వరల్డ్ క్రికెట్ హిస్టరీలో ఎక్కువగా క్రేజ్ ఉండే ఒకే ఒక్క క్లాష్ భారత్ vs పాకిస్థాన్. లైవ్ బ్రాడ్ క్యాస్ట్ లో అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన మ్యాచ్ లలో ఎక్కువగా ఈ రెండిటి మధ్యలో జరిగినవే. ఇక ఫ్యాన్స్ మధ్యలో ఉండే వాతావరణం ఎంత ఘాటుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో ఆటగాళ్లు కాస్త స్పోర్టివ్ గా స్నేహంగానే ఉన్నప్పటికీ ఒకప్పుడు ఇంజమామ్, ఆఫ్రిది లాంటి ఆటగాళ్లపై …
Read More »రోహిత్ సేన స్టైల్ లోనే అమ్మాయిల వరల్డ్ కప్ ఫైట్స్
మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్ క్లాష్ కూడా టీమిండియా మేన్స్ తరహాలో కొనసాగుతుండడం విశేషం. 2024 మేన్స్ టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఇంగ్లండ్ ను రోహిత్ సేన ఓడించింది. ఇక ఆ తరువాత సౌత్ ఆఫ్రికాతో ఫైనల్స్ లో తలపడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అండర్ 19 అమ్మాయిల జట్టు కూడా అదే తరహాలో వెళ్లడం విశేషం. భారత అండర్-19 యువ మహిళలు అద్భుత ప్రదర్శనతో …
Read More »అంతరిక్షంలో మన భారతీయుడి యోగా ప్రయోగం
భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. లక్నోలో జన్మించిన భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించబోతున్నారు. యాక్సియోమ్-4 మిషన్లో పైలట్గా వ్యవహరించనున్న ఆయన, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతితో, స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు. ఈ ప్రయోగం …
Read More »గుడివాడలో ‘సర్కారు వారి పాట’!… ఇది సినిమా కాదుగా!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల సర్కారు వారి పాట పేరిట ఓ సినిమా వచ్చింది. ఇందులో బ్యాంకుల్లో జరుగుతున్న లెక్కలేనన్నిఅక్రమాలు, ఈఎంఐల పేరిట జనంపై జరుగుతున్న వేధింపులు… సంపన్నులు ఎగవేస్తున్న రుణాలు, ఆ రుణాలను మిడిల్ క్లాస్ ఈఎంఐల ద్వారానే వసూలు చేస్తున్న వైనాన్ని ఆసక్తిగా చూపారు. జనం నుంచి ఈ సినిమాకు మంచి అప్లాజ్ దక్కింది. బ్యాంకుల్లో మనకు తెలియకుండా ఇంత జరుగుతోందా? అంటూ ఈ …
Read More »డాలర్ పై ట్రంప్ హెచ్చరిక.. భారత్పై ఎఫెక్ట్?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఆర్థిక విధానాలను స్పష్టంగా వెల్లడించారు. తాజాగా, బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ ప్రయత్నాలు చేస్తుండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ఓ వివాదాస్పద పోస్ట్ పెట్టారు. బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లతో కూడిన ఇంటర్గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే బ్రిక్స్ …
Read More »అంతరిక్షంలో సునీతా విలియమ్స్ మరో ఘనత
ఇప్పటికే ఎనిమిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, తాజాగా మరోసారి స్పేస్వాక్ చేసి కొత్త రికార్డును నమోదు చేశారు. ఆమె రేడియో కమ్యూనికేషన్ హార్డ్వేర్ను తొలగించేందుకు స్పేస్స్టేషన్ వెలుపలకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మునుపటి వ్యోమగామి పెగ్గీ విట్సన్ స్థిరపరిచిన 60 గంటల 21 నిమిషాల స్పేస్వాక్ రికార్డును అధిగమించారు. సునీతా విలియమ్స్ గతేడాది జూన్ 6న బోయింగ్ …
Read More »ఊహించని వికెట్ : స్టేడియం నుండి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యాన్స్
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్ కు ఫ్యాన్స్ ఏ స్థాయిలో తరలి వచ్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్రీ ఎంట్రీ కావడంతో కేవలం విరాట్ కోహ్లీ కోసమే వేలాది మంది గ్రౌండ్ లో ప్రత్యక్షమైన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. మ్యాచ్ మొదలవ్వడానికి ముందు స్టేడియం ముందు కీలో మీటర్ల మేర క్యూ లైన్స్ దర్శనమిచ్చాయి. కాస్త తొక్కిసలాట కూడా జరిగింది. దీంతో కొంతమంది ఫ్యాన్స్ గాయపడ్డారు. …
Read More »నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎలాన్ మస్క్ నామినేట్
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. ఈ మేరకు నార్వేలోని నోబెల్ అవార్డుల కమిటీకి యూరోపియన్ యూనియన్ నుంచి ఓ ప్రతిపాదన అందింది. వాస్తవానికి సామాజిక సేవ చేసిన వారికి నోబెల్ శాంతి బహుమతి లభిస్తూ ఉంటుంది. అయితే వృత్తిరీత్యా ఫక్తు బిజినెస్ మ్యాన్ గా వ్యవహరిస్తూ… తనదైన వ్యూహాలతో సాగుతున్న మస్క్ ఈ అవార్డు రేసులోకి రావడం గమనార్హం. ఇటీవలి …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ మెగా టోర్నమెంట్కు సంబంధించిన ఓపెనింగ్ సెర్మనీ రద్దయినట్లు తెలుస్తోంది. ఈవెంట్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావించినా, ప్రధాన టీములు ఆలస్యంగా చేరుకునే పరిస్థితి వల్ల PCBకి మరో చిక్కొచ్చింది. ముఖ్యంగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్కు వెళ్లే అవకాశమే లేదని తేలిపోయింది. దీంతో, గత …
Read More »డ్రోన్లను గాల్లోనే పట్టేసే గద్దలు.. ఆనంద్ మహీంద్రా ఫీదా
సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణల గురించి తరచూ షేర్ చేసే ఆయన, తాజాగా తెలంగాణ గరుడ స్క్వాడ్కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన పోస్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు. విభిన్నమైన టెక్నాలజీ, …
Read More »అమ్మాయిల కోసం డ్రగ్స్ వరకు వెళ్లిన బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన చిన్ననాటి అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యవ్వనంలో అమ్మాయిల కోసం ఓ పొరపాటు కూడా చేసినట్లు ఒపెన్ గా వివరించడం వైరల్ అవుతోంది. ఇక తన బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలు, ప్రయోగాత్మక ఆలోచనల గురించి ఓ పుస్తకంలో వివరించారు. ‘సోర్స్ కోడ్ – మై బిగినింగ్స్’ పేరుతో రాసిన ఈ పుస్తకం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ పుస్తకంలో …
Read More »ఆ ప్రమాదంలో మొత్తం 67 మంది చనిపోయారు: అమెరికా
అమెరికాలో మిలటరీ హెలికాప్టర్, ప్రయాణికులతో వెళ్తున్న విమానం మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది ప్రయాణికులు, ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలు, హెలికాప్టర్ లోని ఒక దేహాన్ని బయటకు తీశారు. మిగతా మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో …
Read More »