దేశంలో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయింది. దీనిపై కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో వేసిన అత్యున్నత స్థాయి కమిటీ దీనిపై నివేదికను కూడా కేంద్రానికి ఇచ్చింది. ఆ తర్వాత.. రాష్ట్రాలతోనూ చర్చించారు. అయితే.. కొన్ని రాష్ట్రాలు ఓకే చెప్పాయి. మరికొన్ని ఇంకా పెండింగులోనే పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సహా.. స్థానిక పార్టీల నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు జమిలికి …
Read More »అమరావతిలో ‘రియల్’ బూం.. సెర్చ్ చేసేస్తున్నారు!
ఏపీ రాజధాని అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? ఎక్కడెక్కడ వెంచర్లు పడుతున్నాయి? ఖరీదెంత? గజం ఎలా? ఎస్ ఎఫ్టీ ఎంత చెబుతున్నారు? ఫ్యూచర్ ఎలా ఉంటుంది?.. ఇవీ.. ఆదివారం రోజు రోజంతా.. అమరావతిలో కనిపించిన సందడి!. నిజం!!. తాజాగా ఆదివారం అమరావతిలో పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు చెందిన వారు సంచరించారు. ఇక్కడ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, నిర్మాణాలను పరిశీలించారు. అంతేకాదు.. అమరావతిలో భూముల సమీకరణ జరుగుతున్న …
Read More »అవును శబరికి.. బరాబర్ కష్టాలే .. !
బైరెడ్డి శబరి. రాజకీయాల్లో ఒకప్పుడు చాలా సైలెంట్గా రంగ ప్రవేశం చేసి.. తర్వాత కాలంలో పుంజుకున్న నాయకురాలు. అయితే.. ఆమె రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే.. అంత తేలికగా ఆమె పుంజుకోలేదనే చెప్పాలి. రాష్ట్ర విభజన సమయంలో కొత్త పార్టీ పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రం లేదా.. కర్నూలును తెలంగాణలో కలిపేయాలన్న డిమాండ్తో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఉద్యమించా రు. ఈ సమయంలో ఆయన జైలు పాలయ్యారు. అప్పుడే తొలిసారి శబరి రాజకీయ అరంగేట్రం …
Read More »తెలంగాణలో ‘ఎన్డీయే’ కూటమి.. సాహసం చేస్తారా?
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేరు. పరిస్థితులు, ప్రభావాలు ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకునేలా చేస్తాయి. ముఖ్యంగా రాజకీయాలలో అవకాశం-అవసరం అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ఏ చిన్న అవకాశం చిక్కినా.. పార్టీలు వదులుకునేందుకు ఛాన్స్ ఇవ్వవు. ఇదే.. కూటములు కట్టేందుకు.. పొత్తులు పెట్టేందుకు అవకాశం ఏర్పడేలా చేస్తుంది. తెలం గాణ విషయంపైనా తాజాగా ఇదే చర్చ తెరమీదికి వచ్చింది. ఏపీలో కూటమి కట్టిన బీజేపీ-జనసేన-టీడీపీలు సక్సెస్ అయ్యాయి. గత …
Read More »మా మంచి ఎమ్మెల్యే… రాజు గారి దూకుడు మామూలుగా లేదే..!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం మడకశిర. ఇక్కడి నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న టిడిపి యువ నాయకుడు ఎంఎస్ రాజు. ఈయన అసాధారణ రీతిలో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి ఆయన సొంత నియోజకవర్గం సింగనమల. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఈక్వేషన్స్ కారణంగా ఆయనను చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పంపించారు. కూటమి హవాతో పాటు తనకున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం బలంతో ఎమ్మెస్ రాజు విజయం దక్కించుకున్నారు. అయితే ఆయన …
Read More »వార్తల్లోకి మాజీ జస్టిస్ చంద్రచూడ్.. ఏం జరిగింది?
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ డీవై చంద్రచూడ్ అకస్మాత్తుగా వార్తల్లోకి ఎక్కారు. సుదీర్ఘకాలంగా న్యాయ వ్య వస్థలో ఉన్న చంద్రచూడ్ కుటుంబం ఎప్పుడూ.. ఇలా వార్తల్లోకి ఎక్కలేదు. పైగా.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి విషయంలో ఇలా.. ఎప్పుడూ కూడా వార్తలు రాలేదు. విమర్శలు కూడా రాలేదు. కానీ, హిస్టరీలో ఫస్ట్ టైమ్ అన్నట్టుగా.. జస్టిస్ చంద్రచూడ్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోను.. న్యాయ వర్గాల్లోనూ …
Read More »తండ్రికి తగ్గ తనయుడు.. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే గ్రాఫ్ ఇదే ..!
ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. యువ నాయకుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన నేత. అనేక కష్టాలు ఎదుర్కొన్నారు . అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయనే గాలి భాను ప్రకాష్. గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన భాను.. గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న తర్వాత మౌనంగా ఎదగడమే ముఖ్యమని భావిస్తూ అదే పంథాలో …
Read More »దేశంలో బిజీయెస్ట్ సీఎం చంద్రబాబే.. !
దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు 28 మంది ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే, దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రిల పనితీరును అదేవిధంగా రోజు మొత్తంలో వారు చేస్తున్న పనులను అంచనా వేసిన ఢిల్లీకి చెందిన సంస్థ దేశవ్యాప్తంగా అత్యంత బిజీగా ఉండేటటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని స్పష్టం చేసింది. ఈ విషయంలో కొన్ని కారణాలను కూడా వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా గత ఏప్రిల్ లో నిర్వహించిన …
Read More »సౌత్లో ‘ఆపరేషన్ లోటస్’ రీజనేంటి?
దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్తో సంబంధం ఉన్న వారికి బీజేపీ అధ్యక్ష పీఠాలను అప్పగిస్తోంది. ఇది చిత్రం కాదు.. చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగా విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఉత్తరాది పైనే దృష్టి పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకు, అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునే విషయంపైనే దృష్టి సారించింది. అలాంటి ఒక్కసారిగా దక్షిణాదిపై మక్కువ చూపిస్తోంది. దీనికి కారణం.. …
Read More »వివేకా కేసును ఎవరు ఆపుతున్నారు?
వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని గత నాలుగు రోజులుగా ప్రస్తావిస్తున్నారు. 2019, మార్చి 16న జరిగిన ఈ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితులు ఎవరు? అనేది ఇంకా సస్పెన్సులోనే ఉంది. అనేక విచారణలు, అనేక దర్యాప్తు సంస్థలు దీనిలో పాలుపంచుకున్నా.. ఏళ్ల తరబడి విచారణలు జరిగినా.. విచారణ పరిధి ఏపీ నుంచి తెలంగాణకు చేరినా.. ఈ కేసు …
Read More »తేడా కొడితే బీఆర్ఎస్లోకే.. ‘కొండా’ పెద్ద వ్యూహం?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొండా మురళి, మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యవహార శైలితో స్థానిక నాయకులు రగులుతున్నారు. ఈ ఇద్దరిపై అధిష్టానానికి పిర్యాదులు కూడా చేశారు. ఇప్పటికే రెండు సార్లు వీరిని విచారించిన అధిష్టానం.. గట్టిగానే సమాధానం చెప్పింది. స్థానికంగా అందరినీ కలుపుకొని పోవాలని సూచించింది. వివాదాలకు కడుదూరంగా ఉంటూ.. పార్టీని డెవలప్ చేయాలని కూడా …
Read More »ఉలిక్కిపడ్డ వైసీపీ.. ఒకేసారి 113 మందిపై కేసు!
ఎలాంటి కేసులు వచ్చినా.. ఎంత మందిని జైల్లోకి నెట్టిన బేఫికర్ అంటూ.. ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పదేపదే.. కేసులు పెడతారా పెట్టుకోండి.. అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి కీలక సమయంలో అనూహ్య పరిస్థితి ఎదురైంది. వైసీపీకి చెందిన కీలక నాయకులు సహా, నియోజకవర్గ ఇంచార్జ్లుగా ఉన్నవారికి మొత్తంగా 113 మంది ఒకేసారి పోలీసులు నోటీసులు జారీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates