రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మరుతాయో? చెప్పడం చాలా కష్టం. మిత్రులుగా ఉన్న ఇద్దరు నాయకుల మధ్య అధికారం కోసం గొడవ జరిగి శత్రువులుగా మారే అవకాశం ఉంది. అలాగే బద్ధ శత్రువుల కాస్త రాజకీయ ప్రయోజనాల కోసం మంచి స్నేహితులుగా మెసలడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి ఒకే పార్టీలో ఉన్న నాయకులు తమ మధ్య విభేధాలను ఇతర నేతలు వాళ్ల ప్రయోజనాల …
Read More »కుల రాజకీయాలకు ‘కాపు’ కాస్తున్న పవన్ ?
ఏపీలో గత కొద్ది రోజులుగా వైసీపీ వర్సెస్ జనసేన వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన పవన్ పై వైసీపీ మంత్రులు కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. అయితే, గతానికి భిన్నంగా పవన్ కూడా ఈ సారి వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ మరింత పదునైన విమర్శలు చేస్తున్నారు. ఇక, తాజాగా తూ.గో జిల్లాలో పర్యటించిన పవన్….ఏపీలో ఓ సామాజిక వర్గాన్ని జగన్ …
Read More »రికార్డు మెజార్టీతో బంపర్ విక్టరీ కొట్టిన మమతా బెనర్జీ
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలలో అధికార టీఎంసీ ఘనవిజయం సాధించింది. కొద్ది నెలల క్రితం అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డబుల్ సెంచరీతో వరుసగా మూడోసారి సీఎం పీఠం దక్కించుకుంది మమతా బెనర్జీ. అయితే మమత బంపర్ మెజార్టీతో మూడోసారి బెంగాల్ సీఎం అయినా కూడా నందిగ్రామ్లో మాత్రం ఆమె సువేందు అధికారి చేతిలో 1700 స్వల్ప తేడాతో ఓడిపోయారు. బీజేపీ పట్టుబట్టి అక్కడ …
Read More »పవన్ కల్యాణ్కు ఎవరూ భయపడరు
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తన మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ పరిశ్రమపై వైసీపీ సర్కారు కక్ష కట్టిందని ఏపీ సీఎం జగన్పై పవన్ తీవ్ర విమర్శలు చేయడంతో మొదలైన ఈ వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పవన్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన వైసీపీ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేసిన …
Read More »కేసీఆర్-జగన్ : అడ్డుకోవడంలో ఆంతర్యమేంటో?
ఒక్కోసారి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు.. ప్రత్యర్థి పార్టీల పట్ల ఎలా వ్యవహరిస్తాయో ఊహించడం కష్టం. అనవసర విషయాలపై ఎక్కువ దృష్టి సారించి ప్రత్యర్థి పార్టీల నేతలకు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడంలో అధికార పార్టీలే కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. అటు ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను జగన్ సర్కారు.. ఇటు తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ …
Read More »ట్విస్ట్- యాత్ర చేసిది లోకేష్ కాదు, బాబే!
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి ఆ సంతృప్తితో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి నుంచే 2024 ఎన్నికలపై బాబు దృష్టి సారించారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మారుస్తున్నారు. సీనియర్లను సైతం పక్కనపెట్టి పార్టీని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పని చేసే సత్తా ఉన్న యువకులకు …
Read More »జనసేన- పోటీకి ముందే చేతులెత్తేశారా ?
తాజా పరిణామాలు చూస్తుంటే విషయం ఇలాగే అనిపిస్తోంది. అనంతపురంలో జరిగిన శ్రమదానం కార్యక్రమం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మట్లాడుతు బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో తమ పార్టీ తరపున అభ్యర్ధిని పోటీ పెట్టడం లేదని ప్రకటించారు. నియోజకవర్గంలో ఏ పార్టీ తరపున ఎంఎల్ఏ చనిపోయినా పోటీపెట్టకుండా ఉండాలనే సంప్రదాయాన్ని అనుసరించి తమ పార్టీ తరపున ఎవరినీ అభ్యర్థిగా పోటీలోకి దింపటం లేదన్నారు. ఇదే విషయాన్ని తమ మిత్రపక్షమైన బీజేపీకి …
Read More »పవన్ ని విసిగించిన అభిమానులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది అనేకన్నా వాళ్ళ రియాక్షన్ తో అనేక వివాదాలు పుట్టుకువస్తున్నాయి. సాధారణంగా ఇవి తరచు ఇతరులకు ఇబ్బంది కలిగించేవి. కానీ ఇపుడు అభిమానుల తీరు పవన్ కే ఇబ్బందిని కలిగించింది. తాజాగా రాజమండ్రిలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరైన పవన్ మాట్లాడటం మొదలుట్టడమే ఆలస్యం. వెంటనే సీఎం…సీఎం అంటు ఒకటే గోల. కాసేపు నిశ్శబ్దంగా ఉండమని …
Read More »వేటుపడే మంత్రులకు ఆ బాధ్యతలు!
2024 ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారా? ఆ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆ దిశగానే త్వరలో ప్రకటించబోయే మంత్రివర్గంలో మార్పులు ఉండనున్నాయా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరో ఏడాదిన్నర ఆగితే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. దీంతో ఆ లోపే ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. …
Read More »నా సహనాన్ని పరీక్షించొంద్దు…పవన్ వార్నింగ్
ఏపీలో కొద్ది రోజులుగా జనసేన, వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ‘శ్రమదానం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే, ఆ కార్యక్రమానికి, బహిరంగ సభకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పవన్ కల్యాణ్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టింది మొదలు…సభా ప్రాంగాణానికి వెళ్లి …
Read More »ఆనంకు వచ్చే ఎన్నికల్లో అనుమానమే
సీనియర్ నేత, మాజీమంత్రి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం పార్టీలో పెద్ద తలనొప్పిగా తయారైంది. గతకాలపు తన వైభవాన్ని తలచుకుంటు ప్రస్తుతం తనను ఎవరు లెక్కచేయటం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. దాంతో అధికారులపైన, మంత్రులు, సహచర ఎంఎల్ఏలపై రెగ్యులర్ గా ఏదోఒక వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. తానుచేసే వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా చేటు తెస్తాయన్న విషయం బాగాతెలిసి కూడా తన పద్దతిని మార్చుకోవటంలేదు. అంటే ఏదోరకంగా …
Read More »రాంగ్ రూట్లో కేటీఆర్ వాహనం ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు
సాదారణంగా మనం యూటర్న్ దూరంగా ఉంటేనో.. లేక తొందరగా పోవాలనో తప్పు అని తెలిసినా కొన్ని సందర్భాల్లో వాహనంపై రాంగ్రూట్లో వెళ్తుంటాం. ఆ సమయానికి అక్కడ ట్రాఫిక్ పోలీసులుంటే.. ఒకవేళ పట్టుబడితే మన వాహన చిట్టాను విప్పుతారు. చలానాలు పెండింగ్లో ఉన్నాయంటే చాలు.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసేస్తారు. ఎంత వేడుకున్నా ఊరుకోరు. మనకు కాస్త పలుకుబడి ఉందనుకో అప్పటికి సులభంగా బయటపడొచ్చు. అదే పలుకుబడి లేని కాస్త అమాయకంగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates