అది ఢిల్లీ హైకోర్టు. ప్రధాన న్యాయమూర్తి ఓ కేసు విచారణను ఆన్లైన్లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జరిగాయి. వర్చువల్ విచారణలో న్యాయవాదులు.. తమ తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. ఈ విషయాలను.. ప్రధాన న్యాయమూర్తి అత్యంత ఆసక్తిగా ఆలకిస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా.. స్క్రీన్పై సెక్స్ వీడియోలు దర్శన మిచ్చాయి. పోర్న్ దృశ్యాలు కనిపించాయి. అంతే.. ఒక్కసారిగా జడ్జిగారు హతాశులయ్యారు. అసలు ఏం జరిగిందని.. అని నిప్పులు చెరిగారు. ఆ వెంటనే …
Read More »సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్ళిన అన్న..
ఒడిశాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సోదరి ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి, ఆమె మరణాన్ని నిరూపించేందుకు సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. దియానాలి గ్రామానికి చెందిన జిటు (50) అనే నిరక్షరాస్యుడు, రెండు నెలల క్రితం మరణించిన తన సోదరి కక్రా ఖాతాలో ఉన్న సుమారు ₹19,300 కుటుంబ అవసరాల కోసం తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే …
Read More »ఐపీఎల్లో… ఇదేం న్యాయం?
ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా టై కాలేదే, సూపర్ ఓవర్ చూడలేకపోతున్నామే అని ఫీలైన అభిమానులకు.. ఆదివారం రాత్రి లోటు తీరిపోయింది. పరమ బోరింగ్గా సాగుతున్న కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ కాస్తా.. ఆఖర్లో రసవత్తరంగా మారి టై అయింది. తర్వాత సూపర్ ఓవర్లో లక్నో.. నరైన్ బౌలింగ్లో అనూహ్యంగా ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో కోల్కతా సునాయాసంగా …
Read More »శేషాచలం అడవుల్లో కార్చిచ్చు… ఆకతాయిల పనేనా?
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. తిరుపతి పరిధిలోని జీవకోన సమీప మొండోడికోన వద్ద ఆదివారం సాయంత్రం చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలోని అడవిని దహనం చేశాయి. మంటలు ఎగిసిపడుతుండటంతో సమీప ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. కాకులమాను అటవీ ప్రాంతం వైపు మంటలు విస్తరించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ప్రారంభమైన …
Read More »ఇరాన్ లో కోడిగుడ్డు ఎన్ని లక్షలో తెలుసా?
యుద్ధం.. సామాన్య ప్రజల ప్రాణాల్ని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేస్తుంది. శతాబ్దాల ఘన చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఇరాన్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అంతూపొంతూ లేనట్లుగా సాగుతున్న యుద్ధం ఒకవైపు.. మరోవైపు పెరుగుతున్న ధరలతో ఆ దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో నిత్యావరణ వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతు్నాయి. బియ్యం.. కోడిగుడ్ల ధరలు ఆకాశానికి అంటుతున్న పరిస్థితి. యుద్ధానికి …
Read More »ఇంతకీ ధోని ఎక్కడ?
ఎప్పుడో 2019 వన్డే ప్రపంచకప్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు మహేంద్రసింగ్ ధోని. ఆ తర్వాతి ఏడాది అధికారికంగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కొనసాగినా.. తన ప్రదర్శన ఒకప్పటి స్థాయిలో సాగలేదు. మూణ్నాలుగేళ్ల ముందు నుంచే ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతున్నా.. ఒక్కో సీజన్ను పొడిగించుకుంటూ వస్తున్నాడు. కెప్టెన్గా తన వారసుడిగా ముందు జడేజాను తీర్చిదిద్దాలనుకున్నాడు. కానీ కుదరలేదు. తర్వాత రుతురాజ్ …
Read More »అనంతపురం హనీట్రాప్ గుట్టు వీడింది
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే ఈ కన్నింగ్ క్రైం వెనుక ఉన్న వారెవరన్న విషయాన్ని పోలీసులు తేల్చేశారు. అంతేకాదు.. హనీ ట్రాప్ ఎపిసోడ్ లో సూత్రధారులు ఎవరు? పాత్రధారులు ఎవరు? అన్న విషయాన్ని తేల్చేశారు. ఈ ఉదంతం వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అతడ్ని …
Read More »LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత గ్రౌండ్ ఏకానా స్టేడియంలో టాస్ గెలిచి, ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశం ఉన్నా చేజేతులా మ్యాచ్ను చేజార్చుకోవడం అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన పోరులో 40 పరుగుల తేడాతో ఓటమి పాలవ్వడం లక్నో జట్టులోని గందరగోళాన్ని బయటపెట్టింది. ముఖ్యంగా ఈ సీజన్లో …
Read More »ప్రియుడికి సర్ప్రైజ్ ఇస్తానని కట్టేసి…
‘బీడీఎస్ఎం రోల్ప్లే ‘ పేరుతో ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. 27 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. వాయవ్య బెంగళూరులో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో, ప్రేమ పేరుతో ప్రియుడిని నమ్మబలికి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, నిందితురాలు ప్రేమ, మృతుడు కిరణ్ ఇద్దరూ రాజాజీనగర్లోని మొబైల్ సర్వీస్ సంస్థలో …
Read More »గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవే ప్రజల మన్నలను పొందుతాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇటువంటి ఘటన ఒకటి జరిగింది. గడ్డివాములు తగలబెట్టిన ఘటనలతో రైతుల్లో భయాందోళనలు రేపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దవడుగూరు మండలం పరిధిలో గత రెండు వారాలుగా వరుసగా …
Read More »అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో పడేది ఆరోజే. దక్షిణ ఆసియాలోని అన్ని దేశాల్లో దాదాపు ఇదే విధానం అమలవుతోంది. అయితే కొంచెం వినూత్నంగా ఆలోచించిన నేపాల్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో కీలక మార్పు చేపట్టినట్లు సమాచారం.. ఇప్పటివరకు అమలులో ఉన్న నెలవారీ జీతాల విధానాన్ని రద్దు చేస్తూ, ప్రతి 15 రోజులకు …
Read More »ముంబై కమ్ బ్యాక్.. ఇది భయంకరమే..
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే ‘స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్’. ఈ సీజన్లో వరుసగా నాలుగు ఓటములతో కుదేలైన ముంబై, ఇక కోలుకోవడం కష్టమే అని అందరూ అనుకుంటున్న తరుణంలో తన అసలైన విశ్వరూపాన్ని చూపించింది. రోహిత్ శర్మ గాయంతో లేకపోవడం, బుమ్రా వికెట్ల కోసం తడబడటం, హార్దిక్ కెప్టెన్సీపై విమర్శలు.. ఇలా అన్ని వైపుల నుండి ఒత్తిడి ఉన్నా, ముంబై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates