Trends

మోనాలిసా పెళ్లి… లవ్ జిహాద్ కాదట

గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ అమ్మాయి కొన్ని రోజుల్లోనే సెలబ్రెటీ స్టేటస్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీ సినిమా అవకాశాలు సైతం అందుకుంది. మోడల్‌గానూ మారింది. అలాంటి అమ్మాయి సడెన్‌గా ఇప్పుడు కేరళకు వచ్చి ఫర్మాన్ ఖాన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అబ్బాయి …

Read More »

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఇప్పుడు స‌డెన్‌గా పెళ్లి చేసుకుని అంద‌రికీ షాకిచ్చింది మోనాలిసా. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా.. ఫ‌ర్మాన్ ఖాన్ అనే కేర‌ళ ముస్లిం యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డింద‌ట‌. ఫేస్ బుక్ ద్వారా వీళ్లిద్ద‌రికీ జ‌రిగిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఏడాదిగా వీరి ప్రేమాయ‌ణం సాగుతుండ‌గా.. మోనాలిసా …

Read More »

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ ప్రాంతంలోని హాస్టళ్లు గ్యాస్ కొరతతో …

Read More »

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు.. హోటళ్లు మూతపడుతున్న దుస్థితి. అవును.. దేశంలో చమురు.. గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నట్లుగా కేంద్రం ఒకవైపు చెబుతుంటే.. మరోవైపు పలు ప్రాంతాల్లో ఇంధన కొరత కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. ఇరాన్ యుద్దం మొదలైంది ఫిబ్రవరి 28న అయినప్పటికీ.. వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో మార్చి ఏడో తేదీ …

Read More »

గ్యాస్ లేక రెస్టారెంట్లు బంద్..కేంద్రం కీలక నిర్ణయం

ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా చేస్తున్న యుద్ధం ప్రభావం భారత్ తోపాటు పలు దేశాలపై పడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలోని అనిశ్చిత వాతావరణం ప్రభావం ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులపై తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే భారత్ లో ఎల్పీజీ కొరత ఏర్పడింది. కమర్షియల్ సిలెండర్ల ధర 115 రూపాయలు పెరగడంతో పాటు సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో, బెంగళూరు, చెన్నై, ముంబైలలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడింది. …

Read More »

మెడికో దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనకు సంబంధించి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అమర్ సహస్ను ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రేమ వ్యవహారం, వివాహం విషయంలో జరిగిన విభేదాలే ఈ విషాదానికి కారణమయ్యాయని దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం, అనంతపురం మెడికల్ కాలేజీలో అనస్థీషియాలజీ …

Read More »

తండ్రి భావోద్వేగం.. 20 కోట్ల మంది మనసుల్ని దోచేసింది

సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. నిజాయితీగా ఉండే ఏ భావోద్వేగాన్ని అయినా ఆదరించి.. అభిమానించే తీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది ద్వేషం కావొచ్చు.. ప్రేమ కావొచ్చు. ఆ వ్యత్యాసాన్ని అంచనా వేసే విషయంలో జరిగే పొరపాట్లకు ఎందరో సెలబ్రిటీలు అప్పటివరకు హీరోలుగా ఉన్నోళ్లు జీరోలయ్యే పరిస్థితి. …

Read More »

టీమ్ ఇండియా విజయం వెనుక కన్నీటి గాథలు

దేశం మొత్తం టీ20 ప్రపంచకప్ విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న వేళ, ఆ గెలుపు వెనుక కొందరు ఆటగాళ్లు అనుభవించిన గుండెకోత ఇప్పుడు అందరిని కలచివేస్తోంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, రింకు సింగ్ తమ కుటుంబాల్లో ఎదురైన తీరని విషాదాన్ని పక్కన పెట్టి దేశం కోసం మైదానంలోకి దిగారు. వ్యక్తిగత బాధను దిగమింగుకొని జట్టు ప్రయోజనాల కోసం వారు ప్రదర్శించిన తెగువ ప్రతి క్రికెట్ అభిమానిని కంటతడి పెట్టిస్తోంది. ఆటపై ఉన్న …

Read More »

ఇండియా విన్… పాకిస్థాన్ టీవీ స్టూడియోలో రేర్ సీన్

భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం పెరిగిపోయి.. ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకునే పరిస్థితి వచ్చింది. సందర్భం ఏదైనా సరే.. అవతలి వాళ్లను కొనియాడే పరిస్థితి ఎంతమాత్రమూ లేదు. ఇండియన్స్.. పాకిస్థాన్‌‌ను అన్ని విషయాల్లోనూ లైట్ తీసుకుంటూ ఆ దేశం గురించి మాట్లాడ్డమే తగ్గించేశారు. కానీ పాకిస్థాన్ వాళ్లకు ఇండియా మీద ఏడవడం మామూలైపోయింది. …

Read More »

ప్రపంచకప్.. భారత్ ఖాతాలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు!

అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టును భారత బౌలర్లు 19 ఓవర్లలోనే 159 పరుగులకు కట్టడి చేసి ఆలౌట్ చేశారు. ఈ గెలుపు కేవలం ఒక …

Read More »

చరిత్ర సృష్టించిన భారత్!

​టీమ్ఇండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత్ ట్రోఫీని గెలుచుకుంది. 2024లో కప్పు గెలిచిన భారత్, ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్‌గా నిలిచి వరుసగా రెండుసార్లు ఈ ఫీట్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా, మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర …

Read More »

జెన్ జీ అండతో ప్రధానిగా ర్యాపర్… ఎవరీ బాలెన్ షా?

నేపాల్ రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద మార్పు చోటుచేసుకుంది. దేశంలో దశాబ్దాలుగా ఏలుతున్న పాత తరం నాయకులను కాదని, యువత అంతా ఒక ర్యాపర్ వెనుక నిలిచింది. ఖాట్మండు మేయర్‌గా గుర్తింపు పొందిన బాలేంద్ర షా (బాలెన్) ఇప్పుడు దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు పాటలతో, సోషల్ మీడియా పోస్టులతో వ్యవస్థను ప్రశ్నించిన ఈ 35 ఏళ్ల యువకుడు, ఇప్పుడు ఏకంగా దేశ …

Read More »