రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మూడు దశాబ్దాల కిందట ఒక ఊపు ఊపిన కమ్యూనిస్టులు.. సుమారు ఏడేళ్ల కిందటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఏపీలో అత్యంత దారుణంగా తయారైంది. రాష్ట్ర విబజన ఎఫెక్ట్తో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవగా.. కమ్యూనిస్టుల వ్యవహారం చేజేతులా నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పేరుకే వామపక్షాలు కానీ.. రాజకీయంగా చూస్తే..ఎవరి దారి వారిదే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడా వీరి మధ్య సఖ్యత …
Read More »తిరుపతిపై బాబు స్కెచ్… ఇలా జరిగితే.. సంచలనమే..!
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఇది ఊహించని పరిణామం. మరీ ముఖ్యంగా చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి మరీ.. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన కార్పొరేషన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. అయిన ప్పటికీ.. సైకిల్కు పంక్చర్లు తప్పలేదు. ఇక, ఇప్పుడు వచ్చిన కీలక ఎన్నిక.. తిరుపతి. ఇక్కడ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే.. …
Read More »గుంటూరు టీడీపీకి ఏమైంది.. యోధానుయోధులే ముంచేశారా ?
ఇప్పుడు ఇదే మాట.. ఇటు సోషల్ మీడియాలోను, అటు పొలిటికల్ సర్కిళ్లలోనూ హాట్ టాపిక్గా మారింది. టీడీపీకి గట్టి పట్టున్న గుంటూరు జిల్లాలో ఆ పార్టీ ఘోరంగా చతికిల పడింది. కనుసైగలతో శాసించగల నాయకులు, తాము తప్ప.. గుంటూరులో టీడీపీని బతికించేవారు ఎవరూ లేరన్న నాయకులు ఉన్న చోట.. తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ పూర్తిగా పట్టాలు తప్పేసింది. అంతేకాదు, నాయకుల హవా ఇంతేనా.. ఇక, పార్టీ పరిస్థితి …
Read More »ఆ రెండు కలిస్తే.. వైసీపీకి దెబ్బేనా?
ఏపీ పుర ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. అధికార వైసీపీ విజయదుందుబి మోగించటం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. పవన్ కల్యాణ్ జనసేనలు చతికిలపడ్డాయి. ఈ ఎన్నికల్లో అంతో ఇంతో తన ఉనికిని చాటుతానని భావించిన టీడీపీ.. అలాంటిదేమీ చేయలేకపోయింది. అయితే.. వెల్లడైన ఫలితాలను విశ్లేషిస్తే.. ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తాజా ఫలితాలు చూసినప్పుడు ఏపీ అధికారపక్షానికి ఎదురే లేదన్న భావన కలుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత లేదనే అనిపిస్తుంది. కానీ.. …
Read More »పవన్ ప్రభావం ఎంతో తేలిపోయిందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం జనాలపై ఏమాత్రం లేదని స్పష్టమైపోయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పక్కన పెట్టేసిన పవన్ మద్దతుదారులకు, అభిమానులకు, జనాలకు వీడియో సందేశాలను మాత్రం పంపించారు. అదేమిటంటే జనసేన అభ్యర్ధులను గెలిపించమని. పనిలో పనిగా వైసీపీని ఓడించమని కూడా పిలుపిచ్చారు. అయితే ఏ మున్సిపాలిటిలో కూడా పవన్ పిలుపుకు జనాలు స్పందించలేదని అర్ధమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్టును పవన్ నూరుశాతం వ్యతిరేకిస్తున్నారు. …
Read More »సవాలు విసిరిన వైసీపీ
ఏప్రిల్ 17వ తేదీన జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో ప్రత్యర్ధులకు వైసీపీ సవాలు విసిరింది. ఇంతకాలం అనధికారికంగా ప్రచారంలో ఉన్న డాక్టర్ గురుమూర్తినే అధికారికంగా తమ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించింది. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని చాలా కాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తేలాల్సింది బీజేపీ అభ్యర్ధి మాత్రమే. కాంగ్రెస్ తరపున కూడా ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. ఉపఎన్నికలో ఎంతమంది నామినేషన్లు …
Read More »స్టాలిన్ హామీలపై ఆశ్చర్యపోతున్న జనాలు
డీఎంకే విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని హామీలను చూస్తే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఇచ్చిన హామీల్లో హిందు దేవాలయాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆర్ధికసాయం, దేవాలయాలను పునర్నిర్మాణం లాంటి అనేక హామీలు ఉండటాన్ని చాలామంది నమ్మటంలేదు. ఎందుకంటే డీఎంకే పుట్టుకే నాస్తికవాదం పునాదులపై జరిగింది. ద్రవిడపార్టీలు దేవాలయాలకు, పూజలకు, హైందవ సంప్రదాయాలకు దూరంగా ఉంటాయి. డీఎంకే కూడా దశాబ్దాల పాటు ఇదే పద్దతులను అనుసరిస్తోంది. అలాంటిది …
Read More »‘‘నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు’’.. షర్మిల ఆసక్తికర వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్న రాజన్న కుమార్తె షర్మిల.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పక్కా ప్లాన్ తో తెర మీదకు వచ్చిన ఆమె.. అందుకు తగ్గట్లే ఒకటి తర్వాత ఒకటిగా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కొత్త పార్టీని పెడుతున్నట్లుగా ప్రకటన చేయటంతో పాటు.. తన పార్టీ ఏర్పాటుకు సంబంధించి వ్యతిరేక వాదనలు బలంగా వెల్లడి కాకుండా ఉండటంతో ఆమె సక్సెస్ అయ్యారని చెప్పాలి. …
Read More »తాడిపత్రిపై ఆపరేషన్ జగన్.. మకాం వేసిన కీలక మంత్రి!
స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కనిపించింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ దూకుడుగా ముందుకు సాగడం కావొచ్చు.. ప్రత్యర్థులు కేసుల భయంతో వెనక్కి తగ్గడమే కావొచ్చు.. మొత్తానికి మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ పాగా వేసింది. అయితే.. ఇంత దూకుడు చూపించినా.. జోరు విజయం సాధించినా.. వైసీపీలో మాత్రం అసంతృప్తి కనిపిస్తోందని అంటు న్నారు పరిశీలకులు. దీనికి ప్రధాన కారణం.. రెండు మునిసిపాలిటీలు తమకు దక్కక పోవడమే! అవి …
Read More »విశాఖ గెలుపు.. ఆ మంత్రికి చేటు తెచ్చిందా?
అధికార పార్టీ వైసీపీ.. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం అయితే.. సాధించింది. కానీ.. ఆశించిన విధంగా మాత్రం డివిజన్లను ఏకపక్షం చేసుకోలేక పోయింది. నిజానికి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆది నుంచి ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి డివిజన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అభ్యర్థులను దగ్గరుండి మరీ ఎంపిక చేసుకు న్నారు. ఈ క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన వీసీని కూడా రాజకీయంగా …
Read More »ముహూర్తం ఫిక్స్.. జగన్ ప్రభుత్వం రెడీ?!
స్థానిక ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకుని.. జోష్ మీదున్న వైసీపీ అధినేత జగన్.. ఇదే కీలక సమయంగా.. తన ఎత్తులు పారించుకునేందుకు అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు కార్పొరేషన్లలో వైసీపీ విజయం సాధించడం ఇప్పుడు జగన్ వ్యూహాలను అమలు చేసుకునేందుకు సాకుగా మారిందనే అంచనాలు వస్తున్నాయి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో మాత్రమే వైసీపీ ఆశించిన విధంగా దూకుడు ప్రదర్శించింది. అయితే.. ఇక్కడ నిజానికి అమరావతి విషయం …
Read More »పార్టీ నేతలే కొంప ముంచేశారా ?
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత టీడీపీలో వినిపిస్తున్న విశ్లేషణను బట్టి ఇలాగే అనుకోవాలి. పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఓ అధ్యక్షుడిని నియమించారు. అయితే వాళ్ళలో చాలామంది క్షేత్రస్ధాయిలోకి వెళ్ళి పనిచేయలేదట. పార్టీ నేతలను సమన్వయం చేసుకోవటంలో చాలామంది ఫెయిలైనట్లు సమాచారం. కరోనా వైరస్ పుణ్యామని మున్సిపల్ ఎన్నికలకు దాదాపు ఏడాది గడువొచ్చింది. ఇందులో ఓ ఆరుమాసాలను తీసేసినా మిగిలిన ఆరుమాసాల్లో పార్టీ సీనియర్లలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates