చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది. అందుకే ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు ఏఐపై భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నాయి. 2025, 2026 రెండు సంవత్సరాల్లో టాప్ ఐదు కంపెనీలు కలిపి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టొచ్చని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏఐపై మొత్తం పెట్టుబడులు 4 …
Read More »యూపీఐ లో కొత్త షార్ట్కట్… స్కాన్ లేకుండానే పేమెంట్
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక ఈ స్కానింగ్ పని లేకుండా పేమెంట్ చేసే విధానాన్ని NPCI తీసుకొస్తోంది. షాప్లోని పీఓఎస్ మెషీన్ దగ్గర ఫోన్ను ఉంచితే చాలు. షాప్ వివరాలు ఫోన్లోకి వస్తాయి. అమౌంట్ చూసుకుని పిన్ లేదా అవసరమైన అథెంటికేషన్ పూర్తి చేస్తే పేమెంట్ అయిపోతుంది. నిజానికి యూపీఐలో ‘ట్యాప్ అండ్ పే’ …
Read More »అర్జెంటీనా సముద్రం ఇంకి పోయిందా?
అర్జెంటీనాలో జరిగిన ఒక విచిత్ర పరిణామం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. రాత్రికి రాత్రే ఒక సముద్రం ఇంకిపోయిందని, కలియుగం ఆసన్నమైందని ఎవరికి తోచినట్లు వాళ్ళు కథలు కథలుగా చెవులు కొరుక్కున్నారు. ఒకవైపు సూపర్ ఎల్ నినో గురించి జరుగుతున్న ప్రచారం ప్రజలను భయపెడుతుంటే మరో వైపు అర్జెంటీనా సముద్రంలో నీరు మాయమవడంతో ఏదో జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఆగస్టు చివరిలో మొదలైన ఈ ప్రచారం సెప్టెంబర్ మొదటి …
Read More »శాంసంగ్ ఏడేళ్ల కష్టం.. యాపిల్ ఎందుకింత ఆలస్యం
ఫోల్డబుల్ ఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది శాంసంగ్. 2019లో తొలి గెలాక్సీ ఫోల్డ్ను తీసుకొచ్చిన ఆ కంపెనీ, అప్పటి నుంచి వరుసగా కొత్త మోడల్స్ తీసుకొస్తోంది. హువావే, గూగుల్ కూడా ఈ మార్కెట్లోకి వచ్చాయి. యాపిల్ మాత్రం ఇన్నేళ్లూ దూరంగానే ఉంది. ఇప్పుడు తొలిసారి తన ఫోల్డబుల్ ఐఫోన్ను ‘ఐఫోన్ డ్యుయో’ పేరుతో తీసుకొచ్చింది. యాపిల్ ఆలస్యంగా రావడం కొత్తేమీ కాదు. కొత్త టెక్నాలజీ వచ్చిన వెంటనే మార్కెట్లోకి దిగకుండా, …
Read More »స్కూలు సెలవు కోసం మర్డర్ ప్లాన్
మొబైల్ ఫోన్లు చేతిలోకి వచ్చాక రోజుకో కొత్త రకం నేరం బయట పడుతుంది. ముఖ్యంగా యువతీ యువకులు, మైనర్ బాలుల్లో నేర స్వభావం పెరిగిపోయింది. చిన్నా పెద్ద తేడా లేకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు. తెలంగాణాలో ఆ మధ్య డబ్బుల కోసం స్కూల్ ప్రిన్సిపాల్ ని ఇద్దరు విద్యార్థులు హతమార్చడం కలకలం సృష్టించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్కూలు సెలవు …
Read More »ఎఫెక్ట్ పడింది… ఐఫోన్ 18 ప్రో ధర పెరిగింది
ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో పాటు ధర కూడా ఉహించని విధంగానే మారింది. అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ధర 1,199 డాలర్లు, ప్రో మ్యాక్స్ 1,299 డాలర్ల నుంచి మొదలవుతోంది. గత ఏడాది ప్రో మోడల్స్తో పోలిస్తే రెండింటిపైనా 100 డాలర్లు పెరిగాయి. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ …
Read More »మంత్రి ఎదుట జెండాలు పట్టుకుని రోబోల నిరసన..!
“హలో… ఐ యామ్ చిట్టి. స్పీడ్ వన్ టెరా హెర్ట్జ్, మెమరీ వన్ జెట్టా బైట్!” రజనీకాంత్ రోబో సినిమాలో డైలాగ్ గుర్తుందా.. ఇప్పుడు అటువంటి రోబోలు నిరసనకు దిగాయి. ఏఐ, రోబోటీకరణతో ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందంటూ పోలాండ్లో సరికొత్త తరహా నిరసన జరిగింది. సుమారు 30 రోబోలు దేశ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎదుట ఆందోళన చేశాయి. పోలాండ్ జెండాలను చేతబూని.. కృత్రిమ మేధ, రోబోటీకరణపై …
Read More »ప్రపంచపు వింత అంటే ఇదే: యువకుడికి గర్భాశయం!
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు పెంచి చూపించింది. కానీ, ఏ పురుషుడు… గర్భం దాల్చిన ఘటనలు అయితే కనరాలేదు. కానీ, ఇప్పుడు కొత్తగా మరింత వింతగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి గర్భాశయం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అంతేకాదు.. మహిళల్లో గర్భధారణకు కీలకమైన ఫెలోపియన్ ట్యూబ్ కూడా ఈ యువకుడి గర్భంలో ఉన్నాయని గుర్తించి …
Read More »13 రోజుల చిన్నారికి పాస్పోర్ట్ – రికార్డ్ సృష్టించిన తెలుగు బిడ్డ
పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని దాసన్నపేటకు చెందిన వజ్రపు ఆశీష్ లండన్ లో పాస్టర్గా చేస్తుంటారు. ఆయన భార్య గీతా మాధురి పుట్టింట్లో ఈ ఏడాది మే 30 వ తేదీన అగస్త్య ప్రిన్సీ పుట్టింది. లండన్ నిబంధనల ప్రకారం అక్కడ నివాసం వుండాలంటే బర్త్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. కనుక ప్రిన్సీ పుట్టిన మరుసటి రోజే …
Read More »చాట్ GPT ఆస్ట్రా 6… భయపడుతున్న యువత
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఉద్యోగాల కోసం గంటల తరబడి చేయాల్సిన పనిని ఆస్ట్రా కొన్ని నిమిషాల్లో పూర్తి చేయగలదని ఓపెన్ఏఐ చెబుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఉద్యోగాల భవిష్యత్తుపై మళ్లీ రకరకాలుగా ఆందోళనలు మొదలయ్యాయి. కొందరైతే ఐటీ ఉద్యోగాల కంటే సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడమే బెటర్ అంటూ …
Read More »ఒరాంగుటాన్లు… దేశాలు దాటి ఇక్కడికెలా వచ్చాయో..?
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ రక్షిత అటవీ ప్రాంతంలో ఏడాది లోపు వయసున్న ఐదు ఒరాంగుటాన్లను అధికారులు గుర్తించి రక్షించారు. వీటిలో రెండు ఆడవి, మూడు మగవి ఉన్నాయి. సహజంగా ఒరాంగుటాన్లు ఉష్ణమండల వర్షారణ్యాల్లో మాత్రమే జీవిస్తాయి. అవి సహజంగా ఈ ప్రాంతానికి వలస వచ్చే అవకాశం లేదు. వీటిని ఇక్కడికి అక్రమంగా రావు …
Read More »AIతో ఈ దశాబ్దంలోనే మానవాళికి ముప్పు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ జీవితంలో AI పరికరాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఇదే టెక్నాలజీ భవిష్యత్తులో మానవాళికి తీవ్ర ముప్పుగా మారొచ్చన్న హెచ్చరిక ఇప్పుడు సంచలనంగా మారింది. చాట్ జీపీటీ, యంత్రోపిక్ వంటి ప్రముఖ ఏఐ సంస్థల్లో పనిచేసినట్లు చెప్పుకుంటున్న జాకబ్ అనే వ్యక్తి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates