Political News

ఎన్డీయే భేటీ.. ప‌వ‌న్ కామెంట్ల‌తో మురిసిపోయిన మోడీ-బాబు!

తాజాగా ఢిల్లీలో జ‌రిగిన ఎన్డీయే కూట‌మి పార్టీల స‌మావేశంలో త‌దుప‌రి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా న‌రేంద్ర మోడీని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌తిపాదించారు. ఆయ‌న ప్ర‌తిపాద‌న‌ను అంద‌రూ ఏక‌గ్రీవంగా అంగీక‌రించా రు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. మాట్లాడారు. ఆయ‌న పార్టీకి.. ఏపీలో రెండు ఎంపీ స్థానాలు ద‌క్కాయి. రెండు చోట్ల పోటీ చేసి రెండు కైవ‌సం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌కు కూడా.. ఎన్డీయేలో కీల‌క …

Read More »

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు

గత ఐదేళ్లలో తెలుగుదేశం అభిమానులు అనుభవించిన వేదన వర్ణనాతీతం. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో వాళ్లు దుర్భర పరిస్థితులను అనుభవించారు. తెలుగుదేశం అత్యంత దారుణమైన పరాభవం చవిచూసింది ఆ ఎన్నికల్లో. ఆ స్థితి నుంచి టీడీపీ మళ్లీ పుంజుకోగలదా అన్న సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు తెలంగాణలో వరుసగా రెండో పర్యాయం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో తెలుగుదేశం ఉనికే లేకుండా పోయింది. ఇంకోవైపు కేంద్రంలో మోడీ సర్కారు మరింత బలోపేతమై.. …

Read More »

చంద్ర‌బాబు తొలి నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం!

కూట‌మి అధికారంలోకి రావ‌డంతోనే కూట‌మి నేత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇంకా సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుండానే..సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిజాయితీకి నిలువెత్తు పీట వేశారు. రాష్ట్ర స‌ర్కారుకు క‌ళ్లు, చెవులు అన‌ద‌గిన కీల‌క పోస్టు.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఈ పోస్టులో నిజాయితీ అధి కారిగా పేరు తెచ్చుకున్న బిహార్‌కు చెందిన నీర‌బ్‌కుమార్ ప్ర‌సాద్‌ను అప్పాయింట్ చేశారు. గురువారం సాయంత్ర‌మే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న సీఎస్‌.. జ‌వ‌హ‌ర్ రెడ్డి …

Read More »

షాకింగ్‌: జ‌గ‌న్ పాల‌న‌పై యాక్ష‌న్ ప్రారంభం!

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం కొలువు దీరింది. మ‌రో నాలుగు రోజుల్లో ఇక్క‌డ టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అయితే.. గ‌త జ‌గ‌న్ పాల‌న‌లో జ‌రిగిన అవినీతి.. తీసుకున్న నిర్ణ‌యాల‌పై.. కూట‌మి ఇంకా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కముందే.. యాక్ష‌న్ ప్రారంభ మైంది. ఈ క్ర‌మంలో ఏపీ సీఐడీ అధికారులు రంగంలోకి దిగిపోయారు. ప్ర‌ధానంగా లిక్క‌ర్ పాల‌సీపై దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ …

Read More »

కొత్త చంద్రబాబు- అప్పలనాయుడూ ఫ్లైట్ టికెట్ ఉందా ?!

“అప్పలనాయుడూ ఫ్లైట్ టికెట్ ఉందా ? తీసుకున్నావా ? లేదా ? లేదంటే మన వాళ్లు బుక్ చేస్తారు” అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు అడగడంతో ఒక్కసారిగా అప్పలనాయుడు భావోద్వేగానికి గురికావడం జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న ఎంపీలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు …

Read More »

ఒడిశా : పాండియన్ ఎక్కడ ?

‘బీజేపీ గాలి ఉందని మీరు చెబుతున్నారు. ఒడిశాలో మార్పు ఉంటుందని అంటున్నారు. కానీ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి కాకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అని ప్రకటించిన మాజీ ఐఎఎస్ అధికారి వీకె పాండియన్ ఎక్కడ ? అన్న ప్రశ్న వినిపిస్తుంది. గత రెండు రోజులుగా ఆయన కనిపించకపోవడంై ఒడిశాలో ప్రధానంగా చర్చ నడుస్తున్నది. తమిళనాడుకు చెందిన పాండియన్ 2019 ఎన్నికల నుండి ముఖ్యమంత్రి నవీన్ కు నమ్మకమైన అధికారిగా …

Read More »

అమరావతి 2.0.. మొదలైంది

“అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.. నేను ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా” అంటూ ఘనమైన ప్రకటనలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. 2019 ఎన్నికల తర్వాత ఎలా ప్లేటు ఫిరాయించి మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతికి ఎలా మరణ శాసనం రాశారో తెలిసిందే. ఐతే అమరావతిని చంపడానికి ఆయన చేసిన ప్రయత్నం.. చివరికి వైసీపీ పతనానికి దారి తీసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర …

Read More »

అమాత్యులయ్యే అదృష్టవంతులు ఎవరో ?

ఉత్తరాదిన ఎదురుగాలి వీచినా దక్షిణాదిన ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా ఎనిమిది ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ లో గొడెం నగేష్, కరీంనగర్ లో బండి సంజయ్, నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్, మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్, మెదక్ లో రఘునందన్ రావు, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకె అరుణలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో …

Read More »

అభిమన్యుడు కాదు అర్జునుడు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎవరినోట విన్నా, ఎక్కడ నలుగురు కలుసుకున్నా వినిపిస్తున్న పేరు పవన్ కళ్యాణ్. అవమనానాలు, అవహేళనలను ఎదుర్కొని వెంటబడి మరీ జగన్ ను ఓడించడం వెనక పవన్ కళ్యాణ్ కృషి, పట్టుదల ఉంది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేస్తానని పవన్ శపథం చేశాడు. అదే లక్ష్యంగా పట్టు వదలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరే వరకు విడిచి పెట్టలేదు. మోడీ, బాబుకు …

Read More »

కంగనాకు చెంప దెబ్బ .. కానిస్టేబుల్ సస్పెండ్ !

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి బీజేపీ లోక్ సభ సభ్యురాలు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు చండీగఢ్ విమానాశ్రయంలో చేధు అనుభవం ఎదురయింది. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నానని.. ఈ సమయంలో సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత బోర్డింగ్ కోసం వెళుతున్నప్పుడు LCT కుల్విందర్ కౌర్ (CISF యూనిట్ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్) చెంపదెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారని దూషిస్తూ తనపై దాడి చేశారని …

Read More »

బాబు వల్ల అప్పుడు కాలేదు.. మరిప్పుడు?

2014లో ఎన్డీయేతో కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు మోడీ ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కూడా. టీడీపీ వాళ్లకు మంత్రి పదవులు కూడా వచ్చాయి. కానీ ప్రత్యేక హోదా సహా ఏ విషయంలోనూ సానుకూల ఫలితాలు రాబట్టలేకపోయింది బాబు ప్రభుత్వం. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. అందుకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. హోదా …

Read More »

ప్రజలు వైసీపీని ఏమార్చారట

151 కాదు అంతకుమించి.. వైనాట్ 175.. ఎన్నికల ముంగిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ధీమా ఇది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ ఓటమి ఖాయం అని చెప్పినా సరే.. వైసీసీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. కౌంటింగ్ రోజు చూస్తారు కదా అని ధీమాగా మాట్లాడారు. ఈ నెల 9న విశాఖపట్నంలో జగన్ రెండోసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం …

Read More »