Political News

హుజురాబాద్ ఉప ఎన్నిక తేదీ ఖరారు..?

హుజురాబాద్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుందా..? వచ్చే నెల ఈ ఉప ఎన్నిక నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఈ ఎన్నికకు సంబంధించి కొద్ది రోజుల్లో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుందట. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందర్… ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి …

Read More »

బయటకొస్తున్న జగన్

Jagan Mohan Reddy

చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యలోని వస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా కాలంగా తాడేపల్లిలోని క్యాంపు ఆఫీసుకే జగన్ పరిమితమైపోయిన విషయం తెలిసిందే. గడచిన ఏడాదిన్నరలో ఎంతో అవసరమైతే తప్ప జగన్ బయటకు రాలేదు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ ప్రమాధం లాంటి ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు మాత్రమే క్యాంపు ఆఫీసు నుండి బయటకొచ్చారు. అలాంటిది ఈనెల 7, 8 తేదీల్లో కడప, అనంతపురం …

Read More »

బీజేపీకి కష్టమేనా ?

Modi

తొందరలో ఉత్తరప్రదేశ్ లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి పెద్ద పరీక్షగా మారబోతున్నాయా ? అవుననే అనిపిస్తోంది క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే. ఒకవైపు పెద్దపార్టీలు, మరోవైపు చిన్న పార్టీలు కమలంపార్టీకి సవాలు విసురుతున్నాయి. పెద్దపార్టీల్లో ఎస్పీ, బీఎస్పీ యూపిలో బలమైన ప్రాంతీయ పార్టీలన్న విషయం అందరికీ తెలిసిందే. పై రెండు పార్టీలు కాకుండా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) ఎలాగూ ఉండనే …

Read More »

నానికి ఈ సారి ప‌వ‌న్ ఎఫెక్ట్ త‌ప్ప‌దా ?

PK NANI

కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో గుడివాడ ఒక‌టి. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజ‌యం సాధించారు. 1989లో మాత్ర‌మే ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచింది. అలాంటి కంచుకోట‌ను ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని త‌న అడ్డాగా మార్చుకున్నారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ సిఫార్సుతో 2004లో తొలిసారి టిక్కెట్ ద‌క్కించుకున్న నాని 2004, 2009లో టీడీపీ నుంచి వ‌రుస‌గా …

Read More »

అనుమానాలే నిజమవుతున్నాయా ?

Afghanistan

ఆఫ్ఘనిస్ధాన్ విషయంలో ప్రపంచం అనుకుంటున్నదే అవుతోంది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా దళాలు దశలవారీగా వెళ్ళి పోవాలన్నది తాలిబన్లతో చేసుకున్న ఒప్పందం. నిజానికి ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ వరకు అగ్రరాజ్యం దళాలు ఇక్కడే ఉండచ్చు. అయితే ఎలాగూ వెళిపోక తప్పదన్నపుడు వెంటనే ఖాళీ చేసేయటమే మేలుకదాన్న ఆలోచనతో అమెరికా సైన్యం వెళ్ళిపోతోంది. దీన్ని సాకుగా తీసుకున్న తాలిబన్లు యావత్ దేశాన్ని తమ చేతుల్లోకి దాదాపు తీసేసుకున్నారు. ఆఫ్ఘన్ లోని ప్రజా ప్రభుత్వాన్ని …

Read More »

చిరంజీవి, ఎన్టీఆర్ లను కలిసిన మంత్రి పువ్వాడ.. మ్యాటరేంటి?

తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఈ మధ్య యాక్టివ్ అయ్యారు. రాజకీయంగా కాకపోయినా.. ప్రముఖులను కలుస్తూ… తన ఉనిఖిని చాటుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి ని ఆచార్య సినిమా సెట్స్ వద్దకు వెళ్లి మరీ కలిసిన ఆయన… తాజాగా.. మళ్లీ కలిశారు. ఈ సారి చిరంజీవితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం గమనార్హం. ఇంత సడెన్ గా… టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ.. రాజకీయాలతో సంబంధం ఉన్న చిరంజీవి, …

Read More »

సినిమా హాళ్ల‌కు ఓకే.. జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో విధించిన క‌ర్ఫ్యూను ఏపీ ప్ర‌భుత్వం దాదాపు ఎత్తేసింది! క‌రోనా సెకండ్ వేవ్‌తో కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మే 1వ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. అయితే.. కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌డంతో క‌ర్ఫ్యూను విడ‌త‌ల వారీగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌గ్గిస్తూ వ‌స్తోంది. ఆదిలో ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు మాత్ర‌మే.. సాధార‌ణ జ‌న‌జీవ‌నానికి …

Read More »

యూపీ ఎన్నికల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ..!

తెలంగాణ బిడ్డ.. ఉత్తరప్రదేశ్ లో సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన శ్రీకళా రెడ్డి అనే మహిళ.. ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె ఈ శ్రీకళా రెడ్డి కావడం గమనార్హం. ఈమె గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న అనుభవం ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ.. బీజేపీ …

Read More »

మంత్రి సబితా ఇంద్రారెడ్డికి స్టూడెంట్స్ షాక్..!

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి విద్యార్థులు ఊహించని షాక్ ఇచ్చారు. విద్యార్థులంతా కలిసి ఆమె ఇంటిని ముట్టడించారు. ఓయూ, జేఎన్టీయూ యూనివర్శిటీ విద్యార్థులంతా.. ఆమె ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో.. ఇటీవల ఇంటర్, పది తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే… ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు మాత్రం వాయిదా వేయలేదు. దీంతో.. తమకు కూడా పరీక్షలు వాయిదా వేయాలంటూ వారు డిమాండ్ చేయడం …

Read More »

వైసీపీ బాట‌లో వంగ‌వీటి… జ‌గ‌న్‌కు రిక్వెస్ట్‌…!

బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం క‌ల్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వంగ‌వీటి రంగా వార‌సుడు రాధా.. ఎప్ప‌టిక‌ప్పుడు చ‌తికిల‌ప‌డుతూనే ఉన్నారు. కాంగ్రెస్ టు.. ప్ర‌జారాజ్యం.. అటు నుంచి వైసీపీ త‌ర్వాత టీడీపీ ఇలా ఒక‌చోట కూడా కుదురుగా ఉండ‌లేక ఆయ‌న స‌త‌మ‌తం అవుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా వివాదాస్ప‌దం అవుతుండ‌డం మ‌రో గొప్ప విష‌యం. ఇప్పుడు ఆయ‌న టీడీపీలో ఉన్నారో.. లేదో .. తేల్చుకోలేని ఒక సందిగ్ధ ప‌రిస్థితి నెల‌కొంది. ఆయ‌న‌ను …

Read More »

ఈటల‌ విష‌యంలో కేసీఆర్‌లో భ‌యం మొద‌లైందా?

తెలంగాణ‌లో ఇప్పుడు హాట్ టాపిక్ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌, ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించిన హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గం. ఈట‌ల రాజీనామ ఆమోదం పొందిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండటం ఖాయ‌మైపోయింది. ఈ ఎన్నిక స‌హ‌జంగానే ఇటు ఈట‌లకు అటు సీఎం కేసీఆర్‌కు ప్ర‌తిష్టాత్మ‌కం. గెలుపు టీఆర్ఎస్ పార్టీదేన‌ని గులాబీ నేత‌లు ధీమ వ్య‌క్తం చేస్తున్నప్ప‌టికీ లోలోప‌ల మాత్రం లెక్క‌ల్లో తేడా రాకుండా జాగ్ర‌త్త ప‌డుత‌న్న‌ట్లు చెప్తున్నారు. ఒకర‌కంగా తెలంగాణ సీఎం …

Read More »

సైనా ట్వీట్ వివాదం.. ట్రోల్ చేస్తున్న విపక్షాలు..!

భారత షట్లర్ సైనా నెహ్వాల్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో ఇటీవల బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ట్వీట్ చేసి..సైనా నెహ్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతిపక్ష పార్టీలు.. సైనా ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే… జిల్లా పంచాయత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ సైనా ట్వీట్ చేసింది. దీనిపై విపక్షాలు ఆగ్రహం …

Read More »