Trends

ప్రపంచ కుబేరులు… రాజకీయాలను శాసిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,000 మార్క్‌ను దాటేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలోని టాప్ 12 బిలియనీర్ల దగ్గర ఉన్న సంపద, భూమిపై ఉన్న సగం జనాభా, అంటే సుమారు 400 కోట్ల మంది దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ. ఆక్స్ ఫామ్ (Oxfam) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ షాకింగ్ నిజాలను వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా …

Read More »

కేరళ బస్సుల్లో మగవారి ప్రయాణం చూసారా…

కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం అక్కడ పెను దుమారం రేపుతోంది. ఒక మహిళ అకారణంగా తన మీద నింద వేసి, మానసిక క్షోభకు గురి చేయడం అతడి ఆత్మహత్యకు కారణంగా చెబుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో కేరళలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న పురుషులందరూ విచిత్ర రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అక్కడ …

Read More »

భారత విద్యార్థులకు పీడకలగా మారుతోన్న మరో దేశం

ఒకప్పుడు ఉన్నత విద్యకు, కెరీర్‌కు స్వర్గధామంగా కనిపించిన ఐర్లాండ్, ప్రస్తుతం భారతీయ విద్యార్థుల పాలిట పెను సవాలుగా మారింది. అమెరికా, యూకే వంటి దేశాల్లో వీసా నిబంధనలు కఠినతరం కావడంతో చాలామంది ఐర్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. గత ఏడాది భారతీయ విద్యార్థుల నమోదులో 30 శాతం పెరుగుదల కనిపించినప్పటికీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురవుతున్న కఠిన వాస్తవాలు వారిని కుంగదీస్తున్నాయి. ప్రధానంగా ఉద్యోగ మార్కెట్ సంక్షోభం, వీసా స్పాన్సర్‌షిప్ దొరకకపోవడం, …

Read More »

ఆ కుక్కలను నేను పెంచుకుంటా: రేణు దేశాయ్

వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ ఆమె ఘాటుగా విమర్శలు చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుక్కల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాటిని చంపడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాల తయారీ కంపెనీలను మూసేస్తున్నారా? దోమ కాటుతో మరణాలు జరుగుతున్నాయని దోమలన్నిటినీ చంపేస్తారా? …

Read More »

‘IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ అసంభవం’

మార్చిలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 కోసం క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తుండగా, ఈ మెగా టోర్నీపై తరచుగా వచ్చే ఫిక్సింగ్ ఆరోపణలపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ స్పందించారు. ఐపీఎల్ అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, దాని వెనుక ఉండే సెక్యూరిటీ నెట్‌వర్క్ చాలా పటిష్టంగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ లీగ్‌లో మ్యాచ్‌లు ఫిక్స్ అవ్వడం అనేది అసాధ్యమని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్థివ్ పటేల్ …

Read More »

పోటీపడి 19 బీర్లు తాగారు… చివరికి?

అతిగా బీర్లు తాగడం వల్లే ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. సంక్రాంతి పండుగకు సొంతూరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పోటీపడి అతిగా మద్యం సేవించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కంభంవారిపల్లి మండలం కే.వీ.పల్లి పరిధిలోని బండవడ్డిపల్లిలో చోటుచేసుకుంది. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న ఆవలకుంట మణికుమార్ (34), వేముల పుష్పరాజ్ (26) పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి పార్టీ …

Read More »

టీమిండియా తప్పులు… ఇది మామూలు దెబ్బ కాదు!

సొంతగడ్డపై ఒకప్పుడు సింహంలా గర్జించిన టీమ్ ఇండియా, ఇప్పుడు వరుస ఓటములతో అభిమానులను నిరాశపరుస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోవడం భారత క్రికెట్ ప్రమాణాలు ఎంతలా పడిపోతున్నాయో స్పష్టం చేస్తోంది. నిన్నటి ఇండోర్ వన్డేలో కివీస్ విధించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ చేతులెత్తేసింది. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ (124) చేసినా, మిగిలిన బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ …

Read More »

వరల్డ్ కప్… బంగ్లా క్రికెట్ గొడవలో పాక్ ఎంట్రీ?

2026 టి20 వరల్డ్ కప్ వేదికల విషయంలో బంగ్లాదేశ్ ఆడుతున్న నాటకాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. భారత్‌లో ఆడేందుకు భద్రతా కారణాలు సాకుగా చూపుతున్న బంగ్లాదేశ్, ఇప్పుడు దౌత్యపరమైన మద్దతు కోసం ఏకంగా పాకిస్థాన్‌తో చేతులు కలిపింది. ఒకవేళ బంగ్లాదేశ్ రాకపోతే తాము కూడా రాము అంటూ పాక్ కూడా ఇన్ డైరెక్ట్ గా కూతలు కూస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి ఐసీసీపై ఒత్తిడి తెచ్చి ఇండియాను ఇబ్బంది …

Read More »

నీటిలోనే టెకీ ఆఖరి ఫోన్ కాల్

నోయిడాలో దట్టమైన మంచు కురుస్తున్న వేళ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయిన తీరు అందరినీ కలిచివేస్తోంది. గుర్గావ్‌లో టెక్కీగా పనిచేస్తున్న 27 ఏళ్ల యువరాజ్ మెహతా, శుక్రవారం అర్ధరాత్రి తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన మంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించకపోవడం, అక్కడ కనీసం రిఫ్లెక్టర్లు కూడా లేకపోవడంతో అతని కారు అదుపు తప్పి నిర్మాణంలో ఉన్న ఒక భవనం తాలూకు …

Read More »

పోతే 6వేలు… వస్తే సొంతిల్లు – ఇదేం ట్రెండ్?

రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేసేవి ఏవైనా సక్సెస్ సాధిస్తుంటాయి. ఈ మధ్యన తన బిల్డింగ్ ను అమ్మకానికి పెట్టిన ఒక పెద్ద మనిషి.. దానికి సరైన రేటు రాని నేపథ్యంలో.. లక్కీ డ్రా పేరుతో చేసిన ప్రయత్నం సక్సెస్ కావటమే కాదు.. అనుకున్న దాని కంటే ఎక్కువే డబ్బులు చేతికి వచ్చిన పరిస్థితి. ఈ ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మరొకరు ఇదే తీరును ఫాలో అయి.. ఇప్పుడు అందరిని …

Read More »

లలిత దంపతుల అశ్లీల వీడియోల బ్లాక్‌మేయిల్ దందా బట్టబయలు

కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించిన సెక్స్‌టార్షన్ కేసులో లలిత మరియు ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఈ దంపతులు పెద్ద ఎత్తున బ్లాక్‌మేయిల్ దందా నడిపినట్టు దర్యాప్తులో వెల్లడైంది. లలిత ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పురుషులను పరిచయం చేసుకుని నమ్మకం కలిగించేది. ఆ తర్వాత వారిని వ్యక్తిగతంగా కలుసుకుని సన్నిహితంగా వ్యవహరించేది. ఈ సమయంలో ఆమె భర్త రహస్యంగా వీడియోలు తీసేవాడని పోలీసులు …

Read More »

సంక్రాంతి అంటే రికార్డింగ్ డ్యాన్సులేనా?

సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ సందర్భంగా ఫుల్ జోష్ లో ఉంటారు. అయితే, పండుగ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న వైనంపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక, ఈ ఏడాది సంక్రాంతి వేడుకల సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓ స్టేజి పైకి ఎక్కి యువతితో డ్యాన్స్ …

Read More »