మన మధ్య ఉన్నప్పుడు గొప్పతనం తెలీదు. తిరిగి రాని లోకాలకు పయనమైన తర్వాత.. సదరు వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు వారిసత్తా తెలీటమే కాదు.. ఇలాంటి వారు ఇకపై ఉండరేమోనన్న భావన అప్పుడప్పడు కలుగుతుంది. ఎన్ని రంగాలు ఉన్నా.. సామాన్యుడి మొదలు అసమాన్యుడు వరకు అందరిని ప్రభావితం చేసే రంగం ఏదైనా ఉందంటే అది రాజకీయ రంగమే. ఎవరితో సంబంధం లేకుండా తన మానాన తాను బతికే వ్యక్తి సైతం.. రాజకీయంగా …
Read More »బీజేపీ సమస్యేంటో అర్థం కావటం లేదే ?
ఇపుడు అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య ఇదే. కేంద్రంలో గడచిన ఏడున్నరేళ్ళుగా అధికారంలో ఉన్నా ఏపీలో మాత్రం కమలం పార్టీ పుంజుకోవడం లేదు. పక్కనున్న తెలంగాణలో పార్టీ మంచి ఊపు మీదున్నా ఏపీలో మాత్రం రోజురోజుకు కుదేలైపోతోంది. దీనికే కారణం ఏమిటనే విషయాన్ని నేతలు ఎంత ఆలోచించినా ఎవరికీ అర్థం కావడం లేదు. భవిష్యత్తులో కూడా ఇంతకన్నా పుంజుకుంటుందనే ఆశలు కూడా కనబడటం లేదు. దేశమంతా మోడి గాలిలో బీజేపీ …
Read More »ఫైర్ బ్రాండ్ పవర్ఫుల్ ప్లాన్.. ఫుల్ హ్యాపీస్?
ఫైర్ బ్రాండ్ గా పాపులరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫుల్లు హ్యాపీ అయిపోతారేమో. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ రూపంలో గట్టి మద్దతుదారు దొరికారు కాబట్టే. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమిని ఏర్పాటు చేయాలని మమత ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికైతే మమత ప్రయత్నాలకు ఇతరుల నుంచి పెద్దగా సానుకూలత రాలేదన్నది వాస్తవం. ఒకటి రెండు సార్లు ఎన్సీపీ …
Read More »కేసీఆర్ యూ టర్న్?
ఏది ఏమైనా తాను అనుకున్నది చేసి తీరతాడని తెలంగాణ సీఎం కేసీఆర్కు పేరుంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. ఆరోపణలు వచ్చినా ఆయన మాత్రం తాను తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేసే తీరతారు. అది పార్టీ పరంగా కావొచ్చు లేదా ప్రభుత్వ విధానాల పరంగా కావొచ్చు. ఆయన ఏ విషయంలోనూ వెనకడగు వేసింది లేదని విశ్లేషకులు చెప్తారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వెనక్కి …
Read More »మోడీ నుంచి ఏపీకి ఘాటు లేఖ.. ఏం జరిగింది?
ఏపీ ప్రభుత్వంపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి చాలా తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల కథనం మేరకు.. ప్రధాని తొలిసారి ఇంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం జగన్ చేస్తున్న పనులపై ప్రధాని సీరియస్గా ఉన్నారని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. జగన్ ప్రభుత్వానికి లేఖ సంధించారు. ప్రస్తుతానికి ఈ లేఖ గోప్యంగా ఉంచినప్పటికీ… ఢిల్లీ వర్గాలు …
Read More »కన్నీటితో భువనేశ్వరి పాదాలు కడుగుతాం
ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. భువనేశ్వరి అనుమతిస్తే.. ఆమె పాదాలను తమ కన్నీటితో కడుగుతామంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. భువనేశ్వరిని తమ పార్టీ ఎమ్మెల్యేలు కించపరచలేదన్న ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు. శాసనసభలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కంచపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని రాచమల్లు …
Read More »ఏపీ దివాలా.. బీజేపీ ఎంపీ సీరియస్ కామెంట్లు
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్లు చేశారు. ఏపీ దివాలా తీస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.లక్షా 40 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా నడిపిస్తోందని నిప్పులు చెరిగారు. విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న జీవీఎల్.. ఈ సందర్భంగా ఏపీలోని జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. సీఎం జగన్ తన మెచ్చుకోలు …
Read More »ఆ కామెంట్లతో జగన్ పరువు తీసిన చంద్రబాబు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరద ఉధృతికి కడపలోని అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం, ఆ వరద నీటి ప్రభావానికి 62 మండి మరణించడం పెను దుమారం రేపింది. గ్రీజు పెట్టకపోవడం వల్లే గేట్ సకాలంలో తెరుచుకోలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందన్న ఆరోపణలతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఘటనపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష …
Read More »రోశయ్య అన్న..వైఎస్సార్ ప్రేమ
కొణిజేటి రోశయ్య, వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఒకప్పుడు కాంగ్రెస్లో వెలుగు వెలిగిన నాయకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన నేతలు. మొదటి నుంచి చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఈ ఇద్దరి నేతల మధ్య విడదీయరాని అనుబంధం ఉండేది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలోనూ రోశయ్య ఆర్థిక మంత్రిగా పనిచేశారు. నాయకుడనే డాంబికం ఈగో అనేది ఆయనకు అస్సలు ఉండేది కాదు. ఓ …
Read More »తెలంగాణ ఎంపీలను చూసి నేర్చుకోండి
ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కేంద్రం నుంచి అందాల్సిన వాటా.. ఇలా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు చాలా సమస్యలే ఉన్నాయి. కానీ శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రంలోని బీజేపీ సర్కారును ఏపీ ఎంపీలు తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ ఎంపీలు కూడా ఎలాంటి నిరసనలు తెలియజేయడం …
Read More »భీమవరంపై జగన్ దృష్టి.. వాళ్లకు చెక్ పెట్టేందుకే!
శాసన మండలి ఛైర్మన్గా మోషేన్ రాజు, క్షత్రియ కార్పోరేషన్ ఛైర్మన్గా పాతపాటి సర్రాజు, జడ్పీ ఛైర్మన్గా కవురు శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్గా పీవీఎల్ నరసింహరాజు, డీఎస్ఎంఎస్ ఛైర్మన్గా వెంకటస్వామి.. ఇలా వివిధ స్థాయిల్లో ఛైర్మన్లుగా ఉన్న వీళ్లంతా భీమవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు. సీఎం జగన్ ఆ నియోజకవర్గంపై ప్రధాన దృష్టి సారించడానికి చెప్పేందుకు ఈ జాబితానే ఉదాహరణ. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ …
Read More »రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లేనా ?
పార్టీ పెట్టి దాదాపు ఆరేళ్ళవుతున్నా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భవిష్యత్తులో జనాలు ఆదరిస్తారనే సూచనలు కూడా కనబడటం లేదు. పోటీచేసిన ప్రతి ఎన్నికలోను ఓడిపోవటమే తప్ప గెలుపు అవకాశాలే కనబడలేదు. ఇదంతా ఎవరి విషయంలో అనుకుంటున్నారా ? అదేనండి భారతీయ చలన చిత్రసీమలో ప్రముఖ నటుడు కమలహాసన్ గురించే. అవును మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ గురించే ఇదంతా. తాజాగా కరోనా వైరస్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates