Political News

పులివెందుల ఎమ్మెల్యే’కు భ‌ద్ర‌త పెంచ‌లేం..

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధిన‌త జ‌గ‌న్‌కు ప్ర‌స్తుతం ఉన్న భ‌ద్ర‌త‌ను పెంచలేమ‌ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీనికి సంబం దించి జ‌గ‌న్ హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. త‌న‌కు గ‌తంలో 139 మందితో భ‌ద్ర‌త ఉంద‌ని.. కానీ, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత క‌నీసం ఎలాంటి స‌మాచారం లేకుండానే వీరిలో స‌గం మందిని వెన‌క్కితీసుకుంద‌ని ఆయ‌న పిటిష‌న్‌లో వివ‌రించారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు ఒక రోజు …

Read More »

క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు.. చంద్ర‌బాబు వ్యూహ‌-ప్ర‌తివ్యూహాలు ఇవే..!

రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు ఆయన ప్రస్తావించారు. విషయాలు ఏమిటి అనేది పక్కన పెడితే దీని వెనక చంద్రబాబు చాలా వ్యూహ.. ప్రతి వ్యూహాలతో ముందుకు సాగారు అని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న కలెక్టర్లను ఎస్పీలను తొలగించి కొత్తవారిని నియ‌మించిన …

Read More »

బంగ్లాదేశ్ ను ఇలా చేసిన ‘కోటా’ హిస్టరీ ఇదే

భారత ఉపఖండంలోని బంగ్లాదేశ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ కు తిరుగులేని అధినాయకురాలిగా మారిన షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయటమే కాదు.. ప్రాణరక్షణలో భాగంగా భారత్ కు వచ్చేసిన పరిస్థితుల్ని చూస్తే.. ఆ దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ ఇంతటి భారీ ఆందోళనకు.. హింసకు కారణమైన రిజర్వేషన్ల చరిత్ర ఏంటి? ఎందుకిలా జరిగింది? …

Read More »

ప‌నిలేదు.. కానీ.. స్కోపుంది.. జ‌గ‌న్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం పెద్దగా పని ఏమీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా తన వ్యక్తిగత విషయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ‌డిచిన‌ రెండు నెలల(జూన్ 4 – ఆగ‌స్టు 4) కాలంలో నాలుగు సార్లు బెంగళూరుకు వెళ్లి వచ్చారు. ఒకసారి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఇంతకు మించి ఆయన చేసింది ఏమీ లేదు. అయితే అసలు చేయడానికి పని లేదా? అంటే చాలానే …

Read More »

సూప‌ర్ సిక్స్‌పై క్లారిటీ.. కూట‌మి స‌ర్కారు రెడీ..!

ఎన్నికలకు ముందు టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ పిక్స్ పథకాలపై క్లారిటీ వచ్చేసిం ది. ఈ పథకాల్లో ముఖ్యమైన వాటిని అమలు చేయాలని తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. ఆర్థికంగా భారం పడని కొన్ని పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కలెక్టర్లకు ఆయన తేల్చి చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో చూచాయ‌గా చెప్పిన మాటలను బట్టి ఈ నెల నుంచే కనీసం మూడు పథకాలను …

Read More »

వీళ్లింతే.. ఓ రెండేళ్లు వెయిట్ చేయాల్సిందే…!

రాజ‌కీయాల్లో ఫైర్ రేపిన వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా వారి మాట కూడా వినిపించ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా తొడ‌గొట్టి స‌వాళ్లు రువ్విన కొంద‌రు నాయ‌కులు.. మీసం మెలేసి స‌వాళ్లు చేసిన మ‌రికొంద‌రు నేతలు కూడా.. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాద‌వ్‌, రోజా, కొడాలి నాని, జోగి ర‌మేష్‌, విడద‌ల ర‌జ‌నీ స‌హా ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని …

Read More »

నా ప్రాణాల‌కు ముప్పు.. జ‌గ‌న్ న్యాయ పోరాటం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ న్యాయ పోరాటంలో మ‌రో మెట్టు ఎక్కారు. ఇటీవ‌ల త‌న పార్టీకి 11 మంది ఎమ్మెల్యే లే ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇప్పించాల‌ని కోరుతూ ఆయ‌న హైకోర్టుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఒక విడ‌త విచార‌ణ కూడా జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క అంశంతో జ‌గ‌న్ హైకోర్టు మెట్లెక్కారు. త‌నకు క‌ల్పిస్తున్న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం …

Read More »

క‌లెక్ట‌ర్ల‌ను పాత రోజుల్లోకి తీసుకెళ్లిన చంద్ర‌బాబు..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల‌కు షాకిచ్చారు. ఆయ‌న మాట్లాడిన తీరు.. ఆయ‌న చెప్పిన విష‌యాలు విని 26 జిల్లాల‌కు చెందిన క‌లెక్ట‌ర్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. దీనికి కార‌ణం.. గ‌త ఐదేళ్ల‌లో వారు ఎన్న‌డూ విన‌ని.. ఎప్పుడూ ఊహించ‌ని విధంగా నిర్ణ‌యాలు.. సూచ‌న‌లు.. దిశానిర్దేశాలు ఉండ‌డ‌మే. ఉదాహ‌ర‌ణ‌కు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ అనే మాట 2014-19 త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎప్పుడూ రాష్ట్రంలో వినిపించ‌లేదు. మ‌ళ్లీ ఇప్పుడే చంద్ర‌బాబు నోటి …

Read More »

ఏపీ రాజ‌కీయాల నుంచి ఈ టాప్ లీడ‌ర్లు అవుట్‌..?

ఏపీ రాజ‌కీయాల నుంచి వ‌చ్చే ఒక‌టి రెండేళ్ల‌లో చాలా మంది సీనియ‌ర్ నేత‌లు.. టాప్ పొలిటిక‌ల్ లీడ‌ర్లు క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు… ఇదే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో బాగా హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీలో ఉన్న రాజ‌కీయ పార్టీల్లో అన్ని పార్టీల్లోనూ సీనియ‌ర్ల స‌మ‌స్య వెంటాడుతోంది. 2029 ఎన్నిక‌ల నాటికి సీనియ‌ర్ నాయ‌కుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా మంది యువ‌త ముందుకు …

Read More »

ఎవ‌రొచ్చినా.. ఢిల్లీ అడ్ర‌స్ చెబుతున్న‌ పురందేశ్వ‌రి!

బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు, రాజ‌మండ్రి ఎంపీ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి నిర్లిప్తంగా ఉన్నారా? ఏ ప‌ని అడిగినా.. నా చేతుల్లో ఏమీలేద‌ని సెల‌విస్తున్నారా? త‌న ప‌నేదే తాను చూసుకుని వెళ్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌తో బీజేపీ చేతులు క‌లిపి.. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారం పంచుకున్న విష‌యం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పురందేశ్వ‌రి ప‌లుకుబ‌డి పెరుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. పైగా.. కూట‌మి ప్ర‌భుత్వ‌మే కావ‌డం.. …

Read More »

ఫేక్‌గాళ్ల‌ను న‌మ్మొద్దు: చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు వైసీపీ అనుకూల మీడియా ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న, ఆందోళ‌న కూడా వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. దీనిలో బాప‌ట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్య‌క‌ర్త‌.. స్థానికంగా ఓ ఎస్సై కాల‌ర్ ప‌ట్టుకున్న‌ట్టుగా వైసీపీ అనుకూల మీడియా ప్ర‌చారం చేసింద‌ని పేర్కొన్నారు. కానీ, దీనిలో వాస్త‌వాన్ని ప్ర‌జ‌లు గ్ర‌హించాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎక్స్‌లో కోరారు. …

Read More »

రండి పెట్టుబ‌డులు పెట్టండి: సీఎం రేవంత్‌

“రండి పెట్టుబ‌డులు పెట్టండి. తెలంగాణ ఇప్పుడు పెట్టుబడుల‌కు రెడ్ కార్పెట్ ప‌రుస్తోంది” అని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అమెరికాలోని ప్ర‌వాస భార‌తీయుల‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఇప్పుడు అభివృద్ది ప‌థంలో ముందుకు సాగుతోంద‌ని తెలిపారు. పెట్టుబ‌డులు పెట్టేవారిని ఆహ్వానిస్తున్నామన్నారు. తాజాగా అమెరికాకు వెళ్లిన రేవంత్‌రెడ్డి న్యూజెర్సీలో తెలంగాణ‌కు చెందిన తెలుగు వారిని క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పెట్టుబ‌డుల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌డం గ‌మ‌నార్హం. “తెలంగాణ మీ జన్మభూమి, ఇక్కడ పెట్టిన …

Read More »