ఐపీఎల్ 2025లో అద్భుతమైన ఘట్టం నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగిన బీహార్ టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి తన మొదటి మ్యాచ్లోనే అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో 1.1కోట్లకు రాజస్థాన్ వేలంలో దక్కించుకుంది. ఇక ఆ కుర్రాడు మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడతాడా అని అంతా ఎదురు చూడగా లఖ్నవూ …
Read More »టెస్లా అధిపతి ఇండియాలో దిగేదెప్పుడు?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, టెక్ దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య తాజాగా జరిగిన ఫోన్ సంభాషణ భారత టెక్నాలజీ రంగంలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గతంలో జూన్లో అమెరికా పర్యటనలో మోదీ, మస్క్ సమావేశమై ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష పరిశోధన వంటి అంశాలపై చర్చించారు. ఇప్పుడు మళ్లీ వీరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఆ అంశాలపై మరింత స్పష్టత …
Read More »ఇది మహాభారత కాలంకాదు.. నీ భార్య నీ ఆస్తే కాదు: హైకోర్టు
“న్యాయస్థానాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంతో ఎవరూ ఆయా కోర్టుల తీర్పులపై కామెంట్లు చేసే సాహసం చేయలేక పోతున్నారు. లేకపోతే.. “ అంటూ.. ఇటీవల ప్రముఖ విశ్లేషకుడు ఒకరు జాతీయ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య మరోసారి రిపీట్ అవుతోంది. దీనికి కారణం.. తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా `వాడేసుకున్నాడని`.. అసహజ లైంగిక చర్యలతోపాటు.. ఆమెపై అనేక రూపాల్లో శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొంటూ.. ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు. …
Read More »తండ్రి శవం ముందే పెళ్లి!
తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ యువకుడు తన తండ్రి మరణవార్తతో మునిగిపోయిన సమయంలో, అదే సమయంలో పెళ్లి చేసుకొని అందరినీ కదిలించాడు. కవణై గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన కుమారుడు అప్పు లా విద్యార్థి, అదే కాలేజీలో చదువుతున్న విజయశాంతితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ముద్దుగా ప్రేమించుకుంటూ, జీవితంలో స్థిరపడిన తర్వాతే …
Read More »20 నిమిషాల్లో మెడికో ప్రాణం కాపాడిన ఏపీ పోలీస్
ఏపీ పోలీసులు విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. అందివచ్చిన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఏపీ పోలీసులు తాజాగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన ఓ వైద్య విద్యార్థి ప్రాణాలను కాపాడారు. ఇందుకోసం ఏపీ పోలీసులకు కేవలం 20 నిమిషాలు సరిపోయాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన తిరుపతిలోని రామచంద్రాపురం పరిధి రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. …
Read More »అమెరికాలో భారత విద్యార్థులకు బిగ్ షాక్: వీసాల రద్దుపై కలకలం
అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులపై కొత్త ఆంక్షలు పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో దాదాపు 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. అతి కీలకమైన ఎస్ఈవీఐఎస్ (SEVIS) రికార్డులను కూడా తొలగించడంతో విద్యార్థులు న్యాయపోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దయిన వీసాల సంఖ్యలో సగం మంది భారతీయులే …
Read More »40 ఏళ్ల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి భారత వ్యోమగామి
సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశం మరోసారి అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈసారి మన దేశం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లే అరుదైన అవకాశం వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దక్కింది. వచ్చే నెలలో జరగనున్న ఈ అంతరిక్ష ప్రయాణాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రైవేట్ వ్యోమ ప్రయాణం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు నాసా, యాక్సియమ్ స్పేస్ సహకారంతో జరగనుంది. శుభాన్షు శుక్లా గత …
Read More »ఐటీలో మరో బిగ్ షాక్.. ఒకేసారి 240 మందిని తొలగించిన ఇన్ఫోసిస్
గూగుల్ నుంచి స్టార్ట్ అప్ కంపెనీ వరకు.. ఐటీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు భయపడుతూ పని చేసే పరిస్థితి వచ్చింది. జాబ్ లో నుంచి ఎప్పుడూ తీసేస్తారో తెలియని కష్టకాలం నెలకొంది. ఇక ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి ఉద్యోగుల తొలగింపులతో వార్తల్లోకెక్కింది. శిక్షణలో ఉన్న 240 మంది ట్రైనీలను ఒకేసారి ఉద్యోగం నుంచి తొలగించడంపై ఇప్పుడు ఐటీ రంగంలో పెద్ద చర్చే జరుగుతోంది. శిక్షణ కాలంలో …
Read More »నన్ను రాజకీయాల్లోకి లాగకండి: గంగూలీ గగ్గోలు
గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి అడుగు పెడతారని తరచూ వార్తలు వచ్చేవి. ఆయన బెంగాల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని, ముఖ్యమైన హోదా తీసుకుంటారని రకరకాల ఊహాగానాలు వినిపించేవి. కానీ, అలాంటి వార్తల నుంచి గంగూలీ ఎప్పుడూ దూరంగానే ఉన్నారు. రాజకీయాలపై తన వైఖరిని క్లియర్గా చెప్పలేదు కానీ, ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల సమస్యపై కొందరు …
Read More »విమానంలో హైజాకర్ దాడి.. హత్య చేసిన ప్రయాణికుడు
బెలిజ్ దేశంలో ఓ చిన్నపాటి విమానంలో హైజాక్ యత్నం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా కత్తితో దాడికి దిగిన వ్యక్తిని, మరో ప్రయాణికుడు తుపాకీతో కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురువారం మెక్సికో సరిహద్దుకు సమీపంలోని కొరోజల్ పట్టణం నుండి శాన్ పెడ్రో నగరానికి బయలుదేరిన ట్రోపిక్ ఎయిర్ విమానంలో జరిగింది. ఈ విమానంలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు. అమెరికాకు …
Read More »బీసీసీఐ.. సెంట్రల్ కాంట్రాక్ట్ వల్ల ప్లేయర్స్ కు ఎంత లాభమంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రతి సంవత్సరం సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా భారత జట్టు సభ్యులకు వార్షిక వేతనం అందజేస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి A+, A, B, C అనే నాలుగు గ్రేడ్లలో వర్గీకరిస్తారు. A+ గ్రేడ్లో ఉన్నవారు రూ.7 కోట్లు, A గ్రేడ్కి రూ.5 కోట్లు, B గ్రేడ్కి రూ.3 కోట్లు, C గ్రేడ్కి రూ.1 కోటి వార్షిక పారితోషికం లభిస్తుంది. మ్యాచ్ ఫీజులు అదనంగా …
Read More »గృహ హింస చట్టం కోడళ్ళకే కాదు, అత్తలకు కూడా : హైకోర్టు
గయ్యాళి అత్తలు.. మెతకైన కోడళ్ల వివాదాలు తెలిసిందే. అదనపు కట్నం కోసం వేధించిన అత్తలు.. మగ పిల్లల కోసం తపించిన తపించిన అత్తలు.. కోడళ్లను ఆరళ్లు పెట్టిన కేసులు కోకొల్లలు. ఈ నేపథ్యంలోనే అత్తలు, మెట్టినింటి వారి ఆరళ్ల నుంచి తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో గృహ హింస వ్యతిరేక చట్టం తీసుకువచ్చింది. 2006-07 మధ్య వచ్చిన ఈ చట్టం కోడళ్ల ఉసురు తీసే అత్తలకు, మెట్టినింటి వారికి సింహ …
Read More »