Political News

ఈ సీనియర్ ఎంఎల్ఏ హ్యాపీయేనా ?

తెలుగుదేశం పార్టీలోని అత్యంత సీనియర్ ఎంఎల్ఏల్లో బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. చాలా సంవత్సరాల తర్వాత చౌదరికి పార్టీలోని అత్యున్నత వేదికైన పాలిట్ బ్యూరోలో స్ధానం దక్కిన కారణంగా ఆయన హ్యాపీగానే ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని పెట్టినపుడు వ్యాపార రంగం నుండి రాజకీయాల్లోకి చౌదరి ప్రవేశించారు. రాజమండ్రిలో 1983లో మొదటిసారి పోటి చేయగానే గెలిచారు. అప్పటి నుండి 1989లో తప్ప మిగిలిన అన్నీసార్లు పోటీ చేసి గెలుస్తునే …

Read More »

రాజ‌ధాని రైతుల‌కు మ‌రో షాక్‌… ఇంకో కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల్ని నరసరావుపేట సబ్‌ జైలుకు తరలించే సమయంలో బేడీలు వేసుకుని పోలీసులు తీసుకెళ్లారు. రాజధాని ప్రాంతంలో రైతులకు బేడీలు వేయడంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికి తప్పేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా మరోవైపు టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే, …

Read More »

బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ వచ్చేసిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకపుడు రెండు పార్టీల నేతలు చేతిలో చేయి వేసుకుని ప్రయాణించినా ఇపుడు మాత్రం అంత సీన్ లేదనే అనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాతే గ్యాప్ మొదలైనట్లు పార్టీలోనే టాక్ నడుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఉన్న కాలంటో ఇటు కన్నా అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకతాటిపై నడిచిన …

Read More »

తుమ్మ‌ల హ‌వాకు బ్రేకులు.. స్వ‌యంకృత‌మా.. సౌజ‌న్య శాప‌మా?

ఒక ఏడాది మంత్రిగా చేసిన నాయ‌కులే.. రాజ‌కీయాల‌ను ప‌ట్టుకుని వేలాడుతున్న రోజులు. అలాంటిది ఏకంగా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల వ‌ద్ద‌.. రెండు భిన్న‌మైన పార్టీల్లో ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 సంవ‌త్స‌రాలు.. మంత్రిగా చ‌క్రం తిప్పిన నేత హ‌వా ఎలా ఉండాలి? భ‌విష్య‌తు ఎలా ఉంటుంద‌ని అనుకుంటారు? తిరుగులేద‌ని.. ఆయ‌న మాట‌కు వెన‌క‌నేదే.. ఉండ‌ద‌ని అనుకుంటారు. కానీ, అలాంటి నాయ‌కుడు.. వ్యూహ‌క‌ర్త‌, మేధావి.. ఇప్పుడు ఎక్క‌డో ప‌ల్లెటూరులో త‌న …

Read More »

కేసీఆర్ సంచలన నిర్ణయం.. వరద సాయం బంద్

ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా మారింది కేసీఆర్ సర్కారు అంచనా. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా భారీగా నష్టపోయిన హైదరాబాదీయుల్ని ఆదుకునేందుకు చరిత్రలో మరే ప్రభుత్వం చేపట్టని రీతిలో నష్టపరిహారాన్ని అందజేయాలని భావించారు. తొలిదశలో వరద కారణంగా ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.10వేలు చొప్పున పరిహారం అందజేయాలని.. తర్వాతి దశలో బాధితులు నష్టపోయిన దానికి తగ్గట్లు రూ.50వేలు.. రూ.లక్ష మొత్తాల్ని చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున …

Read More »

ఏపీలో వెంక‌య్య వ‌ర్గం ఏమైంది?

ఏపీ రాజ‌కీయాల్లో.. బీజేపీకి ఓటు బ్యాంకు ఉందా లేదా? అనే విష‌యాన్ని పక్క‌న పెడితే.. ఓ వ‌ర్గం బీజేపీ నేత‌లు మాత్రం ఎప్పుడూ మీడియాలో ట‌చ్‌లో ఉండేవారు. ప్ర‌భుత్వంపై సునిశిత విమ‌ర్శలు చేయ‌డంతో పాటు.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేవారు. అదేస‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని స్తుతించేవారు. అయితే… ఇప్పుడు ఈ వ‌ర్గం జాడ క‌నిపించ‌డంలేదు. ఎక్క‌డి వారు అక్క‌డే సైలెంట్‌! అయిపోయారు. మ‌రి ఏం జ‌రిగింది? ఇంత‌కీ …

Read More »

గీతం’ వెంటపడిన వైసీపీ ఎంపి

వైసీపీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటి యాజమాన్యం వెంట పడ్డారు. 40 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వివాదంలో యాజమాన్యం బాగా వివాదాస్పదమైన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో ఇరుక్కున్న యాజమాన్యంపై ఎంపి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో ఆగని ఎంపి తాజాగా కేంద్రం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్, యూజీసీ ఛైర్యన్ ధీరేంద్ర పాల్ …

Read More »

కాలుష్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘిస్తే కోటి రూపాయల జరిమానా

దేశరాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏ స్ధాయిలో ఉంటుందో కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఒకదశలో సొంత వాహానాల్లో తిరిగే వారిని మినహాయిస్తే బస్సులు, ఆటోలు, నడిచివెళ్ళే వాళ్ళ మినహా మిగిలిన అందరికీ నరకంలో ప్రయాణిస్తున్నట్లే ఉంటుంది. ప్రధానంగా బడికి వెళ్ళే పిల్లల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. అందుకే ఓ దశలో బడిపిల్లలు మొహాలకు ఆక్సిజన్ మాస్కులు పెట్టుకుంటున్నారు. ఆసుపత్రుల్లో శ్వాససంబంధిత వ్యాధులు, పేషంట్లు పెరిగిపోతున్నారని లెక్కలే చెబుతున్నాయి. ఇటువంటి …

Read More »

రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కు బ్రేకులు

రాయలసీమ జిల్లాల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం బ్రేకులు వేసింది. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం ప్రాంతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్మాణ వ్యయం సుమారు రూ. 3600 కోట్లవుతుందని అంచనాలు కూడా రెడీ చేశారు. పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చేశారు. ఇక టెండర్లు పిలవటమే ఆలస్యం అన్న పరిస్దితులో జాతీయ హరిత ట్రైబ్యునల్ అడ్డుపడింది. ఈ ప్రాజెక్టు వల్ల …

Read More »

సెకండ్ వేవ్ మొదలవుతుంటే స్కూళ్ళు తెరుస్తారా ?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు కరోనా వైరస్ కేసులు రోజుకు సగటున 3 వేలు రిజస్టర్ అవుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మొదలవుతోందని ఆందోళన పెరిగిపోతోంది. వచ్చే మూడు, నాలుగు నెలల వరకు జనాలందరు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు కేంద్రప్రభుత్వం, వైద్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇటువంటి సమయంలో విద్యాసంస్దలు తెరవాలని జగన్ సర్కార్ …

Read More »

ఏపీలో భారీగా తగ్గిన మద్యం ధరలు

ఏపీలో మద్యం ధరలు కొండెక్కడంతో మందుబాబులు నానా తిప్పలు పడుతోన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల హామీల్లో దశల వారీ మద్య నిషేధం విధిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే క్రమంలో భాగంగా ఏపీలో మందుబాబుల కిక్కు దిగేలా ధరలు పెంచడంతో పాటు మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా మద్యాన్ని ఏపీకి తరలించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. …

Read More »

రాజుగారి దూకుడు.. బండారుకి ఎస‌రు పెడుతోందా?

టీడీపీని ఎంత‌గా లైన్‌లో పెట్టాల‌ని భావిస్తున్నా.. ఇంకా కుద‌ర‌డం లేదు. చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పులు వ‌ద‌లడం లేదు. పార్టీలో ఐక‌మ‌త్యం పెంచాల‌ని, చిన్న చిన్న అభిప్రాయ భేదాల‌ను త‌గ్గించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. పార్టీ ఓట‌మి త‌ర్వాత కుంగిపోయిన నేత‌ల‌ను మ‌ళ్లీ లైన్‌లో పెట్టి .. పార్టీకి పున‌ర్వైభ‌వం సాధించాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఇప్ప‌టికీ.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితులు మార‌క‌పోగా .. మ‌రింత జ‌ఠిలం అవుతున్నాయి. మ‌రి దీనికి కార‌ణం …

Read More »