Trends

పసికూన పంజాకు కంగారూలు విలవిల!

​ఈసారి టీ20 వరల్డ్ కప్ 2026లో చిన్న దేశాలు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియాపై జింబాబ్వే 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. బ్రైన్ బెన్నెట్ (64 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. …

Read More »

నమీబియాపై గెలిచినా… టీమిండియాలో అదే టెన్షన్

టీ20 వరల్డ్ కప్ భాగంగా జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్ లో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 209 పరుగులు చేయగా, అనంతరం నమీబియా కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. స్కోరు బోర్డు మీద అంకెలు ఘనంగానే కనిపిస్తున్నా, లోతుగా గమనిస్తే భారత బ్యాటింగ్ లైనప్‌లో ఆందోళన కలిగించే అంశాలు అలాగే ఉన్నాయి. పసికూనలపై చెలరేగిపోతారని …

Read More »

విజయ్ మాల్యా… ఇక్కడికి వస్తేనే విచారణ

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పిటిషన్‌ను విచారించాలంటే ఆయన ముందుగా భారత్‌కు తిరిగి రావాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. 2018లో అమల్లోకి వచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం చెల్లుబాటు సవాలు చేస్తూ మాల్యా తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ స్థితిలో విచారణకు తీసుకోలేరని తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అఖండ్ల …

Read More »

డబుల్ సూపర్ ఓవర్ డ్రామా… ఇది కదా క్రికెట్ అంటే

టీ20 వరల్డ్ కప్ 2026లో మరో మ్యాచ్ అసలైన కిక్ ఇచ్చింది. గ్రూప్-డిలో భాగంగా సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా సాగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సరిగ్గా 187 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. అయితే ఇక్కడితో డ్రామా ముగియలేదు, విజేత ఎవరో తేలడానికి ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. చివరికి అదృష్టం సౌత్ ఆఫ్రికానే …

Read More »

భారత్ కు భారీ షాక్.. ఆసుపత్రిలో అభిషేక్!

టీ20 వరల్డ్ కప్ 2026లో బలంగా ఉన్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్యం కాస్త క్షీణించడంతో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే కీలక మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటం అనుమానంగానే కనిపిస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్ సమయంలోనే అభిషేక్ …

Read More »

ఇకపై డీప్ ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తే…

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)…ప్రధాని మోదీ మొదలు ప్రముఖ నటి రష్మిక మందన్న వరకు ఏఐ బాధితులే. కృత్రిమ మేథస్సుతో ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని చెప్పే ఘటనలు కోకొల్లలు. ఇక, కొందరు పొలిటియన్లయితే తమపై వచ్చిన లైంగిక ఆరోపణలనుంచి తప్పించుకునేందుకు డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐని వాడుకుంటున్నారు. ఆ వీడియోల్లో ఉన్నది తాము కాదని, అది డీప్ ఫేక్ వీడియో అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాణేనికి మరోవైపు అన్నట్లు… …

Read More »

పాకిస్థాన్ ఏం సాధించినట్లు?

మొత్తానికి సస్పెన్సుకు తెరపడింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ యథావిధిగా జరగబోతోంది. ఆదివారం కొలంబోలో రెండు జట్లు తలపడబోతున్నాయి. బంగ్లాదేశ్ జట్టును ప్రపంచకప్ నుంచి తప్పించినందుకు నిరసనగా తాము ఇండియాతో మ్యాచ్ ఆడబోమంటూ పాకిస్థాన్ ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మొదట్లో ఆ దేశం బెట్టు చూస్తే ఈసారి నిజంగానే చిరకాల ప్రత్యర్థుల పోరు ఉండదనే అనిపించింది. కానీ గత కొన్ని రోజుల్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. …

Read More »

గప్పాలన్నీ గాలిలోనే… భారత్ ముందు తలవంచిన పాక్!

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ చేసిన హడావుడి ఎట్టకేలకు నవ్వులపాలై ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి ఎదురైన గట్టి హెచ్చరికలు, అన్నీ వైపుల నుంచి వచ్చిన ఒత్తిడితో పాక్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో పాల్గొంటున్నట్లు పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో గత కొద్దిరోజులుగా సాగిన ‘బైకాట్’ డ్రామాకు …

Read More »

పెద్దపులి పోయిందనుకుంటే… చిరుత పులి వచ్చింది

రాజమహేంద్రవరంలో పెద్దపులి సంచారం ముగిసిందని ప్రజలు ఊపిరి పీల్చుకున్న వేళ… మరోవైపు శ్రీసత్యసాయి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మడకశిర మండలం ఎల్లోటి గ్రామ పరిసరాల్లో చిరుత తిరుగుతోందనే సమాచారం వెలుగులోకి రావడంతో గ్రామస్థులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామానికి సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో జింక కళేబరం కనిపించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. పొలానికి వెళ్లిన రైతు ఈ దృశ్యాన్ని గమనించి వెంటనే అటవీశాఖ …

Read More »

పాకిస్తాన్.. కక్కలేక మింగలేక…

టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) పరిస్థితి ఇప్పుడు ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’లా తయారైంది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిని ఒకవైపు ఆపలేక, మరోవైపు ఐసీసీ హెచ్చరికలను కాదనలేక పీసీబీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆదివారం లాహోర్‌లో జరిగిన ఐసీసీ మీటింగ్‌లో ఈ డైలమా స్పష్టంగా బయటపడింది. పాక్ ప్రభుత్వం మాత్రం భారత్‌తో మ్యాచ్ …

Read More »

తాగేసి రూ.10కోట్ల కారుతో వ్యాపారి కొడుకు ఆరాచకం…

బలుపు చేష్టలు ఎంత భయానకంగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడో వ్యాపారి కొడుకు. ఫుల్ గా తాగేసి.. ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేయటమే కాదు.. అమాయకుల ప్రాణాల మీద ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరించిన తీరును చూస్తే నోట మాట రాదంతే. ఉత్తరప్రదేశ్ లోని ఒక బడా వ్యాపారి కొడుకు ఫుల్ గా తాగేసి మద్యం మత్తులో రెచ్చిపోయాడు. రూ.10 కోట్ల విలువైన లంబోర్గిని కారుతో అతడు క్రియేట్ …

Read More »

పసికూనలు పంజా విసురుతున్నాయి

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలు క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ లేనంత ఉత్కంఠగా మారుతున్నాయి. ఎప్పుడూ దిగ్గజ జట్లే గెలుస్తాయన్న అంచనాలను పటాపంచలు చేస్తూ, చిన్న దేశాలు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా వంటి జట్లు ప్రదర్శిస్తున్న పోరాట పటిమ చూస్తుంటే, క్రికెట్‌లో ఇకపై ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అర్థమవుతోంది. ఈ టోర్నీలో పసికూనలు ఇస్తున్న షాక్‌ల నుంచి …

Read More »