Trends

మెట్రోలో ఇంత డబ్బుతో ట్రావెల్ చేయకండి!

హైదరాబాద్ మెట్రోలో ఒక ప్రయాణికుడికి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ మెట్రో స్టేషన్‌లో భద్రతా సిబ్బంది తనిఖీల సమయంలో ఆయన వద్ద రూ.3.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే నగదుతో ప్రయాణం అనుమతిస్తారని సిబ్బంది తెలియజేయడంతో, ఆ వ్యక్తి నగదుతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. సాధారణంగా జనాలకు ఇలాంటి విషయాల్లో అవగాహన తక్కువే. చాలా …

Read More »

తోక ముడిచిన న‌ఖ్వి.. ఆసియా క‌ప్ ట్రోఫీ ఇండియాకే

ఇటీవ‌ల ఆసియా క‌ప్ టీ20 టోర్నీమెంట్లో భార‌త్, పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. తొలి మ్యాచ్‌లో పాక్ ఆట‌గాళ్ల‌తో భార‌త క్రికెట‌ర్లు షేక్ హ్యాండ్ చేయ‌క‌పోవ‌డంతో మొద‌లైన గొడ‌వ‌.. ఫైన‌ల్లో గెలిచిన భార‌త జ‌ట్టు ట్రోఫీ లేకుండా ఇంటికి రావ‌డం వ‌ర‌కు కొన‌సాగింది. టోర్నీలో పాక్‌తో త‌ల‌ప‌డ్డ మూడుసార్లూ విజ‌యం సాధించిన భార‌త్‌.. ఆ జ‌ట్టుకు ఘోర అవ‌మానాన్ని మిగిల్చింది. ఐతే పాకిస్థాన్ …

Read More »

ప‌సిడి ధ‌ర.. ప‌ర్సులు పిసికేస్తోంది.. రీజ‌నేంటి?

ప‌సిడి.. బంగారం.. స్వ‌ర్ణం.. పేర్లు ఏవైనా.. ప్రతి ఒక్క‌రూ పండుగ‌ల సీజ‌న్‌లో అంతో ఇంతో కొనుగోలు చేయాల‌ని భావిస్తారు. ముఖ్యంగా కొత్త‌గా పెళ్ల‌యిన జంట‌ల‌కు అత్త‌మామ‌లు.. పుట్టింటివారు కూడా కానుక‌గా స్వ‌ర్ణాభర‌ణాల‌నే ఇవ్వాల‌ని త‌ల‌పోస్తారు. ఇక‌, ఇళ్ల‌లో జ‌రిగే శుభ‌కార్యాల‌కు కూడా ప‌సిడి ఆభ‌రణాల‌కే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తారు. అలాంటిది.. తాజాగా ప‌సిడి ధ‌ర అమాంతం పైపైకి పెరిగిపోయింది. జీఎస్టీ త‌గ్గింపుతో నిత్యావ‌స‌ర ధ‌ర‌లు దిగి వ‌చ్చినా.. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన …

Read More »

ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం 2 నిమిషాల్లో

చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. గుయిజౌ ప్రావిన్స్‌లో హుజియాంగ్ గ్రాండ్ క్యానియన్ వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. 625 మీటర్ల ఎత్తులో నిలిచిన ఈ వంతెన ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా గుర్తింపు పొందింది. రెండు గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం రెండు నిమిషాలకు తగ్గించడం దీని గొప్పతనం. సెప్టెంబర్ 28న అధికారికంగా ప్రారంభమైన ఈ వంతెన ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజలు, ఇంజినీర్లు, అధికారులు భారీగా హాజరయ్యారు. మొత్తం 2,900 …

Read More »

పాక్ కెప్టెన్ అతి చూశారా?

ఆసియా కప్ టీ20 టోర్నీ సందర్భంగా ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఎన్నడూ చూడని ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం దాడి అనంతరం పరిణామాలతో పాకిస్థాన్‌తో మ్యాచ్ వద్దే వద్దంటూ స్వదేశంలో నిరసనలు సాగుతున్న సమయంలో ఆ జట్టుతో తలపడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు సభ్యులతో కనీసం కరచాలనం కూడా చేయలేదు. దానికి బదులుగా తర్వాతి మ్యాచ్‌లో ఒక పాక్ ఆటగాడు గన్ ఫైర్ సంబరాలతో కవ్వించే ప్రయత్నం …

Read More »

పాక్ కు తిలక్ పవర్ఫుల్ స్ట్రోక్.. ఆసియా కప్ మనదే!

ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ మరల తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో టీమిండియా పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచి తొమ్మిదో ఆసియా కప్‌ను ముద్దాడింది. లక్ష్యం చేధనలో ఒక దశలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత జట్టును తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా కాపాడాడు. 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్‌ గా నిలిచిన …

Read More »

ఒకరోజులోనే చెక్కు క్లియరెన్స్, ఎప్పటినుండో తెలుసా?

ఆర్థిక లావాదేవీల విష‌యంలో బ్యాంకు చెక్కుల‌కు ఉన్న ప్రాధాన్యం అంద‌రికీ తెలిసిందే. ఫోన్ పే, గుగూల్ పే, పేటీఎం వంటి అనేక మాధ్య‌మాలు వ‌చ్చినా.. వాటి ద్వారా రోజుకు కేవ‌లం ల‌క్ష రూపాయ‌లు మాత్ర‌మే ట్రాన్ష్‌ఫ‌ర్ అవుతాయి. కానీ, అంత‌కు మించి లావాదేవీలు చేసుకునేందుకు, లేదా చెల్లించేందుకు.. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న సాధనం బ్యాంకు చెక్కులే. అయితే.. ఒక చెక్కును బ్యాంకులో వేసిన త‌ర్వాత‌.. అది ఎప్పుడు న‌గ‌దు రూపంలో …

Read More »

ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఆ జెట్‌కు వీడ్కోలు

భారత వైమానిక దళానికి ఆరు దశాబ్దాలుగా తోడుగా నిలిచిన మిగ్ 21 జెట్‌కు శుక్రవారం వీడ్కోలు పలికారు. 1963లో సేవలు ప్రారంభించిన ఈ యుద్ధవిమానం ఎన్నో యుద్ధాల్లో భారత గగనతలాన్ని కాపాడింది. పాకిస్థాన్‌తో జరిగిన నాలుగు యుద్ధాల్లోనూ మిగ్ 21 కీలక పాత్ర పోషించింది. తన వేగం, శక్తి, చురుకుదనంతో ఇది దేశ రక్షణలో నిజమైన యోధుడిగా నిలిచింది. చండీగఢ్‌లో మిగ్ 21 చివరి ఫ్లైట్ నిర్వహించారు. ఎందుకంటే ఇదే …

Read More »

“ఇండియాను వదలొద్దు”.. పాక్ ప్లేయర్ కు చేతులెత్తి మొక్కుతూ..

ఆసియా కప్‌లో భారత్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ హీట్ పెంచేలా ఉంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4లో ఇప్పటికే రెండుసార్లు తలపడినా పాక్ నెగ్గలేదు. ఇక మూడోసారి టైటిల్ పోరులో పాక్ రివేంజ్ కోసం ఢీ కొట్టబోతోంది. సెమీ ఫైనల్ తరహా మ్యాచ్‌లో పాకిస్థాన్ బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. 135 పరుగుల లక్ష్యాన్ని రక్షించడంలో షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ చెరో మూడు …

Read More »

ఫార్మాపై అమెరికా టారిఫ్‌లు.. భారత్‌పై ఎఫెక్ట్ ఉంటుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఔషధ దిగుమతులపై 100 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ ఫార్మా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అయితే ఈ నిర్ణయం భారత ఔషధ కంపెనీలపై అంతగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన కారణం, భారత్‌ నుంచి అమెరికాకు వెళ్తున్న ఔషధాలు ఎక్కువగా జనరిక్ రూపంలో ఉండటమే. ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు పేటెంట్ లేదా బ్రాండెడ్ ఔషధాలకే వర్తించనున్నాయి. భారతీయ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA) …

Read More »

భారత్ vs పాక్ ఫైనల్: ఈ సెంటిమెంట్ కలిసొస్తే డేంజరే..

ఆసియా కప్‌లో ఇప్పటికే రెండు సార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్‌ ఇప్పుడు ఫైనల్‌లో మూడోసారి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీగ్ దశలోనూ, సూపర్‌ 4లోనూ సూర్యకుమార్ సేన ఆధిపత్యం చాటినా, ఫైనల్ వాతావరణం మాత్రం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. కాబట్టి జట్టు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. పాకిస్థాన్ బౌలింగ్ లైన్‌అప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అందరికీ తెలిసిందే. బ్యాటింగ్‌లో కాస్త వీక్‌గా కనిపించినా, బౌలర్లు మ్యాచ్‌ను తిప్పేసే సామర్థ్యంలో …

Read More »

73 ఏళ్ల వృద్ధురాలి డిపోర్టేషన్, ప్రయాణంలో నేలపైన నిద్ర

పంజాబ్‌కు చెందిన 73 ఏళ్ల హర్జీత్ కౌర్ అమెరికాలో మూడు దశాబ్దాలపాటు నివసించి చివరికి స్వదేశానికి ఊహించని కోణంలో రావాల్సి వచ్చింది. కాలిఫోర్నియాలో తన ఇద్దరు కుమారులతో కలిసి స్థిరపడిన ఆమె, 1992 నుంచి ఈస్ట్ బే ప్రాంతంలో ఉంటోంది. అయితే, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్‌ (ICE) అధికారులు రొటీన్ గా చెక్‌ చేస్తూ అ తరువాత ఆమెను అదుపులోకి తీసుకుని డిపోర్ట్ చేశారు. ఆమె న్యాయవాది దీపక్ …

Read More »