ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రోజులుగా భారత్ లో వంటగ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆ సెగ పెట్రోల్, డీజిల్ కు కూడా తాకింది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాదులో చాలా బంకుల్లో స్టాక్ లేకపోవడంతో పెట్రోల్, …
Read More »విజయవాడలో కలకలం.. ఉగ్ర భావజాల నెట్వర్క్ బహిర్గతం
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉగ్ర భావజాల కార్యకలాపాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో ఒక గుప్త గ్రూపును ఏర్పాటు చేసి, యువతలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది. జిహాద్ కోసం యువతను సిద్ధం చేయడమే వీరి …
Read More »ఐపీఎల్ 2026: అతి పెద్దోళ్ళు vs అతి చిన్నోళ్లు
క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ కి ఉన్న క్రేజే వేరు. ఇక్కడ ఒకవైపు అనుభవజ్ఞులైన దిగ్గజాలు ఉంటే, మరోవైపు ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెడుతున్న కుర్రాళ్లు ఉంటారు. ఈ 2026 సీజన్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టోర్నీలో ఆడుతున్న పెద్ద వయస్కుడికి, చిన్న వయస్కుడికి మధ్య ఏకంగా 29 ఏళ్ల తేడా ఉంది. మార్చి 28 నుంచి మొదలయ్యే ఈ పోరులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నుండి 44 ఏళ్ల …
Read More »చివరకు సుప్రీం అనుమతితో కన్నుమూసిన హరీష్
సుప్రీంకోర్టు అనుమతితో ‘పాసివ్ యుతనేషియా’ (కారుణ్య మరణం) పొందిన తొలి భారతీయుడిగా హరీష్ రాణా మంగళవారం మధ్యాహ్నం 4:10 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్లో కన్నుమూశారు. 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో, కేవలం కృత్రిమ ఆహారంపై బతుకుతున్న హరీష్కు ఈ మరణంతో శాశ్వత విముక్తి లభించింది. మన దేశ న్యాయ, వైద్య చరిత్రలో ఇదొక అరుదైన విషయం. ఒక వ్యక్తి గౌరవప్రదంగా మరణించే హక్కును అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు ద్వారా …
Read More »అరెస్ట్ భయం.. RCBలో అతను లేనట్లే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ పేసర్ యష్ దయాల్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అతడు జట్టుతో చేరడం లేదని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ స్పష్టం చేశారు. గతేడాది ఆర్సీబీ ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేకపోవడం జట్టు బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు కాంట్రాక్టులో …
Read More »13 వేల కోట్ల రాయల్ డీల్ వెనుక ఎవరున్నారు?
ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. కానీ ఇప్పుడు ఒక జట్టు ఏకంగా బిలియన్ డాలర్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కల్ సోమనీ నేతృత్వంలోని బృందం సుమారు 1.63 బిలియన్ డాలర్లకు (దాదాపు 13,600 కోట్ల రూపాయలు) కొనుగోలు చేసింది. ఐపీఎల్ మొదలైన కొత్తలో కేవలం 280 కోట్లకే అమ్ముడైన ఈ జట్టు, ఇప్పుడు వేల కోట్ల విలువ పలకడం విశేషం. ఈ భారీ డీల్ …
Read More »H-1B నిబంధనల మార్పుతో ఎవరికి లాభం?
అమెరికా కలలు కనే ఐటీ నిపుణులకు కీలకమైన H-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు సుమారు 30 నుండి 50 శాతం వరకు తగ్గాయని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీసా ఫీజులు పెరగడం, లాటరీ విధానంలో తీసుకొచ్చిన కొత్త మార్పులే ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కేవలం అదృష్టం మీద …
Read More »“యువత ప్రతిభే దేశ బలం”: ప్రధాని మోదీ సమక్షంలో జూపల్లి రాము
న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ సమ్మిట్లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగం అందరినీ ఆకర్షితులను చేసింది. ఈ సమ్మిట్కు ముఖ్య అతిథిగావిచ్చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. …
Read More »మాగంటి ఇంట్లో మరో విషాదం!
దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురైంది. డీసీఎంను వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆ కారులో ప్రయాణిస్తున్న మాగంటి చిన్న కూతురు దిశరతోపాటు మరో వ్యక్తికి …
Read More »పెట్రోల్ లేదు… క్రికెట్ టీవీలో చూడండి
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అక్కడి అభిమానులకు ఒక చేదు వార్త చెప్పింది. ఈ ఏడాది జరగబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్లను స్టేడియాలకు వచ్చి చూడటం కుదరదని స్పష్టం చేసింది. దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది. మార్చి 26 నుంచి మే 3 వరకు జరిగే ఈ టోర్నీని కేవలం టీవీల్లో మాత్రమే …
Read More »నెల రోజుల పసికందుకి ఆకలి మృతి
బరేలీలోని ఖిలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఒక నెల రోజుల పసికందు ఆకలితో అల్లాడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. కన్నవారు పొట్ట కూటి కోసం బిచ్చమెత్తుకోవడానికి బయటకు వెళ్లిన సమయంలో, ఇంట్లో దిక్కులేక ఆ పసిగుడ్డు కన్నుమూసింది. లాక్డౌన్ తర్వాత ఉపాధి కోల్పోయిన ఆ కుటుంబం, కనీసం తిండి కూడా లేక అడుక్కునే స్థితికి చేరుకోవడం ఈ విషాదానికి ప్రధాన కారణం. మొహమ్మద్ షాదాబ్ అనే వ్యక్తి గతంలో …
Read More »నెంబర్ లేకుండానే వాట్సాప్ చాటింగ్
మీ ఫోన్ నంబర్ ఎవరికీ తెలియకుండానే వాట్సాప్లో ఛాట్ చేసే రోజులు రాబోతున్నాయి. మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ త్వరలో ‘యూజర్ నేమ్’ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు వాట్సాప్ వాడాలంటే మొబైల్ నంబర్ తప్పనిసరి, కానీ ఇకపై ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహాలో ఒక యూనిక్ పేరుతో అకౌంట్ ని వాడుకోవచ్చు. దీనివల్ల తెలియని వ్యక్తులకు మన వ్యక్తిగత కాంటాక్ట్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రైవసీని కోరుకునే వారికి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates