Political News

ప‌ట్టు బిగించి.. సాధించిన స‌త్య‌కుమార్‌

ఏపీలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీనిలో అనేక ఈక్వేష‌న్లు.. అనేక స‌మీక‌ర‌ణ‌లు కొన‌సాగాయి. ఇరుగు, పొరుగు రాష్ట్రాల‌కు చెందిన వారికి కూడా అవ‌కాశం చిక్కింది. అయితే.. తిరుమ‌ల‌లో స‌నాత‌న ధ‌ర్మానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని, స్వామివారి సేవ‌లు స‌రిగా సాగ‌డం లేద‌ని, అన్య‌మ‌త‌స్తులు ఇక్కడ తిష్ట‌వేశార‌ని పేర్కొంటూ.. గ‌త ఐదేళ్లుగా తిరుమ‌ల‌లోను, బ‌య‌ట కూడా.. ఉద్య‌మాలు చేసిన బీజేపీ నాయ‌కుడు భానుప్ర‌కాష్‌ రెడ్డి. ఒక్క …

Read More »

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు జ‌న‌సేన‌లో ‘స్పెష‌ల్ వింగ్‌’

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ కోసం.. జ‌న‌సేన పార్టీలో ప్ర‌త్యేక విభాగాన్ని(స్పెష‌ల్ వింగ్‌) ఏర్పాటు చేస్తున్న‌ట్టు జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ‘నరసింహ వారాహి గణం’ పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. స‌నాత‌న ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షించాల‌ని అనుకునేవారు ఈ విభాగంలో ఉంటార‌ని తెలిపారు. ఈ బృందంలో ఉన్న‌వారు ఆల‌యాల ర‌క్ష‌ణ‌తో పాటు భ‌క్తుల మ‌నోభావాల ప‌రిర‌క్ష‌కులుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేర్కొన్నారు. హిందువుల మ‌నోభావాలు గ‌త వైసీపీ …

Read More »

విజయమ్మ కారుకు ప్రమాదం…ఆలస్యంగా వెలుగులోకి

ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళల మధ్య ఆస్తి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షర్మిలకు భద్రత పెంచాలని కోరుతూ ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావుకు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. షర్మిలకు ప్రాణహాని ఉందంటే భద్రత కల్పిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే గతంలో వైఎస్ విజయమ్మకు సంబంధించిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి …

Read More »

జగన్ కు వార్నింగ్.. షర్మిలకు రక్షణ కల్పిస్తానన్న పవన్

దీపావళి సందర్భంగా దీపం-2 పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో చంద్రబాబు ఆ పథకం మొదలుబెట్టగా, ఏలూరు జిల్లాలో ఈ పథకం ప్రారంభోత్సవం తర్వాత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ నోళ్లు లెగుస్తున్నాయని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామని …

Read More »

తప్పు చేసిన వారిని వదిలిపెట్టను… చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఇచ్చిన మాట ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రీకాకుళం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీపై, జగన్ పై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 93 శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచామని, పార్టీ …

Read More »

న‌న్ను లైంగికంగా మోసం చేశారు: మాజీ మంత్రి నాగార్జున‌పై కేసు

వైసీపీ నేత‌లకు సంబంధించి రోజుకో కేసు వెలుగు చూస్తోంది. ఇప్ప‌టికే మాజీ ఎంపీ స‌హా.. ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కేసుల్లో చిక్కుకుని జైలు-బెయిల్ అంటూ.. తిరుగుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు మ‌రో కేసు వెలుగుచూసింది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా వేమూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే క‌మ్ మంత్రి మేరుగ నాగార్జున‌పై విజ‌య‌వాడ‌కు చెందిన మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌ను అన్ని విధాలా మంత్రి మోసం చేశార‌ని …

Read More »

చంద్ర‌బాబు పెట్టిన టీ రుచి చూస్తారా త‌మ్ముళ్లు

నిత్యం విరామం లేని ప‌నుల‌తో.. క‌లుసుకునే అతిథుల‌తో బిజీబిజీగా ఉండే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా టీ కాచారు. స్వ‌యంగా ఆయ‌నే పొయ్యి వెలిగించి.. దానిపై గిన్నె పెట్టి, పాల ప్యాకెట్ క‌ట్ చేసి, గిన్నెలో పోసి.. టీ పొడి, పంచ‌దార‌, యాలుక‌ల పొడి వేసి మ‌రిగించారు. అంతేకాదు.. మ‌రిగిన త‌ర్వాత‌.. త‌నే స్వ‌యంగా దానిని వ‌డ‌గ‌ట్టి.. గ్లాసుల్లో పోసి.. అంద‌రికీ అందించారు. ఈ చిత్ర‌మైన వ్య‌వ‌హారం.. శ్రీకాకుళం జిల్లాలోని …

Read More »

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడిగా అర‌వింద్ గౌడ్‌!

తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని భావిస్తున్న ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు ఆదిశ‌గా వ‌డివ‌డిగానే అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతిలోగా.. పార్టీ ని అన్ని ర‌కాలుగా ముందుకు న‌డిపించే కీల‌క నాయ‌కుల భ‌ర్తీపై ఆయ‌న దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా.. ప్ర‌ధాన‌మైన తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌విని ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది. ఏపీలోను, తెలంగాణ‌లోనూ.. రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష‌ ప‌ద‌విని బీసీల‌కు …

Read More »

1 నుంచే దూకుడు.. బాబు మామూలు సీఎంకాదుగా.. !

ఏపీలో కూట‌మి స‌ర్కారు కొలువుదీరి నాలుగు మాసాలు అయింది. అయితే… వ‌చ్చిన తొలినాళ్ల‌లో చేయాలనుకున్న ప‌నుల‌ను కొంత లేటుగా ప్రారంభించేవారు. అనేక వాయిదాలు వేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క పింఛ‌ను పంపిణీని మాత్ర‌మే స‌మ‌యానికి చేప‌ట్టారు. జూలై 1న పంచేశారు. కానీ, ఉచిత ఇసుక విష‌యంలో కొంత ఆల‌స్యంగానే ప్రారంభించారు. నూత‌న మ‌ద్యం విధానాన్ని కూడా ఆలస్యంగానే చేప‌ట్టారు. కానీ, ఉచిత గ్యాస్ ప‌థ‌కంపై మాత్రం తీసుకున్న నిర్ణ‌యం.. …

Read More »

రెడ్ బుక్ చాప్టర్-3 ఓపెన్ కాబోతోంది: లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్-2024’ సదస్సులో పాల్గొన్న నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి కీలక విషయాలు చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు సంస్థలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అట్లాంటాలో లోకేష్ ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంట …

Read More »

తెలంగాణలో మద్యం ధరలు పైపైకి… పద్ధతి మార్చిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు పై రూ.20, లిక్కర్ క్వార్టర్‌ పై రూ.20 నుంచి రూ.70 వరకు ధర పెంపు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. మద్యం ధరలు పెరగడం వల్ల ప్రతి నెల రూ.1000 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో …

Read More »

పిఠాపురంలో ‘వ‌ర్మ‌’కు చిక్కులు!

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం టికెట్ త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కులు ఎన్‌వీఎస్ ఎస్ వ‌ర్మకు చంద్ర‌బాబు నుంచి ఇంకా ఎలాంటి అనుగ్ర‌హం ల‌భించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న‌కు కీల‌క‌మైన ప‌దవి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌భుత్వం వ‌చ్చింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, వ‌ర్మ‌కు మాత్రం ఎలాంటి ప‌ద‌వీ ద‌క్క‌లేదు. ఇది.. పైకి …

Read More »