వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్టు చేశారు. వీరిలో రాజంపేట ఎంపీ, వైసిపి కీలక నాయకుడు మిథున్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్ దగ్గర పనిచేసిన ఓ ఎస్ డి లు పార్టీ నాయకులు కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి …
Read More »సై..! రండి తేల్చుకుందాం: రేవంత్-రమేష్లకు కేటీఆర్ సవాల్
బీజేపీ నాయకుడు, ఏపీలోని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తనపై చేసిన ఆరోపణలకు బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను చేసిన ఆరోపణలపై నిలబడతానని.. అవి ఆరోపణలు కాదు.. పక్కా వాస్తవాలని పేర్కొన్నారు. వీటిపై చర్చించేందుకు తాను సిద్ధమేనన్నారు. “మీకు నిజంగానే తెలుసుకోవాలని ఉంటే.. రండి.. ఒక్కరే కాదు.. సీఎం రేవంత్రెడ్డి, సీఎం రమేష్లు ఇద్దరూ కలిసి రండి. చర్చిద్దాం.” అని కేటీఆర్ సవాల్ …
Read More »‘బీఆర్ఎస్ పోయి.. జాగృతి, కేటీఆర్ పోయి జైశంకర్’
బీఆర్ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం మరింత ముదిరింది. రాష్ట్రంలో సమస్యలపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు తెలంగాణ జాగృతి మాత్రమే ముందుకు వస్తోందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ‘లీడర్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. దీనికి సంబంధించి కొన్ని మార్పులు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. ఇంత పెద్ద ఈవెంట్లో ఎక్కడా బీఆర్ఎస్ జెండా కానీ.. గులాబీ రంగులు …
Read More »ఏపీ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం: జగన్
ఏపీ మాజీ సీఎం జగన్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరూపాయి కూడా సృష్టించలేక పోయారని విమర్శించారు. పైగా.. అప్పులు శరవేగంగా పెరుగుతున్నాయన్నారు. దీనివల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికను వివరించారు. దీనిలో పేర్కొన్న గణాంకాలు తాము చెబుతున్నవి కాదని.. కేంద్రంలో …
Read More »పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం
పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను క్రిష్ – జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. గురువారం నాడు రిలీజ్ అయిన సినిమాను ఒక రోజు ముందుగానే ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎందుకంటే పవన్ …
Read More »ఇక అవినాష్ వంతు.. అరెస్టు కోరుతూ ‘సిట్’ పిటిషన్
వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తుబృందం ఇప్పటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు 12 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో 11 మంది విజయవాడ జైల్లో ఉండగా.. మిథున్రెడ్డి మాత్రం రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే..ఈ అరెస్టులు ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు. మరో 12 మంది నిందితులను అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని.. పేర్కొంటూ.. తాజాగా విజయవాడ ఏసీబీ …
Read More »నన్ను అనవసరంగా కెలికిన కేటీఆర్: సీఎం రమేష్
బీజేపీ నాయకుడు, ఏపీలోని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్.. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “నన్ను అనవసరంగా కేటీఆర్ కెలుకుతున్నాడు..” అని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో చేతులు కలిపి తాను కాంట్రాక్టులు కొట్టేస్తున్నానని.. కంచ గచ్చిబౌలి భూముల తనఖా వెనుక.. తను ఉన్నానని కేటీఆర్ ఆరోపించారని.. చెప్పారు. అదేసమయంలో తాను సాయం చేసినందుకుగాను ‘ఫ్యూచర్ …
Read More »చంద్రబాబు కేబినెట్లోకి అయ్యన్న? రఘురామ?
ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్ను ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముహూర్తం కూడా పెట్టేశారని అంటున్నారు. దీంతో ఇదే కనుక నిజమైతే.. ఎవరికి అవకాశం చిక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీనియర్లు చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు. పైగా.. దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకున్నవారు కూడా కనిపిస్తున్నారు. దీంతో చంద్రబాబు చేతికి చాంతాడంత లిస్ట్ చేరిందని సమాచారం. ఇదిలావుంటే.. మంత్రివర్గంలోకి స్పీకర్ …
Read More »పవన్ సార్.. పట్టించుకోండి: గిరిజనులు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాలకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఏదైనా పనిని చేపడితే.. ఖచ్చితంగా అది పూర్తి చేస్తారని.. ఆయన హామీ ఇస్తే ఆ పని నెరవేరుతుందని కూడా నమ్మేవారు కోకొల్లలుగా ఉన్నారు. అనుకున్న విధంగా పనులు చేస్తారని.. ఇచ్చిన హామీని నెర వేర్చేందుకు ప్రయత్నిస్తారన్న పేరు కూడా ఉంది. ముఖ్యంగా గిరిజనులు మరింత ఎక్కువగా పవన్పై ఆశలు పెట్టుకున్నారు. …
Read More »‘గోవా’ గడ్డపై తొలిసారి.. తెలుగు పలుకు!
గోవా.. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. బ్రిటీష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. కొన్నికొన్ని ప్రాంతాలు మనకు అదే రోజు దఖలు పడలేదు. ఆ తర్వాత.. జరిగిన చర్చలు, సంప్రదింపుల ద్వారా దేశంలో కలిశాయి. ఇలాంటివాటినే కేంద్ర పాలిత ప్రాంతాలుగా పేర్కొంటారు. ఇలాంటి వాటిలో గోవా ఒకటి. అయితే.. ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. అందుకే అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. దీనికి తొలిసారి తెలుగు వ్యక్తి గవర్నర్ …
Read More »జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక లో సునీత?
తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు ? అన్నదానిపై అప్పుడే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఈ నెలలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా …
Read More »రాజకీయాలు బోరు కొట్టాయా.. ఈ నేతలు సైలెంట్.. !
ఏపీలో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సైలెంట్ అయ్యారు. మరి వీరికి క్రియాశీల రాజకీయాలు బోరు కొట్టాయా ? లేక.. ఆయా పార్టీల తీరుపై వారు అలక బూనారా? అనేది చర్చకు దారితీసింది. కీలక సమయంలో నాయకులు మౌనంగా ఉండడంతో వైసీపీ ఇబ్బందులు పడుతోంది. ఇక, ప్రభుత్వం జోరుగా ఉన్న సమయంలో సర్కారు సైడు వాయిస్ వినిపించడంలో సీనియర్లు ముందుకు రాకపోవడంతో టీడీపీ కూడా ఇబ్బందులు పడుతోంది. ఇక, జనసేనలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates