Political News

కాంగ్రెస్ వ్యూహానికి సురేఖ బ‌ల‌వుతున్నారా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో.. చెప్ప‌డం క‌ష్టం. నాయ‌కుల త‌ల‌రాత‌లు ఎప్పుడు ఎలా మార‌తాయో చెప్ప‌లేం. అయితే, నాయ‌కులు ఎవ‌రైనా.. ఆచితూచి అడుగులు వేయాల్సిందే. ఈ విష‌యంలో ఎలాంటి పొర‌పాట్లు చేసినా.. నాయ‌కుల‌కు తీర‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌డం.. కోలుకోలేని దెబ్బ‌లు త‌గ‌ల‌డం కూడా కామ‌నే! ఇప్పుడు ఈ విష‌యాన్ని ఎందుకు చ‌ర్చించాల్సి వ‌స్తోందంటే.. తెలంగాణ‌లో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో కీల‌క నేత విష‌యం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీయ‌బ‌ట్టే! …

Read More »

పవన్ నిర్ణయంపై అయోమయం ?

రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెంచేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడ్రస్ ఎక్కడా కనబడలేదు. ఉపఎన్నికలో తన స్టాండ్ ఏమిటో కూడా ఇంతవరకు జనసేన అధికారికంగా ప్రకటించలేదు. ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలీదు కానీ ఈ రోజే రేపో నోటిఫికేషన్ వచ్చేస్తోందన్నంతగా నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. అన్నీ పార్టీలు హుజూరాబాద్ కేంద్రంగా ఏదో కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇంతటి కీలక సమయంలో జనసేన పార్టీ ఉనికి …

Read More »

మోడీ వ్యూహం.. మ‌రో పాతికేళ్లు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈరోజు చేసిన పంద్రాగ‌స్టు ప్ర‌సంగం ఆద్యంతం… వ్యూహాత్మ‌కంగానే సాగిందని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధాని ప్ర‌సంగం యావ‌త్తు.. మ‌రో పాతికేళ్ల పాటు ప్ర‌భుత్వం కొన‌సాగిం చాల‌నే త‌న ల‌క్ష్యాన్ని చాటుకున్న‌ట్టుగా ఉంద‌ని భావిస్తున్నారు. ఆద్యంతం.. త‌న ల‌క్ష్యాన్ని ప్ర‌స్ఫుటంగా వివ‌రించార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 75వ …

Read More »

బీజేపీ, కాంగ్రెస్ పోటీ దేనితోనే తెలుసా ?

వచ్చే ఎన్నికల్లో ఇరగదీసేస్తామని ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ నేతలు భీబత్సమైన ప్రకటనలు చేసేస్తున్నారు. విచిత్రమేమిటంటే 2024లో అధికారంలోకి రావాల్సిందే అని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి నేతలతో గట్టిగా చెప్పారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే రెండుపార్టీలకూ 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా లేరన్నది వాస్తవం. నిజానికి రెండు …

Read More »

జాయింట్ ఉద్యమాలు జరిగే పనేనా ?

మిత్రపక్షాల మధ్య ఇప్పటినుంచైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాయింట్ ఉద్యమాలు జరుగుతాయా ? ఇపుడిదే అంశంపై రెండుపార్టీల్లోను చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై రెండు పార్టీలు సంయుక్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ+జనసేన నేతల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విజయవాడలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు నేతలు కూడా …

Read More »

జ‌గ‌న్‌లో ఆ ఇగో పోయిందా?

మొత్తానికి తెలుగు సినిమా నిర్మాత‌ల వేద‌న తీర‌బోతున్న‌ట్లే క‌నిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరుచుకున్నాయ‌న్న మాటే కానీ.. పూర్తి స్థాయిలో ఆదాయం మాత్రం రావ‌ట్లేదు. అందుక్కార‌ణం కొన్ని నెల‌ల కింద‌ట‌ ఏపీలో టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ తేవ‌డ‌మే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌కీల్ సాబ్ రిలీజ్ సంద‌ర్భంగా ద‌శాబ్దం కింద‌టి రేట్ల‌కు సంబంధించి జీవోను బ‌య‌టికి తీసి అధికారులు కొర‌డా ఝులిపించ‌డంతో ఇండ‌స్ట్రీకి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది. …

Read More »

దేశం విడిచి పారిపోతున్నారా ?

ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులు చాలా భయంకరంగా తయారవుతున్నాయి. రోజు రోజుకు తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతుండటంతో ఏమి చేయాలో అర్థం కాక చివరకు దేశం వదిలి పారిపోతున్నారు. ప్రతిరోజు వందల మంది దేశం సరిహద్దులను దాటి పోతున్నారు. వీరిలో కొందరు భారత్ లోకి అడుగుపెడుతున్నారు. ఆఫ్ఘన్ సరిహద్దులు దాటిన వారిలో కొందరు పాకిస్థాన్ లోకి వెళిపోతుంటే మరికొందరు నాన అవస్థలు పడి భారత్ లోకి వచ్చేస్తున్నారు. మామూలు జనాల విషయాన్ని పక్కన …

Read More »

ఎమ్మెల్యే రసమయికి కీలక పదవి..!

హుజురాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.మానకొండూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రజాగాయకులు, రసమయి బాలకిషన్‌ కు మరో కీలక పదవి దక్కింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కు కేబినేట్‌ హోదా కల్పిస్తూ…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హుజురాబాద్‌ ఉప ఎన్నిక తరుముకొస్తున్న తరుణం లో రసమయి బాలకిషన్‌ కు …

Read More »

75 ఏళ్ల‌లో మునుపెన్న‌డూ చూడ‌ని క్లిష్ట ప‌రిస్థితులు..

ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ వేడుక‌ను అంద‌రూ ఎంతో ఘ‌నంగా.. మ‌రెంతో సంతోషంగా చేసు కుంటున్నారా? ఏటా నిర్వ‌హించుకునే తిరంగా పండుగ‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇంట్లో పండ‌గ‌గా చేసుకుంటున్నారా? అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో చేసుకున్న తిరంగా పండుగ‌ల‌కు.. ఇప్పుడు ఈ ఏడాది జ‌రుగుతున్న పంద్రాగ‌స్టు వేడుక‌కు మ‌ద్య భారీ వ్య‌త్యాసం వుంద‌ని.. చెబుతున్నారు. దేశం ఇప్పుడు అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితిని …

Read More »

రాహుల్ చెప్పినంత ఈజీకాదు..

ఘ‌ర్ వాప‌సీ-అంటే.. కాంగ్రెస్ నుంచి వివిధ కార‌ణాల‌తో దూర‌మైన నాయ‌కుల‌ను.. ఇత‌ర పార్టీల్లో చేరిపోయి న నేత‌ల‌ను తిరిగి కాంగ్రెస్ బాట ప‌ట్టించ‌డం. ఇదే సూత్రాన్ని ఏపీలో అమ‌లు చేయాల‌ని.. పార్టీ కీల‌క నేత‌.. ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవ‌ల జ‌రిగిన వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ఏపీ కాంగ్రెస్ నేత‌ల‌కు ఉగ్గుపాల‌తో నేర్పించారు. “మీరు ఇలా చేయండి” అంటూ.. నేత‌ల‌ను ఘ‌ర్ వాప‌సీ దిశ‌గా.. న‌డిపించారు. అయితే.. ఇది అనుకున్నంత ఈజీనా? …

Read More »

కేసీయార్ కు తలనొప్పులు తప్పేట్లు లేదుగా ?

ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకమే చివరకు కేసీయార్ కొంప ముంచేట్లుంది. ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ లో జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే తాను దత్తత తీసుకున్న నల్గొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పథకాన్ని సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. 16వ తేదీ బహిరంగ సభలో లబ్దిదారులను ప్రకటించబోతున్నారు. ఇందులో భాగంగానే అధికారులు శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక …

Read More »

క్యాబినెట్ ప్రక్షాళనపై కీలక నిర్ణయం ?

తొందరలో జరుగుతుందని అనుకుంటున్న మంత్రివర్గ ప్రక్షాళనపై జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులుంటాయని 2019 ప్రమాణస్వీకారం సందర్భంలోనే జగన్ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనకు అనుగుణంగా రాబోయే విజయదశమి పర్వదినం నాటికి ప్రక్షాళన చేయాలని ముహూర్తం డిసైడ్ చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలోని 25 మందిలో సుమారుగా 18 మందిని మార్చేయాలని …

Read More »