బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం (జనవరి 31) పరాకాష్టకు చేరింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే బంగారంపై ఏకంగా రూ. 1.8 లక్షల మేర సంపద ఆవిరి కావడంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన బలహీన సంకేతాలే ఈ చారిత్రాత్మక పతనానికి ప్రధాన కారణమయ్యాయి. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు …
Read More »ఏం జరిగితే బంగారం ధరలు తగ్గుతాయి?
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు అస్థిరంగా ఉంటాయనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న. అంతర్జాతీయంగా చోటుచేసుకునే రాజకీయ, ఆర్థిక పరిణామాలు బంగారం ధరల దిశను నిర్ణయిస్తాయి. ప్రధానంగా ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు. ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు: ప్రపంచవ్యాప్తంగా వివిధ …
Read More »‘బుడగ పేలుతుంది… బంగారం కొనొద్దు’
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర రాత్రికి మారిపోవటమే కాదు.. తర్వాతి రోజు ఎంతవరకు వెళుతుంది? ఎక్కడ క్లోజ్ అవుతుందన్నది కూడా అంచనా వేయలేని పరిస్థితి. ఇలా రోజు రోజుకు పెరుగుతున్న బంగారు ధరలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇలా దూసుకెళుతున్న బంగారం ధరలతో రాబోయే రోజుల్లోతమ పరిస్థితేంటి? అంటూ సామాన్యులు షాక్ కు గురవుతున్నారు. బంగారం …
Read More »అర్ధరాత్రి అల్లకల్లోలం చేసిన కోహ్లీ
భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు ఆన్ లైన్ లో కూడా కోహ్లీకి భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాదాపు 270 మిలియన్ల ఫాలోవర్లతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అందులో ఒక్క ప్రమోషన్ పోస్ట్ ఖరీదు కొన్ని కోట్లు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఐతే శుక్రవారం అర్ధరాత్రి ఈ …
Read More »10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక మొబైల్లో ఏకంగా 10,001 mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ బరువు కేవలం 219 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.78 ఇంచుల …
Read More »కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన
అమ్మాయిది అగ్రకులం… అబ్బాయిది వెనుకుబడిన కులం…ఇద్దరూ ప్రేమించుకున్నారు…కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు…ఆ తర్వాత ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది…అది చూసి ఓర్వలేని అమ్మాయి తరఫు వాళ్లు ఆ ఇద్దరినీ పరువు హత్య చేశారు..ఇటువంటి రియల్, రీల్ స్టోరీలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ, తన ప్రేమను అంగీకరించలేదని కన్న తల్లిదండ్రులనే కర్కశంగా కడతేర్చిన కసాయి కూతురి స్టోరీ ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపింది. వికారాబాద్ లోని …
Read More »18 కోట్ల దోచేసిన పనివాళ్ళు
బెంగళూరులో పనిమనుషులుగా చేరిన ఒక నేపాలీ జంట తమ యజమానికే కోలుకోలేని షాక్ ఇచ్చింది. నమ్మకంగా ఇంట్లో చేరి, కేవలం 20 రోజుల్లోనే పక్కా స్కెచ్తో ఏకంగా రూ. 18 కోట్ల విలువైన సొత్తుతో పరారయ్యారు. యలహంక కెంపురా మెయిన్ రోడ్లో నివసించే బిల్డర్ శిమంత్ ఎస్ అర్జున్ ఇంట్లో జరిగిన ఈ భారీ చోరీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ దోపిడీకి దినేశ్, కమల అనే నేపాలీ దంపతులు …
Read More »మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా
విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్కు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఉత్కంఠ పోరులో కివీస్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 3-1 ఆధిక్యంలో ఉన్నప్పటికీ, వరుసగా నాలుగో విజయం అందుకోవాలన్న ఆశ నెరవేరలేదు. వైజాగ్ స్టేడియంలో కివీస్ బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి …
Read More »వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక కేజీ వెండి ధర ఏకంగా రూ.13,000 పెరిగి రూ.4,00,000 మార్కును అందుకుంది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,170కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,400కి ఎగబాకి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. పెరిగితే వేలల్లో పెరుగుతూ, తగ్గితే కేవలం వందల్లోనే తగ్గుతున్న …
Read More »జేడీ సతీమణి: పోయింది 2.5 కోట్లు.. దక్కింది 45 లక్షలు!
మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సతీమణి స్టాక్ మార్కెట్ మోసానికి గురైన విషయం తెలిసిందే. ఆన్లైన్లో సైబర్ నేరస్తుల బారిన పడిన ఆమె, వారి సూచనల మేరకు కోట్ల రూపాయల సొమ్మును పెట్టుబడిగా పెట్టారు. చివరకు అది మోసమని గ్రహించే సరికి దాదాపు 2 కోట్ల 58 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. చిత్రమేంటంటే, ఈ కేసులో నేరస్తులు పంపించిన వాట్సాప్ లింకు, అనంతరం ట్రేడింగ్ …
Read More »ఇండియాస్ బిగ్గెస్ట్ మనీ హైస్ట్ @ 400 కోట్లు!
అడవుల మధ్యలో నుంచి పాములాగా మెలికలు తిరిగిన రోడ్డు మీదుగా వందల కోట్ల రూపాయల లోడ్ తో వెళుతున్న 2 కంటైనర్లు.హఠాత్తుగా ఆ కంటైనర్లను కొందరు దుండగులు దారి మళ్లిస్తారు.ఆ కంటైనర్లు మాయమౌతాయి. పోలీసులు, పొలిటిషియన్లు రంగంలోకి దిగి నెలలు గడిచినా కంటైనర్ల జాడ లేదు.ఇదంతా చదువుతుంటే ఏదో డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉంది కదూ?కానీ ఇది రీల్ కథో, రీల్స్ కోసం చేసిన వీడియోనో …
Read More »ఈ రికార్డు మాత్రం నిర్మలమ్మకే దక్కుతుంది
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరో చారిత్రాత్మక ఘనతను తన ఖాతాలో వేసుకోబోతున్నారు. ఫిబ్రవరి 1న ఆమె వరుసగా తొమ్మిదవ సారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో వరుసగా అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా ఆమె తన రికార్డును మరింత సుస్థిరం చేసుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో 2019 నుంచి ఆమె ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates