Trends

ఇస్రో కు షాకిస్తున్న రాజీనామాలు… కట్టడికి కొత్త రూల్స్!

భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు గుడ్ బై చెబుతుండటంతో ఏం జరుగుతుందో అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. గత కొన్ని నెలల్లోనే సుమారు 100 మంది నుంచి 120 మంది దాకా రాజీనామాలు చేశారని తెలుస్తోంది. మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలో ఈ సంఖ్య చిన్నదే అయినా, కీలక స్థానాల్లో ఉన్నవారు వెళ్లిపోవడం …

Read More »

వరల్డ్ కప్‌లో ఇండియా vs పాక్… మూడుసార్లు?

క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. కొత్తగా ప్రకటించిన టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఈ దాయాదుల మధ్య ఒకే వరల్డ్ కప్‌లో ఏకంగా మూడు మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ కొత్త పద్ధతి వల్ల చిన్న జట్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే …

Read More »

అమెరికాకు అక్రమ ప్రయాణాలు బంద్… భారీగా తగ్గిన ఇండియన్స్!

మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ కొందరు మాత్రం ఏజెంట్ల మాయలో పడి దొంగచాటుగా, అక్రమ మార్గాల్లో అక్కడికి వెళ్లాలని చూస్తున్నారు. ఇలాంటి పనుల వల్ల వాళ్ల ప్రాణాలకు ముప్పు రావడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కూడా చెడ్డపేరు వస్తోంది. అయితే ఇప్పుడు ఈ అక్రమ ప్రయాణాలకు బ్రేక్ పడింది. గతంతో పోలిస్తే అక్రమంగా …

Read More »

కని పెంచిన తల్లిదండ్రులే ప్రాణాలు తీసారు

తెలుగు రాష్ట్రాల్లో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలచివేశాయి. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన కొడుకులే మద్యం, మత్తు వ్యసనాలకు బానిసై నిత్యం వేధింపులకు దిగడంతో.. చివరకు కన్నబిడ్డలనే హత్య చేసే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోని సూర్యాపేట పట్టణం సుందరయ్యనగర్‌లో భూక్యా అచ్చి అనే మహిళ తన కుమారుడు విజయ్‌ను గొడ్డలితో నరికి చంపింది. భర్త మరణం తర్వాత కూలి పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసిన …

Read More »

అమెరికా కొత్త బాంబ్… ఇండియాకు 100% టారిఫ్ సెగ?

రష్యా నుంచి ముడి చమురు (ఆయిల్) కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. రష్యా ఆదాయ వనరులను పూర్తిగా దెబ్బతీసి, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా అమెరికా సెనేటర్లు ఒక సరికొత్త ఆంక్షల బిల్లును తెరపైకి తెచ్చారు. ఈ బిల్లు ప్రకారం రష్యా ఆయిల్ కొనే ఇండియా, చైనాతో పాటు మరో మూడు దేశాల ఎగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్ …

Read More »

బాబోయ్.. డిటర్జెంట్‌ పొడితో 2.3 కోట్ల లీటర్ల పాలు తయారు?

 మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన (ఎఫ్‌డీఏ) సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, నాసిరకం రసాయనాలతో సింథటిక్ పాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయించినట్లు గుర్తించారు. గత ఆరు నెలల్లో సుమారు 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు వినియోగదారులకు చేరి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో నిందితుల విక్రయ రిజిస్టర్లను …

Read More »

అనుకూలమైన తీర్పు కోసం జడ్జి కుర్చీపైనే చేతబడి…! 

న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు… అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా రావాలనే ఉద్దేశంతో ఒక మహిళ దుశ్చర్యకు పాల్పడింది. ఏకంగా న్యాయమూర్తి కుర్చీపైనే చేతబడికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో కలకలం రేపింది. జడ్జి లేని సమయంలో కోర్టులోకి ప్రవేశించిన మహిళ, తెల్ల ఆవాలను జడ్జి కుర్చీపై చల్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 65 ఏళ్ల మంజుల అనే …

Read More »

ఏం పాపం చేశారని… చిన్నారులనూ చిదిమేస్తున్నారు

ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు వేరు.. ఘటనలు వేరు. కానీ రెండు సంఘటనల వెనుక కనిపిస్తున్న ప్రధాన కారణాలు మాత్రం కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిళ్లు, నిరాశ. ఒకే రోజున వెలుగుచూసిన ఈ రెండు విషాద ఘటనలు సమాజాన్ని కలిచివేస్తున్నాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో గూడ్స్ రైలు కిందపడి దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి …

Read More »

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. తెలంగాణ రూపురేఖలను మార్చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి చివరికి స్మశాన వాటికల అభివృద్దిలోనూ అవినీతి చోటుచేసుకుంటున్న తీరు నిజంగానే కంపరం పుట్టిస్తోందని చెప్పక తప్పదు. ఓ స్మశాన వాటిక అబివృద్ధి పనుల్లోనూ లంచం ఇస్తే తప్పించి బిల్లులు మంజూరు చేయలేనని చెప్పిన ఓ అధికారి తాజాగా పట్టుబడ్డాడు.  పెద్పల్లి జిల్లాలో మునిసిపల్ అసిస్టెంట్ …

Read More »

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం… మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం… అది కూడా ఏళ్ల తరబడి తన పగను మరిచిపోకుండా జీవనం సాగించడం… ఎప్పుడూ వినలేదు కదా. నిజమే…ఏనుగులు పగబట్టిన మాట ఇప్పటిదాకా వినలేదు. తమ ఉనికికి ప్రమాదం సంభవిస్తోందని భావించిన సందర్భంలోనే ఏనుగులు ఒకింత టెన్షన్ కు గురై అడ్డమొచ్చిన వారిని తొక్కేసుకుంటూ వెళ్లిపోతాయి. అయితే నేపాల్ లో ఇటీవలే జరిగిన ఓ ఘటన చూస్తే… ఏనుగులకూ పగబట్టడం తెలుసు …

Read More »

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అందులో ఆ విదేశీయుడి కాలుని తాడుతో కట్టేసి గ్రామస్థులు, సాయుధ బలగాలు తీసుకెళ్తుండటం కనిపిస్తోంది. డాక్యుమెంట్లు లేకుండా దొంగదారిలో నేపాల్ లోకి జారుకోవడానికి ట్రై చేస్తుండగా జవాన్లు అతన్ని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి తన పేరు …

Read More »

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష 

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్ లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత అందరి దృష్టీ ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపైనే పడింది. కుర్రాళ్ల వైఫల్యాల నడుమ ఈ ఇద్దరు సీనియర్లు జట్టును ఎలా ఆదుకుంటారనేది క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ పరువు కోసం మాత్రమే కాదు, వచ్చే ఏడాది వన్డే …

Read More »