Political News

పీ-4 పాల‌సీనే స‌ర్కారు అజెండా: చంద్ర‌బాబు

పీ-4(పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్) పాల‌సీనే స‌ర్కారు అజెండా అని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బా బు చెప్పారు. తాజాగా ప్రారంభ‌మైన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు. ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారన్న ఆయ‌న‌ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని నిర్దేశించే విధంగా కలెక్టర్ లు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్ళాలన్నారు. జవాబుదారీతనంతో క‌లెక్ట‌ర్లు పని చేయాలని సూచించారు. ప్రజలకు సుపాలన, అభివృద్ధి అందించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని …

Read More »

వైసీపీ కేడ‌ర్ అయినా మిగులుతుందా?

ఏ పార్టీకైనా.. నాయ‌కులతో పాటు కేడ‌ర్ అత్యంత కీల‌కం. జెండాలు మోసేదీ.. జేజేలు కొట్టేదీ కూడా వారే. అందుకే.. అన్నిపార్టీలూ కేడ‌ర్‌ను దృష్టిలో పెట్టుకుని స‌భ్య‌త్వానికి శ్రీకారం చుడుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. టీడీపీ అయినా.. జ‌న‌సేన అయినా.. కేడ‌ర్ వైపు ప్ర‌త్యేకంగా దృష్టి పెడుతున్నాయి. నాయ‌కులు త‌యార‌వుతారు. కానీ, కేడ‌ర్ పోతే మాత్రం క‌ష్టం అనే భావ‌న పార్టీల్లో ఉంది. నాయ‌కుల‌ను అనుస‌రించే కేడ‌ర్ కొంత ఉంటే.. ఎన్ని ఇబ్బందులు …

Read More »

పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించాకే.. జ‌గ‌న్‌లో ఎంత మార్పు?!

వైసీపీ ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. ఎలాంటి ఆదేశం ఇవ్వాల‌న్నా.. పార్టీ అధినేత జ‌గ‌న్‌దే ఫైన‌ల్ నిర్ణయం. సాధార‌ణంగా అన్ని పార్టీల్లోనూ ఇదే త‌ర‌హా నిర్ణ‌యాలు ఉంటాయి. వ్య‌క్తిగ‌త ప్రాంతీయ పార్టీలు కావ‌డంతో ఆయా పార్టీల్లో అధినేత‌లే సుప్రీం. అదే జాతీయ స్థాయి సంస్థాగ‌త పార్టీలైతే మాత్రం.. ఒక నిర్ణ‌యం తీసుకునేందుకు పొలిట్ బ్యూరోనో.. లేక‌.. పార్టీ అధిష్టాన‌మో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటా యి. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ వంటి పార్టీల్లో మాత్రం …

Read More »

బాబు స‌ర్కారుకు సంస్కర‌ణ‌ల చిక్కు?

ఏపీలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నేతృత్వంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డింది. ఈ నెల 12కు ప్ర‌భుత్వం ప‌గ్గాలు చేప‌ట్టి కూడా రెండు మాసాలు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు అనిపిస్తున్నా.. క‌నిపిస్తున్నా.. ప‌క్కాగా అయితే.. ఇప్ప‌టికీ నిర్ణ‌యాలు తీసుకోలేదు. కేవ‌లం పింఛ‌న్ల పెంపుద‌లకు మాత్ర‌మే స‌ర్కారు ప‌రిమిత‌మైంది. అయితే.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో సంక్షేమాన్ని కొన‌సాగించాలంటే.. కొన్ని సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయాల్సి ఉంద‌ని స‌ర్కారు భావిస్తోంది. అయితే.. ఆ …

Read More »

టీడీపీలో ప‌ద‌వుల ప‌ద‌నిస‌లు..

టిడిపిలో నామినేటెడ్ పదవుల వ్యవహారం వివాదాలకు దారి తీస్తోంది. ఎన్నికలకు ముందు అనేక మంది నాయకులు టికెట్లను త్యాగం చేశారు. చంద్రబాబు చెప్పారని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కొనకళ్ళ నారాయణ, దేవినేని ఉమా వంటి వారు పోటీకి దూరంగా ఉన్నారు. ఇలా అనేక జిల్లాల్లో నాయకులు పోటీకి సిద్ధమైన తర్వాత చంద్రబాబు నుంచి పిలుపు రావడం పోటీ నుంచి విరమించుకోవాలని ఆయన చెప్పడంతో వారంతా వెనక్కి తగ్గారు. అయితే …

Read More »

ప్ర‌జాద‌ర్బార్‌.. చంద్ర‌బాబు షాక‌య్యే ప‌రిస్థితి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు షాక‌య్యే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పార్టీ కార్యాల‌యంలో రోజూ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌కు త‌న వంతుగా ఆయ‌న హాజ‌రవుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు పోటెత్తి త‌మ స‌మ‌స్య‌లు విన్న‌విస్తున్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్న సమస్యలు చూసి చంద్రబాబు నాయుడు షాక్ అవుతున్నారు. ఎక్కువగా భూములకు సంబంధించిన వివాదాలు భూకబ్జాలకు సంబంధించిన అంశాలు వైసిపి నాయకుల ఆగడాల‌కి సంబంధించిన కేసులు చూసి ఆయన ఏం చేయాలో …

Read More »

ఏపీలో ముఠాల పాల‌న‌: జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో ప్ర‌జా పాల‌న స్థానంలో ముఠాల పాల‌న జ‌రుగుతోంద‌ని వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రం రాజ‌కీయ హింస‌కు కేంద్రంగా మారిపోయింద‌ని విమ‌ర్శించారు. గ‌త రెండు నెల‌ల కాలంలో రాష్ట్రంలో హింసాయుత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్న ఆయ‌న‌.. రాజ‌కీయ ప్రేరేపిత దుర్మార్గాలు కొన‌సాగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. రోజూ ఏదో ఒక చోట హింస జ‌రుగుతూనే ఉంద‌ని పేర్కొన్నారు. అంతేకాదు.. రాష్ట్రం ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన …

Read More »

  బెంగ‌ళూరుకు జ‌గ‌న్ వెనుక‌.. లోట‌స్ పాండ్ వివాదం!

వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తరచుగా బెంగళూరుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇప్పటికి మూడుసార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లడం.. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం.. తిరిగి తాడేపల్లికి చేరుకోవడం తెలిసిందే. అయితే అధికారంలో ఉండగా ఆయన ఒకే ఒక్కసారి బెంగళూరుకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ఆయన బెంగుళూరు …

Read More »

బొత్స ఎఫెక్ట్ .. తూర్పు కాపుల ఆగ్ర‌హం రీజ‌నేంటి?

వైసిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి బలవుతున్నారా? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కుటుంబంలోని నలుగురికి వైసీపీ టికెట్ ఇచ్చింది. అయినా కూటమి తుఫాన్ నేపథ్యంలో అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో బొత్స సత్యనారాయణ కు జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారు.  సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏక‌గ్రీవంగా పార్టీలో ఎన్నికయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని తీసుకుంటే …

Read More »

పాద‌యాత్ర.. మ‌ళ్లీ సై అంటున్న ష‌ర్మిల‌!

Sharmila

ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల పాదయాత్రకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చి 2 నెలలు కూడా కాకుండానే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవ‌రూ ఊహించ‌రు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు కాకుండా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని, ముఖ్యంగా తన హవా చలాయించాలంటే కచ్చితంగా తన ముద్రపడాలంటే ప్రజల్లో …

Read More »

బాబు బ్రాండ్‌.. రెచ్చిపోతున్న వ్యాపారులు.. జాగ్ర‌త్త‌!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూట‌మి పార్టీల‌తో క‌లిసి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌హ‌జంగానే వ్యాపారాలు, వాణిజ్య సంబంధ‌మైన కార్య‌క్ర‌మాలు పుంజుకుంటాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. పాల‌న ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో ప‌డ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారుల మార్పులు.. గ‌త స‌ర్కారు చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్ద‌డం వ‌ర‌కే చంద్ర‌బాబు ప‌రిమితం అయ్యారు. ఈ నెల నుంచి చంద్ర‌బాబు త‌న‌దైన మార్కుతో పాల‌న ప్రారంభించ‌నున్నారు. అయితే.. చంద్ర‌బాబు వ‌చ్చీ రావ‌డంతోనే.. …

Read More »

అంగ‌ళ్ల దాడికి ఏడాది… బాబు ఏం చేస్తారో?

చిత్తూరు జిల్లా అంగళ్లు ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడికి ఏడాది కాలం పూర్తయింది. గత ఏడాది ఆగస్టు 4వ తారీఖున చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గంలోకి రాకుండా అప్పటి వైసిపి కార్యకర్తలు నాయకులు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్ల దాడి చేశారు. అయితే పోలీసులు ముందుగానే ఆయనను అంగళ్ళు ప్రాంతంలోకి రాకుండా అడ్డుకున్నారు. అయినా చంద్రబాబు మాత్రం తన సొంత …

Read More »