Political News

‘ద్వారంపూడి’ ద్వారాల‌కు పొలిటిక‌ల్ తాళం..!

ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. వివాదాస్ప‌ద వైసీపీ నాయ‌కుల జాబితాలో తొలి ముగ్గురిలో ఈయ‌న పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. నిరంతరం మీడియా ముందుకు వ‌చ్చి.. జ‌న‌సేన‌ను టార్గెట్ చేసిన ద్వారంపూడి.. త‌ర్వాత‌.. కాలంలో కూడా.. రెచ్చిపోయారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌. కూడా త‌న ప్రాభ‌వం తగ్గ‌ద‌ని చెప్పారు. అయితే.. ఆ మాట అన్నా.. కూడా.. ఆయ‌న ప్రాభ‌వం ఎక్క‌డా క‌నిపించ‌డం …

Read More »

నెక్ట్స్ యనమలే.. కానీ.. టీడీపీలో భారీ చర్చ!

టీడీపీకి చెందిన కీలక నాయకుల్లో కొందరికి ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వీరిలో ఉద్ధండ నాయకులు చాలా మంది ఉన్నా.. కొన్నాళ్లుగా ఇద్దరు ముగ్గురి పేర్లు బాహాటంగా తెరమీదికి వచ్చాయి. వారిలో పూసపాటి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు మరింత ప్రముఖంగా వినిపించాయి. ఇక, పూసపాటికి గవర్నర్ పదవి దక్కింది. ఆయన తాజాగా పార్టీకి కూడా రిజైన్ చేశారు. త్వరలోనే గోవా గవర్నర్‌గా కూడా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. …

Read More »

‘డెడ్ బాడీ డోర్ డెలివరీ’ అనంతబాబుకు మళ్లీ తిప్పలే!

వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి.. ఆ శవాన్ని అతని ఇంటికే స్వయంగా తీసుకెళ్లి అప్పగించిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు బాధ్యత తనదేనని.. తాను హత్య చేశానని అప్పట్లో పోలీసులకు అనంతబాబు తెలిపారు. ఇది మరో సంచలనం. ఆ కేసులో అరెస్టైన అనంతబాబు కొన్నాళ్లు జైల్లో ఉన్న …

Read More »

వైసీపీ ఫైర్ బ్రాండ్‌కు దబిడిదిబిడే..

వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి కేసుల ఉచ్చు మరింత బిగిస్తోంది. తాజాగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంద‌ని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా సుదుం మండలంలో క్వార్ట్జ్ మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డ కేసును విచారిస్తున్న అధికారులు.. ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపించారు. ఈ క్రమంలో మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్న …

Read More »

మాజీ మంత్రి మాట.. ఎవ‌రూ విన‌డం లేద‌ట‌!

ఆయ‌న మాజీ మంత్రి. ఒక‌ప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆయ‌న‌కు రెడ్ కార్పెట్ స్వాగతాలు ల‌భించాయి. అంతేకాదు, పార్టీలోనూ కొన్నాళ్లపాటు ఆయ‌న షార్ప్ షూట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్యం కూడా ఇచ్చారు. కానీ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింద‌నే ఆవేద‌న‌లో ఉన్నారు. ఆయ‌నే విశాఖ‌ప‌ట్నం జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు. తాజాగా ఆయ‌న అంత‌ర్గ‌త స‌మావేశంలో ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం …

Read More »

బాబా మ‌జాకా.. పీ-4 సాధ‌న‌లో మైలు రాయి!

వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు పీ-4 మంత్రాన్ని జ‌పిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. పేద‌ల‌ను ద‌త్త‌త తీసుకునేందుకుముందుకు రావాల‌ని పారిశ్రామిక‌, ధ‌నిక వ‌ర్గాల‌కు విన్న విస్తున్నారు. తాజాగా ఈ ల‌క్ష్య సాధ‌న‌లో సీఎం చంద్ర‌బాబు ఒక మైలురాయిని దాటారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల మంది పేద …

Read More »

అటు ‘అమ‌రావ‌తి’.. ఇటు ‘ఫ్యూచ‌ర్ సిటీ..’ రేవంత్ ప్లానేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎక్క‌డ మాట్లాడినా.. అమ‌రావ‌తి రాజ‌ధాని, సైబ‌రాబాద్ వంటి కీల‌క ప్రాజెక్టులను ప్ర‌స్తావిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న హ‌యాంలోనే హైద‌రాబాద్‌లో ఐటీ కేంద్రాల‌కు నెల‌వుగా సైబ‌రాబాద్ నిర్మాణం చేప‌ట్టారు. భాగ్య‌న‌గ‌రంలోనే కాదు.. తెలంగాణ‌లో కూడా ఇదొక రికార్డే. అంతేకాదు.. హైద‌రాబాద్‌కు అతి పెద్ద ఆదాయ వ‌న‌రు కూడా. అక్క‌డితో కూడా హిస్ట‌రీ ఆగ‌దు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ త‌ర్వాత‌.. సైబ‌రాబాద్ మూడో న‌గ‌రంగా అభివృద్ధి చెందింది. సైబ‌రాబాద్ నిర్మాణంతో …

Read More »

చంద్ర‌బాబు మ‌రో క‌ల‌ల ప్రాజెక్టు.. హైడ్రోజ‌న్ వ్యాలీ

క‌ల‌లు క‌నండి.. వాటిని సాధించుకునేందుకు కృషి చేయండి.. అన్నారు దివంగ‌త రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం. ఈ కోవ‌లేకే వ‌స్తారు సీఎం చంద్ర‌బాబు. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న వినూత్న స్వప్నాల‌ను కంటారు. వాటిని అక్క‌డితో వ‌దిలేయ‌రు. సాకారం చేసుకు నేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఇలా మెద‌లైన‌వే.. ఉమ్మ‌డి ఏపీలో ఐటీ, సైబ‌రాబాద్ వంటివి. ఆ త‌ర్వాత‌.. విభ‌జిత ఏపీలోనూ చంద్ర‌బాబు క‌ల‌లు క‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని అనుకున్నారు. కృషి …

Read More »

షాకిచ్చిన ధ‌న్‌ఖ‌డ్‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేదీ?

రాష్ట్ర‌ప‌తి రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌దవి. త్రివిధ ద‌ళాల‌కు కూడా అధిప‌తి. అయితే.. ఆ త‌ర్వాత స్థానం ఉప‌రాష్ట్ర‌ప‌తిది. రాజ్యాంగంలో ని ఆర్టిక‌ల్ 67 ఉప‌రాష్ట్ర‌ప‌తిని నిర్వ‌చిస్తుంది. అంటే.. ఇది కూడా రాష్ట్ర‌ప‌తి కంటే కొంచెం త‌క్కువే అయినా.. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వే. పైగా పెద్ద‌ల స‌భ రాజ్య‌స‌భ‌కు చైర్మ‌న్‌గా కూడా ఉప‌రాష్ట్ర‌ప‌తి వ్య‌వ‌హ‌రిస్తారు. ప్రొటోకాల్ ప్ర‌కారం.. దేశంలో రెండో స్థానంలో ఉంటారు. అలాంటి ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు, ఆ ప‌ద‌విలో కొనసాగేందుకు కూడా …

Read More »

మిథున్‌కు ఏం కావాలంటే అది.. కోర్టు ఆదేశం!

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఆ పార్టీ నాయ‌కుడు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి.. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మాస్ట‌ర్ మైండ్‌గా వ్య‌వ‌హ‌రించార‌ని సిట్ అధికారులు కోర్టుకు స‌మ‌ర్పించిన ఛార్జిషీటులో పేర్కొన్నారు. మ‌ద్యం కంపెనీల నుంచి ఎంతెంత ముడుపులు తీసుకోవాలి? వాటిని ఎక్క‌డ దాచాలి..? ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి పంపించాలి? ఎవ‌రికి చేర్చాల‌న్న విష‌యంపై పెద్ద ఎత్తున …

Read More »

‘రోజా.. 20 రోజుల్లో జైలుకే!`

మ‌రో ఇర‌వై రోజుల్లో వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని టీడీపీ నాయ‌కుడు, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ‌(శాప్‌) చైర్మ‌న్ రవి నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. అడ్డంగా ఆమె దోచుకున్నార‌ని చెప్పారు. ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర‌ పేరుతో కోట్ల రూపాయ‌ల‌ను వెనుకేసుకున్నార‌ని ఆరోపించారు. నాటి శాప్ చైర్మ‌న్ బైరెడ్డి సిద్ధార్థ్‌తో క‌లిసి రోజా కుట్ర‌లు ప‌న్నార‌ని చెప్పారు. ఆడుదాం …

Read More »

ఉప రాష్ట్ర‌ప‌తి రాజీనామా.. రీజ‌నేంటి?

భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ త‌న ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు. 74 ఏళ్ల జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ సోమ‌వారం.. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన సంద ర్భంగా రాజ్య‌స‌భ‌కు కూడా వ‌చ్చారు. స‌భ‌లో చ‌లోక్తులు కూడా విసిరారు. అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌కు చుర‌క‌లు కూడా అంటించారు. స‌భ‌ను స‌జావుగా న‌డిపించేలా స‌హ‌క‌రించాల‌ని కూడా ప‌దే ప‌దే ఆయ‌న కోరారు. అయితే.. …

Read More »