క్రికెట్ ఆటను ప్రపంచానికి పరిచయం చేసింది ఇంగ్లాండ్, అలాంటి దిగ్గజ జట్టుకే నేపాల్ చుక్కలు చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. మొన్నటి మ్యాచ్లో ఇంగ్లాండ్పై కేవలం 4 పరుగుల తేడాతో నేపాల్ ఓడిపోయి ఉండొచ్చు కానీ, ఆ గెలుపు కంటే నేపాల్ చూపించిన తెగువకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ పసికూన జట్టు ఇప్పుడు స్ట్రాంగ్ టీమ్ గా ఎదగడం వెనుక పక్కా ప్లానింగ్ ఉంది. గత …
Read More »టీమిండియా మేల్కోవాల్సిన సమయం!
టీ20 వరల్డ్ కప్.. అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించి ఉండొచ్చు కానీ, ఆ గెలుపు వెనుక ఉన్న చేదు నిజాన్ని మాత్రం విస్మరించలేం. ప్రపంచ క్రికెట్లో తిరుగులేని జట్టుగా ముద్రపడ్డ టీమిండియాను ఒక చిన్న టీమ్ ఆ రేంజ్లో కంగారు పెట్టడం అందరినీ షాక్కు గురిచేసింది. ఏదో పెద్ద జట్లతోనే టఫ్ ఫైట్ ఉంటుందనుకుంటే, పసికూన అమెరికా చేతిలో గ్రూప్ దశలోనే ఇలా తడబడటం మన బ్యాటింగ్ …
Read More »`ఒత్తిడి` కేవలం మాట కాదు.. ప్రాణాలపైకే తెస్తోంది!
డిప్రెషన్-ఒత్తిడి.. ఇది కేవలం మాట కాదు. ప్రాణాలనే హరిస్తోంది. దీని నుంచి బయట పడేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయినా.. కొందరు ప్రాణాలు తీసుకునే పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. తాజాగా చర్లపల్లిలో జరిగిన టెక్ ఉద్యోగి విజయశాంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి చేసుకున్న ఆత్మహత్య వెనుక ఒత్తిడే కారణమని పోలీసులు తేల్చారు. గత 9 రోజుల కిందట చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. చేతినిండా డబ్బుంది. …
Read More »రియల్ జీవితాన్ని ముంచేస్తున్న `రీల్స్`!
సోషల్ మీడియాల్లో రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే రీల్స్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసభ్య పదాలు.. చర్యలతో రీల్స్ను అనేక మంది ధ్వంసం చేస్తున్నారు. ఒక సదుద్దేశంతో రీల్స్ను తీసుకువచ్చినా.. దీనిలో అసభ్యకర, అభ్యంతరకర కంటెంట్ పెరిగిపోయింది. దీంతో రీల్స్ చూడాలంటేనే భయం వేసే పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఇక, ఈ రీల్స్ మోజులో పడుతున్న యువతతో పాటు పలువురు మహిళలు కూడా ప్రాణాల …
Read More »`లడ్డూ`పై జనం అప్పట్లో ఏమన్నారు?
తిరుమల శ్రీవారి లడ్డూపై ప్రజల ఆలోచన ఎలా ఉంది? వారు ఏమన్నారు? ముఖ్యంగా వైసీపీ హయాంలో ఎలాంటి అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది?.. ఇదీ.. ఇప్పుడు తెరమీదికి వచ్చిన కీలక విషయం. ఐ-టీడీపీ విభాగం.. గతంలో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు సోషల్ మీడియాలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన కామెంట్లను, పోస్టులను గుదిగుచ్చి.. ఇప్పుడు ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీనిలో పదుల సంఖ్యలో పోస్టులు కనిపిస్తున్నాయి. చాలా మంది …
Read More »ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు బిల్డింగ్ లోని అన్ని ఫ్లోర్లకూ వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ల్యాబ్లోనే ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు, కొన్నేళ్ల …
Read More »విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం, తనిఖీ చేసిన విమానాల్లో దాదాపు సగం విమానాలు పదే పదే సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. గత ఏడాది జనవరి నుంచి ఆరు ప్రముఖ ఎయిర్లైన్స్కు చెందిన 754 విమానాలను పరిశీలించగా, అందులో 377 విమానాల్లో ఒకే రకమైన లోపాలు మళ్లీ …
Read More »మిస్సింగ్ కేసులు.. లండన్, అమెరికా కంటే మనమే బెటర్ అంట!
సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం, ఈ మిస్సింగ్ కేసుల రేటు గ్లోబల్ లెవల్లో చూస్తే మిగతా దేశాల కంటే చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ వంటి దేశాలతో పోల్చినప్పుడు ఢిల్లీలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. …
Read More »హమ్మయ్య… ఎట్టకేలకు దొరికిన పెద్దపులి
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని కూర్మాపురం, కడియంవాసులకు 6 రోజులుగా కంటి మీద కునుకు లేదు. ఆ ప్రాంతంలో తిరుగుతున్న పెద్ద పులి ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో…దాడి చేస్తుందో అని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా హడలిపోయారు. ఆ పెద్దపులిని దాని పాదముద్రల ఆధారంగా పట్టుకునేందుకు ఆరు రోజులుగా అటవీ సిబ్బంది నానా తిప్పలు పడ్డారు. పులి జాడ, పాదముద్రలు కనిపించిన ప్రాంతాలను బట్టి ట్రాప్ లను, నైట్ …
Read More »ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యవంశీ
2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకుంటూ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి వీర కుమ్ముడు కుమ్మాడు. అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ మెరుపు ఇన్నింగ్స్తో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించడమే కాకుండా, అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చిరస్మరణీయమైన నాక్ ఆడాడు. వైభవ్ సూర్యవంశీ వచ్చే మార్చి …
Read More »ట్రాఫిక్ జామ్ అయ్యిందని హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడా?
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అవుతుండటంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేయగా, వేలాది వాహనాలు రోడ్డుపైనే ఇరుక్కుపోయాయి. దాదాపు 30 గంటలకు పైగా జనం తిండి, నీళ్లు లేక నడిరోడ్డుపై నరకం చూశారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ …
Read More »ఇక ఓలా, ఉబేర్ పని అయిపోయినట్లేనా?
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్ లాంటి ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యానికి ఇది గట్టి చెక్ పెట్టేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ మద్దతు ఉన్న సహకార నమూనా కావడం, డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఈ యాప్ కి ఉన్న ప్లస్ పాయింట్. మార్కెట్ లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన దిగ్గజ సంస్థలకు ఇది చమటలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates