Priyanka Gandhi ఎట్టకేలకు స్కోర్ ఓపెన్ చేశారు. Himachal Pradesh లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. మోదీ ప్రభజనంలో కాంగ్రెస్ గెలవడం అసాధ్యమనుకున్న తరుణంలోనే పార్టీకి ఆమె అండ దండా అయ్యారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోటీలో చివరకు కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించిందంటే అది ప్రియాంక చలవేనని చెబుతున్నారు. హిమాచల్లో Priyanka Gandhi అంతా తానై ప్రచారం చేశారు. పది బహిరంగ సభల్లో ప్రసంగించారు. జనంలో కలిసిపోతూ …
Read More »మోడీకి ప్రత్యామ్నాయ శక్తిగా కేజ్రీవాల్?
దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి కనిపిస్తోందా? ఒకప్పుడు ఒంటి చేత్తో.. ఢిల్లీలో రాజకీయాలు చేసిన.. నేత.. ఇప్పుడు దేశ శక్తిగా మారే పరిస్థితి నెమ్మదిగా ఏర్పడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సరితూగగల నాయకుడు లేడంటూ..ఇప్పటి వరకు వచ్చిన విశ్లేషణలు తిరుగు టపా కడుతున్నాయి. మోడీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్ ఎదుగుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. జాతీయ …
Read More »ఒంటరి అయిపోతున్న కేసీఆర్!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. పరిస్థితి ఏంటి? జాతీయ రాజకీయాలుచేస్తానంటూ.. దేశం చుట్టేసిన నాయకుడు.. ఇప్పుడు ఒంటరి అవుతున్నారా? మోడీపై కయ్యానికి కాలుదువ్వినా ఆయనకు కలిసి వచ్చిన పరిణామాలు కానీ, పరిస్థితులుకానీ కనిపించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. దక్షిణాదిలో కర్ణాటక నుంచి మాత్రమే ఆయనకు మద్దతు లభించింది. ఇప్పుడు అది కూడా లభించే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. కేంద్రంతో నిన్న మొన్నటి వరకు విభేదించిన …
Read More »బాబు పర్యటన అంటే వైసీపీ భయపడుతోందా?
ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. తమకు తోచిన విధంగా ప్రజలలో ప్రచారం చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. కానీ, అదేంటో ఏపీలో మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే.. అధికార పార్టీ వైసీపీ వెన్నులో వణుకు పుడుతున్నట్టు వ్యవహరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఆయన పర్యటనలు ఎక్కడ ఉన్నా.. వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ …
Read More »official : టీఆర్ఎస్ కాదు.. ఇక, బీఆర్ఎస్!
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్.. ఇక, నుంచి బీఆర్ఎస్గా అవతరించనుంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. ఈ మేరకు టీఆర్ఎస్ అదినేత, సీఎం కేసీఆర్ భారత ఎన్నికల సంఘానికి పంపించిన ప్రతిపాదనకు ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊంపింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పేరు మార్పుపై ఈసీ నుంచి కేసీఆర్కు అధికారికంగా లేఖ అందింది. ఈ ఏడాది అక్టోబరు 5న విజయదశమి(దసరా) సందర్భంగా …
Read More »చెదిరిన చిరునవ్వు – సింహపురిలో వైసీపీ గుస గుస
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిలో మునుపటి సంతోషం లేదనిపిస్తోంది. ఆయన చిరునవ్వుతో కనిపించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారంటున్నారు. తుఫానులు, వరదలు, పంట నష్టాలు, కరోనా… ఇలా ఏ సందర్భంలోనూ సీఎం జగన్ ముఖాన చిరునవ్వు చెదిరేది కాదు. ఆ ఫోటోలు, వీడియోలతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టింగ్ లు వస్తుండేవి. ఇప్పుడు మాత్రం ఆయన మొక్కుబడిగా నవ్వుతున్నారు. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా ఉంటున్నారు. బుధవారం జరిగిన జగన్ నెల్లూరు …
Read More »వైసీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందా ?
సోషల్ మీడియాలో ఇప్పుడో కొత్త ప్రచారానికి తెరలేచింది. అందులో నిజం ఎంత ఉన్నా… నిప్పులేదని పొగరాదని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వారు ఆపరేషన్ ఆకర్ష్ అమలుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఏకంగా 70 మంది ఎమ్మెల్యేలకు స్కెచ్ వేశారని ప్రచారం జరగడంలో వైసీపీ అగ్రనేతల్లో టెన్షన్ పట్టుకుంది. తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్యేల పోచింగ్ జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డి సహా నలుగురిని …
Read More »కేసీఆర్ సార్ పెళ్లికెళ్లి పదవిని గిఫ్ట్ ఇచ్చారు!
ఎవరైనా పెళ్లికి వెళ్లినా..పేరంటానికి వెళ్లినా.. ఆతిథ్య ఇచ్చిన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం సహజమే అయి తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేయి పెద్దది కదా! ఆయనది ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేంత మనసు కాదు. ఇస్తే గి స్తే.. పెద్ద గిఫ్టే ఇస్తారు. ఇప్పుడు కూడా అదే చేశారు. అయితే, ఇన్నాళ్లలో లేంది.. ఆయన ఏం చేశారంటే ఒక పెళ్లికి వెళ్లి ఏకంగా చైర్మన్ పదవిని గిఫ్ట్గా …
Read More »సజ్జలకు షర్మిల వార్నింగ్!
వైసీపీ ముఖ్య నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వార్నింగ్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఉంచాలన్నదే తమ లక్ష్యమని వ్యాఖ్యానించిన సజ్జలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. “ఆయన ఏ మూడ్లో ఉండి మాట్లాడారో కానీ, సజ్జల చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివి” అని షర్మిల అన్నారు. అంతేకాదు, తెలంగాణ ఏర్పాటు, …
Read More »ఏపీ, తెలంగాణ కలిసిపోవాలన్నదే మా విధానం..: సజ్జల
రాష్ట్ర విభజనకు తాము పూర్తిగా వ్యతిరేకమని.. వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ .. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండనుంది? అనే అంశాలపై..సజ్జల స్పందించారు. అప్పట్లోనే రాష్ట్ర విభజనను వైసీపీ వ్యతిరేకించిందని, 2 తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉండాలనేది వైసీపీ విధానమని సజ్జల చెప్పారు. రెండు రాష్ట్రాలను కలిపి …
Read More »ఉచితాలు మెచ్చని ఓటర్లు.. జగన్ తెలుసుకోవాల్సిందే!
ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేస్తామని.. 30 ఏళ్లపాటు ఏకఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతామని చెబుతున్న ఏపీ సీఎం, వైసీపీ అధినేత Jagan తెలుసుకోవాల్సిన పాఠాలు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇచ్చిన తీర్పును గమనిస్తే.. జనం ఏం కోరుకుంటున్నారో.. అర్ధమవుతోంది. ఏపీ విషయానికి వస్తే.. ప్రజలకు నేను మూడేళ్ల కాలంలో 4 లక్షల కోట్ల రూపాయలను పంచానని.. నాకు తప్ప …
Read More »గుజరాత్లో బీజేపీ గెలుపు.. టీడీపీకి ఓ లెస్సన్!
తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే..ఈ విజయం దక్కడం ఈ పార్టీకి ఇది దాదాపు 7వ సారి. అంటే.. ఇప్పటి వరకు ఉన్న పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టుల విజయాన్ని పక్కకు నెట్టి శతాబ్ది విజయాన్ని అందుకున్నట్టు అయింది. అయితే.. Gujarat లో BJP గెలుపు ఒక్కరోజులోనో.. ఎలాంటి పరిశ్రమా చేయకుండానో దక్కలేదు. అడుగడుగూ.. అణువణువూ గెలవాలన్న పార్టీ నేతల తపన.. కీలక నేతల వ్యూహాలు.. …
Read More »