పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల హీట్ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. జనాలను ఆకర్షించేందుకు, ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు అన్నీ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడిపోతున్నాయి. జనాల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అన్నీ హద్దులను కూడా దాటిపోతున్న విషయం అందరు చూస్తున్నదే. అయితే ఈ నేపధ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈనెల 29వ తేదీన హైదరాబాద్ కు వస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. మోడితో బీజేపీ జాతీయ …
Read More »సోషల్ మీడియాలో వైసీపీ ప్రారంభోత్సవ రచ్చ
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వివాదాల్లో తలదూర్చిందో తెలిసిందే. తరచుగా ఏదో ఒక వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లో నిలవడం లేదా తమ పార్టీ నేతల చర్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడం వైకాపాకు అలవాటైపోయింది. పార్టీ నేతలు అత్యుత్సాహంతోనో, ప్రచార యావతోనో చేస్తున్న కొన్ని పనులు వైకాపాను ఇరుకున పెడుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా చిన్నా చితకా పనులకు ప్రారంభోత్సవాలు చేసి నవ్వుల పాలవడం …
Read More »ప్లస్లన్నీ వైసీపీ ఖాతాలోకి.. మైనస్లన్నీ బీజేపీ ఖాతాలోకి..
రాజకీయాల్లో వ్యూహాలకు కొదవ ఉండదు. ఎక్కడ ఎలాంటి వ్యూహం వేస్తే.. తమకు ఇబ్బంది ఉండదో గుర్తించి మరీ.. నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి నేటి రాజకీయాల్లో మెండుగా ఉంది. ఇప్పుడు ఇలాంటి వ్యూహాలనే అధికార పార్టీ వైసీపీ కూడా అనుసరిస్తోంది. ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటే.. వాటన్నింటినీ.. తన ఖాతాలో వేసుకోవడం.. లేదంటే మాత్రం.. ఆయా నిర్ణయాలు, పథకాలనుకూడా కేంద్రంలోని బీజేపీ ఖాతాలోకి నెట్టేస్తున్న విషయం ఇటీవల కాలంలో …
Read More »జమిలి ఎన్నికలు.. మోడీ వ్యూహం.. చాలానే ఉందా?
దేశంలో జమిలి ఎన్నికలు అనే వాదన.. ప్రధానిగా నరేంద్ర మోడీ.. హయాంలో రెండో సారి వినిపిస్తున్న మాట. గతంలో 2015లో కూడా ఇలానే భారీ ఎత్తున జమిలి ఎన్నికలపై ఊదరగొట్టారు. ఇంకేముంది.. జమిలి వస్తుందని.. దేశం అంతటా ఒకే సారి ఎన్నికలు జరగడం.. ఒకేసారి రాష్ట్రాల్లోను, కేంద్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడడం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన లాభాలు, నష్టాల పేరుతో మీడియా పెద్ద ఎత్తున కథనాలను …
Read More »గ్రేటర్ కోసం.. మోడీ రావాలా? బీజేపీలోనే చర్చ!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహంపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవంగా చూసుకుంటే.. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. నిజానికి పార్టీల తరఫున ఆయా అభ్యర్థులు లేదా సెకండ్ గ్రేడ్ నాయకులు ప్రచారం చేస్తే.. సరిపోతుంది. కానీ, ఇప్పుడు అన్నిపార్టీల నుంచి అతిరథ మహారథులు రంగంలోకి దిగిపోయారు. భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇంత సీన్ ఈ ఎన్నికలకు ఉందా? లేక నాయకులు క్రియేట్ చేశారా? దీనికి …
Read More »టీఆర్ఎస్ ను బీజేపీ ట్రాప్ లోకి లాగేసిందా ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. మామూలుగా ఎన్నికలు ఏదైనా ప్రతిపక్షాలకు టీఆర్ఎస్సే అజెండా సెట్ చేస్తుంది. దాని ప్రకారమే మిగిలిన పార్టీలు ఫాలో అయిపోతుంటాయి. కానీ ఇపుడు జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం అజెండాను కమలంపార్టీ సెట్ చేస్తే టీఆర్ఎస్ ఫాలో అయిపోతోంది. ఒకసారి అజెండా సెట్ చేసే అవకాశం బీజేపీకి రాగానే గ్రేటర్ ప్రచారం మొత్తం మతం కోణంలోనే …
Read More »టీ కాంగ్రెస్ ఎంపీ కుమార్తె.. జగన్ పార్టీ సీనియర్ నేత కొడుకు పెళ్లి
కాస్త భిన్నమైన కాంబినేషన్. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఈ విషయం ఎప్పటి నుంచో ఉన్నా.. గడిచిన పదేళ్లలో వచ్చిన మార్పులతో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెళ్లిళ్లు మాజోరుగా సాగేవి. తెలంగాణ ఉద్యమం పీక్స్ కు చేరిన వేళ.. రెండు రాష్ట్రాల మధ్య పెళ్లిళ్ల విషయంలోనూ కాస్త గ్యాప్ వచ్చింది. ప్రముఖులు అయితే.. సంబంధాలు కలుపుకునే విషయంలో …
Read More »కన్నా ఇంకా టార్గెట్ అవుతున్నారే..రీజనేంటి?
సాధారణంగా.. రాజకీయాల్లో ఉన్న నాయకులు లక్ష్యంగా ప్రత్యర్థులు పావులు కదుపుతూ ఉంటారు. అయితే.. ఇది ఎంతవరకు అంటే.. సదరు నాయకులు పదవుల్లో ఉన్నంత వరకు . ఆ పదవులే పోతే.. ఎవరూ పట్టించుకోరు. సొంత పార్టీ నేతలు కూడా పక్కన పెడతారు. ఇది సహజంగా అందరి విషయంలోనూ.. అన్ని పార్టీల విషయంలోనూ జరిగేదే. అయితే.. దీనికి భిన్నంగా ఉంది బీజేపీ రాష్ట్ర మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి. అనూహ్య …
Read More »గ్రేటర్ ఎన్నికల్లో ఎంతమంది నేరచరితులున్నారో తెలుసా ?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో 49 మంది నేరచరితులు పోటీ చేస్తున్నారు. 150 డివిజన్లలో గెలుపోటములు తేల్చుకునేందుకు స్టేట్ ఎన్నికల కమీషన్ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 150 డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో 49 మంది నేరచరితులున్నారని బయటపడింది. వీరందరు 41 డివిజన్లలో ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో నేరచరితుల సంఖ్య 72 మంది ఉంటే తాజా …
Read More »టీడీపీ లేని చోట కూడా పుంజుకోలేక పోతున్న వైసీపీ ఎక్కడంటే!
ప్రత్యర్థి బలంగా ఉన్న చోట.. ఏ నాయకుడైనా పుంజుకోవడం సమయం తీసుకుంటుంది. అసలు ప్రత్యర్థే లేని చోట.. అందునా.. ప్రత్యర్థి పార్టీ బలంగా దూసుకుపోయే పరిస్థితి లేని చోట.. అధికార పక్షం ఎలాంటి దూకుడు ప్రదర్శించాలి? ఎలా వ్యవహరించాలి? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? అయినా కూడా అధికార పక్షంలో దూకుడు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎర్రగొండపాలెం. ఇక్కడ ప్రస్తుతం …
Read More »చంద్రబాబుకు తిరుపతి టెన్షన్ తీరిపోయింది
తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం నేపథ్యంలో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీలో మళ్లీ ఉత్సాహం తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించింది ఆ పార్టీ. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మినే …
Read More »పవన్-బీజేపీల పొత్తుకు బీటలు?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఎవరికి అవకాశం.. ఎవరికి అవస రం వారు చూసుకునే పార్టీలు, నాయకులు ఉన్న కాలమిది. దీంతో ఎవరికి వారు తమ తమ పరిస్థితులకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. దీంతో రాజకీయాల్లో పొత్తులు. కలిసి ముందుకు సాగడాలు.. వంటివి గతంలో మాదిరిగా దశాబ్దాల పాటు కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే.. గత ఏడాది ఎన్నికల తర్వాత.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates