వైసీపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ కొడాలి నానిపై.. టీడీపీకి చెందిన యువ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్లు చేశారు. ‘కొడాలి నానీ.. బందరు రా.. చిటికెన వేలితో లేపేస్తా.. నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును తిట్టేంత వాడివా..’ అంటూ హీటెక్కించారు. టీడీపీ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అధ్యక్షతన జరిగిన ఆడపడుచుల ఆత్మగౌరవ సభలో కొల్లు ఈ కామెంట్లు చేశారు. అయితే.. …
Read More »కేసీఆర్పై ఎంపీ అర్వింద్.. హాట్ కామెంట్స్.. ఫుల్ ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. బీజేపీ నేతలపై ఏ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారో.. అదే రేంజ్లో బీజేపీ నాయకులు కూడా ఫైరవుతున్నారు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ .. కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్. సోమరి.. తిండిపోతు.. మొద్రు నిద్ర పోతున్నాడు.. అంటూ.. ఆయన నిప్పులు చెరిగారు. ఉప్పుడు బియ్యాన్ని క్రమంగా తగ్గించాలని నాలుగేళ్ల నుంచి ఎఫ్సీఐ చెబుతున్నా.. సీఎం కేసీఆర్ సోమరితనంతో వ్యవహరించారని అర్వింద్ తెలిపారు. …
Read More »కర్ణాటకకు మళ్లీ కొత్త సీఎం ?
కర్ణాటక రాష్ట్రం బీజేపీకి ఏమాత్రం అచ్చి వచ్చినట్లు లేదు. అధికారంలో ఉన్నారన్న మాటే కానీ ముఖ్యమంత్రి కుర్చీ మ్యూజికల్ ఛైర్ లాగ తయారైపోయింది. ఎప్పుడెవరు సీఎంగా ఉంటారో ? ఎంతకాలం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారో ఎవరు చెప్పలేకపోతున్నారు. కర్నాటక పరిస్ధితి కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయినట్లు తయారైపోయింది. ఇపుడిదంతా ఎందుకంటే కర్నాటకలో తొందరలోనే సీఎం మారబోతున్నారట. ఈమధ్యనే బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. బీఎస్ యడ్యూరప్పను దించేసి …
Read More »పవన్ విశ్వసనీయతకు పెద్ద సవాలే… ఏం జరుగుతోందంటే…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వసనీయతకు పెద్ద పరీక్షే ఎదురవుతోందని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా.. అటు సినీ రంగంలోనూ.. ఇటు పొలిటికల్గానూ.. చక్రం తిప్పుతున్న పవన్.. అంటే.. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వాటిని ఓట్లు వేయించుకునేలా.. ఆయన మలుచుకోలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ఓట్ల సంగతి పక్కన పెడితే.. పవన్కు ఇప్పుడు విశ్వసనీయతపైనే పెద్ద సవాల్ ఎదురవుతోంది. ఆయన గతంలో సభలు పెడితే.. పెద్ద ఎత్తున యువత …
Read More »మెడపై కత్తిపెట్టి రాయించుకున్నారు. కేసీఆర్ సంచలన కామెంట్లు
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. వరి-వార్ కొనసాగింపులో ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ మీటింగ్ నిర్వహించిన కేసీఆర్.. వరి సేకరణ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన ధర్నాలు, దీక్షలు.. కేంద్రంపై కొట్లాట వ్యాఖ్యలు.. ఇలా.. అన్ని అంశాలపైనా.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరి ధాన్యం సేకరణ విషయంలో …
Read More »వీహెచ్ ఈ క్రెడిట్ నీదే..!
కుమ్ములాటలు, అసంతృప్తి సెగలు, విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల దాడి.. ఇవన్నీ కలగలిసిన పార్టీ ఏదైనా ఉందంటే.. అది కాంగ్రెస్ అనేదే దాదాపుగా అందరి అభిప్రాయం. ఇప్పుడు వీటన్నింటికీ తెలంగాణ కాంగ్రెస్ చెక్ పెట్టింది. ఇందిరాపార్క్ వద్ద వరి దీక్షకు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. అంతర్గత విభేదాలు పక్కనపెట్టి ఒక దగ్గర ఏకమయ్యారు. కొత్త బాస్ తో ఉప్పు-నిప్పుగా ఉన్నోళ్లంతా కలిసికట్టుగా తమ టార్గెట్ టీఆర్ఎస్ …
Read More »బిగ్ బాస్ షోపై రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో టాలీవుడ్ లో తెలంగాణ, ఆంధ్రా హీరోలు, దర్శకులు అంటూ ప్రాంతీయ భేదాల వ్యవహారం చర్చకు వచ్చేది. కొన్ని సినిమాల్లో తెలంగాణ యాసను అవమానించారంటూ కొందరు తెలంగాణవాదులు ఆరోపించేవారు. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. కానీ, తాజాగా బిగ్ బాస్-5 షో నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయిన తర్వాత ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణకు …
Read More »ప్లీజ్.. కొంచెం ఎక్కువ ఇచ్చేట్లు చూడండి.. కేంద్ర బృందానికి సీఎం జగన్ వినతి
“ప్లీజ్ మీరే స్వయంగా చూశారు. ఆ నాలుగు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయ్. కేంద్రంతో చెప్పి.. మరికొంత ఎక్కువ మొత్తం ఇప్పించేలా చూడండి!!“ ఇదీ.. కేంద్రం నుంచి వచ్చి.. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన బృందానికి తాజాగా ఏపీ సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి. మొత్తంగా మూడు రోజుల పాటు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఈ బృందం క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా ముఖ్య మంత్రితో భేటీ …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు లేట్.. వారికి మాత్రం ఫస్ట్.. ఏపీలో విమర్శల జోరు!
ఏపీ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేక పోతున్నారు. ఆదిలో 1-5 మధ్య ఇచ్చిన వేతనాలు.. తర్వాత 1-10కు చేరాయి. ఇప్పుడు.. మూడు మాసాలుగా 1-20 లోపు అంటే.. ప్రతి నెలా ఒకటి నుంచి 20 వ తేదీలోపు ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు పండగలు చేసుకోలేక.. ఇళ్లలో ఫంక్షన్లు చేసుకోలేక.. లబోదిబో మంటున్నారు.. మరోవైపు.. …
Read More »షాకింగ్: అమరావతి రైతులకు అండగా వైసీపీ ఎమ్మెల్యే
అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిపై ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతీయువకులు ‘న్యాయస్థానం టు దేవస్థానంస మహాపాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ పాదయాత్రకు ఊరూరా ప్రజలు, టీడీపీ నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే, పాదయాత్రకు అనూహ్యంగా తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే మద్దతు తెలపడం హాట్ టాపిక్ గా మారింది.కొద్ది రోజులుగా రైతుల చేస్తున్న పాదయాత్ర …
Read More »గట్టిగా ఇరుక్కున్న మోడీ
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల దగ్గర ప్రధానమంత్రి నరేంద్రమోడి గట్టిగా తగులుకున్నట్లే ఉన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను మడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసినంత మాత్రాన సరిపోదని దానికి అనుబంధంగా ఉన్న మరికొన్ని చట్టాలను రద్దు చేయటంతో పాటు కొన్ని చట్టాలను చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) గట్టిగా పట్టుబడుతోంది. ఎలాగు తొందరలోనే ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకనే …
Read More »టీడీపీకి పెనుశాపం.. ఇదేనా…!
రాజకీయాల్లో సాధారణంగా.. వ్యక్తుల కేంద్రంగా రాజకీయాలు సాగుతాయి. వ్యక్తుల నేపథ్యంలో.. వారి హవా.. ఆర్థిక పరిస్థితి.. వారి వెనుక ఉన్న ప్రజలు.. వారి వ్యూహాలు.. పరిస్థితి.. ఇలా.. అనేక విషయాలను పరిశీలించి.. నాయకులను ఎంపిక చేసుకుంటారు. దీంతో వ్యక్తికేంద్రాలుగానే .. రాజకీయాలు సాగుతున్న విషయం.. మనకు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా కనిపిస్తోంది. అయితే.. వ్యక్తిని కేంద్రంగా చేసుకుని సాగిస్తున్న రాజకీయాలు.. కొన్ని సార్లు సక్సెస్ అవుతున్నాయి.. ఎక్కువ సార్లు విఫలం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates