Trends

ఈ జాబ్ కి డిగ్రీ కాదు, బ్రేకప్ అయ్యి ఉండాలి…

ఉద్యోగం అంటే సాధారణంగా డిగ్రీలు, అనుభవం, స్కిల్స్ ఇలా అనేక అర్హతలు అవసరమవుతాయి. అయితే, బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన మాత్రం ఊహించని విధంగా ఉంది. మెంటరింగ్, కన్సల్టింగ్ ప్లాట్‌ఫారమ్ టాప్‌మేట్ సంస్థ ‘చీఫ్ డేటింగ్ ఆఫీసర్’ (CDO) హోదాకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ప్రేమ, డేటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, ఆధునిక డేటింగ్ ట్రెండ్స్‌పై అవగాహన ఉన్నవారిని మాత్రమే ఈ …

Read More »

శిలాతోరణం వద్ద చిరుత… వెంకన్న భక్తుల్లో వణుకు

అడవుల్లో ఫ్రీగా సంచరించాల్సిన వన్య ప్రాణులు, క్రూర మృగాలు ఇప్పుడు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు దారి తీస్తున్న కారణాలను అలా పక్కనపెడితే… నానాటికీ జనాలను సమీపిస్తున్న క్రూర మృగాల కారణంగా అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు పడటం లేదు. నిత్యం ఎక్కడి నుంచి ఏ క్రూర మృగం గుచించిన సమాచారం వస్తుందోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల దట్టమైన …

Read More »

యూపీఐ పేమెంట్స్ న్యూ రూల్స్.. ఇక మరాల్సిందే!

యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులకు ఒక కీలక మార్పు రాబోతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, యూపీఐ లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీలలో ప్రత్యేక అక్షరాలు (@, #, &) ఉంటే, ఆ లావాదేవీలు సక్సెస్ అవ్వవు. ఈ మార్పు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో యూపీఐ ఆపరేటర్లు ఇకపై …

Read More »

రంజీ ట్రోఫీలో కోహ్లి.. ఫ్రీ ఎంట్రీతో భయానక పరిస్థితి

కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ కనిపించినా కూడా ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు ఎగబడతారు. ఇక కోహ్లీ మ్యాచ్ ఫ్రీగా చూసే అవకాశం వస్తే ఎవరు కూడా వెనక్కి తగ్గరు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంకు కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు రావడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కేవలం ఆధార్ కార్డు చూపించి స్టేడియంలో మ్యాచ్ చూడవచ్చని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చింది. …

Read More »

అంతరిక్షంలో 7 నెలలు.. నడవలేక, కూర్చోలేక, పడుకోలేక!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గడిపిన అనుభవాలను వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్ ద్వారా ఐఎస్ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) చేరుకున్న ఆమె, కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లినా సాంకేతిక సమస్యల కారణంగా అనేక నెలలుగా అక్కడే చిక్కుకుపోయారు. వాస్తవానికి, జూన్ 14నే భూమికి తిరిగి రావాల్సి ఉన్నా, సాంకేతిక లోపల కారణంగా నాసా …

Read More »

ఏఐకి బానిసలు కాకండి: ముఖేష్ అంబానీ

చైనా రూపొందించిన కొత్త AI మోడల్ ‘డీప్‌సీక్’ పెనుగుండంగా మారిన సమయంలో ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బిలియన్స్ ఖర్చుతో కూడుకున్న ఏఐ టెక్నాలజీని డీప్ సీక్ పేరుతో చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ 6 మిలియన్స్ డాలర్ల ఖర్చుతో మాత్రమే ప్రపంచం ముందు పెట్టాడు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, AI విభాగంలో చైనా ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. దీంతో వరల్డ్ మొత్తం కూడా …

Read More »

15 నిమిషాల్లో ఎంత లెక్కించగలిగితే అంతా బోనస్‌!

ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడం చాలా సాధారణమైన విషయం. కానీ, ఒక కంపెనీ యజమాని తాను ఇచ్చే బోనస్‌ను అందరికంటే వినూత్నంగా ప్రకటించాడు. చైనాలోని ఓ సంస్థ అధినేత తన ఉద్యోగుల కోసం కుప్పలుగా నోట్లు వేయించి, కేవలం 15 నిమిషాల్లో వారు ఎంత లెక్కించగలిగితే అంతా వారి సొంతమని ప్రకటించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ రీతిలో బోనస్‌ ఇచ్చిన తీరు చూసి …

Read More »

లాయర్ వద్దు.. జైల్లోనే ఉంటా… జడ్జికి తేల్చి చెప్పిన గురుమూర్తి

భార్యను చంపేసి.. శవాన్ని మాయం చేసేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించిన గురుమూర్తికి సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అంతేకాదు.. తాజాగా కోర్టుకు హాజరుపర్చిన సందర్బంగా అతగాడి ధోరణి విస్తుపోయేలా ఉంది. అతడిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు.. రాచకొండ సీపీ చెప్పిన విషయం తెలిసిందే. ఇతగాడి విచిత్రమైన తీరు తాజాగా రంగారెడ్డి కోర్టుల్లోనూ కనిపించింది. భార్యను చంపేసి.. కిరాతకంగా వ్యవహరించిన గురుమూర్తిని తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టులో …

Read More »

నానమ్మ కళ్లలో ఆనందం కోసం చంపేశారు!

నానమ్మ పెంచి పోషించిన పగ ఆధారంగా తమ చెల్లి భర్తను చంపేసిన ఇద్దరు మనవళ్లు…ఇప్పుడు నానమ్మతో కలిసి ఊచలు లెక్కబెడుతున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన గడచిన 3 రోజులుగా కలకలం రేపింది. క్రైమ్ థ్రిల్లర్ మూనీని తలపించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… సూర్యపేటలోని పిల్లలమర్రికి చెందిన కోట్ల నవీన్ రాజకీయంగా ఎదిగే దిశగా సాగుతున్నాడు. ఈ క్రమంలో అదే జిల్లాలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్డకొండ …

Read More »

కాన్సర్ట్ షోలతో ఊహించని ఆదాయం.. ఏ రేంజ్ లో ఉందంటే..

ఇటీవల ఇండియాలో నిర్వహించిన బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే వంటి భారీ లైవ్ షో ఈవెంట్‌లు దేశంలో సంగీత వినోద రంగాన్ని విస్తరిస్తున్నాయి. ప్రత్యేకించి, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జనవరి 25, 26 తేదీల్లో జరిగిన మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్‌స్ వరల్డ్ టూర్ కన్సర్ట్‌కు 2.2 లక్షల మంది హాజరయ్యారు. ఇది దేశంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద స్టేడియం కాన్సర్ట్‌గా నిలిచింది. ఈ షోలతో భారతదేశం …

Read More »

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైప్ ఎక్కిస్తున్న ధోని

కెప్టెన్ కూల్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని బ్రాండ్ ఇమేజ్ తోనే ప్రస్తుతం CSK కు క్రేజ్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఒకప్పటి జనరేషన్ కు MSD ఆల్ టైమ్ పేవరేట్. అందుకే ధోని ఎక్కడున్నా కూడా ఆ హడావుడి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదేమైనా ఇప్పట్లో ధోని లేని ఐసీసీ టోర్నమెంట్స్ ను చూడడం అనేది ఓ వర్గం క్రికెట్ లవర్స్ కు మింగుడు పడడం లేదు. …

Read More »

రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ ఘనత… దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం గొప్ప విజయాన్ని అందుకుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా వివిధ రాష్ట్రాలు తమ శకటాలను ప్రదర్శించగా, ఏపీ శకటం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఏటికొప్పాక బొమ్మల ప్రధాన అంశంగా రూపొందించిన ఈ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేంకటేశ్వర స్వామి, గణపతి ఆకారాలు ప్రధాన హైలెట్ గా నిలిచాయి. ఇక పరేడ్‌ను వీక్షించిన …

Read More »