భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చాలా రోజుల తరువాత ఒక సాధారణ ఉద్యోగిలా దర్శనమిచ్చాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లిన టెస్ట్ జట్టులో అతనికి చోటు దక్కలేదు, ఆగస్టు చివర్లో మొదలయ్యే దేశవాళీ టోర్నీలకు కూడా ఇంకాస్త సమయం ఉంది. ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అతను పట్నాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ అసిస్టెంట్ మేనేజర్గా తన విధులు ప్రారంభించి …
Read More »సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అనూహ్యంగా జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీకి అవకాశం ఇచ్చింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకున్న ఈ నిర్ణయం షమీ భవిష్యత్తుపై మళ్ళీ అనుమానాన్ని మిగిల్చింది. షమీ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా …
Read More »ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 184 అనుమానిత అక్యూట్ ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) కేసుల్లో 35 మందికి చాందిపుర వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందన్నారు. ప్రస్తుతం ఏడుగురు చిన్నారులు ఐసీయూలో వెంటిలేటర్, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. చాందిపుర వైరస్ ప్రధానంగా …
Read More »సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే… ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగానే సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పుల్లోనూ విశాల దృక్పథం చూపిస్తోంది. ఇప్పటిదాకా కేవలం వివాహం జరిగిన జంటలకే పరిమితం అయిన గృహ హింస కేసులు ఇకపై సహజీవనం చేసే జంటలకూ వర్తిస్తుందని తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వెరసి ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ లో మహిళపై …
Read More »వావివరుసలు మరిచారు: మాతంగి భవిష్యవాణి
తెలంగాణలోని ప్రఖ్యాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం భవిస్యవాణిని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆవాహనం చేసుకున్న స్వర్ణలత.. భవిష్య వాణిని వినిపించారు. కంట తడి పెట్టిన మాతంగి.. ఆలయ పునర్నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విగ్రహ ప్రతిష్ట ఎందుకు చేయడం లేదని ప్రశ్నించడంతోపాటు.. ఆరు నెలల్లో విగ్రహ ప్రతిష్ట జరగాలని నిర్దేశించడం గమనార్హం. అంతేకాదు.. దీనికి అడ్డొచ్చిన వారిని పాదాల కింద నలిపేస్తానని హెచ్చరించారు. …
Read More »ట్రైనీ ఐపీఎస్ అధికారి సంచలన విషయాలు
లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు… ఈ వ్యవహారంపై ఒకింత లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. అందులో భాగంగా రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. పోలీసు డ్యూటీలో నిమగ్నం కావడానికి శిక్షణ తీసుకుంటున్న సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడి అడ్డంగా …
Read More »బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది
అదేంటో గానీ… ఉన్న రోగానికి మందేస్తే… ఆ రోగం సంగతేమో గానీ… కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా పరిణామాలు ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్నాయి. ఊబకాయం తగ్గేందుకు వాడే ఒజెంపిక్ ఔషధం కారణంగా నిన్నటిదాకా ఒజెంపిక్ ఫేస్ సంక్రమిస్తే… తాజాగా ఇదే ఔషధం వల్ల ఒజెంపిక్ హెయిర్ అన్న కొత్త సమస్య వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ మందుల వినియోగంపై సర్వత్రా ఆంధోళన నెలకొంటోంది. ఉన్న రోగానికి మందేస్తే… కొత్త రోగం వచ్చి …
Read More »“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట నెలకొల్పిన ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉగ్వేభపూరిత ప్రసంగం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును సమూలంగా మార్చనున్న భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరి కాయ కొట్టడంతోనే తాను ఆగిపోలేదని, ఆ …
Read More »మోడీ రీల్స్ ఉచ్చు మేత చీఫ్ కు ఎలా చుట్టుకుంది
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా ఇండియా చీఫ్ అరుణ్కుమార్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర రీతిలో రీల్స్ను పోస్టు చేసిన విషయంపై అందిన ఫిర్యాదుల మేరకు అరుణ్పై కేసులు పెట్టినట్టు తెలిపారు. ఇప్పటికే మెటా సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో ఉండడంతో తాజాగా ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఏం …
Read More »తెలంగాణకు రైతులకు ఊపిరి పోసిన సుప్రీం
తెలంగాణ రైతులతోపాటు.. ప్రభుత్వం కూడా మురిసిపోయేలా సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఒకటి కాదు.. రెండుకాదు.. ఏకంగా మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఇచ్చిన ఈ తీర్పుతో తెలంగాణ జలవనరుల ముఖ చిత్రం సమూలంగా మారనుంది. సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఆయా కేసులకు బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ముగింపు పలికింది. దీంతో రాష్ట్రంలో జలవనరులకు ఇక ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. …
Read More »విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు చేస్తే ఏం జరిగిందో తెలుసా
ఔను… ఇది నిజమే. విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం.. ఇటీవల జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసిన నివేదిక. ఇంతకూ ఆ నివేదికలో ఏముందంటే… 7 వేల మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్… జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో 7 వేల మంది విద్యార్థులకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ప్రభుత్వం తల …
Read More »గుండు కొట్టుకుంటే విజయ్ ప్రభుత్వం 15 వేలు ఇస్తుందని…
ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం 15 వేల రూపాయల గిఫ్ట్ వస్తుందని ఆశ పడి గుండు చేయించుకున్న వాళ్ళను ఇప్పుడే చూస్తున్నాం. ఇది అత్యాశల కాలం. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 10 వేల రూపాయలు వస్తాయని చెబితే విద్యావంతులు సైతం ఆశ పడి లక్షల రూపాయలు చెల్లించి చేతులు కాల్చుకుంటున్న రోజులు. ఇదే అత్యాశను అడ్డం పెట్టుకొని ఒక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates