Political News

`స్క్రిప్టు`లో త‌ప్పులు.. ఆ అధికారి సెల‌వు పెట్టారా…?

ఏపీ ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో ఒక కీల‌క అధికారి సుదీర్ఘ సెల‌వుపై వెళ్లిపోయారా?  ఆయ‌న‌ను ఇప్ప‌ట్లో క‌నిపించొద్దంటూ.. ఉన్న‌తాధికారులు ఆదేశాలు జారీ చేశారా?  అంటే.. ఔన‌నే గుస‌గుసే వినిపిస్తోంది. వైసీపీలో అత్యంత గోప్యంగా జ‌రుగుతున్న గుస‌గుస ను ఒక కీల‌క అధికారిని సెల‌వుపై వెళ్లాల‌ని.. మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయ‌ట‌. దీంతో ఆయ‌న సెల‌వుపై త‌న సొంత రాష్ట్రం వెళ్లిపోయార‌ని అంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఇటీవ‌ల‌.. కేంద్ర మంత్రి న‌నితిన్ …

Read More »

నాగబాబు వచ్చాడండోయ్

మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ ప్రయాణం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఆయన నిలకడ లేమి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేనతో ఆయన ప్రయాణం ఎప్పుడెలా సాగుతుందో చెప్పడం కష్టం. జనసేన మొదలు కావడానికి ముందు, చిరంజీవి ఇంకా కాంగ్రెస్ నేతగా ఉండగా.. మెగా అభిమానులంతా చిరంజీవితోనే ఉంటారని, పవన్ వైపు వెళ్లరు అన్నట్లుగా మాట్లాడాడు నాగబాబు. కానీ జనసేన మొదలైన కొంత కాలానికి …

Read More »

ప‌వ‌న్ స‌క్సెస్… అభిమానులు ఫెయిల్ !

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌స్తున్నారంటే ఓ ప్ర‌భంజ‌నం. ఆయ‌న మాట్లాడుతున్నారంటే ఒకటే ఈల‌లు,గోల‌లు.ఆయ‌న చెప్పింది వినే అభిమానులు క‌న్నా ఆయ‌నను చూసి త‌రించిపోవాల‌ని భావించే వాళ్లే ఎక్కువ.దీంతో ప‌వ‌న్ తరుచూ అస‌హ‌నంలోనే ఉండిపోతున్నారు. ద‌య‌చేసి మీరు ప‌వ‌ర్ స్టార్ అని అర‌వ‌డం మానుకోండి.ప‌వ‌ర్ లేని నాకు ప‌వ‌ర్ స్టార్ అని పిలిపించుకునే అర్హ‌త లేదు..మీరు అలా పిల‌వ‌కండి అని ఎన్నో సార్లు మొత్తుకున్నారు ఆయ‌న‌. అదేవిధంగా  సీఎం సీఎం అని …

Read More »

జనసేన అసలు పని మరిచిపోతోందే!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. మత్స్యకార అభ్యున్నతి సభ నరసాపురంలో జరిగింది. బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో 217 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక జీవోను ఉపసంహరించుకోకపోతే జనసేన అధికారంలోకి వచ్చిన వారంలోనే చట్టాన్ని మార్చేస్తుందన్నారు. పైగా చేపల చెరువుల్లో బడాబాబులు ఎవరు పెట్టుబడులు పెట్టద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. కోటీశ్వరులకు ఇంకా …

Read More »

భూమా అఖిలపై ఛార్జిషీటు

తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియపై తెలంగాణా పోలీసులు ఛార్జిషీటు వేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వందల కోట్ల రూపాయల విలువైన భూమి సొంతదారులను కిడ్నాప్ చేసేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి తదితరులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం అప్పట్లో సంచలనమైంది. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులుగా వేషాలు వేసుకుని భూమి ఓనర్లు ప్రవీణ్ రావు, …

Read More »

ఏపీ మంత్రి గౌతంరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం

ఏపీకి చెందిన ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి హ‌ఠాత్తుగా క‌న్నుమూశారు. సోమ‌వారం ఉద‌యం గుండెపోటుకు గురైన ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి.. చికిత్స అందించారు. అయితే.. అప్ప‌టికే ఆయ‌న ప‌ల్స్ పూర్తిగా పడిపోవ‌డం.. హృద‌య స్పంద‌న‌లు కూడా త‌గ్గిపోవడంతో తుదిశ్వాస విడిచిన‌ట్టు వైద్యులు తెలిపారు. గౌతం రెడ్డి వ‌య‌సు 49 సంవ‌త్స‌రాలు. ఈయ‌న తెలంగాణ‌కు చెందిన మంత్రి కేటీఆర్‌కు స‌మ‌కాలికులు. ఇరువురు కూడా ఒకే …

Read More »

చిరును గుర్తు చేస్తూ ప‌వ‌న్ నిప్పులు

సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలంటూ ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందు మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి వేడుకోవ‌డం ఆయ‌న అభిమానుల్ని చాలా బాధ పెట్టిన మాట వాస్త‌వం. టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో లేని స‌మ‌స్య‌ను సృష్టించి దాన్ని పెంచి పెద్ద‌ది చేసి.. ఇప్పుడు ప‌రిష్కారం కోసం చిరు స‌హా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్ని త‌మ వ‌ద్ద‌కు ర‌ప్పించుకుని, వారు త‌మ‌ను వేడుకునేలా జ‌గ‌న్ స‌ర్కారు చేసింద‌నే …

Read More »

కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్‌… అలాంటి చ‌ర్చే జ‌ర‌గ‌లేద‌న్న ప‌వార్‌

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ‌ వేదిక నిర్మించేందుకు కొత్త ఎత్తుగ‌డ‌ను మొద‌లుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మేర‌కు మ‌హారాష్ట్ర టూర్ కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. శివ‌సేన ర‌థ‌సార‌థి, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో స‌మావేశం ఎజెండాగా ఆయ‌న మ‌హారాష్ట్ర టూర్ సాగింది. ఈ ఇద్ద‌రు నేత‌ల‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ విజ‌యవంతంగానే జ‌రిగింది. అయితే, ఎన్‌సీపీ ఛీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ …

Read More »

ఓఎంసీ లీజుల కుట్రలో శ్రీలక్ష్మి ఇరుక్కున్నట్లేనా ?

అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ లిమిటెడ్ కు మైనింగ్ లీజులు కట్టబెట్టిన ఘటనలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పూర్తిగా తగులుకున్నట్లేనా ? తాజాగా తెలంగాణా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. పై కంపెనీకి లీజులు కట్బెట్టే విషయంలో పెద్దఎత్తున అవినీతి జరిగింనేందుకు ఆధారాలున్నాయని కోర్టు తెల్చిచెప్పింది. జరిగిన కుట్రలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రమేయంపై సరిపడా ఆధారాలున్నట్లు కోర్టు అభిప్రాయపడింది. జరిగిన అవినీతిలో …

Read More »

ఈ పార్టీని గెలిపిస్తే.. మీ ఇంటికి బెంజ్ కార్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయం వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై కేసీఆర్ యుద్ధం ప్ర‌క‌టించ‌డం, రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్షాలు కేసీఆర్ తీరుపైనా స్పందిస్తున్న త‌రుణంలో ఎన్నిక‌ల హీట్ వ‌చ్చేసిందా అన్న టాక్ న‌డుస్తోంది. అయితే, ఇదే స‌మ‌యంలో తెలంగాణలో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న ఓ పార్టీ ర‌థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నే బీఎస్పీ ముఖ్య నేత‌గా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ …

Read More »

కేసీఆర్ ముంబై టూర్లో ప్ర‌కాశ్ రాజ్ ఎందుకున్నారు?

జాతీయ రాజ‌కీయాల్లో చక్రం తిప్పాల‌ని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేర‌కు త‌నదైన శైలిలో ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న శివ‌సేన ర‌థ‌సార‌థి, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న బృందంతో ఆదివారం మ‌ధ్యాహ్నం చేరుకున్నారు. లంచ్ అనంత‌రం ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కూడా హాజ‌ర‌వ‌డం …

Read More »

దుమారం రేపుతున్న క్రికెటర్ కామెంట్స్

వృద్ధిమాన్ సాహా.. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా అభివర్ణిస్తారు విశ్లేషకులు. ఐతే ధోని లాంటి మేటి ఆటగాడు మూడు ఫార్మాట్లలో దశాబ్దంన్నర పాటు జట్టులో పాతుకుపోవడంతో అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ధోని అందుబాటులో లేనపుడు మాత్రమే అతడికి అవకాశాలు దక్కేవి. ధోని టెస్టుల నుంచి రిటైరయ్యాక రెగ్యులర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉంటూ వచ్చాడు కానీ.. …

Read More »