Political News

కేసీఆర్ కు బలమైన కౌంటర్ ఇచ్చేసిన మంత్రి అనిల్

రెండు రోజుల క్రితం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టుల్ని నిర్మిస్తోందని.. కేంద్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తోందని.. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఏపీ సర్కారు మీద కేసీఆర్ బండలు వేయటం కొత్తేం కాదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ తాజాగా …

Read More »

కరోనాతో ఇన్ని లక్షలమంది చనిపోయారా ?

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 15 లక్షలకుపైగా చనిపోయారా ? అవుననే అంటున్నారు ఐఐఎం అహ్మదాబాద్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ చిన్మయ్ తుంబె. ఏ రాష్ట్రం కూడా కరోనా రోగులను, మరణాల అసలు సంఖ్యను బయటపెట్టడం లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోగులు, మరణాలపై తమ బృందం దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వాలు చెబుతున్న అధికారిక లెక్కల కన్నా కనీసం 15 లక్షలమంది ఎక్కువగా చనిపోయుంటారని చిన్మయ్ …

Read More »

మండలి రద్దుకు కట్టుబడుందా ?

అధికార వైసీపీ శాసనమండలి రద్దుకు కట్టుబడుందా ? అనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. మీడియాతో సజ్జల మాట్లాడుతు శాసనమండలి రద్దు చేస్తు గతంలో చేసిన తీర్మానంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయబోమన్నారు. ఇదే సమయంలో మండలి రద్దు తీర్మానంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా చెప్పారు. శాసనసభలో బలంగా ఉన్న వైసీపీ శాసనమండలికి వచ్చేసరికి …

Read More »

కాంగ్రెస్‌కు ఫ్యూచ‌ర్ ఉన్న‌ట్టా? లేన‌ట్టా? మేధావుల మాటేంటంటే!

వంద సంవత్సరాల వయసు దాటిన కాంగ్రెస్‌కు గ‌తంలో ఎన్న‌డూ లేని ఒక సందిగ్ఢ ప‌రిస్థితి ఎదురైంది. పార్టీ పుంజుకుంటుందా? లేక ఇంతేనా? లేక మ‌రిన్ని ఇబ్బందులు వ‌స్తాయా? ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న వారిని తొలిచేస్తున్న ప్ర‌శ్న‌లు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో నాయ‌క‌త్వ‌లోపం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్పుడున్న కాంగ్రెస్‌ను ప‌రిశీలిస్తే.. ఇది.. ఇందిరా కాంగ్రెస్సేనా? అనే విస్మ‌య‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీ అధ్య‌క్షురాలు.. సోనియా గాంధీ నేత‌ల‌ను న‌డిపించ‌లేక …

Read More »

కేంద్రం దివాళా తీసిందా? మోడీపై సుప్రీం ఫైర్‌..

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీపై సుప్రీం కోర్టు మ‌రోసారి విరుచుకుప‌డింది. క‌రోనాతో మృతి చెందిన వారికి ప‌రిహారం ఇవ్వ‌లేమ‌ని ఇప్ప‌టికే చూచాయ‌గా ప్ర‌క‌టించేసిన కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగింది. గ‌త కొన్ని వారాలుగా దేశంలో నెల‌కొన్న క‌రోనా ప‌రిస్థితులు, వ్యాక్సిన్, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనుస‌రిస్తున్న తీరుల‌పై సుప్రీం కోర్టు సుమోటోగా కేసు విచార‌ణ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో క‌రోనా మృతుల కుటుంబాల‌కు ప‌రిహ‌రం ఇచ్చే …

Read More »

గన్ రాలేదు, జగన్ రాలేదు – లోకేష్

గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ నివాసానికి కూత‌వేటు దూరంలో పుష్క‌ర్ ఘాట్ స‌మీపంలో ఓ యువ‌తిపై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. త‌నకు కాబోయే భ‌ర్త‌తో క‌లిసి.. పుష్క‌ర్ ఘాట్‌కు వ‌చ్చిన యువ‌తిని ఆమెకు కాబోయే భ‌ర ముందే అత్యంత పాశ‌వికంగా అత్యాచారం చేసిన నిందితుల ఘ‌ట‌న‌.. పెద్ద ఎత్తున వివాదంగా మారింది. సీఎం జ‌గ‌న్ నివాసానికి కూత వేటు …

Read More »

మోడి పప్పులుడకలేదా ?

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నది చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడి పప్పులుడకలేదని అర్ధమైపోతోంది. పేరుకు ప్రధానమంత్రే కానీ ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రం మోడి ఏమనుకున్నా జరగదు. ఉత్తరప్రదేశ్ వరకు ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా సర్వం సహా అధిపతి యోగి ఆదిత్యనాద్ మాత్రమే. ఎందుకంటే యోగి వెనకాల కొండంత అండ ఆర్ఎస్ఎస్ నిలబడుంది. యోగికి అండగా ఉన్న ఆర్ఎస్ఎస్సే మోడికి కూడా మూలం. అందుకనే యూపీలో ఏమిచేయాలన్నా, యోగి విషయంలో ఎలాంటి …

Read More »

ఉత్త‌రాంధ్ర‌లో క‌నిపించ‌ని సేన.. పొలిటిక‌ల్ ఫీట్లు త‌ప్ప‌వా..?

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఎక్క‌డ జ‌న‌సేన ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది ? అంటే.. ఠ‌క్కున చెప్పే మాట… ఉత్త‌రాంధ్ర‌. జ‌న‌సేన రాజ‌కీయాలు ఎక్కువ‌గా.. ఉత్త‌రాంధ్ర‌లోనే కొన‌సాగాయి. పార్టీ అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని నెల‌ల పాటు.. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల మ‌ధ్య ప్ర‌సంగాలు గుప్పించారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చంద్ర‌బాబు హ‌యాంలోనే ఆయ‌న ఎలుగెత్తారు. త‌ర్వాత‌.. 2019 ఎన్నిక‌ల‌కు ముందు …

Read More »

ఆ ఏపీ మంత్రి స్ట‌యిలే డిఫ‌రెంట్‌.. !

ఏపీ సీఎం జ‌గ‌న్ కేబినెట్‌లో ఎవ‌రు బెస్ట్ ? ఈ ప్ర‌శ్న‌కు నీళ్లు న‌మ‌లాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కి ధీటైన‌, త‌గిన మంత్రి ఎవ‌రు అంటే మాత్రం త‌డుముకోకుండా స‌మాధానం ల‌భిస్తోంది. ప్ర‌తిప‌క్షాలు కానీ, ఇత‌ర నేత‌లు కానీ.. ప్ర‌త్య‌ర్థులుకానీ.. ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా.. కోర్టులు హెచ్చ‌రిక‌లు జారీ చేసినా.. ఎలాంటి బాధ‌, భ‌యం లేకుండా ముందుకు సాగుతున్న మంత్రుల్లో ఒకే ఒక్కరు ఇటీవ‌ల కాలంలో క‌నిపిస్తున్నార‌ని …

Read More »

ఈటలకు అంత సీనుందా ?

‘తన బర్తరఫ్ తెలంగాణా రాష్ట్రానికి అరిష్టం’ ..ఇది తాజాగా బహిష్కృత మంత్రి, మాజీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు. కేసీయార్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చాలానే చేశారు. మంత్రివర్గం నుండి అవమానకరంగా బయటకు గెంటేసింది నిజం. పార్టీలో నుండి బయటకు పొమ్మని పొగబెట్టిందీ నిజమే. కాబట్టి ఈటలకు సహజంగానే కేసీయార్ అంటే కసి పెరిగిపోతోంది. కేసీయార్ మీద ఎంత మంటున్నా ఈటెల తాజాగా చేసిన …

Read More »

జాబు రెడ్డి.. డాబు మాట‌లు..: లోకేష్‌ సెటైర్లు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. నారా లోకేష్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై మ‌ళ్లీ నిప్పులు చెరిగారు. త‌న‌దైన స‌టైర్ల‌తో ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. మ‌రీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ టార్గెట్‌గా వ్యాఖ్య‌లు సంధించారు. యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైన సీఎం.. డాబు మాటలు చెబుతున్నారంటూ.. నిప్పులు చెరిగారు. “జాబు రెడ్డి.. డాబు మాట‌లు చెబుతున్నాడు” అంటూ.. ముఖ్య‌మంత్రిపై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ -1 అభ్య‌ర్థులు సీఎం జ‌గ‌న్ వైఖ‌రిపై …

Read More »

బీజేపీతో బంధానికి బీట‌లు పడుతున్నాయా..?

ఏపీలో గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రి గా పోటీ చేసిన‌(అంటే.. బీఎస్పీ.. క‌మ్యూనిస్టుల‌తో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ) జ‌న‌సేన పార్టీ.. అనూహ్యంగా ఆరు మాసాలు తిర‌గ‌క‌ముందే.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి.. ఆపార్టీతో పొత్తు పెట్టుకుంది. క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను మ‌ట్టిక‌రిపించ‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తామ‌ని.. ప్ర‌తిజ్ఞలు కూడా చేసింది. ఈ క్ర‌మంలోనే రాజ‌ధాని ఉద్య‌మం స‌మ‌యంలో అప్ప‌టి బీజేపీ చీఫ్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో క‌లిసి జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా …

Read More »