కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి జనాలు ఫిదా అవుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో సిక్స్ గ్యారెంటీస్ హామీలు చాలా కీలకపాత్ర పోషించాయనే చెప్పాలి. ఆ సిక్స్ గ్యారెంటీస్ లో రెండింటిని ప్రభుత్వం 9వ తేదీన అంటే శనివారం ప్రారంభించింది. అవిరెండు ఏమిటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ సేవలను రు 5 లక్షల నుండి రు. 10 లక్షలకు …
Read More »షర్మిల ఎంట్రీ పక్కానా ?
ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? ఇపుడిదే అంశం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ఏపీలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఏపీ పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజే ప్రకటించారు కాబట్టి షర్మిల ఎంట్రీ నిజమే అని అనుకోవాలి. అయితే షర్మిల ఏ హోదాలో అడుగుపెట్టబోతున్నారన్నదే అర్ధం కావటంలేదు. పార్టీ పగ్గాలు అందుకుంటేనే …
Read More »అన్ని జిల్లాల్లో ప్రజాదర్బార్
తొందరలోనే అన్ని జిల్లాల్లోను ప్రజాదర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. మూడు రోజులుగా రేవంత్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతకుముందు పదేళ్ళు సీఎంగా ఉన్న కేసీయార్ ఒక్కరోజు కూడా ఇలా జనాల సమస్యలు విన్న పాపాన పోలేదు. నిజానికి ప్రజలతో ముఖ్యమంత్రి అని ప్రజలతో నేరుగా మాట్లాడటం మొదలుపెట్టింది చంద్రబాబు. అయితే ఆయన టీవీ ద్వారా ఫోన్లో మాట్లాడేవారు. ఇది సూపర్ హిట్టయ్యింది. …
Read More »సీఎం రేవంత్.. తెలియని ఆసక్తికర సంగతులెన్నో
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే వాయు వేగంతో పనులు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కీలక నిర్ణయాల్ని తీసుకోవటంలో ఆలస్యాన్ని అధిగమిస్తూ దూసుకెళుతున్నారు. ఇప్పటివరకు రేవంత్ అన్నతనే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో పాటు.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటమే కనిపిస్తుంది. కానీ.. ఆయన్నుఏ మాత్రం ఊహించని అంశాల్లో ఆయన తీరు గురించి తెలిస్తే విస్మయానికి గురి అవుతారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారెవరికి లేని విలక్షణత రేవంత్ …
Read More »రేవంత్ను సీఎంగా ముందే ప్రకటించి ఉంటే క్లీన్ స్వీప్: పీకే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని స్వాగతిస్తున్నామని.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 64 స్థానాల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల సమయంలోనే ప్రకటించి ఉంటే.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేసి ఉండేదని చెప్పారు. ఎన్నికలు అయ్యే వరకు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తేల్చకపోవడం, పైగా.. ఒకరికి మించి.. చాలా మంది నాయకులు ముఖ్యమంత్రి తామంటే తామేనని ప్రకటించుకున్న దరిమిలా.. ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని …
Read More »నగ్న వీడియోలు బయట పెడతా: పంజాబ్ సీఎం మాజీ భార్య
పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు సొంత కుటుంబం నుంచి ప్రతిపక్షాల కంటే ఎక్కువగా సెగ పెరిగింది. ఆయన రెండు వివాహాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. ప్రచారంలో తనకు సహకరించి.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేసిన కార్యకర్తనే ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత నుంచి మొదటి వివాహానికి చెందిన భార్య, కుమార్తె,కుమారుడిని పట్టించుకోవడం మానేశారు. ఇదిలావుంటే.. …
Read More »ఆ సీటు చంద్రబాబు ఇవ్వకుంటే ప్లాన్ బీ ఉంది: బుద్ధా
మరికొద్ది నెలల్లో ఏపీలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను ప్రతిపక్షాలు సరిగ్గా క్యాష్ చేసుకోగలిగితే కాంగ్రెస్ మాదిరి విజయం సాధించడం కష్టం కాదు అన్న భావన ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో మరింత బలంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ, జనసేనల తరఫున …
Read More »ఆ విషయంపై మోడీకి చంద్రబాబు లేఖ
మిగ్జామ్ తుపాను ధాటికి నష్టపోయిన రైతులను సీఎం జగన్ పరామర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. పొలం గట్టు దగ్గర టెంటు వేసుకొని..అక్కడ బారికేడ్లు పెట్టి…దానికి అవతల రైతులను నిలబెట్టి జగన్ మాట్లాడడంపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆరుగాలం కష్టపడ్డ పంట చేతికి అందకుండా పోయిందని పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతన్నకు ఆపన్న హస్తం అందించాల్సిన జగన్..కనీసం ఆ తడిచిన వరి మొక్కలను పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం నిజంగా …
Read More »కేసీఆర్ ను పరామర్శించిన రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ బాత్రూంలో జారిపడి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కెసిఆర్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. కేసీఆర్ కు విజయవంతంగా వైద్యులు తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలోనే వాకర్ సాయంతో కేసీఆర్ ను వైద్యులు నడిపించారు. కేసీఆర్ పూర్తిగా కోరుకునేందుకు మరో ఆరు నుంచి ఎనిమిది …
Read More »నిరుద్యోగ విజయోత్సవమా?
ఈనెల 30వ తేదీన ఉస్మానియా యూనివర్సిటిలో విజయోత్సవ సభ జరగబోతోంది. యూనివర్సిటిలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో నిరుద్యోగుల జేఏసీ విజయోత్సవ సభ జరపబోతున్నట్లు జేఏసీ ఛైర్మన్ భీమ్ రావు నాయక్ ప్రకటించారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ ఎందుకు జరుగుతోందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా. బీఆర్ఎస్ ఓడిపోయినందుకు నిరుద్యోగ విజయోత్సవ సభ జరగటంలో తప్పేమీలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమిలో నిరుద్యోగుల జేఏసీ పాత్ర …
Read More »గులాబీ నేతల్లో రివ్యూల గుబులు?
రోజురోజుకు గులాబీ నేతల్లో గుబులు జరిగిపోతున్నట్లు ఉంది. కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి సమీక్షల తీరు చూస్తుంటే తొందరలోనే తాము కచ్చితంగా టార్గెట్ అవుతామని కొందరు గులాబీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందట. గడచిన మూడు రోజులుగా రేవంత్ సమీక్షలు నిర్వహించిన శాఖల్లో విద్యుత్ శాఖ చాలా కీలకమైనది. అలాగే తొందరలోనే ధరణి పోర్టల్ పనితీరుపైన కూడా సమీక్ష జరపబోతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు …
Read More »తమ్ముళ్ళలో టెన్షన్ పెరిగిపోతోందా?
చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలతో తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఇంతకీ చంద్రబాబు ఏమంటున్నారంటే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని. తాను చేయించుకుంటున్న సర్వేల్లో పాజిటివ్ రిజల్టు వచ్చిన వారికి మాత్రమే టికెట్లిస్తానని కచ్చితంగా చెబుతున్నారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి టికెట్ల విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొహమాటాలకు పోయి ఎవరికి పడితే వాళ్ళని అభ్యర్ధులుగా ఎంపికచేసేది లేదని స్పష్టంగా చెప్పేశారు. మామూలుగా అయితే చంద్రబాబు నోటివెంట ఇలాంటి …
Read More »