ప్రశ్నించడమే తమ బలమైన ఆయుధమని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఇప్పటంలో జరుగు తున్న జనసేన 9వ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగించారు. తొలుత ప్రసంగం ప్రారంభిస్తూనే.. జై భారత్, జై ఆంధ్ర, జై తెలంగాణ అంటూ.. పవన్ జేజేలు పలికారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటంలో సభను పెట్టుకునేందుకు సహకరించిన రైతులకు, సభకు వచ్చిన అన్నదాతలకు కూడా పవన్ …
Read More »బీసీ ముఖ్యమంత్రి కావాలి: బ్రదర్ అనిల్
ఏపీ సీఎం జగన్ చెల్లెలు భర్త, ప్రముఖ సువార్త ప్రసంగీకుడు, బ్రదర్ అనిల్ కుమార్.. ఏపీ సర్కారుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి బిసి వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్య మంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన .. మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన క్రైస్తవులు, బీసీలు, మైనారిటీల ఆకాంక్షలు ఇప్పటికీ తీరలేదని …
Read More »మరోసారి మోగిన రాజీనామా ‘గంటా’
తాజాగా విశాఖ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం జోరు పెంచిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాజీనామా చేసిన వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ.. మరోసారి స్పీకర్ తమ్మినేనికి గంటా లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న తన శాసనసభ్యత్వానికి …
Read More »జనసేన ఆవిర్భావం : కార్యకర్తలెవరు ? అభిమానులెవరు ?
ల్పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమానులు కోట్ల మందిలో ఉన్నారు.అందులో ఇరు తెలుగు రాష్ట్రాలకూ చెందిన మంత్రులు కూడా ఉన్నారు.కేటీఆర్ కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే మనం రోజూ కోపం పడే మనుషులెందరో ఉన్నారు.అదేం తప్పు కాదు.ఆ మాటకు వస్తే కొడాలి నాని,పేర్ని నాని కూడా ఓ విధంగా పవన్ అభిమానులే! నో డౌట్ ఇన్ ఇట్. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కూడా ఓ విధంగా …
Read More »ఓడినా గాంధీయే, గెలిచినా గాంధీయే
వంద సంవత్సరాలు దాటేసిన కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీ మాత్రమే దిక్కన్నట్లుగా తయారైంది వ్యవహారం. పార్టీకి నాయకత్వం వహించేందుకు సువిశాల దేశంలో, శతాధిక పార్టీలో మరో సమర్ధుడైన నేత కనబడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ నాయకత్వమే కంటిన్యూ అవ్వాలని సభ్యులు తీర్మానం చేశారు. అలాగే పార్టీ పగ్గాలను సోనియా తర్వాత రాహుల్ అందుకోవాలని కూడా సమావేశం తీర్మానించింది. వచ్చే …
Read More »ఎంఎల్ఏలు, నేతలకు కేజ్రీవాల్ వార్నింగ్
ఇంకా అధికార బాధ్యతలు తీసుకోకుండానే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ వార్నింగిచ్చారు. వార్నింగ్ అంటే ఎవరికో కాదులేండి తమ పార్టీ తరపున పంజాబ్ లో గెలిచిన ఎంఎల్ఏలు, నేతలకే. తమ పార్టీకి ఘన విజయం అందించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం అమృతసర్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ చాలా ఏళ్ళ తర్వాత పంజాబ్ కు భగవంత్ …
Read More »బుగ్గన వారసుడిపై క్లారిటీ.. జగన్ లాజిక్ ఇదే!
మూడు నాలుగు రోజుల క్రితం ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు మంత్రి బాలినేని సీఎం జగన్ తో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రస్తావన తేవటం.. దానికి ముందు ఆర్థిక మంత్రి బుగ్గనను ఈసారి బడ్జెట్ చదివేందుకు సూట్ లో రావాలని చెప్పామని.. వచ్చే ఏడాది బడ్జెట్ చదివేది ఎవరో? అన్న మాట.. తమ మధ్య వచ్చినట్లుగా చెప్పటం.. దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి.. ‘అసలు మీరెందుకు ఆ విషయాలు మాట్లాడుకుంటారు’ అని …
Read More »గెలవాలంటే.. తొక్కుకుంటూ పోవాలె!
ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు జనసేన ఎంతటి ఉద్వేగంతో ఉందో అందరికీ తెలిసిందే! నాటి పరిస్థితుల రీత్యా పవన్ ఎంతో ఆవేశంతో మాట్లాడేవారు. తరువాత తీవ్ర స్థాయిలో ఓటములు ఆయనను కలిచివేశాయి. అభిమానులే తనను నిరాశ పరిచారని, నమ్ముకున్న వాళ్లంతా తనను నట్టేట ముంచారని పవన్ బాధపడ్డారు. ఓ సందర్భంలో పార్టీ ఆఫీసులో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు కూడా! మీరు సీఎం సీఎం …
Read More »సీడబ్ల్యుసీ కీలక నిర్ణయం.. రాహుల్కే పట్టం?
పప్పు.. పప్పు.. అంటూ.. బీజేపీ నేతలు ఆటపట్టించి.. దేశవ్యాప్తంగా పరువును దిగజార్చిన రాహుల్ గాంధీనే మరోసారి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారు. ఆయన తప్ప.. మోడీని బలంగా ఎదుర్కొనే నాయకుడు లేరంటూ.. కాంగ్రెస్లో గాంధీలకు వీర విధేయులుగా ఉన్నవారు.. భజన ప్రారంభించారు. అది కూడా అత్యంత కీలకమైన.. సీడబ్ల్యుసీ సమావేశంలోనే రాహుల్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం.. ఆయనకే తిరిగి పగ్గాలు అప్పగించాలనే దిశగా అడుగులు వేస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ …
Read More »కొత్త సీఎం.. పంజాబ్లో కీలక నిర్ణయాలు
ఇంకా.. పాలన ప్రారంభించలేదు. ముఖ్యమంత్రిగా ఎవరూ ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. కానీ.. పంజాబ్లో భారీ మెజారిటీ సాధించిన ఆప్.. ఆమ్ ఆద్మీ పార్టీ.. మాత్రం సంచలన నిర్ణయాల దిశగా దూసుకుపోతోంది. తనదైన శైలిలో పాలన అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తైన దృష్ట్యా పంజాబ్లోని 122 మంది నాయకుల భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తెలిపారు. దీనివల్ల 403 మంది పోలీసు సిబ్బంది, 27 పోలీస్ …
Read More »వైసీపీ కాదు టీడీపీ కాదు.. ఆ పార్టీలోకి డీఎల్!
ఏపీ సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని చూస్తున్నారు. వైసీపీలో అసంతృప్త నేతగా ఉన్న ఆయన.. ఇప్పుడు పొలిటికల్ ఫ్యూచర్పై దృష్టి సారించారు. అందుకే మరో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కాస్త బలంగా ఉన్నాయి. కానీ డీఎల్ మాత్రం ఇవి రెండు కాకుండా బీజేపీలో చేరాలని అనుకుంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. …
Read More »బండ్లన్న వస్తున్నాడహో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా సభకో, వేడుకకో వచ్చాడంటే.. అక్కడ ఆయనతో పాటు ఉండాలని అభిమానులు కోరుకునే వ్యక్తి బండ్ల గణేష్. ఈ నటుడు, నిర్మాత పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. మామూలుగానే ఉన్న అభిమానం.. పవన్తో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు నిర్మించాక ఇంకెన్నో రెట్లు పెరిగింది. తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమైన స్థితిలో బండ్ల గణేష్ సాయపడ్డాడన్న కృతజ్ఞతతోనే పవన్ ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates