ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల కోతల బాటలోనే కొనసాగుతున్నాయి. ఇటీవల మెటా వేలాది మంది ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, టిక్టాక్ కూడా భారీ లేఆఫ్స్కు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ వచ్చే వారం కొత్త రౌండ్ లేఆఫ్స్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కంపెనీలో మొత్తం సిబ్బందిలో రెండు శాతం కంటే తక్కువ మందిపై ప్రభావం పడినా.. ఉద్యోగుల సంఖ్యను బట్టి చూస్తే దాదాపు …
Read More »పాస్పోర్ట్, ఆధార్, ఈపీఎఫ్ఓ… మారిన రూల్స్ ఇవే
జూలై 1వ తేదీ వచ్చేసింది. ఈ రోజు మధ్యతరగతి ప్రజల బడ్జెట్పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన ఆర్థిక మార్పులు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి గట్టి షాక్ తగిలింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత పాస్పోర్ట్ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచేసింది. సాధారణ 36 పేజీల పాస్పోర్ట్ బుక్లెట్ ఫీజు 1,500 రూపాయల నుంచి ఒక్కసారిగా 2,500 రూపాయలకు చేరింది. …
Read More »ఇకపై ఫోన్ నెంబర్ లేకుండా వాట్సాప్
వ్యక్తిగత గోప్యతకు పెద్దపీట వేస్తూ.. వాట్సాప్ ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా నెంబర్ల స్థానంలో యూజర్ నేమ్ పేరుతో మరో గట్టి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. వచ్చే జూలై నుంచి నవంబరు మధ్య దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు వాట్సాప్ తాజాగా ప్రకటించింది. తద్వారా.. వ్యక్తుల గోప్యతను మరింత జాగ్రత్తగా భద్ర పరిచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఏంటీ యూజర్ నేమ్! ఎవరైనా కొత్తవారికి మనం …
Read More »వైభవ్ ఎంట్రీ ఎందుకు ఆపారు… కోచ్ చెప్పిన నిజమిదే!
ఐపీఎల్ 2026 సీజన్ లో 230 కి పైగా స్ట్రైక్ రేట్తో 776 పరుగులు సాధించి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్గా నిలిచాడు వైభవ్ సూర్యవంశీ. అయితే ఐర్లాండ్ టూర్లో ఈ పదిహేనేళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు కనీసం ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దానికి తోడు ఈ టీ20 సిరీస్ను భారత్ 0-2తో క్లీన్ స్వీప్ అవ్వడం, ఆఖరి మ్యాచ్ లో …
Read More »భారత క్రికెట్కు ఒక చేదు దినం
ఇండియాలో క్రికెట్ పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందున్నంత ఇంటెన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు లేకపోవచ్చు. ఒక ఓటమితో కొన్ని రోజుల పాటు వేదనకు గురి కావడం ఇప్పుడు తగ్గిపోయి ఉండొచ్చు. క్రికెట్ మ్యాచ్ల మోతాదు బాగా పెరిగిపోవడం ఇందుకు కారణం. అయినా సరే.. ఇండియన్ టీమ్స్ ఎక్కడ ఆడుతున్నా అభిమానులు ఒక కన్నేసి ఉంచుతారు. ఆదివారం రోజు మ్యాచ్లు ఉంటే.. టీవీల ముందు కూలబడిపోతారు. ఇలా ఈ …
Read More »వైద్యం కోసం 4000 కిలోమీటర్లు… విమానంలోనే విషాదం
షాకింగ్ విషాద ఉదంతం శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు, నాణ్యమైన వైద్య సేవల్ని అందించే క్రమంలో..వేలాది కిలోమీటర్లు ప్రయాణించినప్పటికి చిట్టితల్లి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయిన దురదృష్టకర విషాద ఉదంతానికి శంషాబాద్ విమానాశ్రయం సాక్ష్యంగా నిలిచింది. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. తూర్పు ఆఫ్రికా దేశమైన ఇథియోపియాకు చెందిన పదమూడేళ్ల బాలిక (హెవెన్ బెయెనె) కొంతకాలంగా తీవ్రమైన బోన్ క్యాన్సర్ తో బాధ …
Read More »దేశంలో మారుతున్న నేరాలు: చదువుకున్నోళ్లతోనే చిక్కులు!
దేశంలో నేరాల స్థితి గతులు మారుతున్నాయా? ఒకప్పుడు నిరక్షరాస్యులు, కొద్దిమాత్రంగా చదువుకున్న వారే నేరాలకు పాల్పడేవారా? కానీ.. ఇప్పుడు ఉన్నతస్థాయి చదువులు చదివిన వారు.. సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నవారే తప్పులు చేస్తూ.. కటకటాలు లెక్కించే పరిస్థితి వచ్చిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా జాతీయస్థాయిలో జరిగిన సర్వేలో ఈ విషయం వెలుగు చూసింది. గతంలో పెద్దగా చదువులు లేని వారు దొంగతనాలకు పాల్పడేవారు. కానీ, దేశంలో ఇప్పుడు సైబర్ …
Read More »శోకంలోనూ విమర్శలు తప్పలేదు
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఎలాగోలా నెట్టుకు రావచ్చు గానీ… తోడబుట్టిన సోదరుడు చనిపోయిన శోకంలో మునిగిన సమయంలో కూడా అక్తర్ పై విమర్శల జడివాడ కురుస్తోంది. ఒకప్పుడు ప్రశంసలతో ముంచెత్తిన వారే ఇప్పుడు అక్తర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకప్పుడు తమకు గర్వకారణమని చెప్పిన వారే ఇప్పుడు అతడిని ఓ …
Read More »అతడి కోసం ఎగబడి టికెట్లు కొంటే…
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఎలా మార్మోగిందో తెలిసిందే. మహా మహా బ్యాటర్లను వెనక్కి నెట్టి ఈ 15 ఏళ్ల కుర్రాడు పరుగుల వరద పారించాడు. మెరుపు ఇన్నింగ్స్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ సీజన్లో ఐపీఎల్ టాప్ స్కోరర్ అతనే. ఎందరో మేటి బౌలర్లను అతను ఉతికారేసిన వైనాన్ని అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఈ ప్రదర్శనతో అతను భారత క్రికెట్ జట్టులోనూ చోటు సంపాదించిన …
Read More »ఇకపై SIR పాఠాలు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ.. విద్యార్థులకు పాఠంగా మారనుంది. ఎన్ సీఆర్ టీ నేతృత్వంలోని పాఠ్యపుస్తకాల్లో దీనిని ఒక విభాగంగా చేర్చనున్నారు. అయితే.. దీనిని 9వ తరగతి పాఠ్యాంశంగా చేర్చనున్నట్టు ఎన్ సీ ఈఆర్టీ పేర్కొంది. సర్ ప్రక్రియను అత్యంత కీకలమైందిగా పేర్కొన్న ఎన్సీఆర్టీ.. దీనిపై భావితరాలకు కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సర్ ప్రక్రియలో …
Read More »యాపిల్ ధరలు పెరిగాయండోయ్
కొత్తగా యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని అనుకునేవారికి ఇది చేదు వార్తే. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్ బుక్, ఐప్యాడ్ మోడళ్ల ధరలను ఏకంగా 20 నుంచి 42 శాతం వరకు పెంచేసింది. ఇండియాలో కూడా ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు M5 ప్రో చిప్ తో వచ్చే 14 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో లాంచ్ ప్రైస్ దాదాపు రెండున్నర లక్షలు ఉండగా, ఇప్పుడు …
Read More »దెబ్బ మీద దెబ్బ, ఆర్థిక మాంద్యం, అస్తవ్యస్తం… ఇపుడు భూకంపం
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పొరుగున ఉన్న వెనుజులా బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సంభవించిన భూకంపాలతో ఒక్కసారిగా చివురుటాకులా వణికి పోయింది. భారీ భూకంపం ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రపంచంలోనే తొలిసారి ఇంత పెద్ద భూకంపం సంభవించినట్టు అమెరికా భూగర్భ శాస్ట్ర విభాగం పేర్కొంది. ఈ ప్రమాదంలో వేల మంది పౌరులు మృతి చెంది ఉంటారని తెలిపింది. భవనాల శిధిలాల కింద శవాలగుట్టలు పేరుకుపోయిన ఫొటోలను ఈ విభాగం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates