తిట్టే వాళ్లు తిడుతుంటారు. పొడిగే వారు పొడుగుతుంటారు. మొత్తంగా తెలుగు మీడియాలో తరచూ హాట్ టాపిక్ గా మారుతుంటారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ. సంచలన కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఇవాల్టి రోజున ఏదైనా విషయాన్ని దమ్ముగా చెప్పే మీడియా సంస్థల్లో ఆంధ్రజ్యోతి అన్న పేరును ఆయన తెచ్చుకున్నారు. నిజానికి అదే ఆ మీడియా సంస్థ బలంగా పలువురు అభివర్ణిస్తుంటారు. ఇదిలా ఉంటే.. మూడు.. నాలుగు వారాల …
Read More »షర్మిల పార్టీపై ఈటెల వ్యాఖ్యలు.. ‘మతం’ బురద అంటిస్తున్నారా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారారు రాజన్న ముద్దుల కుమార్తె షర్మిల. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్కు పూర్తి చేయటమే కాదు.. ఇటీవల లోటస్ పాండ్ వద్ద అభిమానుల్ని.. వైఎస్ ఫాలోయర్లను పిలిపించిన మరీ భేటీ కావటం.. వారు చెప్పిన మాటల్ని శ్రద్ధగా వినటమే కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. దీంతో.. షర్మిల రాజకీయ …
Read More »కేసీయార్ కు జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లేనా ?
తెలంగాణాలో రాజకీయ అరంగేట్రం చేయించటం ద్వారా షర్మిల రూపంలో కేసీయార్ కు జగన్మోహన్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా ? అలాగనే రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు తెలంగాణా-ఏపి మధ్య రిటర్న్ గిఫ్ట్ అంశపై పెద్ద ఎత్తున చర్చలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్+టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని ముందస్తు ఎన్నికల తర్వాత …
Read More »మంత్రి కొడాలి నానికి పంచాయితీ ఎన్నికల డబుల్ షాక్
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేస్తూ అధికార పార్టీకి తలనొప్పిగా మారిన మంత్రిగా కొడాలి పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఎంత దూకుడు రాజకీయాలైనప్పటికి.. ఒక పద్దతి పాడు లేకుండా అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేసే నేతల్లో కొడాలి ఒకరుగా నిలుస్తున్నారు. హిందూ దేవాలయాల మీద దాడి జరిగినన సమయంలోనూ.. ఇతర సందర్భాల్లోనూ కొడాలి నాని వ్యాఖ్యలు సంచలనంగానే కాదు వివాదాస్పదంగా మారటం తెలిసిందే. అలాంటి …
Read More »మోడీ ఎఫెక్ట్: నిర్మల చెలరేగిపోయారు.. అసలు రీజన్ ఇదే!!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజు..(శనివారం) లోక్ సభలో చాలా చిత్రమైన పరిణామం చోటు చేసుకుంది. పెద్దగా రాజకీయ విమర్శలకు, ప్రతిపక్షాలపై దూకుడు విమర్శలకు అవకాశం ఇవ్వని.. పేరు కు తగినట్టు వ్యవహరించే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రెచ్చిపోయారు. బహుశ.. ఆమె దూకు డు, వ్యాఖ్యలు, గుక్క తిప్పుకోనివ్వని.. వాక్చాతుర్యం.. వంటివి గమనిస్తే… చెలరేగిపోయారు.. అని అనడం లో సందేహం లేదేమో! బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి …
Read More »మంత్రి కొడాలిపై క్రిమినల్ కేసు.. ఎస్ ఈసీ ఆదేశం.. సంచలనం!
రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి, వైసీపీ కీలక నాయకుడు, ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై క్రిమినల్ కేసు నమోదుకానుంది. ఐపీసీ సెక్షన్లు 504, 505, 506ల కింద మంత్రి నానిపై తక్షణం కేసులు నమోదు చేయాలని కృష్ణాజిల్లా ఎస్పీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. దీంతో హుటాహుటిన అధికారులు రంగంలోకి దిగారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఎస్ ఈసీ.. నిమ్మగడ్డ.. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు …
Read More »ఇలా అయితే.. రాష్ట్రాన్నే అమ్మేస్తారా? పేలుతున్న సటైర్లు!!
ఏపీ ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై.. విస్మయం వ్యక్తం అవుతోందని అంటున్నారు నెటిజన్లు. ఎన్నికలకు ముందు.. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఇప్పటికే లెక్కకు మించి అప్పులు చేశారు. నవరత్నాల హామీలను నెరవేర్చేందుకు ఎక్కడా లేని ప్రయాస పడుతున్నారు. అదేసమయంలో ఎవరు అప్పు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం.. అప్పు ఇచ్చేందుకు మేం గేట్లు ఎత్తుతాం.. మీరు మేం చెప్పినట్టు ఆడండి.. …
Read More »ఇక, కండువా మార్చుడే.. గంటాపై గుసగుసలు!
ఔను! ఇక కండువా మార్చుడే!– అనే కామెంట్.. మాజీ మంత్రి, టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం టికెట్పై పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాసరావు గురించి గుసుగుస జోరుగా వినిపిస్తోంది. టీడీపీలో గెలిచినా.. ఆయన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో.. మౌనంగా ఉండిపోయారు. అంతేకాదు.. పార్టీ అదినేత చంద్రబాబుకు కూడా కడు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట.. ఆయన పార్టీ మారి.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే కథనాలు …
Read More »జనసేనకు 18 శాతం ఓట్లొచ్చాయట
జనసేన అధినేత పవన్ కల్యాన్ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అదేమిటంటే మొదటి దశ పంచాయితి ఎన్నికల్లో జనసేనకు 18 శాతం ఓట్లొచ్చినట్లు. తొలిదశ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే జనసేన మద్దతుతో పోటీచేసిన వారు 18 శాతం ఓట్లు సాధించిన విషయం స్పష్టమైందన్నారు. తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన వారు వెయ్యికిపైగా వార్డులో గెలిచారట. అలాగే 1700 పంచాయితీల్లో రెండోస్ధానంలో నిలిచినట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. తమ మద్దతుతో …
Read More »కారుతో తొక్కించి కాకినాడ వైసీపీ కార్పొరేటర్ దారుణహత్య
ఏపీ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ను దారుణంగా హతమార్చిన ఉదంతం కాకినాడలో చోటు చేసుకుంది. తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.ఆర్థిక లావాదేవీలు.. పాతకక్షలతో హత్య చేసినా.. ఇంత దారుణంగా చంపేయటమా? అన్నది ప్రశ్నగా మారింది. కాకినాడ తొమ్మిదో వార్డుకు కంపర రమేశ్ వ్యవహరిస్తున్నారు. వైసీపీకి చెందిన ఈ సీనియర్ కార్పొరేటర్ గురువారం రాత్రి కార్ వాష్ కోసం కాకినాడ గంగరాజు నగర్ సెంటర్ …
Read More »సైకిల్కు కష్టాలు: చిత్తూరులో ఇంత జరుగుతున్నా.. బాబు మౌనం..
ఔను! చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీ వేస్తున్న అడుగులు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అయితే.. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే. పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ పరిస్థితి ఎలా ఉన్నా.. జిల్లాలో ఈ పార్టీనే నమ్ముకుని ఉన్న కొందరికి మాత్రం ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. రెండు కీలక ప్రాంతాల్లో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒకటి చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మంత్రి రామచంద్రారెడ్డి, …
Read More »ఖమ్మంకు ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసా ?
ఈనెల 21వ తేదీన షర్మిల ఖమ్మం జిల్లా పర్యటనపై అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది. మొన్నటి 9వ తేదీన తెలంగాణా రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజన్న రాజ్యం తేవటమే తన లక్ష్యంగా షర్మిల ప్రకటించారు. పార్టీ, జెండా, విధి విదానాలు ఇంకా ప్రకటించకపోయినా ఇతర పార్టీల నేతల్లోల మాత్రం షర్మిలపై వ్యతిరేకత పెరిగిపోతోంది. షర్మిలను టార్గెట్ గా చేసుకుని టీఆర్ఎస్+బీజేపీ+కాంగ్రెస్ నేతలు ఆరోపణలను, విమర్శలను మొదలుపెట్టేయటమే ఆశ్చర్యంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates