తొందరలోనే రెండు శాసనమండలి ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీచేసింది. రెండు ఎంఎల్సీ స్ధానాలు కూడా ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లోనే జరగబోతోంది. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో ఒక స్ధానం, తూర్పు+పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకస్ధానానికి ఎన్నిక జరగబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు జరుగుతున్న పంచాయితి ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నాయి. …
Read More »టీటీడీపై ఆర్ఎస్ఎస్ కన్నుపడిందా ?
తిరుమల తిరుపతి దేవస్ధానంపై బీజేపీ మాతృసంస్ధ ఆర్ఎస్ఎస్ కన్నుపడిందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది కాంగ్రెస్ నేతల నుండి. తిరుపతి మాజీ ఎంపి, కేంద్ర మాజీమంత్రి చింతామోహన్ మాట్లాడుతూ చేసిన ఆరోపణలు తిరుపతిలో కలకలం రేపుతున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే జగన్మోహన్ రెడ్డి బలహీనత కారణంగా టీటీడీనీ సొంతం చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్ధానంను రాష్ట్రప్రభుత్వం పరిధినుండి తప్పించి కేంద్రప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ …
Read More »అక్కడ టీడీపీ ఈ రేంజ్లో పుంజుకుంటుందని అస్సలు ఊహించలేదు!!
రాష్ట్రంలో జరుగుతన్న పంచాయతీ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు చాలానే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా..చంద్రబాబు.. ఊహించని విధంగా జగన్ సొంత జిల్లా కడపలో సైకిల్ పరుగులు పెట్టింది. అసలు అడ్రస్ కూడా ఉంటుందో ఉండదో అని అనుకున్న కడపలో ఆశించిన విధంగానే టీడీపీ ఫలితాలు రాబట్టడంతో.. చంద్రబాబు సహా అందరూ ఊపిరి పీల్చుకోవడం గమనార్హం. గత ఎన్నికల తర్వాత.. టీడీపీ కీలక నేతలు …
Read More »గ్రేటర్ పాలక మండలిలో మగాళ్ల కంటే మహిళలే అధికం
నిన్న (గురువారం) కొలువు తీరిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలిని చూసినప్పుడు ఆసక్తికరమైన అంశం ఒకటి దర్శనమిచ్చింది. మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్న జీహెచ్ఎంసీలో మగాళ్లను మహిళలు ఓడించారు. రిజర్వేషన్ ప్రకారం చూసినప్పుడు 50 శాతం మహిళలు అన్నది అమలు చేసినప్పుడు 75 మంది మహిళా కార్పొరేటర్లు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అయితే.. ఈసారి 80 మంది మహిళలు ఎన్నికయ్యారు. దీంతో 150 మంది కార్పొరేటర్లలో సగం …
Read More »ఎన్నిసార్లు రాజీనామా చేస్తావు గంటా ?
ఒక ఎంఎల్ఏ ఎన్నిసార్లు తన పదవికి రాజీనామా చేస్తారు ? ఒక్కసారి మాత్రమే చేస్తారు. మహాఅయితే ముందు రాజీనామాను ప్రకటిస్తారు పరిస్దితులను బట్టి తర్వాత రాజీనామా చేసేస్తారు. కానీ విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు మాత్రం ఇప్పటికి మూడుసార్లు రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకారణ నిర్ణయానికి నిరసనగా గంటా శుక్రవారం ఉదయం కార్మికనేతల సమక్షంలో స్పీకర్ ఫార్మాట్ మీద రాజీనామా చేయటం విచిత్రంగా ఉంది. విశాఖ …
Read More »మేయర్ కు పక్కకు తీసుకెళ్లి మరీ క్లాస్ పీకిన సీఎం కేసీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా రాజ్యసభ సభ్యుడు.. టీఆర్ఎస్ సీనియర్ నేత కె. కేశవరావు కుమార్తె గద్వాల్ ఆర్ విజయలక్ష్మి ఎన్నికైన విషయం చాలా పాత విషయం. ఇప్పటికే ఈ విషయం గురించి చాలానే వార్తలు వచ్చాయి. కానీ.. మేయర్ ఎన్నిక.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన చాలా అంశాలు బయటకు రాలేదు. మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ …
Read More »నిమ్మగడ్డ తెల్లజెండా చూపించినట్లేనా ?
ఒకపుడు యుద్ధాల్లో సంధి చేసుకోవాలని అనుకున్నపుడు శతృవులు తెల్లజెండాను చూపిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుత విషయానికి వస్తే కొద్ది రోజులుగా ఉప్పు-నిప్పులాగున్న ప్రభుత్వం యంత్రాంగం, స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ మధ్య కూడా సయోధ్య కుదిరినట్లే ఉంది. ఎందుకంటే పంచాయితి ఎన్నికల మొదటి విడతలో యంత్రాంగం బాగా పనిచేసిందని నిమ్మగడ్డ ప్రశంసిచారు. తొలిదశ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ను డీజీపీ గౌతమ్ సవాంగ్ …
Read More »షర్మిల-ఆళ్ళ భేటి లో ఏమి జరిగింది ?
ఈరోజు ఇంట్రస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల ఇంటికి మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. అదేపనిగా ఆళ్ళ మంగళగిరి నుండి హైదరాబాద్ కు వచ్చి షర్మిలతో ఎందుకు భేటీ అయ్యారనేది ఎవరికీ అర్ధం కావటం లేదు. మొన్నటి 9వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పెళ్ళిరోజున తెలంగాణాలో రాజకీయ అరంగేట్రాన్ని షర్మిల ప్రకటించిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే షర్మిల తో …
Read More »ట్రంప్ బ్యాన్పై ట్విట్టర్ కీలక ప్రకటన
అమెరికా చరిత్రలోనే వరస్ట్ ప్రెసిడెంట్లలో ఒకడిగా పేరు తెచ్చుకుని వెళ్లిపోయాడు డొనాల్డ్ ట్రంప్. ఆయన అధికారం చేపట్టిన తొలి నాళ్లలో వ్యవహరించిన తీరుతోనే తాము సరైన వ్యక్తికే పట్టం కట్టామా ట్రంప్కు ఓటేసిన వాళ్లు పునరాలోచనలో పడేలా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాస్పదంగా వ్యవహరించారు. ఆ తర్వాత నాలుగేళ్లలో జరిగిన పరిణామాలు అందరూ చూశారు. కొవిడ్ టైంలో ట్రంప్ పనితీరు మరింత దిగజారింది. అధికార మార్పు తప్పదని అప్పుడే అందరికీ …
Read More »‘ఉక్కు’ ప్రైవేటీకరణ జగన్ కి తెలిసీ ఆపలేదా?
విశాఖ స్టీల్స్ పై జగన్మోహన్ రెడ్డిది డబుల్ గేమేనా ? పార్లమెంటు సమావేశాల్లో కేంద్రమంత్రి సమాధానం చూస్తుంటే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలని కేంద్ర క్యాబినెట్ డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఉక్కు నగరంలో జరుగుతున్న ఆందోళనలను అందరు చూస్తున్నదే. స్టీల్ ఫ్యాక్టరీలోని ఉద్యోగులు, కార్మికులతో మొదలైన ఆందోళనలు తర్వాత రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో తీవ్రరూపం దాలుస్తోంది. సరే వివాదం అన్నాక వెంటనే ఒకవైపు …
Read More »చిన్నమ్మకు మళ్ళీ జైలు జీవితం తప్పదా ?
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెల్లి, చిన్నమ్మగా ప్రచారంలో ఉన్న శశికళకు మళ్ళీ జైలు జీవితం తప్పేలా లేదు. ఆదాయినికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్షను మొన్ననే పూర్తి చేసుకుని చిన్నమ్మ బెంగుళూరులోని పరప్పన జైలు నుండి విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాత కేసుల్లో కొన్నింటిని దర్యాప్తు జరిపించి మళ్ళీ చిన్నమ్మను జైలుకు పంపటానికి ఏఐఏడీఎంకే ప్రభుత్వం రంగం రెడీ చేస్తోందని సమాచారం. జైలునుండి విడుదల కాగానే …
Read More »షర్మిలకు మద్దతిచ్చే వర్గాలు ఉన్నాయా ?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురుగా వైఎస్ షర్మిల తొందరలోనే తెలంగాణాలో రాజకీయపార్టీ పెట్టబోతున్న విషయం దాదాపు స్పష్టమైపోయింది. పరిస్ధితులన్నీ కలిసొస్తే బహుశా వచ్చే మార్చి-ఏప్రిల్ లో పార్టీని ప్రకటించే అవకాశాలున్నాయి. పార్టీ ఏర్పాటు, విధి విధానాల రూపకల్పన తదితరాల కోసం షర్మిల ఇప్పటికే ఓ న్యాయనిపుణుడితో ఒకరిద్దరు మేధావులతో టచ్ లో ఉన్నారట. సరే వీళ్ళంతా తెరవెనుక పాత్రకే పరిమితమవుతారు కాబట్టి వాళ్ళ పాత్రను ఎంత వేగంగా పూర్తిచేస్తారనేదే కీలకం. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates