అంతర్జాతీయంగా యుద్ధం జరుగుతున్న వేళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరుగుతాయని అందరూ భయపడుతుంటే, కేంద్ర ప్రభుత్వం ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంధనంపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయల మేర తగ్గిస్తూ ఊరటనిచ్చింది. అయితే, ఈ పన్ను తగ్గింపు వల్ల రేపటి నుండి పెట్రోల్ బంకుల్లో ధరలు భారీగా తగ్గిపోతాయని అనుకుంటే పొరపాటే. నిజానికి, ఈ నిర్ణయం వినియోగదారుడి జేబుకు తక్షణ లాభం కంటే, దేశీయ ఆయిల్ …
Read More »ఆమెకు 35.. అతడికి 25.. సోషల్ మీడియాలో కలిసి సూసైడ్
సోషల్ మీడియాను ఎవరు ఎలా వాడతారన్నది వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటుంది. కొందరు ఉపాధి అవకాశాలకు అనువుగా మార్చుకుంటే.. మరికొందరు ఇన్ ఫ్లుయెన్సర్లుగా మారారు. ఇంకొందరు వ్యక్తిగత జీవితంలోకి కొత్త వారిని ఆహ్వానించే వేదికగా మార్చుకున్నారు. కారణం ఏమైనా.. సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత మన సమాజంలో మార్పులు పెద్ద ఎత్తున చోటు చేసుకోవటమే కాదు.. కుటుంబ వ్యవస్థలకు సైతం కొన్నిసార్లు సవాళ్లు విసురుతున్న పరిస్థితి. ఇప్పుడు చెప్పే ఉదంతం …
Read More »అసలే డొక్కు బస్సు… ఆపై రాంగ్ రూటు?
ఏపీలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం యావత్తు దేశాన్ని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి …
Read More »ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది
అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన రామాలయం ఎక్కడ ఉంది అంటారా? అమితాసక్తి గొలుపుతున్న ఈ అయోధ్య రామాలయాన్ని చూడాలంటే మనం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా దాకా వెళితే సరిపోతుంది. శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం పెద్దపల్లి గ్రామంలో అయోధ్య రామాలాన్ని పోలిన రామాలయం సెట్ ఏర్పాటు …
Read More »బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు ఓ సామాన్యుడి ధైర్యం ఎనిమిది మంది ప్రాణాలను కాపాడింది. మంటలు అంటుకుని బస్సు మొత్తం పొగతో నిండిపోయిన ఆ భయానక సమయంలో, ఒక ప్రయాణికుడు చూపిన సమయస్ఫూర్తి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చావు కళ్లముందు కనిపిస్తున్నా వణుకు లేకుండా, తనతో పాటు ఉన్న తోటి ప్రయాణికులను కాపాడి నిజమైన …
Read More »సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా రష్యా వంటి ఇతర దేశాల నుండి ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు కొత్త ఒప్పందాలను ఖరారు చేస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో, మన దేశ అవసరాలకు తగ్గట్టుగా తక్కువ ధరకే చమురును అందించే దేశాలతో చర్చలు జరుపుతోంది. దీనివల్ల …
Read More »భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐఆర్సీటీసీ (IRCTC)కి రూ. 10 లక్షల జరిమానా విధించడమే …
Read More »ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో కనీసం 10 మంది సజీవదహనం అయినట్లు ప్రాథమిక సమాచారం. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి పామూరు వైపు …
Read More »ఐపీఎల్ బ్యూటీ వార్.. కావ్య మారన్ Vs అనన్యా బిర్లా!
IPL సీజన్ వచ్చిందంటే చాలు గ్రౌండ్ లో ఆటగాళ్ల మధ్య పోరు కంటే, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఈసారి ఈ వార్ ప్లేయర్ల నుంచి యజమానుల వైపు మళ్లింది. ఇప్పటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఐపీఎల్లోనే అత్యంత అందమైన ఓనర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఆర్సీబీ కొత్త యజమానిగా అనన్యా బిర్లా ఎంట్రీ ఇవ్వడంతో నెట్టింట సరికొత్త …
Read More »‘గుంపులో గోవిందా’.. పెట్రోల్ క్యూల వెనుక అసలు గేమ్?
రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం, పెట్రోలియం అసోసియేషన్ క్లారిటీ ఇచ్చినా.. బంకుల వద్ద జనం బారులు తీరడం ఆగడం లేదు. నిజానికి మన దగ్గర ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, కానీ ఒక వింత పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. లేని డిమాండ్ను ఉన్నట్లుగా భ్రమపడటమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. కావాలని బ్యాక్ గ్రౌండ్ లో సరుకు చకచకా అమ్మేసుకోవలనే ప్లాన్ లో …
Read More »పెట్రోల్ బంకులు బంద్? అసలు నిజమేంటి?
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రోజులుగా భారత్ లో వంటగ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పుడు తాజాగా ఆ సెగ పెట్రోల్, డీజిల్ కు కూడా తాకింది. ఈ నేపథ్యంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలో చాలా పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాదులో చాలా బంకుల్లో స్టాక్ లేకపోవడంతో పెట్రోల్, …
Read More »విజయవాడలో కలకలం.. ఉగ్ర భావజాల నెట్వర్క్ బహిర్గతం
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉగ్ర భావజాల కార్యకలాపాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో ఒక గుప్త గ్రూపును ఏర్పాటు చేసి, యువతలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది. జిహాద్ కోసం యువతను సిద్ధం చేయడమే వీరి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates