ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై వ్యతిరేకత నిజమేనా ? అటు బీజేపీ నాయకులు.. ఇటు టీడీపీ నాయకులు దీనిపైనే ఆశలు పెట్టుకున్నారా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీ సర్కారు ఏర్పడి రాష్ట్రంలో రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. అయితే.. ఈ రెండున్నరేళ్ల కాలంలో జగన్ ఒక్కసారి కూడా ప్రజల మధ్యరాలేదు. అప్పుడప్పుడు.. కార్యక్రమాలు నిర్వహించినా.. ఆశించిన స్థాయిలో ఆయన ఎన్నికల సమయంలో వచ్చినట్టు ప్రజల మధ్యకు రాలేదు. అదే చంద్రబాబును …
Read More »రివర్స్.. రివర్స్..! ఏపీ సర్కారుకు కొత్త కష్టాలు…!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనూహ్యంగా అప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులపై రివర్స్ మంత్రం పఠించింది. గత చంద్రబాబు ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి.. ఎక్కువ మొత్తాలకు పనులు అప్పగించిందని.. తాము ప్రజాధనాన్ని కాపాడుతామని.. చెప్పిన సీఎం జగన్.. దాదాపు అన్ని కాంట్రాక్టు లకు రివర్స్ మంత్రం అమలు చేశారు. దీంతో కొంత మేరకు ఆయన ప్రజాధనాన్ని వెనక్కి రప్పించారు. అయితే.. ఇప్పుడు ఇదే ఆయన ప్రభుత్వంపై పగబట్టిందని అంటున్నారు …
Read More »తెలంగాణ రైతులు కనిపించడం లేదా.. కేసీఆర్ సారూ!
మోడీ సర్కారు తెచ్చిన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలంగా పంజాబ్, హరియాణా, ఢిల్లీ రైతులు ఉద్ధృతంగా పోరాటం చేశారు. ఆందోళనలో భాగంగా 700కు పైగా రైతులు మరణించారు. వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆ చట్టాలను మోడీ రద్దు చేశారని అందరూ అనుకుంటున్నారు. ఎలాగైతేనేమీ రైతుల పోరాటానికి ఫలితం దక్కింది. ఈ నేపథ్యంలో ఇటీవల వరి కోనుగోళ్ల విషయంలో కేంద్రంపై …
Read More »షా ఎఫెక్ట్.. కేంద్రం వ్యూహం మారుతుందా…?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిపై మనసు మార్చుకుంటుందా? ఇప్పటి వరకు ఉన్న విదానానికి భిన్నంగా వ్యవహరిస్తుందా? అంటే.. విశ్లేషకులు.. ఒకింత ఔననే అంటున్నారు. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఏపీ రాజధాని విషయంలో ఒక స్పష్టమైన వైఖరిని తీసుకుంది. తమకు సంబంధం లేదని.. అదంతా కూడా రాష్ట్రపరిధిలోదేనని.. ఇప్పటి వరకు చెప్పింది. అయితే.. దీనికి ఒక కారణం ఉంది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. …
Read More »ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా?: పవన్ కల్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. జగన్ సర్కార్ విధానాలను ఎప్పటికప్పుడు పవన్ తూర్పారపడుతున్నారు. ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా? అంటూ విరుచుకపడ్డారు. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తుంటే ఇసుక అమ్ముతానని ప్రభుత్వం ప్రకటించడం పవన్ ను ఆగ్రహానికి గురిచేసింది. వరదల భీభత్సం రాష్ట్రాన్ని కుదిపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు-వాకిళ్లు, పశు నష్టం …
Read More »వెనక్కి తగ్గకు.. జగన్కు కేసీఆర్ హితబోధ?
వెనక్కి తగ్గకు.. జగన్కు కేసీఆర్ హితబోధ?టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఒకప్పటి విధేయ నాయకుడిగా పేరున్న పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహం ఆదివారం జరిగింది. శంషాబాద్లో అత్యంత ఘనంగా జరిగిన ఈ వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ను పోచారం ఆహ్వానించారు. దీంతో ఒకవైపు రాష్ట్రంలో వరదలు ఉన్నప్పటికీ.. బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టిమరీ.. జగన్ ఈ వివాహానికి హాజరయ్యారు. వాస్తవానికి ఆయన వెళ్తున్నట్టు ఆదివారం ఉదయం వరకు …
Read More »ఏపీ బీజేపీ అత్యాశ
రాజకీయ పార్టీల్లో చేరికలు సహజమే. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు.. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుంటాయి. నేతలు కూడా తమకు లాభాన్ని చేకూర్చేలా ఉన్న పార్టీవైపే మొగ్గుచూపుతారు. దేశ రాజకీయాల్లో ఈ తంతు ఎప్పటి నుంచో ఉంది. తెలుగు రాష్ట్రాలేమీ అందుకు మినహాయింపు కాదు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. తనకు పోటీయే లేకుండా చేసుకోవడానికి విపక్షాల నుంచి నాయకులను పార్టీలో …
Read More »ఎన్టీఆర్ వెర్సస్ విహారి.. చివరికి ఎవరు గెలిచారు?
మంచి పనులు చేస్తూ వాటి గురించి ప్రచారం చేసుకోకుండా ఉండేవాళ్లు చాలా తక్కువ. ఏ పని చేసినా దానికి తగ్గ ప్రచారం చేసుకోవడానికి పక్కా ప్రణాళికలతోనే రంగంలోకి దిగుతుంటారు. దీన్ని తప్పు అని కూడా చెప్పలేం. మంచి చేస్తున్నపుడు క్రెడిట్ తీసుకోవడంలో, ప్రచారం చేసుకోవడంలో తప్పేముందనే అంటారు. ఐతే ఒకరు చేసిన పనికి ఇంకొకరు క్రెడిట్ తీసుకుంటుంటే మాత్రం అది వివాదం కాక మానదు. ఇప్పుడు ఇలాంటి వివాదమే ఒకటి …
Read More »ఢిల్లీలో కేసీఆర్ కారు తిరిగేనా?
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమి దెబ్బకు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. వరి కోనుగోళ్ల బాధ్యత మొత్తం కేంద్రం మీదే నెట్టేసి.. వరి వేయొద్దని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే చెబుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. వరి కోనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన వైఖరి కోసం ఏకంగా ఒకప్పుడు ఎత్తివేయాలనుకున్న ధర్నాచౌక్ దగ్గరే ఆయనే స్వయంగా ధర్నా చేశారు. అదే క్రమంలో రైతు …
Read More »వైసీపీలో సోమవారం టెన్షన్.. సర్వత్రా ఉత్కంఠ..!
అవును… ఇప్పుడు అందరి దృష్టీ ఏపీ అసెంబ్లీ వైపే ఉంది. శుక్రవారం జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. మీడియా ముందుకు రావడం.. కన్నీరు పెట్టడం.. ఇది నందమూరి కుటుంబాన్ని కూడా కదిలించడం.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు రావడం.. వంటి పరిణామాలు తెలిసిందే. ముఖ్యంగా నందమూరి కుటుంబం మొత్తం ఏకమై.. సభా కార్యక్రమాలపై విమర్శలు చేయడం.. టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడం.. అందరినీ ఆలోచనకు …
Read More »చంద్రబాబు అస్త్రాన్ని రెడీ చేసుకున్నారా ?
ఇపుడిదే ప్రశ్న తెలుగుదేశంపార్టీ, తెలుగుమీడియాతో పాటు మామూలు జనాల్లో కూడా విస్తృతంగా వినిపిస్తోంది. ఈ ప్రశ్న ఇపుడు ఎందుకు వినిపిస్తోంది ? ఎందుకంటే ఇదే ప్రశ్నను చంద్రబాబే వచ్చే ఎన్నికల్లో జనాలను అడగాలని అనుకున్నారు కాబట్టి. చంద్రబాబు మాటల్లోనే ‘మీకు నా అవసరం ఉందనుకుంటే నన్ను గెలిపించుకోండి..లేకపోతే మీ ఇష్టం’ అని జనాలను డైరెక్టుగా అడగబోతున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తాజా వ్యాఖ్యలు విన్న తర్వాత రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు …
Read More »కృష్ణాలో జనసేనకు బూస్ట్.. కీలక నేత ఎంట్రీ…!
కృష్ణా జిల్లా జనసేనలో ఊపు రానుందా? ఇప్పటి వరకు కేవలం విజయవాడ వరకే పరిమితమైన జనసేన దూకుడు.. ఇక నుంచి జిల్లాలోనూ ఊపందుకోనుందా? అంటే.. అవుననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఇక్కడ మారుతున్న పరిణామాలు.. జనసేనలో మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయని అంటున్నారు. తాజాగా కీలకమైన నాయకుడు ఒకరు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆయనే డీవై దాస్. రాజకీయంగా వివాద రహిత నాయకుడుగా.. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన నేతగా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates