Political News

జ‌నం… జ‌గ‌న్‌ను మ‌రిచిపోతున్నారు: నారా లోకేష్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను జ‌నం మ‌రిచిపోతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మంది ప్ర‌జ‌లు `జ‌గ‌న్ అంటే ఎవ‌రు?` అని ప్ర‌శ్నిస్తున్నార‌ని.. మ‌రో 20 శాతం మంది కూడా త్వ‌ర‌లోనే మ‌రిచిపోయే రోజు రానుంద‌ని చెప్పుకొచ్చారు. తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన నారా లోకేష్‌.. ప్ర‌ధాన మంత్రి రాక నేపథ్యంలో ఏర్పాట్ల‌ను …

Read More »

హైడ్రా ఎఫెక్ట్‌: ఇలా చూశారు… అలా కూల్చారు

తెలంగాణ‌లో హైడ్రా దూకుడు కొన‌సాగుతోంది. కొన్నాళ్ల పాటు మంద‌గించినా.. ఇప్పుడు మ‌ళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌.. మాదాపూర్‌లోని అయ్య‌ప్ప సొసైటీలో శ‌నివారం ప‌ర్య‌టించారు. ఇక్క‌డ అక్ర‌మంగా క‌డుతున్న ఐదు అంత‌స్థుల భ‌వ‌నంపై ఆయ‌న దృష్టి పెట్టారు. ఇది అక్ర‌మ నిర్మాణం అంటూ.. కొన్ని ఫిర్యాదులు కూడా వ‌చ్చాయి. అయితే.. అయ్య‌ప్ప సొసైటీ కీల‌క‌నేత‌కు చెందింది కావ‌డం తో చాలా వ‌ర‌కు తాత్సారం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ.. ఒత్తిళ్లు పెరుగుతున్న …

Read More »

విద్యా వ్యవస్థలో రాజకీయాలొద్దు: లోకేశ్!

వైసీపీ హయాంలో జగన్ విద్యార్థులకు గోరుముద్ద నుంచి అమ్మఒడి వరకు అన్నీ ఇచ్చారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకాన్ని జగన్ ఆపేసారని ఎంతమందికి తెలుసు? 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. అయితే, జగన్ అధికారంలోకి రాగానే అమ్మఒడి ఇస్తున్నాం కదా..ఇక, మధ్యాహ్న భోజనం ఎందుకు అని ఆ పథకాన్ని …

Read More »

జేసీ కామెంట్లపై తగ్గేదేలే అంటోన్న మాధవీ లత

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన బస్సులను బీజేపీ నేతలు తగులబెట్టారని, వారి కంటే జగన్ చాలా నయమని జేసీ చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపాయి. ఇక, టాలీవుడ్ నటి, బీజేపీ నేత మాధవీ లతను జేసీ అసభ్య పదజాలంతో దూషించడాన్ని మంత్రి సత్యకుమార్ తో పాటు బీజేపీ నేతలు …

Read More »

6న ఏసీబీ..7న ఈడీ విచారణకు కేటీఆర్

ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా..ఆయనను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే, విచారణ జరపవచ్చని ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌ ఏసీబీ అధికారులు నోటీసులు …

Read More »

ఈ నెల 8న విశాఖకు మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది నవంబరు 29న విశాఖలో పర్యటించాల్సి ఉండగా..తుపాను హెచ్చరికల నేపథ్యంలో అది రద్దయ్యింది. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లక్ష మందితో భారీ సభ నిర్వహించాలని నిర్ణయించి భారీ ఏర్పాట్లు కూడా చేశారు. విశాఖకు తుపాను ముప్పు ఉండడంతో ఆ పర్యటన రద్దయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ పర్యటన ఈ ఏడాది జనవరి 8న జరగనుంది. ప్రధాని మోడీ …

Read More »

జేసీ వ‌ర్సెస్ బీజేపీ.. అనంత‌లో రాజ‌కీయ ర‌చ్చ‌!

అనంత‌పురంలో రాజ‌కీయ ర‌చ్చ రేగింది. కూట‌మి పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల మంట‌లు రేగాయి. ము ఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్, టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి.. బీజేపీ నేత‌ల‌కు మ‌ధ్య భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. కొన్నాల్లుగా క‌డ‌ప‌లోని ఓ విద్యుత్ ప్లాంట్ నుంచి విడుద‌ల‌య్యే బూడిద విష‌యంలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి, బీజేపీ నేత, జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డికి మ‌ధ్య వివాదాలు త‌లెత్తిన విష‌యం …

Read More »

దేశంలో ఏ పార్టీ చేయ‌గ‌ల‌దు.. టీడీపీ త‌ప్ప‌!!

దేశంలో వంద‌ల సంఖ్య‌లో పార్టీలు ఉన్నాయి. జాతీయ‌, ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ, ఏ పార్టీ చేయ‌ని ప‌ని.. జాతీయ పార్టీలు సైతం.. ఔరా అని నోరప్ప‌గించి చూసే ప‌నిని ఇప్పుడు టీడీపీ చేస్తోం ది. కాదు..కాదు.. చేసింది. పార్టీకి కార్య‌క‌ర్త‌లే ప‌ట్టుకొమ్మ‌లు అని మ‌న‌సా వాచా న‌మ్మే టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆ కార్య‌క‌ర్త‌ల జీవితాల‌కు భ‌రోసా ఇస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీలో చేరిన ప్ర‌తి …

Read More »

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు… త‌ప్ప‌కుండా పాటించాల‌ని కూడా ఆయ‌న విన్న‌వించారు. తాజాగా విజ‌య‌వాడ‌లో పుస్త‌క మ‌హో త్స‌వం(బుక్ ఎగ్జిబిష‌న్‌) ప్రారంభమైంది. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతూ.. అభిమానులకు తాను ప్రాణమైతే, తనకు పుస్తకాలు ప్రాణమన్నారు. లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకునే శక్తి తనకు పుస్తకాల వల్లనే వచ్చిందని తెలిపారు. …

Read More »

బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు షాక్

వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండ చూసుకొని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్యరమైన పోస్టులు పెట్టారని కేసులు నమోదైన సంగతి తెలిసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా జుగుప్సాకరమైన పోస్టులు పెట్టి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారి వ్యక్తిత్వ హననానికి అనిల్ పాల్పడిన వైనం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే అనిల్ పై పలు కేసులు నమోదు కాగా..ఆయనను పోలీసులు అరెస్టు …

Read More »

న్యూఇయర్ బ్లాస్ట్.. మద్యం అమ్మకాల్లో న్యూ రికార్డు

Delhi Liquor Scam : CBi Charge Sheet Revelas Shocking Details

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులను నమోదు చేశాయి. డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు పెద్ద ఎత్తున మద్యం వినియోగం చేయడంతో ఎక్సైజ్ శాఖ ఆదాయం భారీగా పెరిగింది. ప్రత్యేకంగా డిసెంబర్ 30, 31 తేదీల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే మద్యం అమ్మకాల విలువ వెయ్యి కోట్లను దాటింది. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 520 …

Read More »

షెల్ట‌ర్ కోస‌మే వైసీపీ నేత‌లు: చంద్ర‌బాబు

గ‌త ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. కేవ‌లం 11 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీ నుంచి ప‌లువురు నాయ‌కులు కాదు.. ఎక్కువ సంఖ్య‌లోనే నాయ‌కులు ప‌క్క‌దారి ప‌డుతున్నారు. వారి వారి రాజ‌కీయాల‌కు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుని.. కూట‌మి పార్టీల్లోకి చేరుతున్నారు. అయితే.. ఈ చేరిక‌ల వ్య‌వ‌హారం.. కూట‌మి పార్టీలుగా ఉన్న టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు పెంచుతోంది. …

Read More »