‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’-నినాదం 1960ల దశంలో భారీగా వినిపించింది. కేంద్రం ప్రభుత్వం నిర్వ హణ లో ఏర్పాటైన ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక చరిత్ర ఉంది. అప్పట్లో ఈ ఉక్కు పరిశ్రమ కోసం.. యావత్ ఆంధ్రప్రదేశ్ ఏకతాటి పై నిలిచింది. దీనిని సాధించేందుకు అనేక ఉద్యమాలు సాగాయి. ఈ క్రమంలోనే 1970, ఏప్రిల్ 17న విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి ప్రధాని ఇందరమ్మ ప్రక టించారు. నవరత్నాల్లో ఒకటిగా …
Read More »అసలు తాము ఏమి చేస్తున్నారో నేతలకు అర్ధమవుతోందా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగాను ఉంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటయ్యా అంటే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ పేరుతో జనసేన పార్టీ తరపున షాడో కమిటిలు ఏర్పాటయ్యాయి. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించమే విచిత్రంగా ఉంది. అసలు తాము ఏమి చేస్తున్నారో నేతలకు అర్ధమవుతోందా అన్న సందేహాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. దేవాలయాల నిర్వహణ, దేవాలయాల ఆస్తుల …
Read More »మూడు ఘటనలు-మోడీపై ముప్పేట దాడి..!
స్వతంత్ర భారత దేశంలో గతంలో ఎన్నడూ జరగని.. ఎప్పుడు కనీ వినీ ఎరుగని సంఘటనలు చోటు చేసు కుంటున్నాయి. ఫలితంగా ఈ ఎఫెక్ట్.. ప్రధాని నరేంద్ర మోడీపై ఎక్కువగానే ఉంది. మరీ ముఖ్యంగా అంత ర్జాతీయంగా.. నేను ఎంతో కీర్తి గడించాను. తిరుగులేని పాలనతో.. దూరదృష్టితో అంతర్జాతీయ పొలిటికల్ అవనికపై నా ప్రభ జగజ్జగేయమానంగా మెరిసిపోతోంది!! అని చెప్పుకొనే మోడీకి ఇప్పుడు మూడు ప్రధాన విషయాలు ప్రాణసంకటంగా మారాయి. ఈ …
Read More »పార్లమెంటు క్యాంటీన్లో ఇక సబ్సిడీలుండవ్
పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ క్యాంటీన్లో సబ్సిడీపై భోజనం అందిస్తుండడంపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంపీలు, రాజ్యసభ సభ్యులంతా సామాన్యుల మాదిరిగా రాయితీలు అందుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరిగింది. మామూలుగా అయితే, నిరుపేదలకు, కార్మికులకు, కొన్ని రంగాల్లోని ఉద్యోగులకు సబ్సిడీపై క్యాంటీన్ లో భోజనం అందిస్తారని….పార్లమెంటులో మన రాజకీయ నేతలకు సబ్సిడీ ఎందుకని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఈ …
Read More »స్వతంత్ర భారతంలో పెట్రోలు ధర రికార్డు – 100 దాటింది
అనుకున్నదంతా అయ్యింది. ఆరేడేళ్ల క్రితం మోడీ ప్రధానమంత్రి కావటానికి ముందు లీటరు పెట్రోల్.. డీజిల్ ధరలు రూపాయి.. రెండు పెరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగేవి. ఇలాంటివేళ.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆసక్తికరమైన పోస్టులు వచ్చేవి. అసలుసిసలు దేశభక్తుడైన మోడీ కానీ ప్రధానమంత్రి అయితే దేశ రూపురేఖలు మారిపోతాయని.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని పేర్కొన్నారు. అంతేనా.. మోడీ పవర్లోకి వచ్చాక లీటరు పెట్రోల్ రూ.50కి.. డీజిల్ …
Read More »బీజేపీ రథయాత్రపై ‘పంచాయితి’ ఎఫెక్ట్
బీజేపీ నిర్వహించాలని అనుకున్న రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవతామూర్తుల ధ్వంసం తదితర కారణాలతో బీజేపీ రథయాత్ర చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతిలోని కపిలతీర్ధం టు విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్రకు రూటుమ్యాపు కూడా రెడీ చేసుకున్నది. యాత్ర కోసం పోలీసులను అనుమతి కూడా కోరారు. అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవటంతో …
Read More »టీడీపీ మాజీ ఎంఎల్ఏపై కిడ్నాప్ కేసు
భూమా కుటుంబంలో మరొకరిపై కిడ్నాప్ కేసు నమోదైంది. భూమా బ్రహ్మానందరెడ్డిపై నంద్యాల పోలీసులు కిడ్నాప్ కేసు నమోదుచేశారు. నంద్యాల మండలంలోని చాబోలు పాల సొసైటి అధ్యక్షుడు మల్లికార్జునను ఈనెల 2వ తేదీన కిడ్నాప్ చేశారని మాజీ ఎంఎల్ఏతో పాటు నంద్యాల విజయ డైరీ ఛైర్మన్ భూమా నారాయణరెడ్డి, భూమా వీరభద్రారెడ్డి, బాలీశ్వరరెడ్డిపై ఫిర్యాదు కారణంగా పోలీసులు అందరిపైనా కేసులు పెట్టారు. బుధవారం నంద్యాల విజయడైరీ ఛైర్మన్ పదవితో పాటు మూడు …
Read More »హాట్ అప్డేట్.. థియేటర్ల ఆక్యుపెన్సీ పెరగబోతోంది
కరోనా వల్ల దాదాపు ఏడు నెలలు మూత పడ్డ థియేటర్లను గత ఏడాది అక్టోబరులో తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆక్యుపెన్సీని మాత్రం 50 శాతానికే పరిమితం చేసింది. మూడు నెలలు దాటినా అలాగే థియేటర్లు నడుస్తున్నాయి. ఈ మధ్య తమిళనాట అక్కడి రాష్ట్ర ప్రభుత్వం 100 పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతులిచ్చింది కానీ.. తర్వాత కేంద్రం బ్రేక్ వేసింది. ఐతే ఇప్పుడు కేంద్రం సినీ పరిశ్రమకు ఊరటనిచ్చేలా నిర్ణయం …
Read More »ప్రజానాడిని పట్టలేని బీజేపీ-జనసేనలు!!
ప్రజల నాడిని పట్టడంలో బీజేపీ-జనసేన ఐక్య కూటమి విఫలమైందా? ప్రజల ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేయలేక పోతోందా? అంటే.. ఔననే అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి.. కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ ను రంగంలోకి దింపాలని ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనికి ఆమెను సంప్రదించే పనిని కూడా వేగం చేశారు. అయితే.. ఈ విషయంలో గత ఎన్నికల అనుభవం ఏం చెబుతోందన్నది …
Read More »మిత్రపక్షాల సత్తా తేలిపోతుందా ?
అవును మిత్రపక్షాలైన జనసేన, బీజేపీల అసలైన సత్తా ఏమిటో తెలిపోతుంది. పంచాయితీల ఎన్నికల్లో నామినేషన్లు వేయాలని, వీలైనన్ని పంచాయితీలను గెలుచుకోవాలనే వ్యూహంతో రెండుపార్టీల నేతలు గట్టిగా డిసైడ్ అయ్యారు. మంగళవారం జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తో బీజేపీ చీఫ్ సోమువీర్రాజు భేటీ సందర్భంగా ఈ విషయాన్ని నిర్ణయించారు. అన్నీ పంచాయితీలకు తమ రెండు పార్టీల తరపున నామినేషన్లు వేస్తారని నాదెండ్ల ఓ ప్రకటన జారీ చేశారు. ఇక్కడ గమనించాల్సిన …
Read More »రైతు ఉద్యమానికి నష్టమే జరిగిందా ?
దాదాపు రెండు నెలలపాటు ప్రశాంతంగా ఉద్యమం చేసి యావత్ దేశంతో శెభాష్ అనిపించుకున్న రైతుఉద్యమం మంగళవారం జరిగిన ఘటనలతో బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. కేంద్రప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢీల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘూ ప్రాంతంలో రైతులు రెండు నెలలుగా భారీ ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రైతుసంఘాలు ఎంతగా ఉద్యమం చేస్తున్న కేంద్రం పట్టించుకోలేదు. ఈ పరిస్దితుల్లో సుప్రింకోర్టు కలగజేసుకుని సమస్యను సర్దుబాటు చేద్దామని …
Read More »అరగంట రివ్యూతోనే అర్థమైంది.. వార్నింగ్ ఇచ్చేసిన కేసీఆర్
రాష్ట్రం ఏదైనా కానీ.. ముఖ్యమంత్రికి.. సెక్రటేరియట్ కు మధ్యనుండే అనుబంధం అంతా ఇంతా కాదు. వారి పాలన మొత్తం సచివాలయంలోనే సాగుతుంది. అయితే.. ఇందుకు మినహాయింపుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా ఆరేళ్లు దాటిపోయి.. ఏడేళ్లలోకి అడుగు పెట్టబోతున్న వేళలో.. మొత్తంగా ఏడు సార్లు కూడా సచివాలయానికి వెళ్లని సీఎం ఎవరైనా ఉన్నారంటే.. అది కేసీఆరే అని చెప్పాల్సిన ఉంటుంది. కారణం ఏమైనా.. కేసీఆర్ కు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates