ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొన్న సంజు శాంసన్, ఇప్పుడు తన బ్యాటింగ్ ప్రదర్శనతో విమర్శకులకు సమాధానమిచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో సంజు శాంసన్ అద్భుతమైన శతకం సాధించాడు. ఇలా వరుసగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా పర్యటనల్లో రెండుసార్లు శతకాలు నమోదు చేసి, ఈ ఫీట్ సాధించిన మొదటి భారత బ్యాటర్గా నిలిచాడు. అతన్ని టీమిండియాలోకి తీసుకోవడమే దండగా అన్నవారే ఇప్పుడు జేజేలు కొట్టేలా చేస్తున్నాడు. …
Read More »వైరల్ ఫోటోపై నాసా స్పందన.. సునీతా సురక్షితమే!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. బారీ విల్మోర్ కూడా అమెతోనే ఉన్నారు. అయితే ఫోటోలో సునీతా బలహీనంగా, బరువు తగ్గినట్లు కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ కావడంతో ఆరోగ్యం విషయంలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన శ్యాసకోశ నిపుణుడు డాక్టర్ …
Read More »అంబానీ తమ్ముడికి మరో ఎదురుదెబ్బ
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్కు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన నేపథ్యంలో SECI, రిలయన్స్ పవర్తో పాటు దాని అనుబంధ సంస్థలను మూడేళ్ల పాటు బిడ్డింగ్ ప్రక్రియల నుండి నిషేధించింది. దీనితో, భవిష్యత్తులో SECI నిర్వహించే ఏ బిడ్డింగ్లోనూ పాల్గొనేందుకు వీలుండదు. జూన్లో SECI, 1 గిగావాట్ సోలార్ పవర్ అలాగే 2 …
Read More »ట్రంప్ విజయం.. ఎలాన్ మస్క్ కు ఎంత లాభమంటే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం కొన్ని అగ్ర దేశాలు ఎంతో ఆసక్తి చూపించాయి. ఇక ఆయన విజయం సాధించడంతో మార్కెట్లో గట్టి ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కంపెనీలకు జాక్ పాట్ తగిలినట్లయ్యింది. ఎలాన్ మస్క్ మొదటి నుంచి కూడా ట్రంప్ గెలవాలి అని ప్రత్యేకంగా ప్రచారం కూడా చేశారు. సోషల్ మీడియాలో సైతం జనాలను ప్రభావితం చేసేలా ప్రణాళికలు రచించారు. …
Read More »ట్రంప్ గెలుపు.. హద్దులు దాటేసిన మస్క్ ఆదాయం
ఎలాన్ మస్క్.. టెస్లా కార్ల కంపెనీ అధినేతగానే కాదు.. ట్విట్టర్ దిగ్గజం, స్పేస్ ఎక్స్(అంతరిక్ష కేంద్రం) వంటి అనేక వ్యాపాలతో ఆయన దూసుకుపోతున్నారు. ప్రపంచ కుబేరుడిగా కూడా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే.. ఆయన ఆదాయం ఇప్పుడు మరిన్ని రెట్లు పెరిగింది. అసలు హద్దులు దాటిపోయిందనే అంటున్నాయి వాణిజ్య వర్గాలు. దీనికి కారణం.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మస్క్ ఆది నుంచి కూడా.. రిపబ్లికన్ పార్టీ నాయకుడు, …
Read More »అమెరికా జగజ్జేత ట్రంప్.. తొలి పలుకులు ఇవే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు.. 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ విజయతీరాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై అమెరికన్లు స్వర్ణయుగం చూస్తారని అన్నారు. ఇలాంటి విజయాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ‘నా గెలుపు కోసం రిపబ్లికన్లు బాగా కష్టపడ్డారు. అమెరికాకు పూర్వవైభవం తీసుకొస్తా. అమెరికన్ల కష్టాలు తీరబోతున్నాయి. ఇంతటి ఘన విజయం అందించిన వారికి నా ధన్యవాదాలు. ఇది అమెరికన్లు అందరూ గర్వించే …
Read More »గంభీర్కు ఆఖరి అవకాశం
గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది ఫైనల్ అనేలా ఆ జట్టు నడుచుకుంది. ఒక డిక్టేటర్ తరహాలోనే అతను కొనసాగారు. ఆ దూకుడుతో అతని ఐడియాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ క్రమంలో భారత జట్టుకు అతను గురువుగా ఉండడం పర్ఫెక్ట్ అని ఫ్యాన్స్ సైతం కూడా కోరుకున్నారు. అయితే టీ20 ప్రపంచకప్ తర్వాత భారత …
Read More »భారత యూజర్లకు వాట్సాప్ హెచ్చరిక
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో భారతదేశంలో మొత్తం 85 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వినియోగదారుల భద్రతను కాపాడే లక్ష్యంతో, అవాంఛనీయ కంటెంట్, విధాన ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు సంస్థ పేర్కొంది. వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన సమీక్షలో వాట్సాప్ 85,84,000 ఖాతాలను …
Read More »బంగ్లాదేశ్ హిందువుల ఉగ్ర నిరసన
బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులు ప్రస్తుతం దాడుల బెడదను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇటీవల దేశ వ్యాప్తంగా హిందూ సముదాయం పై జరగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఈ పరిస్థితుల్లో, తమకు భద్రత కల్పించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఛాటోగ్రామ్ నగరంలో పెద్ద ఎత్తున ఉగ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూ సముదాయానికి చెందిన 30,000 మంది ఒకేసారి రోడ్డెక్కారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ న్యూస్ …
Read More »మీ చావును ముందే చెప్పే టెక్నాలజీ
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఎన్నో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనిషి జీవితానికి సంబంధించిన అంచనాలను కూడా చెప్పగలిగే టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. అందులో భాగంగా, వ్యక్తి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అంచనా వేయగలిగే AI ఆధారిత టూల్ ఒకటి రాబోతోంది. దీనికి AI-ECG రిస్క్ ఎస్టిమేటర్ AIRE అని పేరు పెట్టారు. ఈ టెక్నాలజీ గుండె వైఫల్యం ఆధారంగా వ్యక్తి చావు సమయాన్ని అంచనా వేస్తుంది. ఈ AIRE …
Read More »వీరమల్లుని కవ్వించడానికి మరో ఇద్దరు
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 వచ్చే ఏడాది మార్చి 28 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఓజితో పోల్చుకుంటే దాని స్థాయి బజ్ ఈ సినిమాకు లేదు కానీ ప్రమోషన్ల ద్వారా దాన్ని ప్రణాళికాబద్ధంగా పెంచేందుకు నిర్మాత ఏఎం రత్నం పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. బ్యాలన్స్ ఉన్న కొంత భాగాన్ని పూర్తి చేసే …
Read More »మీనాక్షి లక్కుని మార్చేసిన భాస్కర్
ఇండస్ట్రీకి వచ్చిన అయిదేళ్ల తర్వాత ఎట్టకేలకు మీనాక్షి చౌదరి బోణీ కొట్టేసింది. నిన్నటి దాకా సరైన సక్సెస్ లేక అవకాశాలు వస్తున్నా ఆనందం కరువైన హర్యానా బ్యూటీకి లక్కీ భాస్కర్ రూపంలో లక్కు కలిసి వచ్చింది. రిలీజైన మొదటి రోజే యునానిమస్ పాజిటివ్ టాక్, రివ్యూలతో దూసుకుపోయిన ఈ రెట్రో మనీ థ్రిల్లర్ లో దుల్కర్ సల్మాన్ దే వన్ మ్యాన్ షో అయినప్పటికీ ప్రాధాన్యత పరంగా మీనాక్షి చౌదరికీ …
Read More »