Political News

వ‌ర్మ వ‌ర్సెస్ రాజు.. చేతులు క‌లిపారు!

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు. దీనినే నిరూపించారు.. ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ర‌ఘురా మకృష్ణ‌రాజు. తాజాగా ఆయ‌న కేంద్ర మంత్రి, న‌ర‌సాపురం ఎంపీ శ్రీనివాస‌వ‌ర్మ‌తో భేటీ అయ్యారు. మ‌ర్యాద పూర్వ‌కంగానే ఇరువురు చ‌ర్చించుకున్నారు. అయితే.. వీరి భేటీకి ఎన‌లేని ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీనికి కార‌ణం.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన తీవ్ర ప‌రిణామాలు. వాస్త‌వానికి న‌ర‌సాపురం ప్రాంతానికే చెందిన వ‌ర్మ‌-రాజు ఇద్ద‌రూ మిత్రులు. ఆర్ఎస్ఎస్ నుంచి వ‌ర్మ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ర‌ఘురామ …

Read More »

బాబు గారూ మీ ‘బ్రాండ్‌’ నిల‌బెట్టుకోండి: ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో మారు మూల వారికి ఇంకా సాయం అంద‌డం లేద‌ని తెలిపారు. వారికి కూడా సాధ్య‌మైనంత వేగంగా సాయం అందించి.. మేలు చేయాల‌ని .. మీ బ్రాండ్ నిల‌బెట్టుకోవాల‌ని ఆమె సూచించారు. వ‌రద ప్ర‌భావిత ప్రాంతాల్లో మీరు నేరుగా ప‌ర్య‌టించారు. మేం సంతోషించాం. కానీ, బాధితుల‌కు అందుతున్న సాయంలో అనేక …

Read More »

విజ‌య‌వాడ అయిపోయింది.. ఇక‌, విశాఖ!

సీఎం చంద్ర‌బాబు ఇక‌, విశాఖకు వెళ్ల‌నున్నారు. మంగ‌ళ‌వారం రాత్రికి ఆయ‌న విశాఖ‌కు వెళ్ల‌నున్న‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో ప‌రిస్థితి స‌ర్దుమ‌ణిగింది. లోత‌ట్టు ప్రాంతాల్లో ఇంకా వ‌ర‌ద త‌గ్గ‌క పోయినా.. ప్ర‌ధానంగా బుడ‌మేరు తీవ్ర‌త మాత్రం త‌గ్గిపోయింది. దీంతో లోత‌ట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మోటార్ల ద్వారా ఇత‌ర ప్రాంతాల్లోకి తోడుతున్నారు. మ‌రోవైపు.. సింగున‌గ‌ర్‌, ప్ర‌కాశ్ న‌గ‌ర్‌, శాంతిన‌గ‌ర్, కండ్రిక స‌హా.. ఇత‌ర అన్ని ప్ర‌బావిత ప్రాంతాల్లోనూ సాయం …

Read More »

జ‌గ‌న్ వ‌ల్లే.. 6 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యులు:  చంద్ర‌బాబు

గ‌త వైసీపీ పాల‌న కార‌ణంగానే ప్ర‌స్తుతం బుడ‌మేరుకు వ‌ర‌ద వ‌చ్చింద‌ని.. దీంతో 6 ల‌క్ష‌ల మందికిపైగా నీట‌మునిగార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. వీరిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్నారు. తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న బుడ‌మేరు ప్రాంతాన్ని ప‌రిశీలించారు. ఇటీవ‌ల చేప‌ట్టిన ఆర్మీ ప‌నుల‌ను, గండి పూడ్చివేసిన ప్రాంతాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. బుడ‌మేరును నిర్వ‌హించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని తెలిపారు. దీనివ‌ల్లే.. 6 ల‌క్ష‌ల …

Read More »

రిజర్వేషన్లపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అమెరికాలోని జార్జ్ టన్ వర్సిటీ స్టూడెంట్స్ తో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లపై ఆయనకు ఒక కీలక ప్రశ్న ఎదురైంది. ‘‘భారతదేశంలో రిజర్వేషన్లు ఇంకెంత కాలం కొనసాగుతాయి?’’ అంటూ ఒక విద్యార్థి ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన రాహుల్ గాంధీ.. భారతదేశం ఇప్పుడున్న స్థితి కంటే …

Read More »

ఆయ‌నే రాజు.. ఆయ‌నే మంత్రి

యాట్టిట్యూడ్‌.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వినిపిస్తున్న మాట‌. మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ విష‌యంలో ఆ పార్టీ నేత‌లు ఏ ఇద్ద‌రు క‌లిసినా.. “ఆయన యాట్టిట్యూడ్ ఏంటో నాకస్స‌లు అర్ధం కావ‌ట్లేదు” అనే మాటే వినిపిస్తోంది. ఇదే మాట అధికార పార్టీ నాయ‌కులు జ‌గ‌న్ గురించి చ‌ర్చించిన ప్ర‌తిసారీ చెబుతున్నారు. జ‌గ‌న్ యాట్టిట్యూడే అంత‌! అనే మాట వీరి మ‌ధ్య కూడా వినిపిస్తోంది. ఇంత‌కీ అస‌లు ఏంటీ జ‌గ‌న్ …

Read More »

వైసీపీలో ఆ ఇద్ద‌రే క‌నిపిస్తున్నారు… రీజ‌నేంటి..!

విప‌క్షం వైసీపీపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు.. కీల‌క వ‌ర‌ద‌ల స‌మ‌యంలో త‌మ‌ను తాము డిఫెన్స్ చేసుకునేం దుకు.. వైసీపీ త‌ర‌ఫున కేవ‌లం ఇద్ద‌రంటే ఇద్ద‌రు నాయ‌కులు మాత్ర‌మే మాట్లాడుతున్నారు. వారిద్ద‌రూ మాజీ మంత్రులే. ఒక‌రు పేర్ని నాని, మ‌రొకరు అంబ‌టి రాంబాబు. వీరిద్ద‌రు మిన‌హా మిగిలిన వారు ఎవ‌రూ కూడా మీడియా ముందుకు రావ‌డం లేదు. డిఫెన్స్ కూడా చేసుకోవ‌డం లేదు. ఎవ‌రికి వారు మౌనంగానే ఉండిపోతున్నారు. మ‌రి దీని వెనుక …

Read More »

పెండ్యాల శ్రీనివాస్ ‘చెర’ త‌ప్పింది

పెండ్యాల శ్రీనివాస్‌. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న సీనియ‌ర్ తెలుగు అధికారి. ఈయన 2014-19 మ‌ధ్య కాలంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు. క‌ట్ చేస్తే.. 2019లో వైసీపీ వ‌చ్చిన త‌ర్వాత ఈయ‌నపై ప‌లు కేసులు పెట్టారు. ముఖ్యంగా చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌డానికి కార‌ణ‌మ‌ని వైసీపీ పేర్కొన్న ‘స్కిల్’ డెవ‌ప‌ల్‌మెంట్ వ్య‌వ‌హారంలోనే పెండ్యాల‌పై వైసీపీ స‌ర్కారు కేసులు పెట్టింది. ఈ క్ర‌మంలోనే సీఐడీ పెండ్యాల‌కు నోటీసులు ఇచ్చేందుకు రెడీ …

Read More »

మెకానిక్ లనే ఇంటికి తెప్పిస్తున్న ఏపీ సర్కారు

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌లుచుకుంటే ఏదైనా సాధ్య‌మే. అత్యంత విప‌త్తులో ఉన్న విజ‌య‌వాడ శివారు ప్రాంతాన్ని ఆదుకుంటామ‌ని ఆయ‌న చెప్పిన మాట తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌ల‌వుతోంది. ఎన్న‌డూ ఊహించని రీతిలో ప్ర‌స్తుతం విజ‌య‌వాడ శివారు ప్రాంతానికి వ‌ర‌ద వ‌చ్చింది. మ‌నిషి లోతు నీళ్లు కాల‌నీల‌కు కాల‌నీల‌ను ముంచెత్తాయి. దీంతో ప్ర‌జ‌లు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌య‌ట‌పడ్డారు. గ‌త వారం రోజులుగా ఇబ్బంది పెట్టిన వ‌ర‌ద ఇప్పుడు త‌గ్గుముఖం ప‌డుతోంది. …

Read More »

‘జైలు’ ప‌రామ‌ర్శ‌ల‌కే జ‌గ‌న్ స‌రి!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు.. వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు పెద్ద‌గా స‌మ‌యం లేకుండా పోయింది. కానీ, ప్ర‌స్తుతం జైల్లో ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించేందుకు మాత్రం ఆయ‌న అప్పాయింట్‌మెంట్లు రెడీ చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. ఎనిమిది రోజుల త‌ర్వాత కూడా వ‌ర‌ద ఇంకా వెంటాడుతోంది. ఇక్క‌డి వారిని ప్ర‌భుత్వం ఎలానూ ఆదుకుంటోంది. అయితే…. ప్ర‌తిప‌క్ష నేత‌గా, మాజీ సీఎంగా జ‌గ‌న్‌కు కూడా …

Read More »

వైసీపీ త‌ప్పులు స‌రిచేస్తున్నాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుతున్నామ‌ని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. జ‌గన‌న్న కాల‌నీల పేరుతో ఊరికి దూరంగా ఇచ్చిన ఇళ్లు ఇప్పుడు నీట మునిగాయ‌ని.. వీటి వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అప్ప‌టి త‌ప్పులు స‌రిదిద్దేందుకు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు. తాజాగా ఆయ‌న సోమ‌వారం కాకినాడ జిల్లాలోని గొల్ల‌ప్రోలులో ప‌ర్య‌టించారు. ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ పొంగ‌డంతో గొల్ల‌ప్రోలు ప‌రిధిలోని సుద్ద‌గ‌డ్డ వాగుకు వ‌ర‌ద పెరిగి.. …

Read More »

అమెరికాలో తెలుగు గొప్పతనం చెప్పిన రాహుల్

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న త్రిభాషా సూత్రాన్ని ఆది నుంచి వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తాజాగా ఈ విష‌యాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ… బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలుగు భాష గొప్ప‌ద‌నం అంటే.. ఆ భాష‌తోపాటు భాష చ‌రిత్ర‌ను.. సంస్కృతిని కూడా గౌర‌వించా ల్సి ఉంద‌న్నారు. కానీ, ఈ విష‌యం తెలియ‌ని కొంద‌రు(బీజేపీనాయ‌కులు) హిందేనే ప్ర‌ధాన‌మ‌ని భావిస్తార‌ని విమ‌ర్శించారు. తాజాగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న రాహుల్ గాంధీ డ‌ల్లాస్‌లోని …

Read More »