ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్ కు ఫ్యాన్స్ ఏ స్థాయిలో తరలి వచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రీ ఎంట్రీ కావడంతో కేవలం విరాట్ కోహ్లీ కోసమే వేలాది మంది గ్రౌండ్ లో ప్రత్యక్షమైన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు స్టేడియం ముందు కీలో మీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనమిచ్చాయి. కాస్త తొక్కిసలాట కూడా జరిగింది. దీంతో కొంతమంది ఫ్యాన్స్ గాయపడ్డారు. …
Read More »నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎలాన్ మస్క్ నామినేట్
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు నార్వేలోని నోబెల్ అవార్డుల కమిటీకి యూరోపియన్ యూనియన్ నుంచి ఓ ప్రతిపాదన అందింది. వాస్తవానికి సామాజిక సేవ చేసిన వారికి నోబెల్ శాంతి బహుమతి లభిస్తూ ఉంటుంది. అయితే వృత్తిరీత్యా ఫక్తు బిజినెస్ మ్యాన్ గా వ్యవహరిస్తూ… తనదైన వ్యూహాలతో సాగుతున్న మస్క్ ఈ అవార్డు రేసులోకి రావడం గమనార్హం. ఇటీవలి …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ మెగా టోర్నమెంట్కు సంబంధించిన ఓపెనింగ్ సెర్మనీ రద్దయినట్లు తెలుస్తోంది. ఈవెంట్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావించినా, ప్రధాన టీములు ఆలస్యంగా చేరుకునే పరిస్థితి వల్ల PCBకి మరో చిక్కొచ్చింది. ముఖ్యంగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్కు వెళ్లే అవకాశమే లేదని తేలిపోయింది. దీంతో, గత …
Read More »డ్రోన్లను గాల్లోనే పట్టేసే గద్దలు.. ఆనంద్ మహీంద్రా ఫీదా
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణల గురించి తరచూ షేర్ చేసే ఆయన, తాజాగా తెలంగాణ గరుడ స్క్వాడ్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన టెక్నాలజీ, …
Read More »అమ్మాయిల కోసం డ్రగ్స్ వరకు వెళ్లిన బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యవ్వనంలో అమ్మాయిల కోసం ఓ పొరపాటు కూడా చేసినట్లు ఒపెన్ గా వివరించడం వైరల్ అవుతోంది. ఇక తన బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలు, ప్రయోగాత్మక ఆలోచనల గురించి ఓ పుస్తకంలో వివరించారు. ‘సోర్స్ కోడ్ – మై బిగినింగ్స్’ పేరుతో రాసిన ఈ పుస్తకం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ పుస్తకంలో …
Read More »ఆ ప్రమాదంలో మొత్తం 67 మంది చనిపోయారు: అమెరికా
అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలు, హెలికాప్టర్ లోని ఒక దేహాన్ని బయటకు తీశారు. మిగతా మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో …
Read More »ఈ జాబ్ కి డిగ్రీ కాదు, బ్రేకప్ అయ్యి ఉండాలి…
ఉద్యోగం అంటే సాధారణంగా డిగ్రీలు, అనుభవం, స్కిల్స్ ఇలా అనేక అర్హతలు అవసరమవుతాయి. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన మాత్రం ఊహించని విధంగా ఉంది. మెంటరింగ్, కన్సల్టింగ్ ప్లాట్ఫారమ్ టాప్మేట్ సంస్థ ‘చీఫ్ డేటింగ్ ఆఫీసర్’ (CDO) హోదాకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ప్రేమ, డేటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, ఆధునిక డేటింగ్ ట్రెండ్స్పై అవగాహన ఉన్నవారిని మాత్రమే ఈ …
Read More »శిలాతోరణం వద్ద చిరుత… వెంకన్న భక్తుల్లో వణుకు
అడవుల్లో ఫ్రీగా సంచరించాల్సిన వన్య ప్రాణులు, క్రూర మృగాలు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు దారి తీస్తున్న కారణాలను అలా పక్కనపెడితే… నానాటికీ జనాలను సమీపిస్తున్న క్రూర మృగాల కారణంగా అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు పడటం లేదు. నిత్యం ఎక్కడి నుంచి ఏ క్రూర మృగం గుచించిన సమాచారం వస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల దట్టమైన …
Read More »యూపీఐ పేమెంట్స్ న్యూ రూల్స్.. ఇక మరాల్సిందే!
యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ఒక కీలక మార్పు రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీలలో ప్రత్యేక అక్షరాలు (@, #, &) ఉంటే, ఆ లావాదేవీలు సక్సెస్ అవ్వవు. ఈ మార్పు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ ఆపరేటర్లు ఇకపై …
Read More »రంజీ ట్రోఫీలో కోహ్లి.. ఫ్రీ ఎంట్రీతో భయానక పరిస్థితి
కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ కనిపించినా కూడా ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు ఎగబడతారు. ఇక కోహ్లీ మ్యాచ్ ఫ్రీగా చూసే అవకాశం వస్తే ఎవరు కూడా వెనక్కి తగ్గరు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంకు కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు రావడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కేవలం ఆధార్ కార్డు చూపించి స్టేడియంలో మ్యాచ్ చూడవచ్చని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చింది. …
Read More »అంతరిక్షంలో 7 నెలలు.. నడవలేక, కూర్చోలేక, పడుకోలేక!
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన అనుభవాలను వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్ ద్వారా ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) చేరుకున్న ఆమె, కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లినా సాంకేతిక సమస్యల కారణంగా అనేక నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వాస్తవానికి, జూన్ 14నే భూమికి తిరిగి రావాల్సి ఉన్నా, సాంకేతిక లోపల కారణంగా నాసా …
Read More »ఏఐకి బానిసలు కాకండి: ముఖేష్ అంబానీ
చైనా రూపొందించిన కొత్త AI మోడల్ ‘డీప్సీక్’ పెనుగుండంగా మారిన సమయంలో ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బిలియన్స్ ఖర్చుతో కూడుకున్న ఏఐ టెక్నాలజీని డీప్ సీక్ పేరుతో చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ 6 మిలియన్స్ డాలర్ల ఖర్చుతో మాత్రమే ప్రపంచం ముందు పెట్టాడు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, AI విభాగంలో చైనా ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. దీంతో వరల్డ్ మొత్తం కూడా …
Read More »