తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు పార్టీని బలోపేతం చేసే దిశగా తన పాదయాత్రను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారు. దీంతో పాటు అధికార టీఆర్ఎస్ను సవాల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే మొదలైన ఆయన పాదయాత్ర ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. …
Read More »అయ్యన్న ఔట్.. మారుతున్న నర్సీపట్నం రాజకీయం..!
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు.. చింతకాయల అయ్యన్న పాత్రుడు రిటైర్ కానున్నారా? ఆయనను పక్కన పెట్టేందుకు పార్టీ అధిష్టానం ప్రతిపాదన సిద్ధం చేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు తమ్ముళ్లు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్నకు పార్టీలో మంచి పట్టుంది. పార్టీ ఆవిర్భవించిన 1982 నుంచి ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లోనూ.. అయ్యన్న దిగ్విజయం …
Read More »ఆకాశ రామన్న విరాళాలు.. అక్షరాల రూ.14 వేల కోట్లు
ఇటీవల కాలంలో రాజకీయాలు చాలా కాస్ట్లీ అయిపోయాయనే భావన ప్రజల్లో ఉంది. నాయకులు ఎన్నికల్లో నిలబడడం దగ్గర నుంచి గెలిచి పార్టీని అధికారంలోకి తెచ్చేంత వరకూ చాలా డబ్బు ఖర్చువుతోంది. అసలు ఎంత ధనం వెచ్చిస్తున్నారో కూడా అంచనాలకు అందట్లేదు. ప్రచారాల కోసమని ఓటర్లను కొనడం కోసమని ఇలా ఎన్నికలు వస్తే చాలు డబ్బు ప్రవాహం కొనసాగుతుంది. మరి ఇంత మొత్తంలో ఖర్చు పెట్టేందుకు పార్టీలకు ఇన్ని కోట్ల రూపాయాల …
Read More »ఆఫ్ఘాన్ కోసం అమెరికా ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు ఆగస్టు 31లోగా తప్పుకోవాలంటూ తాలిబన్లు విధించిన డెడ్ లైన్ ను అమెరికా సేనలు తు.చ తప్పకుండా పాటించాయి. గడువు ముగియక ముందే కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా తన చివరి సైనికుడితో సహా అందరినీ వెనక్కి తీసుకెళ్లింది. అమెరికా సేనలున్నపుడే నరమేధానికి పాల్పడిన తాలిబన్లు…తమ గడ్డ మీద నుంచి అమెరికా సేనలు పూర్తిగా వైదొలగడంతో మరోసారి ఉన్మాద పాలనకు శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలోనే …
Read More »శ్రీవారి భక్తులకు ధన ప్రసాదం..!
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ (టీటీడీ) మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది. శ్రీవారి భక్తులకు సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘‘ శ్రీవారి ధనప్రసాదం ’’ పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి టీటీడీ భక్తులకు అందజేస్తోంది. భక్తులు హుండీలో కానుకలుగా వేసిన నాణేలను తిరిగి భక్తులకు శ్రీవారి ధనప్రసాదంగా అందజేస్తోంది. చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ఆసక్తి చూపకపోవడంతో.. టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. …
Read More »ఆ కీలక నేతపై రేవంత్ గురి.. టీఆర్ఎస్కు దెబ్బేనా?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత రేవంత్ రెడ్డి జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఆయన.. మరోవైపు పార్టీని బలోపేతం చేసే చర్యలకు పూనుకున్నారు. ఎవరెన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ను పటిష్ఠపర్చడం కోసం తనదైన మార్గంలో సాగుతూ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు కొందరు నేతలను కాంగ్రెస్లోకి తీసుకువచ్చేందుకు రేవంత్ ప్రయత్నాలు …
Read More »జనాలను ఖర్మానికి వదిలేసిన అమెరికా
ఆఫ్ఘనిస్ధాన్లోని జనాలను వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలేసింది. సోమవారం అర్ధరాత్రి దేశంలో మిగిలిన అమెరకా పౌరులను, సైనికులను తీసుకుని లార్జ్ సీ-17 విమానం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి వెళ్ళిపోయింది. దీంతో ఆఫ్ఘన్లో అమెరికా పౌరుడు, సైనికులు టార్చిలైట్ వేసి వెతికినా ఇక కనబడరన్నట్లే. అందుకనే చివరి విమానం కాబూల్ నుండి ఎగిరిపోగానే తాలిబన్లు పండగ చేసుకున్నారు. ఇప్పటికే అరాచకాలకు పాల్పడుతున్న తాలిబన్లకు అమెరికా సైన్యం కాబూల్ లోనే ఉండటంతో …
Read More »జగన్ సర్కారుకు ఉద్యోగుల మంట.. గ్రాఫ్ డౌన్ అవుతుందా?
ఏపీలో జగన్ ప్రభుత్వంపై ఉద్యమించేందుకు ఉద్యోగులు రెడీ అయ్యారు. అంతేకాదు.. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా సప్టెంబరు 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహించేందుకు సమాయత్తమయ్యా రు. ఈ క్రమంలో జగన్పై తీవ్రస్తాయిలోనే ఈ సెగ తగులుతుందని అంటున్నారు పరిశీలకులు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా ‘నయవంచన సభలు’ జరిపేందుకు సన్నద్ధమ వుతున్నారు. ఉద్యమ అవసరాల కోసం ఉద్యోగులే చందాలు వేసుకుని నిధులు సమకూర్చుకుంటున్నారు. ఎక్కడిక …
Read More »అమ్మ పిలిచింది.. కొడుకు వద్దంటున్నాడు
రాజకీయాలంటేనే మహా విచిత్రమైనవి. నాయకులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పడం కష్టం. మంచి మిత్రులు శత్రువులుగా.. బద్ధ శత్రువులు మిత్రులుగా మారే సన్నివేశాలు రాజకీయాల్లో సాధారణమే. ఇక ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉంటే వాళ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు నాయకులతో ఉమ్మడి పరిచయాలు ఉండే నేతల …
Read More »తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు..!
చాలాకాలం తర్వాత తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా గతేడాది పాఠశాలలన్నీ మూతబడ్డాయి. మొదటి వేవ్ కారణంగా ఎన్నో రోజుల పాటు మూతపడ్డ స్కూళ్ళు, ఆ తర్వాత తెరుచుకున్నప్పటికీ, సెకండ్ వేవ్ రూపంలో కరోనా విలయతాండవం చేయడంతో మళ్ళీ తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే కేసుల తగ్గుదల దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు …
Read More »హుజూరాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ యూటర్న్?
తెలంగాణలో రాజకీయాలన్నీ ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయనడంలో సందేహం లేదు. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించింది. మరోవైపు ఈ ఉప ఎన్నికలో ప్రత్యక్షంగా పోటీలో దిగమని చెప్పిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వేయి మంది నిరుద్యోగులతో నామినేషన్లు వేయించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరిన …
Read More »తాలిబన్ల చేతిలో అఫ్ఘన్, కల్వకుంట్ల చేతిలో తెలంగాణ – షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్ధాన్ చిక్కుకున్నట్లుగా ఏడేళ్ళుగా తెలంగాణ కల్వకుంట్ల వారి చేతుల్లో ఇరుక్కున్నట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోంది. కల్వకుంట్ల వారి చేతిలో అంటే కేసీయార్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అంటే కేసీయార్-తాలిబన్లు ఒకటే అన్న అర్ధము వచ్చేట్లుగా షర్మిల తీవ్రమైన వ్యాఖ్యలే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates