Political News

శ్రీవారి సేవకు వెళుతూ డాలర్ శేషాద్రి హఠ్మాన్మరణం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ (సోమవారం) తెల్లవారుజామున గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. తిరుమల నుంచి ఆయన విశాఖపట్నానికి కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావటం.. వెనువెంటనే ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు పోయినట్లుగా చెబుతున్నారు. నిత్యం శ్రీవారి సేవలో మునిగి డాలర్ శేషాద్రి.. తిరుమల అర్చకులన్నంతనే భక్తులకు గుర్తుకు వస్తారు. తెలుగు వారికే కాదు.. శ్రీవారి …

Read More »

జ‌గ‌న్‌ పై యుద్ధ‌మే.. ఉద్యోగుల నిర్ణ‌యం..

ఏపీ ఉద్యోగులు పోరుబాట‌ను ఎంచుకున్నారు. ఇక‌, ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు వారు రెడీ అయ్యారు. త‌మ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు.. గ‌తంలో పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇచ్చిన హామీలు నెర‌వేర‌లేద‌ని.. ముఖ్యంగా పీఆర్ సీ వంటి కీల‌క‌మైన‌.. అంశాల్లోనూ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ఉద్యోగ సంఘాలు.. కొన్ని నెల‌లుగా ఆరోపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు.. సీపీఎస్ పింఛ‌ను విధానాన్ని ర‌ద్దు చేస్తామ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన …

Read More »

కేసీఆర్ వ్యూహం.. మ‌ళ్లీ పార్ల‌మెంటు ద‌ద్ద‌రిల్లాలె!

రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్లాలని, పార్లమెంట్ సమావేశాల్లో బలంగా వాణి వినిపించాలని టీఆర్ ఎస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్… ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సమావేశంలో …

Read More »

అటు రోగి, ఇటు వైద్యుడు.. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు

దుర‌దృష్టం వెంటాడితే.. ఎంతో కొంత న‌ష్ట‌పోయినా త‌ప్పుకోవ‌చ్చు. త‌ప్పించుకోవ‌చ్చు. కానీ, దుర‌దృష్నానికి దారుణం కూడా తోడైతే.. ఊహించ‌డానికే భ‌యాన‌క ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి.. దారుణ‌మైన ఘ‌ట‌న .. తెలంగాణ‌లోనే చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. ప్ర‌పంచంలోను.. ముఖ్యంగా మ‌న దేశంలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్న ప‌రిస్థితి లేదు. అరుదైన ఘ‌ట‌న‌ల్లో అత్యంత అరుదైన ఘ‌ట‌న‌గా ఈ ఘ‌ట‌న నిలిచిపోయింది. గుండెపోటు వచ్చిన రోగికి చికిత్స చేస్తుండగా.. …

Read More »

భువనేశ్వరిపై ఆ వ్యాఖ్యలు తప్పేనంటోన్న మంత్రి

కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల అనుచిత వ్యాఖ్యల వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి వ్యక్తిత్వ హననానికి వైసీపీ నేతలు పాల్పడ్డారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అయితే, తాము భువనేశ్వరిని ఏమీ అనలేదని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము చంద్రబాబును అంటామని, భువనేశ్వరిని అనాల్సిన పనిలేదని మీడియా …

Read More »

రేవంత్ న‌యా ప్లాన్‌తో టీ కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం..!

తెలంగాణ కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి త్వ‌ర‌లో డీసీసీ అధ్య‌క్షుల‌ను మార్చ‌నున్నార‌ని.. ప‌నిచేసే వారికే ప‌ట్టం క‌ట్ట‌నున్నార‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల స‌మాచారం. ఈ దిశ‌గా ఆయ‌న అధ్య‌య‌నం చేస్తున్నారు. కొత్త స‌వంత‌ర్సం నుంచి మార్పుచేర్పులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ట‌. ఆ నేత‌ల‌కు అవ‌కాశం ఉండేనా..?తెలంగాణ అధ్య‌క్ష స్థానానికి ఎవ‌రిని నియ‌మించాల‌ని అనుకున్న‌ప్పుడు అభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని ఏఐసీసీ నిర్ణ‌యించింది. అధిష్ఠానం దూత‌లు రాష్ట్రానికి వ‌చ్చి అభిప్రాయ సేక‌ర‌ణ …

Read More »

ఈ ఎంపీలకు అంత సీనుందా ?

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీ ప్రయోజనాల కోసం డిమాండ్ చేయాలని అధికార, టీడీపీ ఎంపీలకు పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేశారు. రెండు పార్టీల ఎంపీలకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకేలాంటి ఆదేశాలివ్వటం కాస్త విచిత్రంగానే ఉంది.  సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రివైజ్డు అంచనాల ప్రకారం నిధులు లాంటి అంశాలు చాలా కీలకమైనవి. పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు …

Read More »

కేసీఆర్ వ్యూహ‌మేంటో చూద్దాం.. ఏపీ స‌ర్కారు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌

“కేసీఆర్ ఏం చేస్తారో చూద్దాం. స‌మ‌స్య మ‌న‌కు మాత్ర‌మే కాదు. అంద‌రికీ ఉంది. ముందుగా ఆయ‌న గ‌ళం విప్పారు.. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో చూసి..మ‌నం కూడా గ‌ళం విప్పుదాం!“ ఇదీ.. ఏపీ ప్ర‌భుత్వంలోని పెద్ద‌లు.. అత్యంత‌కీల‌కంగా మారిన వ‌రి పంట విష‌యంలో మంత్రుల‌కు చేసిన సూచ‌న‌. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఆరు మాసాల కింద‌టే.. దేశంలో వ‌రి వేయొద్దంటూ.. తీర్మానం చేసింది. …

Read More »

దారి మళ్లిన నిధులు…వైసీపీ ఎంపీపై కేంద్రం సీరియస్

ఏపీ ప్రభుత్వంపై తాజాగా కేంద్రప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై గతంలో పంపిన లేఖకు వివరణనివ్వడంలో జాప్యం జరగడంపై అసహనం వ్యక్తం చేసింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్…తన ఎంపీ లాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఖర్చు చేశారన్న ఆరోపణలపై వెంటనే నివేదిక పంపాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శికి విడివిడిగా …

Read More »

సీఎం జ‌గ‌న్‌తో మోహ‌న్‌బాబు.. భేటీ! రీజ‌నేంటి?

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు భేటీ కానున్నారు. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌కు చేరుకున్న మోహ‌న్ బాబు జగన్ తో భేటీకి అప్పాయింట్‌మెంట్ ఖ‌రారైంది.  గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న‌ మోహన్‌బాబుకు అభిమానులు స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు సెంటిమెంటు డైలాగ్ ఒక‌టి విసిరారు. ‘‘నా విజయవాడకు రావడం నాకు చాలా సంతోషం’’ అని అన్నారు. ఆత్మీయులను కలిసేందుకు విజయవాడకు వచ్చానని తెలిపారు. ఆ పై …

Read More »

అసెంబ్లీలో ఆ ఘటనపై ఉండవల్లి సీరియస్

కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుపై, ఆయన సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసీపీ నేతల వ్యాఖ్యలను పలువురు ఖండించారు. తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ పొలిటిషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఉండవల్లి షాకింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబును దారుణంగా తిట్టారని,  ఓ మంత్రి …

Read More »

జ‌గ‌న్‌లో ఇంత ధైర్యానికి కార‌ణం ఇదేనా..!

Jagan Mohan Reddy

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గన్ దృష్టి ఎవ‌రిపై ఉంది? మ‌రో 30 ఏళ్ల‌పాటు తానే సీఎంగా ఉంటాన‌ని ఆయ‌న ఎందుకు అంత ధైర్యంగా చెబుతున్నారు. తొణికిస‌లాడుతున్న ఆత్మ విశ్వాసం వెనుక ఉన్న రీజ‌నేంటి? ఇదీ.. ఇప్పుడు మేధావుల‌ను ఆలోచింప‌జేస్తున్న విష‌యం. ఒక‌టి.. తాను ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లు ఆనందంగా ఉన్నార‌ని.. ఇదే త‌నకు శ్రీరామ‌ర‌క్ష అవుతుంద‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారా? లేక‌.. త‌ను పాటిస్తున్న సోష‌ల్ ఇంజ‌నీరింగ్ త‌న‌కు అండ‌గా …

Read More »