అధికార పార్టీ వైసీపీ నేతలపై జరుగుతున్న చెదురుమదురు ఘటనలు రాజకీయంగా సంచలనాలకు వేదిక అవుతున్నాయి. ఎంపీలపైనా.. ఎమ్మెల్యేలపైనా జరుగుతున్న దాడులను కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. అయితే.. ఏకంగా మంత్రులపై జరుగుతున్న దాడులు, హత్యాయత్నాలను ఎలా అర్ధం చేసుకోవాలి? ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే.. ఈ దాడులకు కారణాలుగా కనిపిస్తున్నాయా? లేక.. ఇంకేమైనా ఉన్నాయా? అనేవి చర్చకు వస్తున్నాయి. తాజాగా మచిలీపట్నంలో మంత్రి పేర్నినాని ఇంటి వద్దే.. ఆయనపై హత్యాయత్నం జరిగింది. …
Read More »బీజేపీకి ‘నాన్ లోకల్’ పంచ్!
దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించడంతో తెలంగాణ బీజేపీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ ఊపులో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించాలని ప్రణాళికలు రచించారు కమలం నేతలు. ఎన్నికలకు సిద్ధం కావడానికి, ప్రచారానికి చాలా తక్కువ సమయమే లభించినప్పటికీ.. వారి ప్రణాళికలు మాత్రం భారీగానే కనిపించాయి. రాష్ట్ర స్థాయిలో కీలక నేతలందరూ కలిసి ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అలాగే జాతీయ స్థాయి నుంచి చాలామంది నేతలను రప్పించారు. …
Read More »వైరల్ ఫొటో.. బీజేపీతో ఎంఐఎం దోస్తీ?
భారతీయ జనతా పార్టీ.. ఎంఐఎం.. ఈ రెండు ఉప్పు నిప్పుల్లా ఉంటాయి ఎప్పుడూ. ఈ రెండు పార్టీలవి పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు, విధానాలు. ఒకటంటే ఇంకోదానికి పడదు. ఇరు పార్టీల వాళ్లూ ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటారన్నది తెలిసిన సంగతే. ఐతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ రెండు పార్టీలు ఎవరి స్థాయిలో వాళ్లు మతం పేరు చెప్పి, జనాల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నాయని.. వారి మధ్య లోపాయకారీ …
Read More »పవన్ కోపం తెప్పిస్తున్న బీజేపీ ఎంపి వ్యాఖ్యలు
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తో పాటు జనసైనికుల పరిస్ధితి గ్రేటర్ పరిధిలో విచిత్రంగా తయారైంది. పవన్ను టార్గెట్ చేస్తు బీజేపీ నేతలు తమిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా పవన్ కానీ లేకపోతే ఇతర నేతలు కానీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పేస్ధితిలో లేకపోవటమే విచిత్రంగా ఉంది. జనసేనతో పొత్తు విషయంపై ఎంపి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ అసలు బీజేపికి మద్దతు ఇవ్వమని జనసేనను ఎవరు అడిగారు ? అంటూ ఎదురు …
Read More »దుబ్బాక రిజల్టును వార్నింగ్ క్రింద తీసుకున్న జగన్
తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నిక ఫలితాన్ని జగన్మోహన్ రెడ్డికి ఓ వార్నింగ్ లాగ తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణాలోని దుబ్బాకకు, ఏపిలోని తిరుపతి లోక్ సభ ఉపఎన్నికకు దగ్గరి పోలికలున్నాయి. దుబ్బాకలో ఎంఎల్ఏ సోలిపేట రామలింగారెడ్డి కరోనా వైరస్ కారణంగా మరణించారు. తిరుపతి వైసీపీ ఎంఎల్ఏ బల్లి దుర్గాప్రసాదరావు కూడా కరోనాతోనే మరణించారు. దుబ్బాకలో సోలిపేట 67 వేల భారీ మెజారిటితో ఎంఎల్ఏగా గెలిచారు. తిరుపతిలో బల్లి కూడా 2.28 …
Read More »కామెడీ అయిపోతున్న సూపర్ స్టార్
సూపర్ స్టార్ రజినీకాంత్ తెరపై ఎంత దూకుడుగా కనిపిస్తారో తెలిసిందే. నిజ జీవితంలో మాత్రం దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తారాయన. సినిమాల్లో మాదిరే హీరోయిజం చూపించాలని ఎవ్వరూ కోరుకోరు కానీ.. వ్యక్తిత్వ పరంగా ఇలాంటి హీరోల నుంచి కొంచెం తెగువ, దూకుడు, ముక్కుసూటితనం ఆశించడం సహజం. అందులోనూ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమున్నపుడు కచ్చితంగా ఈ లక్షణాలను ఆశిస్తారు. కానీ రజినీ ఎప్పుడూ అభిమానులు కోరుకున్నట్లు ఉన్నది లేదు. తన రాజకీయ …
Read More »ప్రకాష్ రాజ్కు నాగబాబు ఇలా బదులివ్వాల్సింది
జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ తనకు తానుగా పవన్ గురించి మాట్లాడలేదు. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ రాజకీయం గురించి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పవన్ ఎక్కడ తప్పు చేస్తున్నాడో కొంత వరకు సహేతుకంగానే వివరించే ప్రయత్నం చేశాడు ప్రకాష్ రాజ్. తర్వాత …
Read More »గ్రేటర్లో టాలీవుడ్ తప్పుకొంది.. రీజనేంటి?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రచారాన్ని దుమ్మురేపుతున్నారు. అయితే.. ఎక్కడ చూసినా.. రాజకీయ నేతలే కనిపిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు అనేసరికి.. ఒక్క నేతలే కాకుండా.. ప్రజలను ఆకట్టుకునేందుకు విభిన్న రంగాల నుంచి అనేక మందిని రంగంలోకి దింపుతారు. అన్ని కోణాల్లోనూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. సినీ రంగం …
Read More »టీడీపీలో చర్చ: బెజవాడ మేయర్ పీఠం ఎవరికి?
బెజవాడ టీడీపీ నేతల మధ్య ఓ ఆసక్తికర విషయం హల్చల్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయితే.. ఆ జాబితాలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో మేయర్ పీఠం ఎవరికి? అనే ప్రశ్న.. మరోసారి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతకు కేటాయించారు. దీంతో ఇప్పటికే కేశినేని కుటుంబం మేయర్ అభ్యర్థిగా శ్వేత కూడా ప్రచారానికి దిగారు. అయితే..అనూహ్యంగా …
Read More »మోడీ అడిగి మరీ మొక్కించుకున్నాడా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలి తరచుగా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. తాను ఒకప్పుడు చాయ్ వాలా అని.. ఆ స్థాయి నుంచి ప్రధాన మంత్రిని అయ్యానని గొప్పగా చెప్పుకుంటుంటారు కానీ.. ఆ రకమైన సింప్లిసిటీ అయితే ఆయనలో ఎక్కడా కనిపించదు. Did it also occur to you that Modi nudged him to bend and touch his feet !! pic.twitter.com/cyUiYYRThO— Azy …
Read More »గ్రేటర్ ఓటు ఎవరి వైపు.. నరాలు తెగే ఉత్కంఠ!
గ్రేటర్ ఫైట్ మామూలుగా లేదు గురూ! ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడతారో.. చెప్పడం చాలా కష్టంగా ఉంది. అంతా గందరగోళంగా కూడా ఉంది ఇదీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి.. ఎవరిని అడిగినా.. చెబుతున్న మాట. ఎవరికీ ఇక్కడి ప్రజల నాడి అందడం లేదు. ఎవరూ ఇతమిత్థంగా ఈ పార్టీ గెలుపు గుర్రం ఎక్కుతుంది. ఈ పార్టీ కార్పొరేషన్లో పైచేయి సాధిస్తుంది. అని చెప్పలేక పోతున్నారు. సాధారణ ప్రజల …
Read More »ప్రచారంలో పవన్ ఎందుకు కనిపించలేదబ్బా ?
కమలంపార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి మరీ దారుణంగా తయారైపోయినట్లే అనుమానంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో పోటీ చేద్దామంటే అందుకు కమలం నేతలు ఒప్పుకోలేదు. ఓట్ల చీలికను అరికట్టాలంటే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రత్యేకంగా భేటి జరిపి పోటీ నుండి జనసేనను విత్ డ్రా చేయించారు. ఆ సమయంలోనే పొత్తు ధర్మాన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates