Political News

ప‌వ‌న్‌-చంద్ర‌బాబు.. భేటీ.. విష‌యం సీరియ‌స్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్‌లు.. తాజాగా డిన్న‌ర్ భేటీ నిర్వ‌హించ‌నున్నారు. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో జ‌ర‌గ‌నున్న ఈ భేటీకి చాలా ప్రాధాన్యం ఉంద‌ని ఇరు పార్టీల వ‌ర్గాలు తెలిపాయి. అత్యంత త‌క్కువ మందిని మాత్ర‌మే ఈ పార్టీకి ఆహ్వానించారు. టీడీపీ నుంచి ఐదుగురు, జ‌న‌సేన నుంచి న‌లుగురు మాత్రమే ఈ డిన్న‌ర్ బేటీకి హాజ‌ర‌వుతు న్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోనే చంద్ర‌బాబు.. సీఐడీ ఆఫీస్‌కు వెళ్లారు. …

Read More »

కొత్త కొత్త‌గా ష‌ర్మిల‌.. టీడీపీ ఫిదా..ఏం జ‌రిగింది?

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమార్తె, వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. ఆ పార్టీ కండువా క‌ప్పుకొన్న వైఎస్ ష‌ర్మిల తాజాగా మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు. త‌న కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి.. ఆహ్వానించేందుకు హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసానికి ఆమె వెళ్లారు. ఆహ్వాన ప‌త్రిక‌, కానుక అందించారు. పెళ్లికి రావాల‌ని ఆహ్వానించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. ష‌ర్మిల కొత్త‌కొత్త‌గా ఉండ‌డ‌మే చ‌ర్చ‌గా మారింది. చంద్ర‌బాబుకు …

Read More »

వైసీపీకి మ‌రో ఎంపీ రాజీనామా.. కీల‌క నేత దూరం!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రో ఎంపీ రాజీనామా చేశారు. ఇప్ప‌టికే క‌ర్నూలు ఎంపీగా ఉన్న బీసీ నాయ‌కుడు సంజీవ్ కుమార్ టికెట్ ద‌క్క‌ని కార‌ణంగా పార్టీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే.అయితే.. ఈయ‌న త‌న ఎంపీ ప‌ద‌వికి ఇంకా రాజీనామా చేయ‌లేదు. త్వ‌ర‌లోనే ఈయ‌న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌ని స‌మాచారం. ఇదిలావుంటే… తాజాగా ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంటు స‌భ్యుడు, క‌మ్మ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన వ‌ల్ల‌భ‌నేని …

Read More »

మున్సిపాలిటీలను కాంగ్రెస్ ఊడ్చేస్తోందా ?

బీఆర్ఎస్ బలం ఎలాగ వచ్చిందో అలాగే పోతున్నట్లుంది. వరద వచ్చినపుడు ఉన్న నీటిపోటు తర్వాత ఉండదని పెద్దలు ఊరికే చెప్పలేదు. అదే పద్దతిలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావటంతో మొదలైన బీఆర్ఎస్ హవాకు 2023లో బ్రేకులు పడింది. దాంతో అప్పట్లో ఎలా బలం పుంజుకున్నదో అదే పద్దతిలో ఇపుడు బలాన్ని కోల్పోతోంది.  అంటే బీఆర్ఎస్ ది వాపే కానీ బలుపుకాదని అర్ధమైపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలోని మున్సిపాలిటీలను కాంగ్రెస్ …

Read More »

రఘురామ రాజీనామా

వైసీపీ రెబల్ ఎంఎల్ఏ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. ఫిబ్రవరి రెండోవారం లోపు రాజీనామా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తులో నరసాపురం పార్లమెంటు సీటులో పోటీచేయబోయే పార్టీలో తాను చేరతానన్నారు. పై రెండుపార్టీలతో బీజేపీ కూడా చేరితే బాగుంటుందని జనాలు అనుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు. రచ్చబండ కార్యాక్రమంలో మీడియాతో మాట్లాడుతు తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. తనను అనర్హుడిగా ప్రకటింపచేయటంలో వైసీపీ …

Read More »

చంద్రబాబుతో షర్మిల భేటీ!

కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన వైనం చర్చనీయాంశమైంది. తన అన్న జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన లోకేష్ కు షర్మిల విషెస్ చెప్పడం సంచలనం రేపింది. ఆ వ్యవహారం చర్చనీయాంశంగా ఉన్న తరుణంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి షర్మిల …

Read More »

శ‌భాష్ డాక్ట‌ర్ ఎమ్మెల్యే !!

ఆయ‌న ఎమ్మెల్యే. స‌హ‌జంగానే అధికారికంగా ఆయ‌న ద‌ర్పానికి తిరుగు ఉండ‌దు. పార్టీ కూడా అధికారంలోనే ఉంది కాబ‌ట్టి.. ఇక‌, ఆయ‌న నేల‌పై కూడా న‌డ‌వాల్సిన అవ‌స‌రం లేదు. ఇది.. స‌హ‌జంగా అంద‌రి ఎమ్మెల్యేల గురించి జ‌రిగే చ‌ర్చ‌. కానీ, అంద‌రిలా తాను ఎందుకు ఉండాలి? అనుకున్నారో ఏమో.. ఆ ఎమ్మెల్యే త‌న‌లోని స‌హ‌జ‌త్వానికి ప్ర‌తీక‌గా నిలిచారు. వైద్యో నారాయ‌ణో హ‌రి అన్న నానుడిని ఆయ‌న నిజం చేశారు. ముందు వృత్తి.. …

Read More »

హ్యాట్రిక్ బాట‌లో టీడీపీ ఎమ్మెల్యే

వ‌రుస విజ‌యాలు.. వీటికి స‌మానంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దూకుడు.. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల పై పోరు. వెర‌సి ఒక‌ప్పుడు పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోని నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు కీల‌క నియోజ‌క‌వ‌ర్గంగా మారిపోయింది. అదే ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ఎస్సీల‌కు రిజ‌ర్వ్ చేసిన కొండ‌పి. ఒక‌ప్పుడు ఈనియోజ‌క వ‌ర్గం పెద్ద‌గా వార్త‌ల్లో ఉండేది కాదు. కానీ, 2014, 2019లో ప్ర‌భుత్వ మాజీ డాక్ట‌ర్ డోలాబాల వీరాంజ‌నేయ స్వామి విజ‌యం త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గం …

Read More »

కులం కుంప‌టి ఎఫెక్ట్‌… వైసీపీలో సెగ‌లు…!

ఉమ్మ‌డి గుంటూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క‌మైన ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మేక‌తోటి సుచ‌రిత‌.. హోం మంత్రిగా కూడా చేశారు. రెండో ద‌ఫా ఆమెను మంత్రి వ‌ర్గంనుంచి త‌ప్పించారు. ఆది నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాల సామాజిక వ‌ర్గం సుచ‌రిత వెంటే న‌డిచారు. అయితే.. ఇప్పుడు ఆమెను ఇక్క‌డ నుంచి త‌ప్పించి తాడికొండ‌కు మార్చారు. ఈక్ర‌మంలోనే మాదిగ …

Read More »

బీఆర్ఎస్ మళ్ళీ రివర్సవుతోందా ?

బీఆర్ఎస్ మళ్ళీ రివర్సవబోతోందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు కేటీయార్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో మెజారిటి నేతలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చటం పెద్ద తప్పుగా చెప్పారట. తాజాగా ఎంఎల్ఏ కడియం శ్రీహరి మాట్లాడినపుడు కూడా టీఆర్ఎస్ స్ధానంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేయటం పెద్ద తప్పన్నారు. పార్టీ పేరులో నుండి తెలంగాణా …

Read More »

వైసీపీ ఎత్తుల‌ను ప‌సిగ‌ట్ట‌క‌పోతే.. టీడీపీకి ఇబ్బందేనా..!

ఏపీ అధికార పార్టీ వైసీపీ అభ్య‌ర్థుల‌ను మారుస్తోంది. కీల‌క నేత‌ల‌కు కూడా సీఎం జ‌గ‌న్ ఎలాంటి హామీలూ ఇవ్వ‌డం లేదు. త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు. ఎన్నిక‌ల‌కు రెండు మాసాల ముందుగానే .. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు బంధువులు వ‌ర‌స‌య్యేవారిని కూడా ఆయ‌న గెల‌వ‌రు అను కున్నా.. ప్ర‌జ‌ల్లో నాడి త‌గ్గింద‌ని భావించినా వెంట‌నే ప‌క్క‌న పెడుతున్నారు.ఈ విష‌యంలో ఎక్కడా జ‌గ‌న్ రాజీ ప‌డ‌డం …

Read More »

వైసీపీలో గురువు టీడీపీకి జంప్‌.. శిష్యుడు దారెటో..!

కైలే అనిల్ కుమార్‌. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే..ఇప్పుడు డిఫెన్స్‌లో ప‌డిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న‌కు టికెట్ ఇస్తార‌ని కొంద‌రు.. ఇవ్వ‌ర‌ని మ‌రికొంద‌రు టెన్ష‌న్ పెడుతున్నారు. మాల సామాజిక వ‌ర్గానికి చెందిన అనిల్‌.. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి ఇక్కడ విజ‌యం సాధించారు. అయితే..ఈయ‌న‌కు గురువుగా భావించే.. మ‌రో నేత‌.. కొలుసు పార్థ‌సార‌థి.. అప్ప‌ట్లోఅన్నీ తానై ఈయ‌న‌ను గెలిపించార‌ని అంటారు. ఇప్పుడు కొలుసు …

Read More »