Political News

వైరల్ యాక్ట్- అమరావతిలో మట్టికి బాబు సాష్టాంగ నమస్కారం

టీడీపీ అధినేత.. ఏపీ విపక్ష నేత చంద్రబాబు తనకు లభించిన అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు. ఏపీకి ఒక రాజధాని మాత్రమే ఉండాలంటూ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో.. అక్కడ ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యేందుకు బాబు వెళ్లారు. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి..అమరావతి భూమిపూజ జరిగిన చోట చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. …

Read More »

మోడి సర్కార్ రివర్సులో నడుస్తోందా ?

అవును మీరు చదివింది నిజమే. నూతన వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఎంత ఉద్యమం జరుగుతోందో అందరు చూస్తున్నదే. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘూ దగ్గర గడచిన 22 రోజులుగా రైతులు పట్టినపట్టు విడవకుండా కేంద్రప్రభుత్వానికి చెమటలు పట్టించేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో పంజాబ్ లో రైతు సంఘాల ఆధ్వర్యంలో మొదలైన ఆందోళన చివరకు ఉద్యమస్ధాయికి చేరుకున్నది. మొదట్లో పంజాబ్ లోని రైతులు మాత్రమే స్పందించినా …

Read More »

ట్రస్టు భవన్ కు చేరిన విజయనగరం పంచాయితి

మొత్తానికి చిలికి చిలికి గానవానలాగ తయారైన విజయనగరం టీడీపీ పంచాయితి తాజాగా మంగళగరిలోని తెలుగుదేశంపార్టీ సెంట్రల్ ఆఫీసు ఎన్టీయార్ ట్రస్ట్ భవన్ కు చేరుకుంది. జిల్లాలో మొదటినుండి అంటే దశాబ్దాల తరబడి అశోక్ గజపతిరాజుదే ఆధిపత్యం. జిల్లా అధ్యక్షుడిగా ఎవరున్నా, ఎంపి, ఎంఎల్ఏలు ఎంతమందున్నా అశోక్ చెప్పింది ఫైనల్. ఒకపుడు ఎన్టీయార్ అయినా తర్వాత చంద్రబాబునాయుడు అయినా విజయనగరం జిల్లా వ్యవహరాల్లో జోక్యం చేసుకునే వారుకాదు. ఈ కారణంగా జిల్లాలో …

Read More »

ఇంత అర్జంటుగా కార్యనిర్వాహక కమిటి ఎందుకేసినట్లు ?

తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో జనసేన తరపున పవన్ కల్యాణ్ కార్యనిర్వాహక కమిటిని నియమించారు. జనసేన అధినేత తరపున రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ఓ మీడియా రిలీజ్ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఇంత అర్జంటుగా కార్యనిర్వాహక కమిటిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. పదిమందితో కూడిన ఈ కమిటి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో వెంటనే తన పర్యటనను ప్రారంభించేస్తుందట. ఈ కమిటి ఏమి …

Read More »

టీడీపీ సీటుపై వైసీపీ గురిపెట్టిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఇక్కడ సీట్లంటే మొన్నటి అసెంబ్లీలో తెలుగుదేశంపార్టీ గెలుచుకున్న ఎంఎల్ఏ సీట్లు కాదులేండి. అప్పుడెప్పుడో టీడీపీ హయాంలో జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఇఫుడు వైసీపీ గురిపెట్టిందట. 2017లో జరిగిన కాకినడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 50 డివిజిన్లకు గాను 48 డివిజన్లలోనే ఎన్నికలు జరిగాయి. కోర్టు వివాదాల కారణంగా రెండు డివిజన్లలో ఎన్నికలు జరగలేదు. జరిగిన …

Read More »

రైతు గెలిచాడు.. రాజ‌ధాని నిల‌బ‌డ‌డం ఖాయం!!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని నిల‌బెట్టుకోవ‌డం కోసం.. ఆంధ్రుల కోసం.. మ‌హ‌త్త‌ర‌మైన న‌గ‌రాన్ని నిర్మించ‌డం కోసం.. త‌ల‌కు క‌ట్టిన పాగాను న‌డుముకు బిగించి.. మ‌డిలో నిల‌పాల్సిన పాదాన్ని.. న‌డిరోడ్డుపైకెక్కించి.. రైత‌న్న సాగిస్తున్న రాజ‌ధాని ఉద్య‌మానికి ఏడాది పూర్తయింది. రాజ‌ధాని క‌డుతున్నాం.. భూములు ఇవ్వండి.. అంటే.. త‌ట‌ప‌టాయించిన అన్న‌దాత‌.. ఆనాడు.. ప్ర‌భుత్వాధినేత‌గా చంద్ర‌బాబు ఇచ్చిన హామీని న‌మ్మాడు. రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం.. రాష్ట్రం కోసం.. తాను సింధువు కావ‌డాన్ని గ‌ర్వించాడు. ఈ క్ర‌మంలోనే …

Read More »

బర్త్ డే స్పెషల్: జగన్ కు తోడుగా నీడగా.. షర్మిల..

ప్రతి మొగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు,, 22 ఎంపీ సీట్లు, 51శాతం ఓట్ల శాతం పొంది.. 2019 ఏపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన సీఎం జగన్ వెనుక ఎవరున్నారు? ఆయనను నడిపించింది ఎవరు? ఆయన వెనుకున్నది ఎవరు అన్నది తరిచిచూస్తే ఆయన కుటుంబమే కనిపిస్తుంది. సీఎం జగన్ వెనుక స్త్రీ శక్తి స్వరూపాలున్నాయి. వాళ్లు …

Read More »

విజ‌య‌సాయిరెడ్డి ఆ ట్వీట్ ఎందుకు డెలీట్ చేశాడు?

విదేశాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ జోరుగానే సాగుతోంది కానీ.. ఇండియాలో ఆ ప్ర‌క్రియ ఎప్పుడు మొద‌ల‌వుతుందో స్ప‌ష్ట‌త లేదు. ఐతే వ్యాక్సినేష‌న్ కోసం స‌న్నాహాలు చేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అయితే మార్గ‌ద‌ర్శ‌కాలు అందుతున్నాయి. రాష్ట్రాలు కూడా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఐతే కొత్త ఏడాదిలోనే వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా ఉంటుంద‌ని భావిస్తున్నారు. కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ నెల 25 నుంచి జ‌నాల‌కు క‌రోనా వ్యాక్సిన్ వేయ‌బోతున్న‌ట్లుగా అధికార పార్టీ ముఖ్య నేత‌, ఎంపీ …

Read More »

మార్చిలోగా స్ధానిక ఎన్నికలు జరిగేది డౌటేనా ?

మొన్నటి మార్చిలో వాయిదాపడిన స్ధానికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనబడటం లేదు. జనవరి 15 నుండి మార్చి 15వ వరకు కరోనా వైరస్ మళ్ళీ విజృంభించబోతోందంటు ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటు కేంద్రప్రభుత్వం కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుకున్నట్లు ఫిబ్రవరిలో వాయిదాపడిన ఎన్నికలను నిర్వహించటం సాధ్యంకాదని ప్రభుత్వం హైకోర్టులో మంగళవారం ఓ అఫిడవిట్ …

Read More »

ఆలయాలపై జగన్ కు సోము వీర్రాజు బహిరంగ సవాల్

కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని చారిత్రక రథం దగ్ధం ఘటన ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా అంతర్వేది ఆలయాన్ని సందర్శించేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు బీజేపీ, జనసేన నేతలను పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా హౌస్‌ అరెస్ట్‌ చేయడం నాడు రాజకీయ …

Read More »

క‌డ‌ప న‌మూనా.. కొంప ముంచేస్తుందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న క‌డ‌ప న‌మూనా.. పార్టీని కొంప‌ముంచుతుంద‌నే వాద‌న బ‌లంగా వినిపి స్తోంది. తాను పుట్టిన గ‌డ్డ‌ను అద్భుత జిల్లాగా తీర్చి దిద్దుకోవాల‌ని భావిస్తున్న ముఖ్య‌మంత్రి.. ఆ విష‌యంలో అనుకున్న‌దానిక‌న్నా ఎక్కువ‌గా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో వైసీపీలో ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీ యాంశంగా మారింది. ఏ నాయ‌కుడికైనా.. త‌న సొంత ఊరును అభివృద్ధి చేసుకోవాల‌నే ఉంటుంది. తాను పుట్టిన గ‌డ్డ రుణం తీర్చుకోవాల‌నే ఉంటుంది. అయితే.. ఈ …

Read More »

అమరావతిపై ఆయన డాక్యుమెంటరీ ఎలా ఉంది?

గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రాజధానిగా ఎంచుకున్న అమరావతికి వైకాపా సర్కారు మరణ శాసనం రాసేసి ఏడాది దాటిపోయింది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెబుతున్నప్పటికీ.. అది పేరుకు మాత్రమే. దీని ఉద్దేశమేంటన్నది అందరికీ తెలిసిందే. అమరావతిని నిర్వీర్యం చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తోంది జగన్ సర్కారు. గత ప్రభుత్వ మాటల్ని, ఒప్పందాల్ని నమ్మి అమరావతికి తమ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏడాదిగా …

Read More »