టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని నియోజకవర్గాలపైనా తనదైన శైలిలో చంద్రబాబు తన ముద్ర పడేలా చేస్తున్నారు. ఇక, ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించేందుకు రెడీ అయ్యారు. అయితే, ఆయన షెడ్యూల్ ప్రకారం.. కళ్యాణదుర్గం, రాయదుర్గం, గుంతకల్ నియోజకవర్గాల పర్యటనకే పరిమితం కానున్నారు. కానీ, స్థానికంగా మాత్రం తమ్ముళ్ల నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోనూ …
Read More »కమ్యూనిస్టులకు దిక్కుతోచటం లేదా ?
తెలంగాణాలో కమ్యూనిస్టులకు దిక్కుతోస్తున్నట్లు లేదు. అందుకనే ఏవేవో మాట్లాడుతున్నారు. తమ వాస్తవ బలానికి మించిన మాటలు చాలా చెబుతున్నారు. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. కూనంనేని ఏమన్నారంటే తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని. అంటే కమ్యూనిస్టుల ఆలోచనలలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే కమ్యూనిస్టులతో కలిసొచ్చే పార్టీలంటూ ప్రత్యేకించి ఏమీలేవు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని నాలుగు …
Read More »విచిత్రమైన పరిస్ధితిలో డీకే ?
తెలంగాణా నేత డీకే అరుణ విచిత్రమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. విచిత్రం ఏమిటంటే గద్వాల అభ్యర్ధిగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆమెపై గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డిని హైకోర్టు ఈమధ్యనే అనర్హుడిగా ప్రకటించింది. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం హైకోర్టు గనుక ఎంఎల్ఏని లేదా ఎంపీని అనర్హుడిగా ప్రకటిస్తే ఓడిపోయిన అభ్యర్ధులను గెలిచినట్లు ప్రకటించాలి. సో హైకోర్టు తీర్పు ప్రకారం కృష్ణమోహన్ అనుర్హుడవ్వటంతో డీకే అరుణే …
Read More »అభ్యర్ధుల్లో మార్పులు తప్పవా ?
జమిలి ఎన్నికలు తెలంగాణాలోని అన్నీ పార్టీలను అయోమయంలోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా కేసీయార్ ను బాగా కలవరపెట్టేస్తోంది. కారణం ఏమిటంటే 115 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేయటమే. కేసీయార్ అభ్యర్ధుల ప్రకటన పూర్తియిన తర్వాత నరేంద్రమోడీ జమిలి ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించారు. దీంతో కేసీయార్ కు ఒక విధంగా దిమ్మతిరిగిందనే చెప్పాలి. ఇపుడు గనుక జమిలి ఎన్నికలు జరిగితే కేసీయార్ కు చాలా సమస్యలు తప్పేట్లు లేదు. ప్రధానమైన సమస్య ఏమిటంటే అభ్యర్ధుల్లో …
Read More »రజనీకాంత్ కు గవర్నర్ పదవి..క్లారిటీ
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆధ్యాత్మిక భావాలు, భక్తి ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రజనీకాంత్ పాదాభివందనం చేయడం కూడా వివాదాస్పదమైంది. అయితే, ముఖ్యమంత్రిగా ఆయనకు పాదాభివందనం చేయలేదని, ఒక యోగిగా మాత్రమే ఆయనకు పాదాభివందనం చేశానని తలైవా క్లారిటీనిచ్చారు. ఏదేమైనా, రజినీకాంత్ బిజెపి మద్దతుదారుడు అంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిజెపి తరఫున గవర్నర్ గా …
Read More »మైనంపల్లి టెన్షన్ పెంచేస్తున్నారా ?
ఏ విషయం తేల్చకుండా మల్కాజ్ గిరి ఎంఎల్ఏ మైనంపల్లి హనుమంతరావు టెన్షన్ పెంచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మల్కాజ్ గిరి అసెంబ్లీలో పోటీకి కేసీయార్ టికెట్ ప్రకటించారు. అయితే టికెట్ తీసుకోవటానికి హనుమంతరావు నిరాకరించారు. కారణం ఏమిటంటే మెదక్ లో తన కొడుకు రోహిత్ కు కూడా టికెట్ ఇస్తేనే మల్కాజ్ గిరిలో తాను పోటీచేస్తానని చెప్పారు. తండ్రి, కొడుకులు ఇద్దరికీ టికెట్లు ఇవ్వటం కేసీయార్ కు ఇష్టంలేదు. అందుకనే మెదక్ …
Read More »‘టన్ను’ల్లో చంద్రబాబు ముడుపులు: అమర్నాథ్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 118 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారంటూ ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారం ఇంగ్లీష్ పత్రికలలో కథనాలు కూడా వచ్చాయని, ఈ వ్యవహారంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక బ్యాక్ డోర్ పొలిటిషన్ …
Read More »అధికారం కాంగ్రెస్ దేనా ?
తెలంగాణా ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం మాత్రం కాంగ్రెస్ దే అని హస్తంపార్టీ నేతలు చాలా బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతు 38 శాతం ఓటు షేరుతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్లు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఓటుషేర్ 31 మాత్రమే అన్నారు. బీజేపీ గురించి జనాలు ఎవరు అసలు ఆలోచించటమే లేదని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ పనే అయిపోయిందని అనుకున్న తర్వాత ఇక బీజేపీగురించి …
Read More »లోకల్ లీడర్లపై ఫోకస్ పెట్టిందా ?
బీజేపీ రూటుమార్చినట్లుంది. రాష్ట్రస్ధాయి నేతలపైన కాకుండా లోకల్ లీడర్లపైన చూపు తిప్పినట్లుంది. నియోజకవర్గాల్లో బలంగా ఉండే ద్వితీయశ్రేణి నేతలను పార్టీలో చేర్చుకుంటే ఎక్కువ లాభం ఉంటుందని కమలనాదులు అనుకుంటున్నట్లు సమాచారం. ఎలాగూ రాష్ట్రస్ధాయి నేతలు పార్టీలో చేరటంపై పెద్దగా మొగ్గు చూపటంలేదు. అలాంటపుడు వాళ్ళకోసం వెయిట్ చేయటం, గాలమేస్తు కాలాన్ని వేస్టుచేసుకోవటం ఎందుకని అనుకున్నారట. అందుకనే వివిధ నియోజకవర్గాల్లో మండలస్ధాయిలో గట్టి లీడర్లుగా పేరున్న వాళ్ళని చేర్చుకోవటంపైన ఫోకస్ పెట్టారట. …
Read More »ఆనాడు షర్మిల తెలంగాణ కోడలు కాదా?
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టిపి విలీనం వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. షర్మిల తెలంగాణ కోడలు ఎలా అవుతుందని? ఆమె ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలని తెలంగాణకు చెందిన సీనియర్ పొలిటిషన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్ తెలంగాణ వ్యతిరేకి అని, అటువంటి వ్యక్తి తనయురాలు తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటే నమ్మశక్యంగా లేదని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనను సగం తెలంగాణవాడిగానైనా …
Read More »బీజేపీతో బంధం.. కేసీఆర్ను వెంటాడుతున్న గతం
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర రావును ఊహించని రీతిలో ఆయన గతం వెంటాడుతోందన్న చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న గులాబీ దళపతిని… అదే బీజేపీకి గతంలో అందించిన మద్దతు ఇప్పుడు ప్రత్యర్థులకు అవకాశంగా మారింది. ఇదంతా ప్రస్తుతం వ్యూహాత్మకంగా, పకడ్బందీగా పని కానించేస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే …
Read More »కేసీయార్ ఆశలపై నీళ్ళేనా ?
జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రప్రభుత్వం చేస్తున్న ఆలోచన కేసీయార్ ఆశలపై నీళ్ళు చల్లినట్లే అనుకుంటున్నారు. ఎలాగంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగితే తీరుబడిగా ఎలక్షనీరింగ్ చేసుకోవచ్చని అనుకున్నారు. అందుకనే మహారాష్ట్ర, ఏపీలో ఎన్నికల్లో అభ్యర్ధులను పోటీకి దింపేందుక జోరుగా చర్చలు చేస్తున్నారు. ఏపీకన్నా మహారాష్ట్రపైన కేసీయార్ ఎక్కువగా దృష్టిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మహారాష్ట్రాలో చాలాసార్లు పర్యటించారు. నాందేడ్, ఔరంగాబాద్ లాంటి జిల్లాల్లో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates