రాజకీయ పార్టీలకు సుప్రింకోర్టు షాక్ తప్పేట్లు లేదు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్ధుల నేరచరిత్రను వెల్లడించని పార్టీలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే అనే విషయంలో సుప్రింకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. దీనిపై తీర్పును రిజర్వులో ఉంచింది. రిజర్వులో ఉంచిన తీర్పులో ఏముందో తెలీక పార్టీల్లో టెన్షన్ మొదలైపోయింది. ఎన్నికల కమీషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన లాయర్ తో పాటు రాజకీయపార్టీల తరుపున మరికొందరు సీనియర్ లాయర్లు కూడా తమ వాదనలు …
Read More »పార్లమెంటులో వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఆధిపత్య పోరేనా?
పార్లమెంటు వేదికగా.. ఏపీ అధికార, విపక్ష పార్టీలు చేస్తున్న రాజకీయం.. విమర్శలకు దారితీస్తోంది. ఏపీ సమస్యల పరిష్కారం కోసం.. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం నిధులు.. వంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదీయాల్సిందే. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి రెండో మాట లేదు. రాష్ట్రం విడిపోయి.. 8 ఏళ్లు అవుతున్నా.. కేంద్రం ఇప్పటికీ విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించేందుకు దృష్టి పెట్టలేదు. పైగా.. అసలు పట్టనట్టు వ్యవహరిస్తోంది. దీంతో ఆయా …
Read More »‘పెగాసస్’ వెనుక మోడీ చతురంగ వ్యూహమేనా?
పెగాసస్.. ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తున్న స్పైవేర్. కేంద్రంలోని మంత్రులు, పలువురు జర్నలిస్టులు, సామాజిక ఉద్యమ కారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేసి.. సమాచారం.. రాబట్టారనేది పెగాసస్ పై వస్తున్న ప్రధాన ఆరోపణ. ఇజ్రాయెల్ కు చెందిన సాంకేతిక సంస్థ పెగాసస్పై వివాదం ఇప్పటిది కాదు. 2019లోనే వెలుగు చూసింది. అప్పట్లోనే ఇది వివాదంగా మారి.. పార్లమెంటును కుదిపేసింది. వారాల తరబడి.. పార్లమెంటులో ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున …
Read More »సింగరేణి కార్మికులపై వరాల జల్లు.. కారణం ఇదేనా?
సింగరేణి కార్మికులపై తెలంగాణ సీఎం కేసీఆర్.. వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఇంత సడెన్ గా.. సీఎం వాళ్లపై వరాల జల్లు కురిపించడానికి కారణం త్వరలో రానున్న ఎన్నికలేనా అనే ప్రచారం మొదలైంది. తెలంగాణతో పాటు దక్షిణ భారత దేశానికి వెలుగులు నింపుతున్న సింగరేణిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎంతో కాలంగా వాయిదా పడ్డ సింగరేణి ఎన్నికలు త్వరలో జరగనుండటంతో.. ఈ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. గతంలో కేసీఆర్ …
Read More »టీ టీడీపీ పై బాబు వ్యూహం ఫలించేనా?
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బక్కని నరసింహులును పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్ర పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణల్లోనూ టీడీపీని పరుగు లు పెట్టించే లక్ష్యంతో ఇరు రాష్ట్రాలకూ అధ్యక్షులను ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2014లో టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్. రమణను ఎంపిక చేసి పగ్గాలు అప్పగించారు. ఈయన హయాంలో …
Read More »ఇప్పుడు కూడా రోడ్డెక్కకపోతే.. పవన్కు కష్టమే
సమయానికి తగిన విధంగా స్పందిస్తేనే.. రాజకీయాల్లో పట్టు చిక్కుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వ్యూహం వేయాలో.. దాంతో ముందుకు సాగాలి. మరి ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్.. విఫలమవుతున్నారా? పార్టీని నడిపించడం కష్టమని చెబు తున్న ఆయన.. పార్టీని నడిపించే అవకాశం చిక్కినా.. ఉద్దేశ పూర్వకంగా వదులుకుంటున్నారా? పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించకపోగా.. వచ్చిన అవకాశం కూడా చేజార్చుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీల కులు. …
Read More »నిమ్మగడ్డ పై ప్రివిలేజ్ కత్తి
స్టేట్ ఎలక్షన్ కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రివిలేజ్ కమిటి కత్తి వేలాడుతోంది. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ హక్కులకు భంగం కలిగించారని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ చాలా కాలం క్రితం నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మంత్రులు, ఎంఎల్ఏల నుండి వచ్చిన ఇలాంటి ఫిర్యాదులపై కమిటి ఇప్పటికే మూడుసార్లు సమావేశమై చర్చించింది. అన్నీ ఫిర్యాదుల్లోకి నిమ్మగడ్డపై …
Read More »ఇది మరింత డేంజర్.. ఒకే వ్యక్తిలో కరోనా రెండు వేరియెంట్లు
కరోనా ఫస్ట్ దశలోనే ప్రజలు అల్లాడిపోయారు. ఒక వేరియెంట్ ఉంటేనే ప్రాణాలు పోయిన పరిస్థితి కనిపించింది. అయితే.. ఇప్పుడు కరోనా మరింతగా విజృంభించింది. కరోనా వైరస్లో కొత్త రకాలు పుట్టుకొస్తున్న వేళ.. ఒకే వ్యక్తికి రెండు వేరియంట్లు సోకిన ఘటన దేశంలో తొలిసారి వెలుగుచూసింది. అసోంలోని ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఇది తొలి డబుల్ …
Read More »నా ఫోన్ ఐదుసార్లు హ్యాక్ అయ్యింది.. పీకే
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో మరోసారి హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఫోన్ కూడా హ్యాకింగ్ కి గురైందంటూ బాంబు పేల్చాడు. ఇప్పటికి తన ఫోన్ ఐదు సార్లు హ్యాకింగ్ కి గురైందని.. తాను ఐదు సార్లు ఫోన్ మార్చాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ మార్చినా.. హ్యాకింగ్ …
Read More »షాక్ ఇచ్చిన మంత్రి: బాగా పనిచేస్తున్నా అమ్మేస్తారట
లోక్ సభలో కేంద్ర ఉక్కశాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ ఓ విచిత్రమైన ప్రకటన చేశారు. ఉక్కు పరిశ్రమల అమ్మకంపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తు దేశంలోని అన్నీ పరిశ్రమల్లో ప్రైవేటు సంస్ధలకన్నా ప్రభుత్వ రంగ సంస్ధలే బాగా పనిచేస్తున్నట్లు అంగీకరించారు. దేశవ్యాప్తంగా 869 ప్రైవేటు ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 పరిశ్రమలున్నట్లు మంత్రి చెప్పారు. గతేడాది అన్నీ ప్రైవేటు పరిశ్రమల ఉత్పత్తి టార్గెట్ 11.79 కోట్ల టన్నుల సామర్ధ్యంలో …
Read More »అసలు వదిలేసి.. టీడీపీ కొసరు రాజకీయం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏం చేస్తోంది? ఎలా ముందుకు సాగుతోంది ? అంటే.. అసలు వదిలేసింది గురూ! అనేకామెంట్ వినిపిస్తోంది. నిజానికి ప్రతిపక్షం అంటే.. ప్రజల మధ్య ఉండాలి. పోనీ.. కరోనా వచ్చిందని తప్పించుకున్నా..ఏదో ఒక రూపంలో ప్రజలకు చేరువ అవ్వాలి. కమ్యూనిస్టులు, బీజేపీ నేతలు.. ఈ క్రమంలో ప్రజల్లోనే ఉన్నారు.కానీ, టీడీపీ మాత్రం తమ అవసరం వస్తే.. ఒక విధంగా.. ప్రజల విషయానికి వస్తే.. మరో విధంగా …
Read More »రచ్చరచ్చవుతున్న ట్యాపింగ్ దుమారం
దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై దుమారం పెరిగిపోతోంది. 300 మంది ప్రముఖుల ఫోన్లను ఇజాయెల్ కు చెందిన ఎన్ఒఎస్ సంస్ధ ద్వారా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు సోమవారం కథనాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. కథనం ప్రకారం రాహూల్, ప్రియాంకా గాంధీ, కేంద్రమంత్రులు అశ్విన్ వైష్ణవ, ప్రహ్లాద్ సింగ్ పాటిల్ తో పాటు ప్రతిపక్ష నేతలు, 40 మంది జర్నలిస్టులు, ఓ జడ్జీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates