టోక్యో ఒలంపిక్స్ లో మరోసారి మన తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. ఆమె కాంస్యం గెలవడంతో.. ఆమె క్రేజ్ మళ్లీ పెరిగిపోయింది. ఈ క్రేజ్ ని వాడుకోవడానికి కొన్ని బ్రాండ్ సంస్థలు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో దాదాపు 20 పైగా బ్రాండ్ లు… అనుమతి లేకుండా పీవీ సింధు ఫోటోని వాడుకున్నాయి. దీంతో.. వారికి నోటీసులు జారీ చేశారు. అధికారికంగా… IOC భాగస్వాములైన బ్రాండ్లు మాత్రమే ఈ ఫొటోలను …
Read More »భారత్ కి జాన్సన్ అండ్ జాన్సన్ టీకా..!
భారతీయులకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో ఇప్పటికే రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను ప్రజలకు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ఒకటి కోవాగ్జిన్ కరోనా టీకా కాగా.. మరోకటి కొవిషీల్డ్ వ్యాక్సిన్. ఇది కాక.. స్పుత్నిక్ కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ.. ఈ టీకాల ఉత్పత్తి ఉన్న జనాభాకు సరిపోవడం లేదు. ఈ …
Read More »సంచలన పతకం.. త్రుటిలో పోయిందే
టోక్యో ఒలింపిక్స్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ఆటలో భారత్కు పతకం దక్కేలా కనిపించింది. ఆ ఆట గురించి ఎవరికీ పట్టింపు లేదు. అందులో ఓ భారత అథ్లెట్ బరిలో ఉన్నారని కూడా చాలామందికి తెలియదు. అందరూ షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ లాంటి క్రీడల మీద దృష్టిపెడతే.. ఎవ్వరికీ పట్టని ఆటలో ఓ అమ్మాయి సంచలన ప్రదర్శనతో పతకానికి చేరువ అయింది. శనివారం ఆ అమ్మాయి పోడియంపై నిలవడం, …
Read More »టోక్యో ఒలంపిక్స్.. ఎట్టకేలకు భారత్ కి స్వర్ణం
టోక్యో ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువ కాంస్య పతకాలే వచ్చాయి. ఒక రజతం వచ్చింది. ఇన్ని పతకాలు వచ్చినా.. స్వర్ణం కల మాత్రం నెరవేరదేమో అనే నిరాశ ఉండేది. అది కాస్త నేటితో తీరిపోయింది. ఈ ఒలంపిక్స్ లో ఎట్టకేలకు భారత్ ఖాతాలో స్వర్ణం వచ్చి చేరింది. వందేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు స్వర్ణ పతకం వచ్చింది. ఒలంపిక్స్ జావెలిన్ …
Read More »41ఏళ్ల తర్వాత.. హాకీలో భారత్ కి పతకం..!
భారత్ 41ఏళ్ల కల నెరవేరింది. టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. ఈ పతకం కోసం భారత్ దాదాపు 41ఏళ్ల నుంచి ఎదురుచూస్తుండటం గమనార్హం. సెమీస్లో ఓడిన హాకీ జట్టు.. కాంస్య కోసం జరిగిన పోరులో మాత్రం అదరొట్టింది. జర్మనీపై 4-5 తేడాతో విజయం సాధించింది. మొదట జర్మనీ జట్టు దూకుడు ప్రదర్శిస్తూ.. భారత్పై ఆధిపత్యం …
Read More »ఇదేం బాలేదు మోడీ గారు !
కేంద్ర ప్రభుత్వం ఎంత వివక్షతో వ్యవహరిస్తోందో అందరికీ అర్ధమైపోయింది. టోక్యో ఒలంపిక్స్ లో షటిల్ బాడ్మింటన్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించి ఇండియాకు తిరిగివచ్చిన పీవీ సింధు విషయంలో ఈ విషయం స్పష్టంగా బయటపడింది. టోక్యో నుండి ఢిల్లీకి మంగళవారం చేరుకున్న పీవీ సింధుకు విమానాశ్రయంలోనే ఘనస్వాగతం లభించింది. సరే ఈ స్వాగతాన్ని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందని అనుకుందాం. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి …
Read More »కిమ్ తలకు గాయం.. ఏమైంది..?
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కొన్ని రోజులు అయితే.. ఏకంగా ఆయన చనిపోయాడంటూ కూడా వార్తలు వచ్చాయి. కొన్నిరోజులు ఆయన కనిపిచంచకపోడంతో.. ఆయనకు ఆరోగ్యం బాలేదా..? లేక చనిపోయారా అంటూ తీవ్రంగా చర్చించుకున్నారు. ఈ వార్తలకు పులిస్టాప్ పెడుతూ కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. అయినా.. ఆ పుకార్లు …
Read More »సింధు గురించి గూగుల్ లో ఏం సెర్చ్ చేశారో తెలుసా..?
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. ఒలంపిక్స్ లో అదరగొట్టారు. రియో ఒలంపిక్స్ లో సిల్వర్ పతకం గెలిచిన సింధు.. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచింది. దీంతో.. ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఆమె వరసగా రెండు ఒలంపిక్స్ లో.. పతకం సాధించి రికార్డు కూడా క్రియేట్ చేశారు. దీంతో.. దేశ ప్రజలు.. చాలా మంది సింధు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గూగుల్ లో సింధు గురించి …
Read More »భారత్ ఖాతాలో మరో కాంస్యం..!
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం చేరింది. బ్యాడ్మింటన్ లో ఎలాగూ.. స్వర్ణం చేజారింది.. కనీసం బాక్సింగ్ లోనైనా గెలుస్తామని అందరూ ఆశగా ఎదురు చూశారు. అయితే.. ఆ ఆశలు గల్లంతయ్యాయి. టోక్యో ఒలంపిక్స్ సెమీస్ పోరులో లవ్లీనా ఓటమి పాలయ్యింది. తీవ్రమైన ఉత్కంఠ పోరులో లవ్లీనా బొర్గొహెయిన్ నిరాశ పరిచింది. టర్కీ బాక్సర్ బుసెనాజ్ సుర్మేనెలి … లవ్లీనా పై అద్భుతమైన విజయం సాధించింది. …
Read More »కరోనా 3.0 బెల్ మోగిందా!
కరోనా వైరస్ థర్డ్ వేవ్ దేశంలో డేంజర్ బెల్స్ మొగించబోతోందంటు వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు. ఈనెలలలోనే థర్డ్ వేవ్ తీవ్రత మొదలై అక్టోబర్ చివరవరకు కంటిన్యు అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చరిత్ర ప్రకారం చూస్తే రోజుకు లక్షకు తక్కువ కాకుండా కేసులు నమోదయ్యే ప్రమాదముందున్నారు. పరిస్ధితులు దిగజారిపోతే ఈ సంఖ్య లక్షన్నర మించిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు. సెకండ్ వేవ్ మొదలైన మార్చిలో జనాల …
Read More »గోల్డ్ మిస్ అయ్యింది.. కాంస్యం దక్కేనా?
పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ చేజార్చుకుంది. పురుషుల హాకీ సెమీ ఫైనల్లో బెల్జియంపై 5-2తో ఓడిపోయిన భారత్ ఇప్పుడు కాంస్య పతకం కోసం ఆడనుంది. మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి 2-1 ఆధిక్యంలోకి భారత్ నిలిచింది, అయితే చివరి క్వార్టర్లో మూడు గోల్స్ చేసి ప్రత్యర్థికి విజయాన్ని అందజేయడంతో భారత్ ఓటమి పాలైంది. భారత్ తరఫున మన్ దీప్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా, …
Read More »పతకాన్ని మించిన విజయమిది
ప్రపంచానికి హాకీ నేర్పించిన ఘనత ఇండియాది. కానీ మన దగ్గర హాకీ నేర్చుకున్న వాళ్లు ఆ ఆటలో మరింత నైపుణ్యం సంపాదించి ప్రపంచ స్థాయికి ఎదిగితే భారత్ మాత్రం ఘన చరిత్ర ఉన్న ఆటలో పాతాళానికి పడిపోయి గత రెండు మూడు దశాబ్దాల్లో ఎన్నో పరాభవాలు ఎదుర్కొంది. ప్రపంచ స్థాయి టోర్నీలకు వెళ్తే పతకం గెలవడం సంగతలా ఉంచితే.. కనీసం పోటీలో కూడా ఉండని పరిస్థితి. అడపా దడపా కొన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates