Political News

పెగాసస్సే ప్రతిపక్షాలను కలుపుతోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకంచేయాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిపక్షాల ఐక్యతకు ఒకవైపు మమత, మరోవైపు శరద్ పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మమత మాట్లాడుతూ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ప్రతిపక్షాలన్నీ కలవాల్సిన అవసరం వచ్చిందన్నారు. దీనికి ఆధారం ఏమిటంటే చాలామంది ప్రతిపక్ష నేతల మొబైళ్ళపై కేంద్రప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ తో నిఘా …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డికి.. జీహెచ్ఎంసీ షాక్

అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలి రోజే కౌశిక్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రూ.10లక్షల జరిమానా విధించారు. కౌశిక్ రెడ్డి.. ఎలాంటి అనుమతులు లేకుండా.. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో.. అధికారులు జరిమానా విధిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ను వీడిన తర్వాత పాడి …

Read More »

ఈటల పాద‌యాత్ర‌.. ఎవ‌రికి లాభం.. బీజేపీకా? ఈట‌ల‌కా?

మాజీ మంత్రి, ప్ర‌స్తుతం బీజేపీ నేత‌గా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా జీవన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా తొలిరోజు పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 127 గ్రామాల మీదుగా 23 …

Read More »

కొడుకు కేంద్రమంత్రి.. పేరెంట్స్ కూలీలు..

అవును.. మీరు చదివింది అక్షరాల నిజం. కొడుకు కేంద్రమంత్రిగా మోడీ సర్కారులో పని చేస్తుంటే.. ఆయన తల్లిదండ్రులు నేటికీ వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్న అరుదైన రాజకీయ నాయకుడిగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు మోడీ సర్కారులోని కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్. ఇలాంటి ఉదంతం మన తెలుగు నేల మీద భూతద్దం వేసినా సైతం గుర్తించలేం. రాజకీయ నేతలు ఎలా ఉండాలి? ఎలాంటి నేతలతో ఈ …

Read More »

పంక్చ‌ర్లు ప‌డుతున్నా.. ప‌ట్టించుకోరా? టీడీపీలో గుస‌గుస‌

ఔను! టీడీపీ సైకిల్‌కు పంక్చ‌ర్లు ప‌డుతున్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో చాలా మంది నాయ‌కులు జంప్ చేశారు. ఆ త‌ర్వాత‌.. మ‌రికొంద‌రు వెళ్లాల‌ని అనుకున్నా.. చంద్ర‌బాబు ఏదో చేస్తారు.. వేచి చూద్దాం.. అనే ధోర‌ణిని అవలంబించారు. కానీ, రెండేళ్లు గ‌డిచినా.. అసంతృప్త నేత‌ల‌ను చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలో ప‌లువ‌రు నేత‌లు.. ఆయ‌న‌కు విన్న‌పాలు చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. దీంతో మ‌ళ్లీ …

Read More »

బొత్స‌కు వ్య‌తిరేకంగా ‘కూట‌మి’ వైసీపీలో ఏం జ‌రుగుతోంది ?

రాజ‌కీయ సీనియ‌ర్ నేత‌, సుదీర్ఘ పాల‌నానుభ‌వం ఉన్న నాయ‌కుడు, రాష్ట్రం మొత్తానికి ఒక‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ప్ర‌స్తుత మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డ్డార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయంగా స్త‌బ్దుగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. త‌న‌ను రాజ్య‌స‌భ‌కు ప్ర‌మోట్ చేయాల‌ని.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని కూడా ఆయ‌న సీఎం జ‌గ‌న్‌కుస్ప‌ష్టం …

Read More »

అశోక్ గ‌జ‌ప‌తిపై సాయిరెడ్డి మ‌రో ఎత్తుగ‌డ‌.. ఏకంగా ప్ర‌ధానికి లేఖ‌

మాన్సాస్ స‌హా.. సింహాచ‌లం ట్ర‌స్టు బోర్డుల విష‌యంలో టార్గెట్ చేసిన విజ‌య‌న‌గ‌రం జిల్లా టీడీపీ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి మ‌రో బండ ప‌డేశారు. అదికూడా 2017లో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి ప్ర‌ధానికి లేఖ‌రాయడం గ‌మ‌నార్హం. అప్ప‌ట్లో జ‌రిగిన‌ హిరాఖుడ్ రైలు ప్రమాదం.. విచారణ విషయమై ప్రధాని మోడీకీ ..ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. “విచారణను తప్పుదారి పట్టించిన కేంద్ర మాజీ …

Read More »

‘హుజురాబాద్ లో వెయ్యిమంది పోటీ’..!

తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలుచేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ ఎన్నికలను ఉద్దేశించి..బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ డిమాండ్స్ పూర్తి చేయకుంటే.. హుజురాబాద్ లో వెయ్యి మంది అభ్యర్థులను పోటీకి దింపుతానని హెచ్చరించారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్ల …

Read More »

కేసీఆర్‌పై అన్ని వైపులా

2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విడిపోయి స్వ‌రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ సార‌థ్యంలోని తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి ఇక్క‌డ తిరుగులేకుండా పోయింది. రాష్ట్ర సాధ‌న కోసం ఉద్య‌మించిన పార్టీగా తెలంగాణను తెచ్చిన పార్టీగా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన టీఆర్ఎస్‌ను జ‌నాలు ఆద‌రిస్తూనే వ‌స్తున్నారు. అందుకే వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. దీంతో కేసీఆర్‌కు ఎదురు లేకుండా పోయింది. కానీ రాష్ట్రంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న …

Read More »

కరోనాతో ఆస్పత్రిలో భర్త.. వీర్యం కావాలంటూ భార్య..!

కరోనా మహమ్మారి దేశంలో సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు. కొందరు మహమ్మారికి బలై ప్రాణాలు కోల్పోతే.. కొందరు ఉపాథి కోల్పోయి వీధిన పడ్డవారు కూడా ఉన్నారు. ఈ కరోనా తర్వాత ఎన్నో విషాద గాథలు విని ఉంటారు. కాగా.. తాజాగా ఓ విషాద కథ వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఏడాది కాకముందే ఓ మహిళ కరోనా కారణంగా భర్తను కోల్పోవాల్సి వచ్చింది. భర్త కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే.. ఆమె తన …

Read More »

ఈటలకు థ్యాంక్స్ చెప్పాల్సిందేనా ?

తెలంగాణా ప్రభుత్వం హఠాత్తుగా దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కేసీయార్ ముఖ్యమంత్రయిన దగ్గర నుండి అమల్లోకి రాకుండా ఊరిస్తున్న ఈ పథకాన్ని ఒక్కసారిగా ప్రభుత్వం ఎందుకని అమల్లోకి తెచ్చేస్తోంది ? ఇక్కడ చాలామంది ఈటల రాజేందర్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమల్లవాల్సిన దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీయార్ అమల్లోకి తేవాలని డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. ఏడు సంవత్సరాల క్రిందటి పథకం కనీసం …

Read More »

పీకే ఇక్కడ సక్సెస్ అవుతాడా ?

ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా ప్రచారంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ (పీకే) తొందరలోనే కాంగ్రెస్ నేతగా పరిచయం కాబోతున్నారా ? కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పీకే తొందరలోనే కాంగ్రెస్ లో చేరి కీలక బాధ్యతలను చేపట్టబోతున్నట్లు జాతీయస్ధాయిలో జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిదే. సరే అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ నేతగా పీకే సక్సెస్ అవుతారా ? అనే చర్చ ఇపుడు పెరిగిపోతోంది. విషయం …

Read More »