Political News

ఏయే వ‌ర్గాల్లో జ‌నసేన ఫాలోయింగ్ ఎంత‌?

కాలం మారుతోంది.. రాజ‌కీయాలు కూడా మారుతున్నాయి. ప్ర‌జ‌ల ఇష్టాయిష్టాలు కూడా మారుతున్నాయి. అయితే.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకుని ప‌య‌నిస్తున్న‌పార్టీలు మాత్రం త‌గ్గుతున్నాయి. ఇప్పుడు.. ఈ చ‌ర్చ ఎం దుకు  వ‌చ్చిందంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ  వ్య‌తిరేక ఓట్ల‌ను చీలిపోకుండా చూస్తానంటూ.. వ్యాఖ్యానిస్తు న్న ప‌వ‌న్ విష‌యంలోనే! వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల విష‌యం.. పార్ట‌లో ఆస‌క్తిగా మారింది.  ఏ ప్రాతిప‌దిక‌న టికెట్లు ఇస్తారు? అనేది చ‌ర్చ‌గా మారింది. ఎందుకంటే.. వైసీపీ వ్య‌తిరేక …

Read More »

ఎవ‌రిచ్చారో తెలీదు.. వైసీపీకి 96 కోట్ల విరాళాలు

ఎన్నికల విరాళాలకు సంబంధించి కీలక నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల గుప్త విరాళాల(గుర్తు తెలియని మూలాల నుంచి) రూపంలో అందినట్లు తన నివేదికలో పేర్కొంది. ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.690.67 కోట్లు ఈ రూపంలో విరాళంగా అందినట్లు తెలిపింది. మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 …

Read More »

అస‌లు ప‌వ‌న్‌లో గెలుపు వ్యూహం ఉందా!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. క‌ల‌లు గంటున్న పార్టీల్లో జ‌న‌సేన కూడా ముందు వ‌రుస‌లోనే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును చీల‌కుండా చూస్తామ‌ని.. పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా చేస్తాన‌ని.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన వ్యూహాన్ని మాత్రం అమ‌లు చేయ‌లేక పోతున్నార‌నే వాద‌న ఉంది. ఉదాహ‌ర‌ణ కు రాష్ట్రంలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో జ‌న‌సేన త‌ర‌ఫున ఎంత మంది …

Read More »

జ‌గ‌న్ పేరెత్త‌కుండా.. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కామెంట్స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే.. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌లు విమ‌ర్శ‌లు చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సుప్రీం కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన జస్టిస్ ఎన్వీ రమణ.. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని… ప్రతిసందర్భంలోను తాను మరింత ధృడంగా తయారయ్యానని అన్నారు. పల్లెటూరు జీవితం నుంచి సుప్రీం కోర్టు దాకా తన …

Read More »

మోడీ హ‌వా ఏమాత్రం త‌గ్గ‌లేదుగా

దేశంలో ఒక‌వైపు ధ‌ర‌లు మండిపోతున్నాయి. నిరుద్యోగం తాండ‌విస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ మత ఘ‌ర్స‌ణ‌లు.. నిత్యం ఏదో ఒక వివాదం దేశాన్ని ప‌ట్టికుదుపుతోంది. దీంతో ప్ర‌తిప‌క్షాలు.. నిత్యం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై నిప్పులు కురిపిస్తున్నాయి. ఆయ‌న పాల‌న‌ను ఛీత్క‌రిస్తున్నాయి. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను గ‌ద్దె దింపి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌లు పార్టీల నాయ‌కులు కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ప్ర‌తిప‌క్షాల వ్యూహాలు ఇలా ఉంటే.. మ‌రోవైపు ప్ర‌జ‌లు మాత్రం.. మోడీకే జై …

Read More »

పిలిచిన‌ప్పుడు రండి: జ‌గ‌న్‌కు హైకోర్టు ఆదేశం

Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అక్ర‌మాస్తుల కేసులో.. తెలంగాణ హైకోర్టు  ఊరట ఇచ్చింది. సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. సీబీఐ కోర్టులో రోజువారీ విచార ణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్న‌ట్టు తెలిపింది. జగన్మోహన్ రెడ్డి రోజు వారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తన బదులు తన తరఫు …

Read More »

రాహుల్ ని కార్నర్ చేస్తూ కెరీర్ వెతుక్కుంటున్నారా?

Rahul Gandhi

దేశ అతి ప్రాచీన పార్టీ.. కాంగ్రెస్‌లో రాహుల్ ర‌గ‌డ కొన‌సాగుతూనే ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గ్రూప్‌-23 మంది నాయ‌కులు ఏ మాట అయితే.. మాట్లాడారో.. ఇప్పుడు కీల‌క నాయ‌కుడు.. కేంద్ర మాజీ మంత్రి.. ఆజాద్ కూడా అదే చెప్పారు. రాహుల్ వ్య‌వ‌హారంతో విసుగు చెందే తాను రాజీనామా నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. అంతేకాదు.. రాహుల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌న చుట్టూ ఏర్పాటు చేసుకున్న కోట‌రీనే ఆయ‌న …

Read More »

ఆర్థిక ఎమ‌ర్జెన్సీ దిశ‌గా ఏపీ.. కాగ్ వార్నింగ్‌

ఏపీ అప్పులపై కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌.. కాగ్ మ‌రోసారి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాష్ట్రంలో అప్పుల పరంపర అలాగే కొనసాగుతోంద‌ని తెలిపింది. రెవెన్యూ లోటు పెరుగుతూనే ఉందని పేర్కొంది. ఇదే కొన‌సాగితే..రాష్ట్రంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. ఏడాది మొత్తానికి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు లెక్కించారో, అది కేవలం 2 నెలల్లోనే మించిపోయిందని పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా …

Read More »

కాంగ్రెస్‌లో సునామీ.. కీల‌క నేత రాజీనామా

గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీలో పెను సునామీ వ‌చ్చింది. పార్టీ కీల‌క నాయ‌కుడు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులామ్‌ నబీ ఆజాద్‌.. హస్తం పార్టీకి ఊహించని షాకిచ్చారు. తాను కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి బిగ్‌ షాక్‌ తగిలిన‌ట్ట‌యింది. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి …

Read More »

ఒంటరి పోరాటంతో ఏమవుతుంది?

నరేంద్ర మోడీపై కేసీయార్ పోరాటాన్ని ప్రారంభించి చాలా కాలమే అయ్యింది. మరింత వరకు ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ తో చేతులు కలపలేదు. మోడీకి వ్యతిరేకంగా ఇద్దరు ముఖ్యమంత్రులున్నారు. మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మోడీని ఎప్పటికప్పుడు చాలెంజులు చేస్తూనే ఉన్నారు. వీళ్ళ స్ధాయిలో కాకున్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎలాగూ ఉండనే ఉన్నారు. నవీన్ పట్నాయక్ అసలు మోడీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడటం లేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి …

Read More »

స‌ల‌హాదారుదే కీల‌క పాత్ర‌.. బొత్స మౌనం

వైసీపీ ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుల‌కు ఉన్న విల‌వ మంత్రుల‌కు లేకుండా పోతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. రెండు సార్లు జ‌రిగిన కేబినెట్ ఏర్పాటులో.. జ‌గ‌న్ ఆయ‌నకు రెండోసారి కూడా అవ‌కాశం ఇచ్చారు. అయితే.. ప‌ద‌వి అయితే..ఇచ్చారు కానీ.. ప్రాధాన్యం లేకుండా చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ వాద‌న ఎప్ప‌టి నుంచోఉన్నా కూడా ఇప్పుడు మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. దీంతో బొత్స హ‌ర్ట్ అయ్యార‌ని.. ఆయ‌న …

Read More »

కుప్పంపై వైసీపీ భ‌య‌ప‌డుతోందా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌డిచిన 35 సంవ‌త్స‌రాలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం.. చిత్తూరు జిల్లాలోని కుప్పం. రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు విరోదులు ఉన్నారు. ఆయ‌నంటే.. గిట్ట‌ని వారు కూడా ఉన్నారు. అయినా.. ఎప్పుడూ.. ఆయ‌న‌ను ఓడించాల‌ని.. కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని స్వాధీనం చేసుకోవాల‌ని.. ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌లేదు. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రో ఒక‌రికి.. టికెట్ ఇవ్వాలి క‌నుక‌.. ఇచ్చేవారు. ఉదాహ‌ర‌ణ‌కు..కాంగ్రెస్‌తో విభేదించిన చంద్ర‌బాబుకు.. ఆ పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న దివంగ‌త వైఎస్‌తోనూ.. …

Read More »