Political News

రౌడీ షీట్లే: వైసీపీకి ఎస్పీ ఘాటు హెచ్చ‌రిక‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. బుధ‌వారం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యా రు. ఈ జిల్లాలోని బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ను ఆయ‌న సంద‌ర్శించ‌నున్నారు. తోతాపురి మామిడి కాయ‌ల రైతులు ఎదుర్కొంటున్న క‌ష్టాల‌ను ఆయ‌న విన‌నున్నారు. వారికి గిట్టుబాట ధ‌ర క‌ల్పించ‌క‌పోవ డంపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌నున్న‌రు. అదేవిధంగా రైతుల‌కు సంబంధించి స‌మ‌స్య‌ల‌ను కూడా విన‌నున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాన్ని వైసీపీ ప్లాన్ చేసింది. ఈ …

Read More »

‘ఇండోసోల్’ ఎవ‌రి కోసం..ఈ ఆరాటం ఎందుకోసం!

ప్ర‌స్తుతం ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని క‌రేడు గ్రామంలో ప్ర‌భుత్వం భూముల సేక‌ర‌ణ‌కు ప్ర‌య‌త్నించ‌డం.. దీనిని రైతులు ఎదిరించ‌డం.. వ్య‌తిరేకించ‌డం.. హెచ్చ‌రిక‌లు చేయ‌డం తెలిసిందే. ఏకంగా 4,500 ఎక‌రాల భూమిని తీసుకోవాల‌న్న‌ది కూట‌మి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం 2 వేల ఎక‌రాల‌కు మాత్ర‌మే నోటిఫికేష‌న్ ఇచ్చింది. దీనిని సేక‌ర‌ణ విధానంలోనే చేప‌డుతున్నారు. అయితే.. ఇలా రైతులు ఎందుకు తిర‌గ‌బ‌డుతున్నారు? అస‌లు దీని క‌థేంటి? అనేది ఆస‌క్తిక‌రం. క‌రేడు గ్రామంలో ఇండోసోల్ సంస్థ‌..(ఇది …

Read More »

వైసీపీ లేదు.. అయినా ప‌నులు ఆగ‌వ్‌..

ప్ర‌స్తుతం రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం కొన‌సాగుతోంది. అంటే.. కూట‌మికి చెందిన పార్టీల నాయ‌కులకు వెంట‌నే ప‌నులు జ‌రుగుతాయి. ఇది త‌ప్పుకాదు. ఎవ‌రు అధికారంలో ఉంటే వారి త‌ర‌ఫున ప‌నులు చేయిం చుకోవ‌డంఅనేది రివాజు కూడా. అస‌లు అలా చేయించుకోక‌పోతేనే పెద్ద త‌ప్పు. కానీ.. చిత్రం ఏంటంటే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు అధికార పార్టీనాయ‌కుల కంటే కూడా.. వేగంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇదే అస‌లు క‌థ‌!. ఆశ్చ‌ర్యం అనుకుంటున్నారా? …

Read More »

వైసీపీ బ్రాండు మారదు.. ఇదే రుజువు

2019లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లతో ఏపీలో అధికారం దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్.. ఐదేళ్లు తిరిగేసరికి మరీ దారుణంగా 11 సీట్లకు పరిమితం అవడం పెద్ద షాక్. ఆ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ… ప్రధానంగా వైసీపీ నేతల అహంకార ధోరణి, చవకబారు భాష జనాలకు అసహ్యం పుట్టించి ఆ పార్టీ పుట్టి ముంచాయన్నది స్పష్టం. అవతలి పార్టీ నేతల మీద ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడం, బూతులు తిట్టడం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం.. మంత్రుల దగ్గర్నుంచి …

Read More »

రోశ‌య్యకు చేశారు.. వైఎస్ మాటేంటి:  ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. కొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీదికి తెచ్చారు. మంగ‌ళ‌వారం త‌న తండ్రి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 76వ జ‌యంతిని పుర‌స్కరించుకుని ష‌ర్మిల తెలంగాణ ప్ర‌భుత్వానికి కొత్త ప్ర‌తిపాద‌న చేశారు. ఇటీవ‌ల కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి కొణిజేటి రోశ‌య్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం స‌మున్న‌త గౌర‌వం ఇచ్చింద‌ని.. ఇది తెలుగు వారిగా అంద‌రికీ సంతోష‌క‌ర‌మేన‌ని చెప్పారు. రోశ‌య్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించార‌ని.. ఆయ‌న పేరుతో స్మార‌క …

Read More »

ఇంత పొగ‌రా: వైసీపీ నేత న‌ల్ల‌ప‌రెడ్డి పై ప‌వ‌న్ రియాక్ష‌న్‌

వైసీపీ నాయ‌కుడు, నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి, ఇదే నియోజ‌క వ‌ర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి(ఒక‌ప్పుడు వ‌దిన‌) రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై జ‌న సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరిగారు. ఇంత పొగ‌రా.. మహిళలను కించపరచే నోటి వదరు ఆ పార్టీని వదల్లేదు అని వ్యాఖ్యానించారు. ప్రశాంతి రెడ్డి పై న‌ల్ల‌ప‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ …

Read More »

అమ‌రావ‌తిని వ‌ద‌ల‌ని జ‌గ‌న్ పాపం..

వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఏపీ రాజధాని అమరావతి విషయంలో ఏ విధంగా వ్యవహరించిందీ అందరికీ తెలిసిందే. వాస్తవానికి 2014 -2019 మధ్య విపక్షంలో ఉన్న వైసిపి అమరావతి రాజధానికి మద్దతు పలికి, అసెంబ్లీ సాక్షిగా రాజ‌ధానికి అనుకూలంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం నాలుగో దఫా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా దీనిని నిరూపించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతి …

Read More »

మార్పు క‌నిపిస్తోంది.. కూట‌మికి జ‌నం అభ‌యం ..!

‘సుప‌రిపాల‌న‌లో తొలి అడుగు-ఇది మంచి ప్ర‌భుత్వం’ పేరుతో కూట‌మి ప్ర‌భుత్వంలోని ప్ర‌ధాన భాగ‌స్వామ్య పార్టీ టీడీపీ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తోంది. ఈ నెల 2 నుంచి నాయ‌కులు, మంత్రులు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ప్ర‌త్యేక బుక్‌లెట్లు ప‌ట్టుకుని ఏడాది కాలంలో ఏం చేశారో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్న‌ప్ప‌టికీ.. కార్య‌క్ర‌మంలో దాదాపు అంద‌రూ పాల్గొంటున్నారు. దీనిపై ప్ర‌జ‌ల నుంచి కూడా మంచి స్పంద‌నే ల‌భిస్తోంది. ముఖ్యంగా మార్పు క‌నిపిస్తోంద‌న్న …

Read More »

ఆ విష‌యంలో కూట‌మి కూడా త‌ప్పించుకోలేక పోతోందా?

వైసిపి హయాంలోనూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ రాష్ట్ర హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు చర్చకు దారితీస్తున్నాయి. వైసిపి హయాంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై అప్పట్లో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అన్నది అందరికీ తెలిసిందే. ఏకంగా న్యాయమూర్తులను… న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను కూడా తప్పుపడుతూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ విషయం దుమారానికి దారి తీసింది. అలాగే రాష్ట్ర …

Read More »

వైసీపీ ఒక విజ‌యం.. మ‌రిన్ని ప‌రాజ‌యాలు ..!

ఏపీ ప్రతిపక్షంగా ఉన్న వైసిపి ఒక విజయం మరిన్ని పరాజయాలు అన్న వాదనను మూటకట్టుకుంటోంది. 2012తో ప్రారంభమైన వైసీపీ రాజకీయాలు… 2019లో అధికారంలోకి వచ్చేవరకు ఒక విధంగా ఉంటే, అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న‌ నిర్ణయాలు.. మాత్రం ఖచ్చితంగా వివాదాస్పదంగానే మారుతున్నాయి. ఒక పార్టీని నడిపించాలన్నా.. పార్టీని విజయపథంలో తీసుకువచ్చి అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అధినేతగా జగన్ చేయాల్సిన ప్రయత్నాలు …

Read More »

బాబుకు తెలీదా.. తెలియ‌నివ్వ‌డం లేదా?

కూట‌మి ప్ర‌భుత్వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం మూడు కీల‌క విష‌యాల్లో భారీ సెగ త‌గులుతోంది. ఇదేమీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం కాదు. ఎక్క‌డో తెర‌చాటున కూడా జ‌ర‌గ‌డం లేదు. అంతా బ‌హిరంగంగానే జ‌రుగుతోంది. మ‌రి దీనిని ప‌రిష్క‌రించేందుకు.. అస‌లు స‌మ‌స్య‌ను వినేందుకు కూడా ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం.. చిత్రంగా ఉంది. మ‌రీముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు కు తెలియ‌ద‌ని అనుకోవాలా? లేక‌.. ఆయ‌న వ‌ర‌కు అధికారులుకానీ.. పార్టీ నాయ‌కులు కానీ.. …

Read More »

జ‌మిలికి గ్రీన్ సిగ్న‌ల్‌? అన్ని లెక్క‌లూ కుదిరాయి!

దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు మార్గం సుగ‌మం అయింది. దీనిపై కేంద్రం ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. మాజీ రాష్ట్ర‌ప‌తి కోవింద్ నేతృత్వంలో వేసిన అత్యున్న‌త స్థాయి క‌మిటీ దీనిపై నివేదిక‌ను కూడా కేంద్రానికి ఇచ్చింది. ఆ త‌ర్వాత‌.. రాష్ట్రాల‌తోనూ చ‌ర్చించారు. అయితే.. కొన్ని రాష్ట్రాలు ఓకే చెప్పాయి. మ‌రికొన్ని ఇంకా పెండింగులోనే పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ స‌హా.. స్థానిక పార్టీల నేతృత్వంలో న‌డుస్తున్న ప్ర‌భుత్వం ఉన్న రాష్ట్రాలు జ‌మిలికి …

Read More »