
Read More »జనసేన అధినేత అసలు విషయం మరిచారే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. సాలార్జంగ్ మ్యూజియంలో గంటలు కొట్టే చిలక గంటకోసారి వచ్చినట్లు తయారైంది పవన్ వ్యవహారం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉద్దేశించి తాజాగా జనాలకు అధినేత ఓ సందేశాన్ని పంపించారు. దాని ప్రకారం వైసీపీ ఎంపిలు నాటకాలు ఆడుతున్నారట. డిల్లీలో పోరాటాలు చేయాల్సింది పోయి విశాఖ వీధుల్లో పోరాటాలు చేయటం ఏమిటి ? నిలదీశారు. కేంద్రాన్ని నిలదీయలేని అధికార పార్టీ 22 …
Read More »ప్రపంచంలో మోస్ట్ పవర్ ఫుల్ 21 మంది మహిళా నేతలు వీరే
ఆకాశంలో సగం అంటాం కానీ.. మహిళలకు లభిస్తున్న స్థానం అందరికి తెలిసిందే. పురుషాధిక్య సమాజంలో మహిళలు తమకు తాముగా సవాళ్లు ఎదుర్కొని దూసుకెళుతున్న వారెందరో. ‘నేనో మహిళను.. నేనేం చేయగలను?’ అన్న ప్రశ్న చాలా మంది నోటి నుంచి వినిపిస్తుంది. కానీ.. తమలాంటి పరిస్థితుల్లో ఉన్న చాలామంది అత్యుత్తమ స్థాయిలకు చేరుకున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. వివిధ రంగాల్లో ఇప్పటికే దూసుకెళుతున్న మహిళలు.. రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం తక్కువనే మాట వినిపిస్తుంటుంది. …
Read More »టీడీపీ యువనేత మాగంటి రాంజీ కన్నుమూత
సినీ.. రాజకీయ రంగాల్లో సుపరిచితుడు.. భోళా మనిషి ఏలూరు మాజీ ఎంపీకి పెద్ద కష్టమే వచ్చింది. ఎదిగిన కొడుకు అనారోగ్యానికి గురి కావటమే కాదు.. తాజాగా మరణించిన వైనం ఆ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోంది. టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ (37) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన్ను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. …
Read More »పవన్ ఎక్కడ? అభ్యర్థులకు.. వీడియోలతో సరిపెడుతున్నారే!
ప్రస్తుతం ఏపీలో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల జోరు కొనసాగుతోంది. అన్ని పార్టీలూ సర్వ శక్తులూ వడ్డుతున్నాయి. ఈ ఎన్నికలను పార్టీలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడతాయని ఆయా పార్టీల నాయకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను పార్టీలవైపు ఆకర్షించేందుకు, స్థానికంగా అభిమానం ఉన్న వారిని తమవైపు తిప్పుకొన్నేందుకు ఈ ఎన్నికలు ఎంతగానో ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, …
Read More »బాబును కాదన్న నోటితోనే… తత్వం బోధపడిందా?
2019 ఎన్నికల్లో జనసేనతో జట్టు కట్టిన కమ్యూనిస్టులు.. చిత్తుగా ఓడిపోయారు. కనీసం ఒక్కస్థానంలోనూ వారు విజయం సాధిం చలేక పోయారు. తమకు పట్టున్న ప్రాంతాలను కూడా పోగొట్టుకుని చేతులు కాల్చుకున్నారు. ఇక, 2014లోనూ వారు అప్పటి సమైక్య ఆంధ్ర పార్టీ నేత, అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీతో జట్టుకట్టి ముందుకు సాగారు. అయితే.. అప్పట్లోనూ వారు విఫలమయ్యారు. అయితే.. దీనికి ముందు జరిగిన ఎన్నికల్లో మాత్రం టీడీపీతో …
Read More »నిజమా? విశాఖ గెలుపు కోసం జగన్ అన్న మాటల్ని చెప్పిన ఆర్కే
ఏపీలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వస్తున్న వార్తలు కాస్త చిత్రంగా ఉంటున్నాయి. ఎవరికి అనుకూలంగా వారు రాసుకుంటున్నారు. అధికారపక్షం దెబ్బకు విపక్షాలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఒకవేళ.. ఎవరైనా బరిలో ఉంటే వారికి చుక్కలు చూపిస్తున్న వైనం కథలు..కథలుగా వార్తల రూపంలో వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ అధికారపక్షానికి చెందిన సాక్షి పత్రికలో మరో విధమైన వార్తలు వస్తున్నాయి. విపక్ష టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారని.. అధికార పార్టీ నేతల్ని బెదిరిస్తున్నారని.. …
Read More »చంద్రబాబును ఎంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా ?
విజయవాడ తెలుగుదేశంపార్టీలో పరిస్ధితి చాలా విచిత్రంగా ఉంది. పార్టీ నేతలే ఒకళ్ళపై మరొకళ్ళు ఆధిపత్యం కోసం గొడవలు పెరిగిపోతున్నాయి. విజయవాడ నగరం పార్టీ నిలువుగా చీలిపోయిందనే అర్ధమవుతోంది. ఎంపి కేశినేని నాని ఒకవైపు మాజీ ఎంఎల్ఏ బోండా ఉమ, ఎంఎల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ నాగూల్ మీరా అండ్ కో మధ్య పార్టీ చీలిపోయింది. వీళ్ళు కాకుండా ఇంకా సీనియర్ నేతలు పార్టీలో ఉన్నా వాళ్ళెవరు ఎక్కడా పిక్చర్లో …
Read More »కాంగ్రెస్ కు తీరని అవమానం
ఒకపుడు దేశంలో చక్రం తిప్పిన పార్టీకి తమిళనాడు ఎన్నికల సందర్భంగా తీరని అవమానం జరిగిందా ? అవుననే అంటున్నారు టీపీసీసీ అద్యక్షుడు కేఎస్ అళగిరి. తొందరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయబోయే సీట్ల విషయంపై డీఎంకే చీఫ్ స్టాలిన్ తో శనివారం సమావేశం జరిగింది. ఈ చర్చల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కేటాయిస్తున్నట్లు స్టాలిన్ చెప్పారట. అప్పుడెప్పుడో తమిళనాడును …
Read More »తండ్రి పార్టీ అధినేత.. టికెట్ కోసం ఇంటర్వ్యూకు వచ్చిన కొడుకు..
సినిమాటిక్ గా కనిపించొచ్చు. లెక్క అంటే లెక్కగా ఉండటం అన్ని చోట్ల.. అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ.. తమిళనాడు రాజకీయాలు కాస్త భిన్నం. మిగిలిన రాష్ట్రాల్లోని తీరుతో ఏ మాత్రం సంబంధం లేకుండా తమదైన పద్దతిలో టికెట్ల ఎంపికను పూర్తి చేస్తాయి. ఎక్కడి దాకానో ఎందుకు? మన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ టికెట్లను ఎలా ఫైనల్ చేస్తాయో అందరికి తెలిసిందే. అధినేత ఎవరు పేరు …
Read More »బాబు మంత్రం.. చల్లారిన బెజవాడ టీడీపీ అలజడి
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి అత్యంత కీలకమైన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ నేతల మధ్య సఖ్యత కొన్నాళ్లుగా సన్నగిల్లుతోంది. ఎంపీ కేశినేని నానికి, ఇతర నాయకులకు మధ్య అగాధం పెరుగుతోంది. ఎంపీ వ్యాఖ్యలతో స్థానికంగా ఉన్న నేతలు.. పార్టీ జెండా మోస్తున్న వారు హర్ట్ అవుతున్న విషయం వాస్తవమే. అయితే.. ఇది అన్ని పార్టీల్లోనూ సాధారణంగా ఉన్నదేనని అందరూ భావించారు. అయితే.. శనివారం ఒక్కసారిగా ఈ పొగలు.. సెగలు.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates