Political News

బీజేపీ వ‌ర్సెస్ వైసీపీ.. ఈ ర‌గ‌డకు రీజ‌నేంటి…?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ దూకుడు చూస్తే.. మామూలుగా క‌నిపించ‌డం లేదు. కేంద్రంపై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరుగుతోంది. నిజానికి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వైసీపీ ఎంపీలు పోడియంను చుట్టుముట్టి మ‌రీ.. నినాదాలు చేయ‌డంతోపాటు.. ప్ర‌ధానిని, స్పీక‌ర్‌ను సైతం విమ‌ర్శిస్తున్నా రు. ఈ మొత్తం ఎపిసోడ్ వారం రోజులుగా ఇలానే సాగుతోంది. పార్ల‌మెంటులో తంతు చూస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ.. బీజేపీతో వైసీపీకి చెడిందా ? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. …

Read More »

జ‌గ‌న్ అస‌లు వ్యూహం వేరే ?

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని ఎప్పుడు విస్త‌రిస్తారు ? ఎంత‌మందిని తొల‌గిస్తారు ? ఎలా ఉంటుంది ? ఈ సారి కూడా సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కే ప్రాధాన్యం ఇస్తారా ? ఇస్తే.. మాకు కూడా చోటు ఉంటుందా ? ఇదీ కొన్నాళ్లుగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే.. జ‌గ‌న్ వ్యూహానికి నేత‌ల ఆలోచ‌న‌ల‌కు మ‌ధ్య ఎక్క‌డా పొంతన కుద‌ర‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ప్ర‌తి ఒక్క‌రూ మంత్రి వ‌ర్గంలో …

Read More »

పెద్దిరెడ్డి హ‌వాతో డ‌మ్మీల‌వుతున్న ఫైర్ బ్రాండ్లు..!

రాజకీయాల్లో వారంతా ఫైర్ బ్రాండ్లు. వైసీపీని నిల‌బెట్టేందుకు, ముఖ్యంగా జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌ని త‌పించారు. 2014లో ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా.. నిత్యం వారి గొంతే వినిపించేది. అప్ప‌టి చంద్ర‌బాబు స‌ర్కారుపై వివిధ రూపాల్లో వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ వినియోగించుకుని విమ‌ర్శ‌లు చేసిన‌వారే. అయితే.. ఇప్పుడు మాత్రం ఇలాంటి వారు.. డ‌మ్మీలుగా మారిపోయార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇంత‌కీ ఎవ‌రు వారు? ఎందుకు డ‌మ్మీలుగా మారిపోయారు? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. విష‌యంలోకి …

Read More »

ఎలన్ మస్క్ ను అడ్డంగా బుక్ చేసిన మోడీ సర్కార్

పారిశ్రామికవేత్తల్లో కొందరు కాస్త భిన్నం. ప్రపంచంలో తాము కోరుకున్నవన్ని తమకు అనుకూలంగా జరిగిపోవాలనుకుంటారు. అదే సమయంలో ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలగాలని కోరుకోరు. అలాంటి వారిలో టెస్లా అధినేత ఒకరు. తన కార్లు అమ్ముకోవటానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్ను రాయితీ ఇవ్వాలి కానీ..ఆయన తన ప్లాంట్ ను మాత్రం భారత్ లో పెట్టుకోవటానికి మాత్రం ఆసక్తి చూపించరు. అలా అని తన ప్రయత్నాల్ని వదిలిపెట్టరు. ఏదోలా బద్నాం …

Read More »

జ‌గ‌న్ కు ఇప్ప‌టికిప్పుడు ల‌క్ష కోట్లు కావాలా..?

ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రువు నిల‌వాల‌న్నా.. ఆయ‌న తిరిగి గెలిచి అధికార పీఠం ద‌క్కించుకోవాల‌న్నా.. అచ్చంగా.. ఇప్ప‌టికిప్పుడు ల‌క్ష కోట్ల రూపాయ‌లు కావాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇంత మొత్తం ఉంటేనే త‌ప్ప జ‌గ‌న్ ప‌రువు నిల‌వ‌ద‌ని కూడా అంటున్నారు. మ‌రి దీనికి రీజ‌నేంటి? ఎందుకు అంత మొత్తం కావాలి? అనే ప్ర‌శ్న‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ప్ర‌స్తుతం …

Read More »

వైసీపీలో మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. మామూలు రచ్చ కాదుగా ?

రాజ‌కీయాల్లో విభేదాలు.. వివాదాలు.. విమ‌ర్శ‌లు అన్నీ కామ‌నే. అయితే.. ఇవ‌న్నీ కూడా రెండు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన నేత‌ల మ‌ధ్య అయితే.. కామ‌న్ అనుకోవ‌చ్చు. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితికి భిన్నంగా జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నెల్లూరు జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి అనిల్ కుమార్‌కు.. మేధావిగా పేరున్న స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డికి మ‌ధ్య వివాదం చెల‌రేగింది. అయితే.. …

Read More »

ఏపీలో బీజేపీ ఎందుకిలా చేస్తోంది?

బీజేపీ నేతల్లో కొందరి వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పెద్ద వ్యూహంతోనే ఉన్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఆవిష్కరించటమనే చిన్న విషయాన్ని పట్టుకుని బీజేపీ నేతలు అంతర్జాతీయ అంశంగా పాకులాడుతుండటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రొద్దుటూరులో ముస్లిం మైనారిటిల జనాభా ఎక్కువగానే ఉంది. వీళ్ళంతా పట్టణంలో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని …

Read More »

కారులో వ‌చ్చి.. హ‌త్యాయ‌త్నం చేశార‌ట‌.. ఇదో వింత కేసు గురూ!

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై కృష్ణాజిల్లా పోలీసులు ఒక చిత్ర‌మైన కేసు న‌మోదు చేశారు. ఆయ‌న హ‌త్యాయ‌త్నం చేశార‌ట‌. అది కూడా దాదాపు పాతిక ల‌క్ష‌ల కారులో తెల్ల‌టి దుస్తుల్లో వ‌చ్చి.. బ‌హిరంగంగానే వైసీపీ నేత‌ను హ‌త్య చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. ఇదీ.. ఏపీ పోలీసులు చేసిన అభియోగం. కాదు.. అటెంప్టివ్ మ‌ర్డ‌ర్‌ కేసు కూడా న‌మోదు చేశారు. నిజానికి అటెంప్టివ్ మ‌ర్డ‌ర్ కేసంటే.. ఇలా …

Read More »

కాంగ్రెస్ లో కోమటిరెడ్డి చిచ్చు – అసలు కారణం షర్మిలేనా?

నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో చిచ్చు సంచలనంగా మారింది. నిరుద్యోగి పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు పాక ఆత్మహత్యకు నిరసనగా నల్గొండలో షర్మిల దీక్ష చేశారు. ఈ దీక్షలో ఉన్న షర్మిలకు కోమటిరెడ్డి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఈ విషయమే …

Read More »

బీజేపీ కొత్త వ్యూహం అమలు చేస్తోందా ?

త్రిపుర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్ అగర్తలలో జరిగిన పరిణామం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ బృందం అగర్తలలో పర్యటిస్తోంది. ఏదో సర్వే కోసం అగర్తలకు చేరుకున్న బృందం బసచేయటానికి హోటల్లో రూములు తీసుకుంది. విషయం తెలుసుకున్న పోలుసులు వెంటనే హోటల్ కు చేరుకుని వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కారణం ఏమిటయ్యా అంటే కోవిడ్ సమయంలో 22 మంది …

Read More »

ఎంపి విషయంలో రూటుమార్చిన పార్టీ

తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై సొంతపార్టీ నేతలు వ్యూహాన్ని మార్చారు. ఇంతకాలం అనర్హతకు మాత్రమే డిమాండ్ చేస్తున్న పార్టీ ఇపుడు అరెస్టుపైన డిమాండ్ మొదలుపెట్టింది. కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ను కలవటం ఇందులో భాగమే. ఎంపిపై అనర్హత వేటు వేయాలని గడచిన ఏడాదిగా వైసీపీ ఎంపిలు ఇచ్చిన లేఖలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పట్టించుకోలేదు. స్పీకర్ పట్టించుకోలేదు అనేకంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షా నుండి …

Read More »

హుజూరాబాద్‌కు పెద్ద‌క‌ష్టం.. సానుభూతా? సంక్షేమ‌మా?

తెలంగాణ‌లోని ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఉన్న హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు పెద్ద సంక‌ట‌మే వ‌చ్చి ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త్వ‌ర‌లోనే ఇక్క‌డ ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఈ ఉప‌పోరు.. ప్ర‌ధాన పార్టీలైన టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య యుద్ధాన్ని త‌ల‌పిస్తుండ‌గా.. అదేస‌మ‌యంలో సానుభూతి-సంక్షేమ ప‌థ‌కాలతో.. ప్ర‌జ‌లు ఎటు మొగ్గు చూపాల‌నే విష‌యంపై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతూ.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు త‌ల‌లోనాలుక‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న …

Read More »