Political News

ఏపీకి ఆర్ధిక క్ర‌మ శిక్ష‌ణ లేదు.. కేంద్రం ఫైర్‌

ఏపీకి ఆర్థిక క్ర‌మ శిక్ష‌ణ మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేద‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో ఫైరైంది. అందుకే ఆర్థిక లోటుతో ఇబ్బందు లు ప‌డుతోంద‌ని.. ఈ విష‌యంలో ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని కేంద్రం కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు, ప్ర‌భుత్వం చేస్తున్న దుబారా తీవ్రంగా ఉంద‌ని కేంద్రం క‌డిగిపారేసింది. రాజ్య‌స‌భ‌లో ఆర్థిక ప‌రిస్థితిపై జ‌రిగిన చ‌ర్చ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఏపీ విష‌యంపై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కంప్ట్రోల‌ర్ …

Read More »

రోజాకు త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు రావడంతో విమానం గంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరకు తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగుళూరు విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ తర్వాత కూడా 4 గంటలపాటు విమానం డోర్లు తెరవకుండా ప్రయాణికులందరినీ విమానంలో ఉంచారు. ఈ విషయంపై విమానంలో ఉన్న రోజా ఓ మీడియా చానెల్ …

Read More »

అమ‌రావ‌తి రైతుల‌కు ఊర‌ట‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు.. తీవ్ర ఉత్కంఠ‌తో.. ఎదురు చూస్తున్న ఒక విష‌యానికి.. సానుకూల నిర్ణ యం వ‌చ్చింది. రైతుల మ‌నోభావాల‌కు త‌గిన విధంగా స‌ద‌రు నిర్ణ‌యం రావ‌డంతో.. రైతులు ఆనందంలో మునిగిపోయారు. ప్ర‌స్తుతం 44 రోజులుగా మ‌హాపాద‌యాత్రలో మునిగిపోయిన రైతుల‌కు నిద్ర‌, ఆహారాలు కూడా స‌రిగాలేవ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఏం ఉన్నా ఏం లేకున్నా.. రాజ‌ధాని ఉంటే చాల‌నే ఉత్సాహంతో వారు మ‌హాపాద‌యాత్ర చేస్తున్నారు.   ఈ …

Read More »

ఓడిన చోటుకు రెండేళ్ల త‌ర్వాత రాహుల్‌

Rahul Gandhi

నెహ్రూ హ‌యాం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట‌గా ఉన్న ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ హస్త‌గ‌తం చేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడికి షాకిస్తూ సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ఆ ఓట‌మి త‌ర్వాత ఆ నేత మ‌ళ్లీ అక్క‌డికి వెళ్ల‌లేదు. కానీ పోయిన చోటే వెతుక్కోవాల‌ని అన్న‌ట్లు ఇప్పుడు రెండేళ్ల త‌ర్వాత అక్క‌డ అడుగు పెట్ట‌బోతున్నారు. ఆ నాయ‌కుడు.. రాహుల్ గాంధీ. ఆ నియోజ‌క‌వ‌ర్గం అమేథీ. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ …

Read More »

వాళ్ల పోరాటం.. ప‌వ‌న్ ఆరాటం

ప్ర‌జ‌ల కోసం పోరాడట‌మే ల‌క్ష్యంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని స్థాపించి ఏడేళ్లు గ‌డిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఆయ‌న  ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్ప‌టికీ ఆయ‌న పార్టీకి కావాల్సినంత మైలేజీ రాలేద‌నేది మాత్రం నిజ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికీ జ‌న‌సేన పార్టీని ప‌రిపూర్ణ‌మైన రాజ‌కీయ పార్టీగా చూడ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అందుకు ఎన్నో కార‌ణాలున్నాయ‌ని అంటున్నారు. ప‌వ‌న్ ఆవేశం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌జ‌ల్లోకి వ‌స్తార‌ని.. ఆ …

Read More »

MLC Election: TRS క్లీన్ స్వీప్‌..!

తెలంగాణలోని స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ విజ‌యం సాధించింది. ఈ ఫలితాల్లో విజయఢంకా మోగించింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నిస్థానాల్లోనూ టీఆర్ ఎస్‌ గెలుపొందింది. ఖమ్మం, నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్లోని రెండు స్థానాలు గులాబీ వశమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన రెండు చొప్పున స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన …

Read More »

రోజా.. డేంజర్ బెల్స్ ?

నగరిలో ఎంఎల్ఏకి డేంజర్ బెల్స్ మొగుతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రోజాకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని నగరి జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి కొందరు కీలక నేతలు హాజరయ్యారు. వీరంతా పార్టీకి వీర విధేయులే అనటంలో సందేహం లేదు. అయితే ఇదే సమయంలో రోజాను పూర్తిగా వ్యతిరేకిస్తున్న విషయం కూడా నిజమే. అంటే తాజాగా జరిగిన సమ్మేళనం రోజాకు వ్యతిరేకంగా జరిగిందనే అనుకోవాలి. నిజానికి రోజాకు ఈ నియోజకవర్గానికి …

Read More »

లోక్ సభలో జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు వర్సెస్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వెర్బల్ వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు కోరగా…జగన్ పై అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేయాలని రఘురామ చెప్పడంతో లోక్ సభ సాక్షిగా మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని …

Read More »

ప్చ్‌..! ఈ విషయం ఇబ్బందిగానే ఉంది

వైసీపీలో ఒక విష‌యం ఆస‌క్తిగా మారింది. అంతకు మించి గుస‌గుస‌గా చ‌ర్చ‌నీయాంశంగా త‌యారైంది. ముఖ్యంగా తాడేప‌ల్లి వ‌ర్గాలు ఈ విష‌యంపై చ‌ర్చ‌కు తావిచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని అంటున్నారు పార్టీ నేత‌లే! దీనికి కార‌ణం.. చూస్తే.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌తిప‌క్షాల దాడి ఎక్కువైంది. అయిన దానికి కాని దానికి కూడా ప్ర‌తిప‌క్షాలు భారీ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలో.. విప‌క్షాల‌కు సరైన విధంగా స‌మాధానం చెప్పాల‌ని.. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. …

Read More »

ఎన్టీఆర్ వ‌ర్సిటీ వివాదం.. 400కోట్లు ఎక్కడ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ నిధుల మ‌ళ్లింపు వివాదం ఎలాంటి మ‌లుపు తీసుకోనుందో ఈ రోజు తేలే అవ‌కాశం ఉంది. ఈ యూనివ‌ర్సిటీకి చెందిన నిధుల‌ను ప్ర‌భుత్వం తీసుకోవ‌డాన్ని నిర‌సిస్తూ ఉద్యోగులు, విద్యార్థులు కొన్ని రోజుల‌గా ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆందోళ‌న‌ల కార‌ణంగా ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఆందోళ‌న‌కు ఒక ముగింపు ఇచ్చే దిశ‌గా ఉద్యోగులు, విద్యార్థుల‌తో చ‌ర్చించాల‌ని వీసీ, రిజిస్ట్రార్ …

Read More »

టీడీపీని వెంటాడుతున్న పంచ ‘భూతాలు‘

ఏపీ ప్ర‌దాన ప్ర‌తిప‌క్షం టీడీపీ గురించి ఒక చిత్ర‌మైన టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారం కోల్పోయి.. రెండు న్నరేళ్లు అయిపోయింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర‌మైన ప‌రాజ‌యాన్నే చ‌వి చూసింది. కేవ‌లం 23 సీట్ల‌కే టీడీపీ ప‌రిమిత‌మైంది. దీంతో పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. ఈ మ‌ధ్య కాలంలో పార్టీ అనేక రూపాల్లో ఉద్య‌మాలు చేసింది. అధికార పార్టీ వైసీపీపై దూకుడుగా వ్య‌వ‌హ‌రించింది. చంద్ర‌బాబు కూడా పార్టీని నిల‌బెట్టుకునేందుకుఅనేక రూపాల్లో …

Read More »

మ‌ద్యంపై జ‌గ‌న్ దోపిడీ 40 వేల కోట్లు: PK

విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని ప్రైవేటీక‌రించ‌డాన్ని నిర‌సిస్తూ.. దీక్ష చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సాయంత్రం ఐదు గంట‌ల స‌మ‌యంలో దీక్ష విర‌మ‌ణ చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అనేక విష‌యాల‌ను ఆయ‌న స్పృశిం చారు. దీనిలో ప్ర‌ధానంగా.. రాజ‌కీయాలు.. సినిమా టికెట్లు, మ‌ద్యం, అమ‌రావ‌తి రాజ‌ధాని, ఎంపీలు, అసెంబ్లీలో ఇటీవ‌ల జ‌రిగిన చంద్ర‌బాబు అవ‌మాన‌కర ఘ‌ట‌న ఇలా..అనేక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా త‌న సినిమాల‌పై ప్ర‌భుత్వం క‌క్ష …

Read More »